స TUN
1 ప పస్టు సును
శ్ యే జీ న్ గ
Pa
జర మళ ఓశో 1
wen’
SN ey
యల
శ్రీ నరేందనాధ సాహిత్యముండలి,
=
"" ఇలను బాలించెడి నరేందు, లెందరున్న
ఎదల బాలించెడి నరేంద్రు డితడు నిజము ”.
ఈ పెరు చూడగనే...వింత వింత భావము లుదయించును,
ఇది రాజుల, జమీందారుల సాహిత్యసంస్థయా ఆని మొదటి
యూహ. కాని ఇందట్టి ఆడ౩బరములు, అతిశయములు వాసనకేని పొడ
గట్టకుండుటచే ఇదియొక పుణ్యస్మృత్యంకమని ఇంచుక యాలోచించిన
మీదట స్పష్ట మగును.
భారత విజ్ఞాన (కుదీపమై, ఖండాంతరముల తన తేజఃపుంజముల
వెదజల్లి, ఆర్యకీ ర్తి కర్పూరపతాకమును స్థాపించి వచ్చిన శ్రీ వివేకానందుని
పూర్వాశ్రమ నామధేయము నరేంద్రుడు. ఆపవిత నామమందలి అఖండ
గౌరవాదరముల ఫలితముగా శ్రీ ముళ్లపూడి తిమ్మరాజుగారింట నుద్భ
వించిన చిన్ని ముక్తాఫల మీ బాలనరేందద్రుడు.
బాల్యదశలోనే ఈ జాతిరత్నము వయస్సునకు మించిన కాంతు
లను విరజిమ్మినది.
రేకులు పూర్తిగ విచ్చికొనకనే అపూర్వసువాసనల విసరిస దీ చిన్ని
పూవు.
పూపప్రాయముననే వింత మాధుర్యము నండిచ్చిన దీ తీయ
తల్లిదండులేకాదు --- ఆప్త స్వజనమేకాదు --- తోడివిద్యార్థులే
కాదు -- అతని సౌజన్య గసౌశీల్యముల చివిచూచిన పృతిపాంణియు
ఆ వాలనరేందునిమై ఎన్నియో ఆశలు పెట్టుకొని మమత 'పెంచుకొన్నది.
ఈ నరెందుడు బుపీవాలి గురుకులమున విద్యార్దిగా నన్నషప షుడే
కొందరాతని ముఖముమై దానవిరుడగు న. దయావిరునైన
బుద్ధదేవుని పసినట్టిరి. కొందరు విజ్ఞాన సమూర్తియైన వివేశానందుని
భావించిరి. మరికొందరు జాతిపురోభివ్యర్ధిక అగ్ఫగామికాన దేశనాయ
కుని పొడగాంచిరి.
పము =
ఆ పసి rms తలు se ఆ చిన్ని
పూవు నొక యీదురుగాలి |త్రుంచివేసినవి. ఆ
_ నేలగూలినది.
ప్తుల యాశలన్నియు కల పోయినవి. తక్కిన యంవరిమాట
నట్టుంచి హా. నాతనిమై బెట్టుకొన్న నా తలిదండ్రుల కేమి
మిగిలినది * అమృతమును హాలాహలమును పెనిచి ముళష్లుచెసిన ఆ బాల
సుకృతి స్మృతిలో నే వారి కేషజీవిరము నిండిపోయినది.
న.
బాలనరేందద్రుడు బుహీవాలినో విద్యానిమిత్తమై తనప్వుము వచ్చి
చేయిచాచిన హరిజనబాలకునకు తడవుకొనకొండ ఇన్నిప సన పొళ్ళియుంగ
రపుకధ, వినోదయాతుకై ఢిధ్రీవెళ్ళి వచ్చుచు చని 23వరకు ముదుసలి!
కాశ్మీరుశాలువను, ఒడలినిండ బట్టలేని ఇరువురు మేదవాండుకు తస
అక్కలకై కొన్న పట్టుచిరలను సిశ్చింతగ చానముచేయుటయు, అట
నుదురుపగిలిన మితునకు విలువైన చొక్కా చించి కరష్టకటుటయు
ఆ స్మృతిలోని విస్ఫులింగములు.
ఢీ తిమ్మరాజుగారు అతి సేమాస్పుడ చది వలి ఇప రంది
శ 2 శ్ గ జ స శ
స్మృతిచిహ్నాముగ నెట్టి ధర్మసం్యనైన అవవలగ సర్మంపగల శ్రీమంతచు.
కాని ఇతర సంస్థలన్నింటికన్నను అఖండ విజ్ఞాన ప్రచాకనీడి మ
పూర్వన రేండుని నామధారియగు బాలన రేండుునక తగిన ఒృృెతిచిట్నా ము
బహుగంధ (ప్రచార (పయోజక మైన ఈ సాహిత్య ET సయ యని ఆయన
అమరజీవి:
శ్రి మఘుళ్లహపూడినరేెం!దనాధ చౌదరి
శి
భావించి 29__._1___ 1947 తేదిని శ్రీ నరెంద్రనాధ .సాహిత్యమండలి
అను నొక సాహిత్యసంస్థను న్రాపించిరి. దానికి నాటి మదాాసు ముఖ్య
మంతి క్రీ పూసపాటి కుమారస్వామిరాజాగారు అధ్యక్షత వహించుట
ఒక విశిష్టసంఘటనము.
fs
సంస్పకు శ్రీ తిమ్మరాజుగారు 6000 రూపాయలు రొక్క మును
50,000 రూప్యముల విలువవేయు రాయల ముదృణాలయమును మూల
బలముగా సిలిపిది,
నాటినుండి ఉత్తమగంంధ (ప్రచురణ (శద్దగలిగి చాణక్యుడు,
ఆదర్శగ్భ్కహిణి మున్నగు చక్కని గంధములెన్నియో వెలువరించినారు.
ఇంకను ఆపూర్యములును, (ప్రయత్న సాధ్య ములును అగు గ్రంధముల
నెన్నింటినొ పృచురింపనై యున్నారు.
శ్రీ తిమ్మరాజుగారికి చరిత్యరచనమనిన మిక్కిలి మక్కువ. ఎంత
దూరమునుండియెనను ఉద్రుంధములను, చరితం అను తమపవద్దకు
రప్పించుకొన సమర్హుళైనను ఆయన స్వయముగా ఆయాప్తలములకు వెళ్ళి
విద్వావేతశ్రలను కలసి వారితో చర్చించి (గ్రంధములు పరిశిలించి సత్య
విషయముల నిర్ణయించుకొనుట ఆయనకు పరిపాటి.
ఈ సాహిత్యమండలి ముఖ్యాశయము సద్దుంధపంచురణమేయైనను
ద్ని యాజమాన్యమున తరచుగ సమక్టులగు పండితుల యుపన్యాసము లును
సారస్వత గోష్తులునుగూడ నిర్వహింపబడుట పేర్కొనదగిన యంశము.
పు ప్రక్యప్రచురణసంస్థ యనగనే ధనాపేక్షతేకుండ కేవల విజ్ఞాన
పుచారమున కే వ్యవహరించుటయన్నది మిక్కిలి యరుదైన విషయము.
కాని ఈ సాహెతృమండలి ఏకైక లక్ష్యము లాథమక్షింపని విజ్ఞాన గంధ
(ప్రచారమే యని నిశ్చయముగ తెలుపవచ్చును. ఆదృప్టితోనే ఇది ఇంత
వరకును వ్యవహరించుచున్న ది.
4
ఆం(ధభాషలో అమూల్యగ్ఫృుంధముల వెలువదిఎచి ధనికనిర్హన
ఫదముబేకుండ సర్వపాఠకులను పుప్రకపఠనమునకు (పోతుహాంచుటయే
ఈసంస్థ పరమాదర్శము. ఈ లక్ష్యసాధనమునకు ఎంజధ,వ్యయమైనను
ఎంత [శమపడవలసివచ్చినను ఈమండచె వృవప్రాపకులు వెనుకాడరు.
ఇట్టి భాషాసివాదృప్టిని, ఉఊన్నతాశయములను నుదర్త్రంచి అంగద
పృజానీక ము చేయూత నొసంగినకొలదియు ఒక పవి(ర్రాజుని త లత
చిహ్నమైన ఈ సాహిత్యసంస్థ ఇతోధిక సాహెత్యసేవచేయిచు తన
పృయత్స మును సఫలము చేసికొనెను.
రామచఅ(దపురం, }
0-5-1962. ఇం/చగంటి వాచుయచ్చాత్రు.
త
యో
జ్యా!
how
ఢమ! bs
WW heel
ఈ కాకతి వోల రాజు (గంధము (వాయుటక=.వూర్ం
గాకతీయుపెవరో ముందు "తేల్చుళకొనవలసి వచ్చినది.
“కాకతీయులు ఎవరు” అనువివయము వివా దాంశ మై
చిరకాలమునుండి అపరిమ్మృుతముగానే యుండిపోయినది.
కొమ్ములు తిరిగిన చారిత క పరి కోధకులందణుం దలకొక
దారిని పదర్శించిరి.
కాకతీయులు త(తియులని; కాదు, సూూదులని;
'రెండువిధములగు వాదములకు విద్యానాధుని ప) తాపరు(ద్ర
యశోభూవణమను అలంకారగింథములోని శ్లోకములను
ముఖ్యాధారములుగాందీసికొని ఆంధ9 సాహి త్వపరివత్న్చష త్రిక
(X. P.215) లో (శ్రీ వత్సవాయి నీల్మాది రాజుగారు, శ
జయంతి రామయ్య్యపంతులుగారు వాదోపవాదములు నెలువ
రించిరి. ఇరువురు తవు వాదముల కుపపత్తులుగా శాస
నాభారములుకూడం జూవించిరి. చరి త్రజ్ఞాలలోంగొందటు
రాజుగారిని కొందటు పంతులుగారినిణహాడ సమర్జించిరి.
కాకతీయులు త[తియులేయని అంగీకరించిన వారుంూాడ
కొందు 1. వకా!మనాథ శాసనము, (Ind Anti XXIP 197)
౨. మోటుపల్లి శాననము, (Ep Ind XIL.P 188) కీ. పాఖాల
శాసనము, (Hyd. Arch Series Na. 4, 1919) ఉ వకళిలానగర
వృ శాంతము మొదలగునాని నాభారములుగా' సూర్య
వంశ తక్ష్మతియులని నిరూవ్రించిరి. మటజికెందజు 1. ఒ సరు
సాసనములలోని దం తేశవర్శ శాసనము (Ep. Ind. [49 163)
ఏ. సోమ దేవ రాజీయము, ౨. (ప్రతాసనరిత, శే సిద్దేశ్వర
చరితము మొదలగువాని నాభారములుగా! ఇర్మదనంశ
తుతోయులనిరి. మజీకొందజు ఇరువురు మఫ్యగా సూక్య
చంద్ర వంశములకు భిన్నమగు నేబేని మీక్రియ నంశము
కాకతీయులది కావచ్చుననిరి.
కాకతీయులు దుర్ణయకులస్థులు, నతనాటి వంళీకులు
నగు వారితో చాంధవ్యము నెజిపిరనియు, దుర్ణయ నతనాటి
వంశములు చతుర్గకులములగుటచే కాకతీయులు స్యూదు
లని కొందబజు శొసనము లుదాహారించిరి.
శూదు)లనువారిలోగూండ కొందటు శాక్రతీయులు
కోమ్మవారని, కొందజు ెడ్డని నిరూవించిరి. A.R.C.No.204
of 104 లోను, | bid Vol VIP. 84 లోను కాకతీయులకు కమ్మ
వారితో బాంధ వ్యమున్న ట్లు సాత్య్యుముచూపుచు కాకతీయులు
కోమ్మవారని కొందబనిరి. మజికొందణు దక్షీణపాడులోని
నాగనాధ చేవాలయములోని ఇన్నూరు శాసనములో
(ప్ర తాపరుద్రునికొడుకువేరు చివర “కెడ్డి యని యున్న డనియు
ఆతనివేరు _“జుట్టయలెంకగొంకాకెడ్డి యనియు. శెక్లతో
కాకతీయులకు బాంధవ్యముంగాడ నున్న దనియు 'దెలుపుచు
“కాకతీయులు వేస్టు అని యనుచున్నా రు.
కాకతీయ రాజ్యము తరువాత వచ్చినది "రెడ్డి రాజ్యము
కదా! కాకతీయుబే శెడ్డయిన-చో కాకతీయ రాజ్యము వేటు
నః రెక్టి రాజ్యము వేటు ను చేరుపడుట మెట్టుపెసగును?
అని కాకతీయులు రెడ్లు కాదను నొరు కొందు ప్రక్నించు
చున్నారు.
ఈవిధముగా కాకతీయులు తత్రియులై నయెడల
సూర్యవంశస్థులని, చం్మద వంశస్థుల నికూడ ఆభారములున్న వి.
కాకతీయులు శూూదులై నయెడల కమ్మ వారనుటకు, కెడ్డివా
రనుటకుంగూడ ఆధారములున్నవి. అన్ని వాదములకు శాసన
వాబ్బయాభారములు లభించుట చిత్రముగానేయున్నదది. వేద
మతేస్థులని, జై_నులని .కెవులన్సి వీరశె వులనికూడ కాక
తీయుల మతములు భిన్నములుగాం గన్ఫ్సట్టుచున్న వి. పూర్వ
పరములనుబట్టి వపైముతములన్నియు నొకరిశే రావచ్చునని
చెప్పవచ్చును గాని, కుతిియశూ దిజాతులను కమ్మ రెడ్ల
కులములను ఒకరిశేయుంశునని చెప్పుట యెట్లు సరిపడును ?
పురాణములలోని వంశానుకీ రనములతో శాసన
వాజ్మియాభారములను జోడించి పరిశోధనము. జేయంలాం
'జేయంగా నాకు పె నాదములనన్నిటిని ఒకే స్మూతమునకు
గ్రుచ్చి అన్నిటను సత్యత్వము నిరూవించుటకు తగిన ఆధార
ములు లభించినవి.
నాకు లభించిన ఆభారములతో అన్ని వాదములను
సమన్వయపటిచితిని, కాకతీయులు రజిరాజుకుమారులు.
కషు(డను రాజుకేరుతో కమివారని (పసిద్ధికెక్కిన ఈతి
యులు; వారు సూర్య నంశస్థులు చం్యవంశస్టులుంహాడ్న నె చ
బలిజలై -అత్య ర్కేందుకులస్థులె రి. ఆమెని వారికి నూ ద
తము సిద్ధించినది. వానే రాస్టులె శెన్షను పేరుగూడ వహిం
దివి, ఈ సమనయమార్లమును సురాణా ధారములతో విఫ
లముగా “కాకతీయులు ఎవరు *” అను నొక వ్యాసమున్నునాసి
1961 జూలై నెల భారతిపతి”)క లో (పకటించితిని. నా వ్యాస
ము_పె సింతవరకు (ప్రతికూల విమర్శ రానేలేదు. పెక్కురు
చరితజ్జులగు విజ్ఞులు నా సమన్వయ కధనమునకు మెచ్చుకొని
కాకెతీయులనుగూర్చి విభిన్న వాదములకు పరిష్కార మార్గము
చే(టికి మించే ఇలువరింపంబడినదిఅని అభినందించిరి.
నా పరిశోధనమును ఇంకను విపులముగా (గంఛాభార
ములన్ని టిలో “కాకతీయవంశముఅనుశీకున (ప్ర జ్యేక గ్రంథ
ముగా మునుముందు, (బక టింపందల౧చియున్నా ను.
చారిత్రక పరికోధనమునం. బేల్చినసత్యము. చేదు
మూ[త్రవంటిది. అది కేవల చకి(త్రజ్ఞులకేకాని అందరు
రుచింపదు. సామాన్య (ప్రజలలో పాంతుఫొనిపోయి యున్న
విషయ విశ్వాసములను ఎన్ని సత్యహేతువులు వెప్పియును
తొలగించుట సులభ సాధ్యముకాదు. రోగిశో రోగనిరాసము
నకు చేందయమా(త్ర మింగించుట నంటిదేయగును. రోగి హిత
వుగా (మింగుటకై చేయమా[తకు పంచదారపూంత వెట్టినట్లు
చారిత9క పరిశోధనవలన. దేలిన సత్యమును సామాన్య పా ౪
కులే నమ్మించుట క్రై మొక కథతోజోడించి మునోవార
త్వముం గల్పించు టావళ్యకమని తోచి. శాకతీయులను
గూర్చిన నా విమర్శనమును (పోలరాజు కధతో జోడించి ఈ
గంథమును రచించితిని.
'కాకతిరాజజలలో గౌండవ పోలునకు కాకతి పోలు
డనివేరు. శాక తీయులలో సీత డాం రాజ్య స్థాపనాశార్యు
లలో (బభముడు. ఈతని చార్మోము మిగుల రమ్యమైనది.
వాసనా భారముచే సుస్థిర మైనది.
కాకతీయచరిత్రమును సమగిము రచింవించి (ప్రక
టింపవ లెనని (శ్రీ నశేంద్రనాథ సాహిత్యమండలి వ్యవస్థాపకు
లగు (లీ ముళ్ళపూడి తిమ్మ రాజుగారు చిర కాలమునుండి
అభిలవీంచుచు, నన్ను రచనమునకు (పోత్పహించుచువచ్చిరి.
ఒకే పెద్దసంపుటముగా. (బకటింప ముందు సంకొల్సించిరి.
కాని కాకతీయ వంశకధనము కాకతీయశిల్పము, కాకతీయ
సంస్కృతి అను వమ ర్మాత్మక గంథములను, వివిధ కాకతీయ
రాజుల చరితే ములను పాఠకుల యుపయోగార్లము విడివిడిగా
ప్రకటించి, అన్ని (టినికలిపి “కాకతీయసర్వస్వముగా పెద్ద
సంహటమును నెలువరించుటకు తరువాత నిశ్చయించిరి.
కాకతీయ వంశ నిరూపణముతో “కాకతి[పోల రాజూ అను
ఈచరి(తాత్శకమగు నవలను ముందు పికటింపం దలంచి
ఐదుసంవత్సరములకు క్రితమే నన్ను రచనమున కుద్యమింపం
జేసినారు.
శాక తీయవంశమునుగూర్చిన నిన్న ఫిన వన్న వాడములను
సమన్వయపణచుట3_ మక్క్టుసురాణముంను, బారి వళ్ల
(గ్రంధములను కావ్యములను బరి నోధింప వలసి వచ్చినది;
విద్యానాధుని రు తాపరు( యశోభూవణమను అలంకార
శాస్త్ర గంధమును తీలస్పర్శముగా విమర్శింపవలసినచ్చిిన ది;
ఇందులకు మూూయను సంనచ్చిరములు పట్టినది. నా పరిశోధ
నమువలనం చేలిన సమనయ సారమును భారతిపతికలో
(పకటించి ఒకటిన్నర సంనత్చ్సరము దానిపై న్యతి చే నిమర్శ
లేమిన వచ్చునేని సవూయని వేచియుండనాపి నచ్చి నదె.
ఊార్వాస దేవీపురాణము సంప్తూస్మైనగ రము ఎచ్చట
వైన లభించు నె వూయని పెక్కు ప్రయత్ని ములు చేయవలసి
వచ్చినది. (శ్రీ), మామిడిపల్లి దొరసామినాయునివేం (బక
టింపంబడిన వంశానుచరిశేము అను భాగ ముకల ఆసం పూర్ణ
గంధి ప్రతి కాక మజణజేయొకిటి వ్రంతేనరకః లభింప చేచేను.
కాని అందలి విషయములు య ధాతధముగా మార్కండేయ
పృురాణములోయహాడ లభించినవి. ఛాగనచ (బ్రహ్మాపునాణ
ములలో6ంగూడ లభించినవి. లభించిన న చార్యాస చేవీహారాణము
ఆఅసంపూ ర్ల పతియగుటచే నీ విధముగా ఒక (గంధమునంగలవి
ెక్కుగంం ంభములలో సంపాదింప యత్నింపవలసిన చ్చినది.
“అత్య ర్కేందుకుల (పశ సీ మస్ఫృజడ్యం కాకతీయ
న్యయమ్” అత్య ్కే_ందుకల (పనూతి మసృజద్యం కాక
తియాన్యయమ్” అని విద్యానాభుని కావ్యము (పవ ్సి,
(వసూతిపాళములతో ెంకువిధములుగా ము[దింపంబడి (పక
టింపంబడియున్న ది. ఈ రెండుపాఠములలో వేది సరియైనది?
అని నేను చేసిన పరిశోధనవలన నాకు “కాకతీయులెనరు?”
అన్న సమస్యలోని చిక్కు విడిపోయినది. “ప్రసూతి పాఠ మే
సరియైనది అని సుఠరాణకథధలు (ఛభువపజుచినవి. (వసూకి
పాఠము అర్ధముశాక “పీశస్తిిపాఠము తర్వాత ము.దాస
కులు పరిష్కరించినదిగా కన్పట్టనది. (పనూతి [(పశష్తి
పాఠములలో నేడి (పాచినమెనదో తెలిసికొనుటకు వివిధ
ము[దాపకులు ము[దించిన (ప తాపరుదీయముయొక్క- వివిధ
(పతులను సంపాదించి పరిశీలించిదూచితిని. షపసూతిపాఠ
మన్నిటికన్న (పాచీనమగు(ప్రతిలోనున్న ది. డాని (పాచీనతను
మద్రాసు ఓరియంటలు లై(బరీవారు రిశార్లుచేసియున్నారు.
ఈవిధముగా “ప్రసూతి? పాఠమును స్థీరపజుచుకొనుటకు మటీ
కొంతకాలము ఆలస్యము కాకతప్సినదికాదు.
ఆపెని మతవి స్తరణముతో రాజ్యవి_స్తరణము సాగి
నట్లు తెలుపు గ్రంధములను, జైన, బౌద్ద, శైవ, వీరశైన
మత (గంధములను పెక్కు_ చదువవలసి వచ్చినది.
(పజలలో (పచారముననున్న గాధలను బెలుపు చిన్న
చిన్న పాఠ్య్యగ్రంధములను, నై ఫీయతులను పెక్కి_ంటినిచగివి
బహుళ పణారమున్న. గాథలకు చారిత్రక సత్యత్వమును
నిరూపించుకొనవలసి వచ్చినది.
నాడు రజిరాజు కుమారులగు క(మవారు ఇందపదవి
నధిష్టించి “ఇందూలను వేరు పెట్టుకొని పాలించియుండు
టకును నేండు కమ్మవారలో మాశేమే స కొనయకుచున్న
“ఇంద య్య! అను వేశునకును సంజం ధముస్నాకు కన్ను
చున్నది. ఇమే నేయను దవ్నీణాఏిని కిమ్మివారిలోం గల
శేణుకాసమా రాధనము మొదలగు నాశూం ములకు పురాణ
వారి చక్ర సఐబంథములు కి న్పష్టుచున్న వి. పనిని నిహాకఫ్సించి
నిర్ణయించుకొనుటకు కన్మునారు విచేపమునాలోల గామ
ములలోని పెష్లలకు (వాసి వ్యనహోర భాసహ్స్య్టము వెలిసి
ఫొనవలసివచ్చినది. ఈవిధముగా నా పంల ఫనా సత్య న్న
మును నిహాపంచుకొనుటను ఎంతెంతో అజ స్యము కాకి గప్పి
నదికాను, (వాసిన్మగంథధము చిన్న దియెనను సిఛా దాం ముల
పరిశోధ నము సె్టాగానే జరుపనలని వచ్చినది. నా (గంఫమున
కాధారములు (గహీంచిన [గంధములు “సెక్కు. లుంకుటచే
జని పట్టిక గూడ చదెలిపికొని యున్నాను. ముఖ్యములై న
ఆభారములకు మూలన్లో కములనుగూడ యభాతధముగా
చివర (పక టించియున్నా ను,
నా యోా (గంభమున కాధారములై న (గ్రంధములను
రచించిన కవులకును, ము[దించి (ప్రకటించిన (ప్రశాశకుల
కును నా కృతజ్ఞతను దేలుఫుకొనుచున్నా ను.
నా పరిశోథనముణోని గుణములను దోషములను
సప్ఫాదయముతోం డెలుపగలందులకు పాఠకవుహాశే యుల
నర్జించుచున్నాను,
తణు రు, ఇట్లు,
వీ... 19639. వేదుల సూర్యనారాయలణశ ర్మ.
ఈ గంథ దప నప నరక తోడ్పడిన గంథములు.
||
2
ల,
4
ఫ్
6.
T,
10.
Ll
సంస్కృత గంంథములు.
. శ్రీమద్భాగవతము.
వాయుపురాణము.
బ్రహ్మ పురాణము.
మార్కండేయ పురాణము.
. దౌర్వాస దేవీ పురాణము
మార్కండేయ పురాజము-భవిష్యోత్తర ఖండము.
పుతాపరుదీయ యశోభూషణమ్ -- విద్యానాధు*డు.
తెలుగు [గంథములు.
. బలివంగశపురాణము.
స
. బసవపురాణము -- శ్రీ పాల్కురికి సోమవాధకవి,
శివయోగసార ము-తాళప(శ్రగ్రంధము - శ్రీ కొలని గణపతివేవుండు
ఆం|ధులచరితం - సంస్కృతి --
ఆచార్య ఖండవల్లి నిరంజనంగారు, గ, A.
and
ఖఎడవల్లి బాలేందుశేఖరంగారు, M. A.
. ఆఅంధధులచరి[తతిము -- శ్రీ చిలుకూరి విరభదురావ్సుగారు
. (ప్రతాపరుడ్రీయము (నాటక ము)-శ్రీ వేదము వేంకటరాయశాస్రిగారు.
. శ్రీ పుష్పగిరి సంస్థానంవారి విజ్ఞాపనపతిక.
. ఆంధంనాయకుఎ చరిజ- శ్రీ కొడాలి అక్ష్మినారాయణనగారు, బి.యే.
వేదభూమి -- శ్రీ ఆచ్చుళం వేంకటచలపతిరావుగారు.
. తెలుంగు వెలుంగు - శ్రీనివాస సోదరులు.
. కాకతియ సంచిక-సంహపౌదకులు శ్రీ మారేమండ రామారావుగారు.
- పుతాపచరిత్ర -- ఏకామునాధుండు.
ఆంధుపతిక పుజోత్పత్తి సంవత్సరాదిసంచిక,
. కమురాజము - శ్రీ చాపరాల వేంకటాద్రావర్మగారు.
క్ర్2,
2,
2
ధ్,
26, బ
ల!
28.
వల
31.
32,
3
34
ఖాజీపేట శాసనములు. 8
కమ్మవారిచరిత్ర - శ్రీ సూర్యదేవర రాఘవయ్యచౌదరిగారు.
డిబో శ్రీ కొత్త భావయ్యచౌదరిగారు.
జయార్ధపుకాశిక --శ్రీ స్వామి జి. యస్, సరస్వతి.
సప్తపర్షి -- శ్రీమ9 కుమారి మల్లాది వసుంధరగారు.
బంహ్మసూతంభా ష్యము_ఆం|ధీక రణము -
శ్రీ పురాణపండ మల్లయశాస్త్రిగారు,
ఆంధ్ర్ఫశారీరము కా శ్రీ వల్లూరి జగన్నాఛరావుగారు.
సోమదేవరాజీయము -- జగన్నాదకవి.
సిద్ధేశ్వర చరిత్ర - Edited by ఆచార
మ. అక్ష్మిసిరంజనంగారు, M. A.
భారతి పత్రికలు.
ఆంగ్గ గంధములు,
Quarterly Journals of the Andhra Historical Research
Society Vol. lll parts 2, 3 ఈ 4, 1928-20.
Brief Survey of Indian History by Phanikkar.
History of Medieval India of Eswara Prasad.
నాసనము లు.
ఉప్పరపల్లి శాసనము.
గూడూరు శాసనము,
అనుమకొండ శాసనములు,
మామిళ్లపల్లి శాసనములు.
. గణపవరము శాసనము
. పిల్లలమజట్ణి శాసనము.
కుందవరము శాసనము,
లి,
10.
ll.
[2
చలి &
19,
14.
పాఖాల శాసనము,
ఏక్నామనాధ శాసనము.
పాలంపీట శాసనము,
మల్కాపుర శాసనము,
కలువశేరు శాసనము.
బ సరు శాసనములు.
ఖా: వరక థ్
= దారా గాల గ గ mY న్్ Wm Agi
జలజలా. రాం = శ 7 నం al “నో
BD “i ళ్ గగ ౯ i
1. er
భా
af
rh,
౮ వ. ae
+ MT, rary aN
2! Wy: ws ఖో న్న
» >
aay berg i ras |
nh
Aig:
zh i శ కళ్ళ Aye
' శ |
1 శ ఓ! A
MEE
a SERN ఫ్య ఖో
గ
పట
అ
Gs
va
&
భో
Fn
౦
(9
ty
fx
౮
రారతి (పోల రాజు
యుదటో (వకరణుయు,
కక నమత వ్యా క్
యు అటి
వేదమకస్టులు ఆత్మవాదులు, కర్మవాదులును. అత్మసాక్షాత్కా
రముంగూకత్చి వేదాంతములు ఘోషించుచున్న వి. మం|త్ర తంత్ర జప
హోమములు యజ్ఞములు దేవతాప్రీతిం. గల్లించి సర్వఫలముల నొసంగగల
కర్మకాండకు వేదములు నిలయములు. శతునిర్మూలనమునకు, కీర్తి
ప్రాప్తికి, స్వ రసుఖాసుభవములకు అన్ని కామ్యములకు అన్ని విధములగు
యజ్ఞములు వేదములందు. జెప్పుబడినవి. చాతుర్వర్ణ్ల్యము వేదమున
విధింపంబడినది. ఆత్మ ఆకాశమువలె సర్వవ్యాపక ము. అగోచరము,
నిరాకారము నని, సృష్టి సర్వమును పరమాత్మస్వరూపమని వేదాంతములు
చెప్పుచున్నవి. ఆశ్మడర్శనమునకు బా హ్యేందియములు పనికిరావు.
అందులకు సూక్షేండియమొకటి కావలెను. ఆ యింధ్రియమును గుర్తిం
చుటకు నిష్కామయోగము, (ప్రవ్రజ్య, తపస్సు సాధనములు అని వేదాం
తములు వెల్లడించుచున్నవి,
వేదమతమ. పుజాదరణము పొందినంతనే రాజులు (పజామనస్సును
శమ కభిముఖముడేసికొని రాజ్యములు స్టిరపఅచుకొనుటకు, వి స్తరించు
కొనుటక.. చేదమతవ్యాష్తికి మిక్కిలి తోడ్చడిరి. రాజులు రాజ్యవి స్తరణ
కాంక్షుతై మతమును న్వపుయోజనమునకు వ్యా క్పిచేయుచువచ్చిరి.
వేదమళస్టుల ఆత్మవాదము నొప్పుకొనని కేవల భౌతికవాదులును
ఆత్మవాడ మవతరించిన యదేకాలమున లతేకపోకేదు. భౌతికవాదులు
కాకతి పోల రాజు
ఇందియగోచరములగు భౌతికపదార్థములనుదప్ప ఆత్మనుగాసి, స్వర్గ
నరక ములనుగాని, పునర్ద్హన్మమునుగాసి, వేద్యప్రామాణ్యమునుగాని, వర్ణ
భేదమునుగాసి యొప్పుకొనరు. నాండు పృజలలో పీకి వాదము వ్యాపిం
పకపోవనులేదు. కాని రాజప్రాపకములేని కారణమున భౌతికవావము
రాజపాోపకముగల ఆత్మవాదము నెదిరించి విశేషవ్యాప్తిని మాత్ఫము
గడించుకొనలేక పోయినది.
గౌతమబుద్దుడు తరువాత బయలుదేజి అనాత్మవాదమును లేవ
సెను. ఈ అనాత్మవాదము అత్మవాదులకు భౌతికవాదులకును
మధ్యమార్గము నేర్పఅచినది. గౌతముడు ఆత్మవాద.లవలె పునర్జన్మ ము,
స్వర్గ నరకానుభవములు నంగీకరించి వారితో నేకీభవించినాయడు భౌతిక
వాదులవలె ఈశ్వరు(డు, అత్మ మొదలగు నిశ్యపదార్జముల నొప్పక వేద
పొొమాణ్య మంగీకరింపక యజ్ఞాది కర్మకాండను, వర్ణవ్యవస్థను నొల్లక
వారితోడను నేకీభవించినా(డు.
ఉభయులకు మధ్యగానుండి యుభయుల సిర్ధాంతములను కొన్ని
విడిచి కొన్ని స్వీకరించి యేర్పజచినదగుట నీ బౌద్దమత ముభయమతస్థుల
యొక్క విశ్వాసమును పొందగల్లిన ది.
జైనమత ప్రవక్త పర్ధమానమహావీరుండు. ఈతండు గౌతమబుద్ధుని
సమకాలికుండే.
పరమాత్మ లేడని చెప్పుట, వేదపామాణ్యమును కాదనుట,
వర్ణవ్యవస్థ లేకపోవుట, బౌద్ధ జైన మతముల రెండిటను సమానమే.
బౌద్ధ జైనములలో కులధనమునచే న్యూనాధిక్యములుబేవు. వారు మానవుల
గుణములకే (ప్రాధాన్యమిత్తురు. ఆతని విజ్ఞానము, ఆతని సుగుణసంప త్తి
మాతిమే ఆతండు సంఘమున గౌరవనీయు*డుగ భావింపబడుటకు కార
ణములగును. నైతికప్రవర్తనము జైన బౌడ్డముల రెండిటియందు (ప్రొము
ఖ్యము వహించినది,
జై నమత వ్యా పి
a
(anes Pn 9)
వర్ధమానమహావి రుండు జైనమతప్రవక్ష్తగ శురువడినను ఆతనికి(
బూర్వము ఇరువదిముగ్గురు తీర్ధంకరు లవతరించియేయుండిరి. ఇరువది
మూడవ తిర్భంక రుడు పారశ్వనాధుండు. ఈతని తరువాతివాండే వర్ద
మానమహావీరుండు. కాస బౌద్ధముకంటె జైనము (ప్రాచీనమని చెప్పనగును.
సర్వము నంతలోయుట్టి నంతలో నశించునని బౌద్దులనంగా సర్వము
ననేకరూపములు గలదని జైనులందురు. సప్తభంగినమను న్యాయమున
కలదు లేదను విరుద్ధ్దధర్మములు సర్వమునందు గల్లునుగాన సర్వము ననేక
రూపములు గలదను జైనము సర్వము నేకరూపమనిచెప్పు వేదముతమును
ఖండిందుచున్నది.
* పుదలము '* లను కేరుగల పరమాణువులవలన సంఘాతములు
(పృధివ్యాధులు) పుట్టుచున్నవని జైనుల వాదము. ఈ యణువాదము వేద
మతస్థులగు తార్కికులయందును గలదగుటచే. జాలమంది పుజలలో
నీ జైనమతము సులభముగ వ్యాపించినది.
అర్హతులు (జైనులు) జీవునకు బంధనాశనము వలన నూర్జ్వగా
మిత్వము కలుగునని చెప్పుదురు, వీరి మతమున జీవుడు కలండుకాని
పరమాత్మలేండు. వేదమతస్టులు నరపశు పక్ష్యాదులలో జీవమున్నదన,
జైనులు మొక్కలలో, నీటిలో, గాలిలో, లోహములలో, రాళ్ళలో(గూడ
జీవమున్నదనిరి.
ఈ సమస్త పుపంచమును కారణసముదాయము ననుసరించి
పుట్టినదేకాని భగవంతఠతుండనువా. డొకండు సృష్టికి కారణుం డున్నాండని
బౌద్ద జైను లొప్పుకొనరు. 'ఈ (ప్రపంచము పుతిత్యసముత్పాదనమని
వారందురు. పుతిత్యసముత్పాదనమనగా కారణసామ।గినుండి కార్యము
పుట్టుటయని యక్టము.
“* విజమునుండి యంకురమును, అంకురమునుండి పత్రమును,
పతృమునుండి నాళమును, నాళమునుండి శూకమును, శూకమునుండి
కాకతి పోల రాజు
చక భ్రమణమున నుత్ప త్తి యగుచుండును, ఇందు వీజాదులువేక అంకు
రాద్యుత్పత్తి కాజాలదు. ఇందు బీజాదులకుగాని, తత్కార్యము=కుగాని
పరస్పర కారణకార్యజ్ఞానములేదు. లేకున్నను క్రియమాత్తుము. సిద్ధించు
చునేయున్నది. ఇందు చేతనసహాయమేమియు లేచు” ఆ వారి వాదము.
“వీజస్థములగు గుణములకు షడ్డాతుపులు కారణములు. నిజమునకు
పృధివి కారిన్యమును, జలము రసమును, తేజస్సు పరిపాకమును, గాలి
ఉఊఉద్భిజ్యత్వమును, ఆకాశ మవకాశమును, బుతువు పరిణామమును
కలుగ జేయుచున్నవి. ఇందు. గారణసామగియంతయు యు క్తసితిలో
నున్న ప్పుడే బీజము లంకురించుచున్నవి. లేనిచో నంకురింపక మ్నూ వి.
ఇందీషడ్డాతువులకుగాని, వీజమునకుగాని కార్యకారణప్టానము లేదు.
లేకున్నను కిియాకారులగుచున్నవి. కావున చేతనకారణ మీ పృపంచ
సృష్టికిలేదు” అని వారి వాదము.
“అవిద్య (మాయ) వల్ల రాగద్వేష మోహాత్మక ములగ సంస్కా
రములు గలుగుచున్నవి. ఆ సంస్కారమువలన గర్భస్టమగు వస్తువునకు
పాంధమిక విజ్ఞానము గలుగుచున్నది, ఈ విజశ్రానముపలన పృథధివ్యమ్తేజో
వాయురాకాశసంఘము కలిగినది. ఈ సంఘమునశే “నామ' మని
'సంకేతము. నామమువలన రూపము కలుగుచున్నది. జాతమైన జన్మకు
గల పరిపాకమే జర. జన్మనాశమే మరణము. చనిపోయినవానినిగూర్చి
కలుగు నంకస్తాపమే శోకము, ఆందుపలనం గలుగు (ప్రలాపనమే పరిదే
వన. ఇట్లు అవిద్యాజన్మము లితరేతర హేతుకములు. మజియు నివి
పరస్పర నిమిత్త నైమిత్తిక భావమునుపొంది ఘటీయం(త్రము (గడియా
రము) వలెనే అగిశ మావర్తమానమువై సంఘాతమును జేయుచున్నవి.
కాని అట్టు చేయుటతో వానికి పరస్పర కార్యకారణజ్ఞానము కాని
చేతనాంతరాపేక్షగాని లేశమును లేదు” ఆని వారి వాదము,
బన హక ద్
యైవాదములవలన పృపంచసృష్టికి భగవంకుండొకడున్నాండనుట
అసంగతమని వారి మతము తేల్చుచున్నది.
ఇంక జైనము విగృంహారాధన ముజ్జగింపలేదు. జైనమకతమెప్పుడును
హిందూమకమునకు వేళ్లు తెగగొట్టలేదు.
తమ్ము హిందువులుగా జెప్పుకొనినను వారికి పట్టింపులేదు. తమ
సిద్దాంతముల నాచరించుటే వారికిగావలసినది. ఈకారణములచేతగూడ
జైనమత సిద్దాంతములు సులభముగా హిందువులలో వ్యాపించినవి.
మానవునిలోని మహోన్నత సుగుణరాశియే భగవంతుండని జైన
మత విశ్వాసము. అందుచేతనే జైనమతమునకు “ మానవమత ' మనియు.
బేరుగల్లెను.
అహింస జైనమతములో నెంత పాంధాన్యమువడసినను విధాయక
కృత్వమున కీయహింసా ధర్మము వారి కడ్డురాదు ' రాజు నిండితు నుది
దియుట, భటుడు యుద్దములో శతుంవులంజంపుట అనునవి అహింసా
సిద్ధాంతము నతికృూమించుబగా వారు తలంపరు. ముగ్గురకు మేలుచేయు
టకు నిద్దణను తప్పక చంపవలసినను జైనమతము దానికి కాదనదు.
మోక్షమన జైనుల యర్ణమువేజు. కర్మనాశన పూర్వకముగ
జీవుడు అలోకాకాశ గమనము'జేసి దానిలో సంతతోర్ద్వ గమనము
చేయుటే మోక్షము వారికి. జీవుడెప్పుడు నూర్ధ్వగమనశీలుడు కాన ఊర్థ్వ
గమశమే జీవునకు మోక్షమని వారి సిద్ధాంతము. సృష్టి, జీవుడు అనాదు
ఇసియే వారి యాశయము.
ద్వైతులలొను, విశిష్టా ద్వైతులలోను జీవాణుత్వ వాదమున్న ది.
తార్కికులందలు ఆణువాదులే. జైనులు జీవున.కణుళక్వ మంగికరించి జీవా
వయవములకు సంకోచ వ్యాకోచములు కలవని చెప్పుదురు. జీవాణువాద
ములో జైను లొక అద్వైతులగు వేదమతస్తులతో(దప్ప మిగిలిన వేదమతస్థు
ర్ కాస్రతి ప్రోలరాజు
అందజితోడను గలిసియే యున్నారు. ఈ కారణముచేతగూడ జైన
మతము హైందవులలో విశేష పుజాడరణము పొందంగల్లినది.
జైన, బొద్దములకేమంత హెచ్చు భేదములేదు. బొద్దుల అహింసా
సిద్ధాంతమును జైనులు మటింత (ప్రాధాన్యముగా స్వీకరించిరి. జైనులు
గాలినుండి సూక్ష్మజీవులు లోనికిిబోయి నశించునని నాసాగ్రముల
గుడ్డలతో (గట్టుకొందురు, దీపములు వెలిగించిన పురుగులు వాని.పైనింబడి
నశించిపోవునని వారు సూర్యాస్తమయమునకంబూర్వమే భోజనములు
నిర్వర్తించి రాత్రులు దీపములు లేకుండననే నిద్రింతురు, కారికిండ(బడి
జీవులు నశింపుగాకుండ వారు దారినంతయు మెత్తని నెమఠ కుంచెలతో
దుడుచుచు నడుచు చుందురు అహింసా సిద్ధాంతాచరణమున సనెక్కువ
దీక్ష జూపినదగుట జైనమతము (పజామనస్సును సుశీఘ్రముగ” మార్పు
గల్లించి తనక ఫిముఖము గావించుకొనంగల్లినదికూడ.
యజ్ఞాది కర్మకాండను నెంత నిష్టగా(జేసినను చెప్పిన ఫలితములు
జరుగకుండుటచేతను, ఎంత ధ్యానముచేసినను అత్మసొక్షాత్కార మెవ్వరికినీ
సిద్ధింపకుండుటచేశను క్రొత్త సిద్ధ్దాంతముల మై మోజుపడి కొందలు, (పాశ
మతములో నింకను లోపములెన్ని కొందజు, వర్గవ్యవస్థవలన గౌరప
(ప్రతిష్టలు కోలుపడి కొందణు, పాశరోశ కొత్త వింతయై కొండలు, తెలిసి
కొంచజు, తెిలియకకొందజ్సు గతాసుగత్తికముగా కొందఖు గిట్టు పెక్కురు
హైందవ వేదమతస్టులు స్వమళమువిడిచి జైన మతస్వీక దణముగావించిరి.
జైనయతుల మతపషుచారము బహుముఖముల మూడు పూవులు ఆరు
కాయలుగా వ్యాష్తినంది ఫలపంతమైనది.
(ప్రజామనస్సును తమ కనుకూలము గావించుకొని శమ పరిపొల
నము సు ప్రతిష్టితము(జేసికొనుటకై పెక్కురు చకంవర్తులు వేడమశమును
విడిచి జైనమశమును చేంబట్టి పోషించిరి. రాజాదరణముతో జైన భిక్షు
జే నమత వ్యాప్తి
వులు పదింతలు ప్రచారము లేవందీసిరి. రాజునండంజూచుకొని క్రమ
ముగా జైన భిక్షువు లన్వ్యమత హింసకుంగూడ సిద్ధమెరి.
రాజుల ఆలంబనము గల్లినప్పటినుండి అహింసా [పధానమైన
జైనము క్రమముగా మతప్రచార తీవ్రతలో హింసకుబూనుకొని వీర
రూపముందాల్పినది. అసలు సిద్ధాంతములు లోపించినవి, మతమెంత
వ్యాప్తియైనది యనునదే పుధానముగ పృుచారము సాగినది. రాజుల
రాజ్యవిస్తరణ మీ మతపుచారముకై నాధారపడినది. ఎంతరాజ్యము
సాధింపవలెనన్న అంతగా పుజామనస్సు రాజునకు స్వాధీనపడవలెను.
ప్రజామనస్సు స్వాధీనపఅచుకొనుటకే (ప్రధానముగా మతపచారము
రాజులు చేపట్టిరి. ముందు మత పువక్తలను పంపి (ప్రజాశక్తి వశపఅచు
కొని ఆపెని జైన రాజులారాజ్యముల పై దాడివెడలి సులభముగా వానిని
స్వాధీనపజచుకొనంజొచ్చిరి.
ఆం|ధదేశమున జైనమతము విశేష వ్యాప్తినందగనే జైన చకువర్తు
లగు పెక్కురు ఇక్ష్వాకులు దక్షిణకోసలము మీదుగా ఆం[ధదేశము చేరి
కొనిరి. సులభముగా నిచ్చటి రాజులను జయించి వారీదేశమును పెక్కేండ్లు
పాలించిరి.
ధర్మాశోకుండను జైనరాజు “వజ్రాలదిన్నె' కడ దేవాలయము
(ఆమరావశిస్థపము) నిర్మించెను.
యశోధరుండను జైనరాజు “:పతిపాలపురము * (భట్టిపోంలు)
నిర్మించెను. | .
“ శ్రీపర్వతము"”, “ సిద్ధవటము ” జైన చకవర్తులు నిర్మించినవే.
ఇక్ష్వాక వంశీకుడు *"ధనదుం'* డను జైనరాజు (పతిపొలపురము
రాజధానిగా * వేంగీ ” రాజ్యమును బాలించెను.
“ కుబేరకు.” డను రాజు ధనదుపురము (గుంటూరు మండలము
లోసి చందవోలు) రాజధానిగా నాంధుదేశము నేలెను.
కాశ త్ (బ్ ల రాజు
బుషభీనాధతీర్ణు(డను జైనయతి రాజమహేంద్రవరము నుండి
అనుమకొండ రాజధానికి వలసపోయి అనుమకొండ రాజ్యము నేలు కాకతి
రాజులను జైనమత పంవిషఘ్టులనుజేసి వారి జైనమత వ్యాప్తికి. దాను
తోడుపడెను.
కాకతి రాజులలోని పూర్వులు జైనమత ప్రాబల్యము నంతగా
జూచుకొని స్వరాజ్యములను స్థిరపజచుకొని వృద్ధికిందెచ్చిరి.
కాకత్యగుండన, ఆ గుండ్యన వంశమున జనించిన మొదిటి
ఆ బేతరాజు కుమారుడు మొదటి వొలరాజు, ఆపని రుషూరుయ
రెండవ బేతరాజు, వీరందజు జైన మతస్టులుగనే రాజ్యములు చాశించి
జైన మతమును వ్యాప్తికి (దెచ్చిరి.
రెండవ బేతరాజు తన పూర్వపంశము దలపించుచు అసుమకొండ
నగరమును కాకతిపురమను పేరుతో6 బాలించెను. ఈతడు చాల
కాలము జైన మతస్థుడుగనే యుండి జైన మతవృద్ధి గావించెను. తన
కాలమున నప్పుడే నూతనమున (పచారడశ నందుకొన్న 2వ మళమును
గూడ నాతండు కాదనక యాదరించి అల్పసంఖ్యాకులగు వ్రవుల మన్నన
లనుగూడ( బొందగబ్లెను.
అంతపరకు జైన మతపాలకుండుగనున్న బేతరాజునకు శైవ మతాఖి
మానము కలుగుచున్నందులకు జైన గురువులు నొచ్చుకొనిరి, పైన యతులు
బేతరాజు మనసుంద్రిప్ప యత్నించి విఫలుకైరి. దూరద్భిస్థిగల జేతరాజు
నకు భవిష్యత్తు గన్పట్టినది. జైనములోనున్న లోటులు శైవములోః దీజి
ముందుకాలమున6 బజలు శైవమతమును విరివిగా నాదఠింపం*%లరను
సూచన యాతని మనోనేత్తుమునకు. బొడ(గట్టి దాసిని చేబట్టినాండు.
“ పృజామశం మతం రాజ్ఞః” అనికదా రాజ్యాంగ శాస్త్రము తెలుపుచున్నది!
శైవము నాదరించినను బేతరాజు శైవ మతగురువగు రామేశ్వర దీక్షితు
చ
(2) జె నమతవ్యాప్పి
అకు వశపడిపోలేదు. వీరశైవమున శకాతని దింప్పందలంచినను ఆతండు
గురునకు లోబడలేదు. ఆల్పసంఖ్యాకులగు శైవ మతస్టులనుగూడ నాద
రించి వారి యక్కణలు దీర్చుటకై బేతరాజు సెక్కు శివాలయములు
నిర్మించి శైవగ౭ములకై కురములును గట్టాంచి శైవపృచార మునకు నాందీ
శ్లోకము పలికినాండు. రాజధర్మముగా రాజ్యసుస్టిరతను, విస్తరణమును
భావించి బేతరాజు శైవ మతాదరణమును కొంత (పదర్శించుచు వచ్చినను
ఆతని మనస్సు తన పితృపితామహులు చేపట్టిన జైన విశ్వాసమునుండి
పూర్తిగా సడలలేదు.
చిరకాలము బేతరాజునకు సంతానము కలుగకుండుటచేత తమ
ఆదిపూర్వ కాకతిరాజు లారాధించిన 3 వశ కిని తానారాధించిన పుతుండు
కలుగునని యెంచి కూష్మాండిని అంవిక యను జైనశక్షిని మార్చివైచి
నైవశక్తిని పృతిషించి కాకతి *క్తియను పేరున నాపె నారాధించెను. ఆ
యారాథనా ఫలితముగా బేతరాజునకు కుమారు(డుదయించెను. ఆతడె
కాకతిపోంలరాజు.
డెంశబో ([వనకలరణ మ క
హృ DS వే లం.
జ లం
సిద్ధాశామము సిద్ధులకు పార్వతిపరమశ్వురుయు వష చ
క్షేత్రమని స్థానికుల విశ్వాసము. అది హాయ. వరక
(అసిద్దికె కెక్కియుండెను. తరువాత గది అఆనుమకొందంగరయుగ. ఉఎచసపెూ
కన అక. రాజధాని యయ్యెను, కృష్ణా, sre
దెళమునంగల సెక్కు వుల కేతఅములడో ఆసుసుకొండ యొకటి రెడ
న్రరృతిదిక్కున కోంశతృ్యయమూరమున హెడింబాశృుపమ మనుకిరల బవణాన
ముదిగొండ గలదు. హనుమాద్యకి మధ్యభాశము: సిస్టమ్వరుంవి,
పూర్వభాగమున భ ద్రేశ్వరునీగడి, దక్షింముం గోహిలమయూా grr,
పడమరడిశోగా పద్మాక్షి దేవిగుడియు nee: ems మేకు
వి స్టరించినంతనే జైనశిల్పములతో, జైన నాంప్కువాయముఒతో కొం న్మిరాపె
ములను కొంత్తనామములను ధరించి:వి.
మక
హనుమాదిని వెలసిన పద్మాక్షీచేవి నేమినాధుంశను హై అర్దం
కరునకు నౌపచారికగ నుండిన 'కూమ్మోండిని' “ఆంబిక* యను సరులు
గలు జైనశాసనదేవిగా మాతిపోయినది, రెండవ పోంలరాజుపరకు పోసు
శాకతిరాజులండబు నీ కూమ్మాండిని అండిక నారాధించికదా వే.
అనుమకొండన:ర బాహ్వాప్రదేశమునం జక్కగం. చీర్చి మెంచిన
యుద్యానమొకటి గలదు. ఇది రెండవ టేతరాజుచే సెల్మింపజేయబడిన
సుందరములగు పొదరిండ్లతో, దుప్పభఫంవోరితములగు పృక్షములతో,
వివిధశకుంతసంతానముతో విశాల జలాశయములతో నాయుద్యానము
చూడముచ్చటగనుండును. జైనమకస్టులగు కాకతిరాజులు నాబించిస
యుద్యానమది, ఉద్యానవనమధ్యమున నొక గున్నమామిడిచెట్టు కలదు.
డానికందముగా నొక మాధవిలత యల్లుకొనియున్న ది, చెట్టుమొదట
చం(డ్రకాంతిశిలా వేదిక బహురమ్యముగం గట్టంబడెను.
అనుమకొండనగరమును కాకతిపురమను పేరుతో పాలించిన
రెండవ బేతరాజు పంతిడినము సాయంసమయమున నా యుద్యానవన
మునకు వినోదార్ధము వచ్చుచుండును. ఏకాంతమున నొకింతసేపావేదిక
మీంద విశమించును. వేదిక కెట్టయెదురుగా దూరమున నగరమందలి
*] కాకతిళరక్తి ఆలయము ఎత్తుగా మెట్టపెని కనుపట్టుచుండును. ఈకాక శతి
ముందు పద్మాక్షి, తరువాత కాక తియ జైనచకంవర్తులచే *2 అంబిక యను
జైనయక్షిణిగా మార్చంబడినది. తరువాత బేతరాజు అంబికను కాకతిగా
మార్చెను. వేదిక మై బద్మాసనస్టుండై దేవిని ప్రతిదినము బేతరాజు సాయం
కాలము ధ్యానము సల్బ్చుచుండును. సరిగా సూర్యా స్తమయ కాలమున కాకతి
దేవికి నాలయమున నరవ మారంభింతురు. ఆదేసమయముసన బేతరాజు
ఉద్యానవనమున వేడికమై దేపిధ్యావనిమగ్నుడై యుండును. అచటపూజ
నిచబ ధ్యానము నొశేసారి యారంభమగును. పూజానంతరము (యోగు
పుంటానాదము విని బేఠరాజు ధ్యానము[ద్రవీడి చేతులు శిరమునంజేర్చి కాకతి
శ క్రికి నమస్కరించి వడథిపోవుచుండును.
కాకతి (వోలరాజును ప్రతిదిసము నాయుద్యానమునకు వచ్చి అన
తండ్రిపలెనే ధ్యాననిమగ్నుండగుచుుడును.
ఆది వసంతకాలము. సాయంసమయము. ఉద్యానవన (పకృతి
బహురమణియముగనున్న ది. గున్నమామిడిచెట్టుకైని కోకిలజంట “కుహూ”
కార మొనర్చుచుండెను. సహకారముతోపాటు మాధవిలతయుం బుప్పిం
చినవె. మలయమారుతాహతికి నెడనెడ పూవులు రాలుచున్నవి.
eens అల rere ఆల అనా
జపే. రాకతియను రాజుచే ప్రతిష్టింపబడిన “శక్తి * దేవత. ఈపెకు ' కాకతి”
యని “కాకతమ్మ' యని వాడుక పేర్లు. కాకతిరాజు సంతతివారగు
కాకతీయులకు ఈపె కులదేవత.
*2 అంబిక జైన యక్షిణి. ఈమెకు కూష్మాండిని శక్రియనియు పేరు.
12 కాకతి [పోలనాజు
నాడు పోంలరాజేదో ఆలోచనానిమగ్ను (డె యుండెను. అతిని
ధ్యానము నాడు కాకతి చరణముల పైని నిలువలేదు, ఆతి
తాను స్థాపించిన. స్వతంక్రరాజ్యము తరతరములు విచ్చిర్తవాముండుట
కాలోచన మెదలంజొచ్చెను. తన పూర్వుంవలె మొదట డానును. పక్విమ
చాళుక్య సామంతుడుగనున్న ను ఆజవ ని
_తరమున తాను స్వతంతుడయ్యెను. ఆతన హ్యాచయము!
"నూత్తుమున శాంతి గలుగకుండెను. €నరాజ్నము ప్యస్టిాగావళంసు. అమై
నధి తరతరములు నిలువవలెను. అశని యాకాంక్ష యది. పూర్వ
స్వాతం త్రరుధిర మాతనినాడులలో కవోప్టముగం (బ్ర హించుచుండుటచే
నాటికి తాను స్వతంతృ రాజు కాకాను, కాని ఈగ Bret! మీ స్వాతం త్రరాజ్ఞ్య
మవిచ్చిన్నమ్ముగ తరతరములు నిలంబెట్టుకొనె పాలింపంగందా లును సంక
యము బాధింపంజొచ్చిను. పోంలరాడా నాలోచసలు చరంనములపతె
వచ్చుచు విచ్చుచ్చున్న వేకాని స్థిరరూపషు పొండక.ండెను. నాకతనై అల
యమునుండి షుంటానాదము వినంబడినతొడనే అపుయర్వు మున రాజు
లేచి శిరసున గేలుజోడించి (మొక్కెను. ఆతని మనసు కాకర ధ్యాషమున
లేదు. నమస్కారక్రియమ్మాతము యాంత్రికమున జరిగిపోయి"
పోళోలరాజు తిరిగి వేదిక ై సం యాతో చస కుపకంమించి
నాడు, ఆలీని మనోయపసిక కని కులము పెప్ప ప లొ కరిళరువాతసొకరు పొడ
చూపసాన్లోది. ఆదిపురుషు'డు కాఠత్యగుం డన యవనిక ై్జ ముందు
ఛభయశించినాండు. ఈ గండ్యనపితృపితామహు లు రాష్ట భూటులు. నాయడు
గ్రామోద్యోగులకు రాష్ట్ర్రకూటు అని పేరు. గఒత్యప. రాష్ట్ర్రరూటుండుగా
గాక రాష్ట్రాధిపతియే కాగిలిగెను. ఈ గండ్యన లగ పూర్వులవళినే జైన
మతస్థుడు. తాను కాకతిరాజు వంశీకుండగుటచే రాజరికముందగనే
గుండ్యన కాకత్యపదమును తన నామమునకు ముందు ధరించెను, కాకతి
రాజులు జైనమతావేశముతో పద్మాక్షీ దేవిని వైవయక్షిణిమైన కూష్మాండిని
(అంబిక) గా మార్చివైచిరి. ఆయాలయమున కెదుట పెక్కు జైనవిగ్రహ
పహపృదయమధనము 183
ములను స్థాకి పించి ఆలయమును జైనసాంప్రదాయమున దిద్దికిర్చిరి. తన
పూర్వులవలె గుండ్యన అంవికాజైనయక్షిణికి పరమభక్తుడు.
గుండ్యన ముదు తూర్చుచాళుకృరాజులకు లోంబడి * నతవాటి
సీమను పాలించెను, చాళుక్యరాజు మరణానంతరమున వేంగిడేశమున నల్ల
కల్లోలములు బయలుదేశినసమయముకని పెట్టి గుండ్యన స్వతంత్రుడుగా(
బంకటించుకొని దానిని పాలించెను. టా న్వకంత్రకాక తీయ పునస్హా
పకులలో నాదిపురుపూఃడగు గుండ్యనకు చేతులుజోడించి నమస్కరించెను.
గుండ్యన తరువాత నాస్వతం[త్రరాజ్యము నిలువనందులకతడు మిక్కిలి
విచారించెను,
పిమ్మట నాతని మనఃఫలకముమైని గుండ్యన వంశమున కొన్ని
తరములతరువాత జనించిన తన ముత్తాత వేకరాజు (మొదటిజెతరాజు)
కసుపటైసు. ఈతనికి ఎజుకదేవరాజను నామాంతరముకూడ కలదు.
ఈతడు చాళుక్యరాజగు జయసింహునకు మొదట సేనాదిపతిగా
నుండెను. పిమ్మట PS an జయించుటలో సాయపడి జయసింహు
నిచే సామంతునిగా స్వీకరింపంబడి కొజవిదేశము సబ్బిమండలమును
బాలించెను. బేతరాజు సామంతు(డుగా ఆస్వకతంతు(డైనను ఆతని పరా
కంమగాధలు (పోలరాజు మనసు ను త్రేజపజచెను.
తరువాత తన తాత మొడటిపోంలరాజాతని మనోవీధిని విహరించి
నాడు. మొదటి పోలరాజు పశ్చిమ చాళుక్య(పభువగు మొదటి సోమేశ్వరు
నకు సామంతు(డై ఆకనినుండి అనుమకొండరాజ్యమును పొంది కాకతి
వల్లభుఃడని పేరుమోగినాండు. భువనైకరాయ(డు, భువనైకమల్లుండు నను
అన్వర్థనామములు ధరించినాండు. ఈళని సేనాని రేచర్లపంశీకుండగు
బమ్మిరెడ్డి. ఈ బమ్మసేనాని చోళరాజును జయించి కాంచీనగరకవాట
రాతలను.
బె వరంగల్లుజిల్హాయందలి మడిరశతాలూకా,
14 కాక త క ల
మును దెచ్చి కాకతివబ్లభుండగు (పోలరాజునకు మటనే మ. వివాహము
గావించినా*డు. (ప్రోలరాజు గోదావరికు శ్రరభాగముస రాజ్యము సంపొడించి
స్వపరిపాలనము వివ్త్పరింపంజేసెను. రాజ్వవిషైరంవమఎ. గావించిన తన
సేరింటివాడగు తాతకు పోంలరాజు శిరమువంచి ఇతులు జోడిండైను.
పిమ్మట తన తండి రెండవదెరరాజు పోలరాజు హృదయసీఠము
నధిఫ్టించెను. కొత్తగా స స ంపాదించిన రాజుముడందు (ప్రకాంతపరిప్రితు
టు
వేర్పడకుండ(గనే శన తాత క చిన్నవయస తాంతదుట
తన తండ్రి శతుమధ్యనుండి రాజ్యము సలల లక్కు నకపోయను.
లో జ ? mw జం
శత్రువులు నలువైపులముట్టడించి రాజ్యమా రమించుకొ.. బెంరామాను
baer bY
ఆ” శ" అట్టి జ్య ్యక “ ww
పద(భఘ్రనిడెసిరి. ఆ యాపరమయముస సలం wr WT
చోడరాజవంశస్టుండును కరికాలచోడుని సంకతవాయను * దమురయకులా
భరణు(డును విరియాలనో శ్రీకుతునను ఎల్టభూపం3 కేటాయమువాటై
శతుంసిర్దితు-డైన వేరరాజును జేరందిస్తి ఆశ్వయమిచ్చుకురార శేతుపుల నెల్ల
సిర్దించి “కరిగి కొజవిసింహాసనమునం బ్రృకిషించి న్వామిధ క్రి
బంకటించినాండు. ఎజ్జభూపతి యనంతరము కరిగి ఇత్తువులాపరింప ఆపని
భార్య కామసానమ్మ వారి నెడదుర్కొ CSD BOOST ట్య ల...
మహాశక్తివలె విజృంభించి గ్వయముగ యుగ్ధరంగదు న రిక్ ైయతాండ
వము నలిపినది. శతువులగు కాదవనాయమటనసు, భార చకంప రిని
కాలరాచివైచి మేనల్లుండను బేళరాజును తిరిగి కాకశివట్టభుని( జేసి రాజము
వశపజచినది. సంతతిలేకుండుటచే తమరాజుమును వేవరాజసకొసంగి
పుశత్రునిగ భావించినది.
పిమ్మట బేతరాజు శత్రురాజులను నిర్దించి “చంమర్తిగ.డ' విరుద
మును సంపాదించెను. తన్నంత మేేమించి పాఠించిన ఎెజ్జగి శామీసాను
లకు బేతరాజు పుతుడుగ నేర్పడి వారికిియాడ పంశక ర్రయె పిక్యాణము
ఖో
న. wr mr
= దుర్భయు(డను రాజు ఈవంశమున పుట్టుకచే దుర్భయకంలమను పేరు
“వచ్చెను.
హృదయనుథనము 15
దీర్చెను. కాకతి దుర్ణయవంశముల రెండిటికి తానే యుర్దారకు.డై
వకరాజు * ద్వాాముష్యాయణు:ండయ్యెను.
వంశవిచ్చి త్రి గాకుండ అడ్డుపడి తన తండ్రి కాశ్యయమిచ్చి రక్షిం
చిన ఎజ్జన కామసానులకు |పోలరాజు చేమోడ్చి కృతజ్ఞత నెజకెను.
బ్తరాజు ప్రనచకంవ ర్తియైనను పెక్కు శివాలయములు గట్టించి
వర్ణాశ్యమాచారములు పాలించి శై వమునుగూడ నాదరించెను. తమ పూర్వ
“'మహామండలేశ్వర, అనుమకొండ పురనరేశ్వర. పరమమాహేశ్వరాచార'
అను విరుదములతో మొదట స్వతంతుండుగనే రాజ్యము పాలించెను,
తరువాత తృిభుపనమల్ల వికృమాదిత్వునకు సామంతుండు కావలసివచ్చినది.
సామంతుండుగకన్నను చాల స్వతం[త్రుండుగనే యాళండు వ్యవహరించెను.
ఆపూడే అకడు అంవికకు కుఖదైవమగు శాకతిపేరును రాజధాని
కాకతిపురము అను నామమునిడి తాను కాకతిప్పురాధినాధుండని పేరు
మోంగెను.
వికంమాదత్వుని కాలమున చాళుక్య సా(మాజ్యము విజృంభించి
కళ్యాణినుండి వేంగిదెశము వరకు వ్యాపించెను. ఆ చాళుక్య విజృంభణ
మునకు నడుమనుండుటచే కాకతిరాజ్య మడ్డువచ్చెను. చాళుక్యరాజు బహు
బలవంతుడు, ఆతని సేనావాహిని పొంగులువారి వచ్చుచున్నది. ఎదిర్చిన
కాకతిరాజ్యము నాశవమగుటళప్ప (ప్రయోజనములేదు. ఈసందర్భమున
బేశరాజు దూరమాలోచించినాండు. తన మంకియగు వైజదండనాధుని
సంధానక ర్రగజేసి తి భువనమల్లుని శరణుజొచ్చినాండు. పిమ్మట నాతని
యనుగృుహమువడసి సహస్రగ్రామపరిమిళముఏ సబ్బిమండలము బహు
పుతిగం బడయుటయేకాక ఆఅనికున్న కృభువనమళ్ణ్ల బిరుదమునుగూడ
వహెంచినాండు.
eh le
* "కెంత వంశము లకు (ప్రవర్రసండు..
16 FE స
తనవంశీకు లందణిళలోను స్వవంకంరాజ్యన్హావ ఎ మేవోవిధమున జము
చునేవచ్చినను అవిచ్చిన్నము:!% మాత్రము సలబచనఐ యు. "రయ పోంల
రాజు చింతించెను, ఇమ మూలపురుషుడు. గండ? నారంభోమైన
కాకకీయరాజ్య పునస్పంస్రాపనాకాంక్ష ఈ ee క గొంత
రూపస్రాయికి వచ్చినది. య! యింతలో విచా వగవెడుదపి. తాను ఇక
విచ్చిత్తిలేని రాజ్యమును వరతరముల సాగ" స ల జుదిద్ము
తన జీవితాకాంక్ష. గుండ్యనతోనే యావిర్చవించికే కోరిక. ఇంరపరకు
రూప్పుతాల్పకుండుటకు అవకోధమేమైయుఎడునా యని యూహషోవోటాలు
చేసెను. లౌకికపరి స్థితులు కొన్ని కారణములుగా క్. Ah SS
డైవికమగు నవరో ధముండియేతీరవలెళని యాతలయ దృఢము? విశ్వసిం
చెను. తన తావ భువనైకరాయ(తు, తండి తిఘప్టైక రాయ:డ్య్లోనను జరు
దులు వహించిరి* శనవంశముళో నివిరుునామము ఒవెచ్చిన్న ముగ?
దాల్పబడఉవలెకని ఆకండు కాంక్షించినాడు.
తాను తండ్రివలెనే జైన, ఇప మాములకు మవ్వగనున్నాండు.
తం|డికున్నంత జైనమతవిశ్వాము, 2వపమవవిశ్వా-మునుగాడ తనలో
స్త ణా
Tet
Tye wid
&
లేవు. తన తండివరకు అందబు జైనచ|కవపర్తుం. తానును కొంతవరకు
జైనచ(క్రవ ర్రియే. కాసి జైనములో(గల తాం్యత్రికముల, బాహ్మణమంత్రు
ములకు సాటిగావని యాతనికి డరువాత( దోచినది. జగక్బర్వము.. దైవా
ధీనము, దైవము మంతాాధీనము, మంకము బ్రాహ్మ ణాధీనము కాన
బాాహ్మణశ క్షి యనల్పమని యాకండు తలపోసెను.
తనకువలెనే నాంటిప్రుజలకుంగూడ శజైనమతవిశ్వాశము ఒన్నసన్నగా
సడలంజొచ్చినదికూడ. అప్పటికే వీరశైవ, వీరవైష్ణవ మతములు వ్యాప్తి
లోనికివచ్చుచున్నవి. జైనములోవలెనే వీరశై వనమునను కులభేదరా హిత్యము
పువేశపెట్టంబడినది. పెక్కు ఉన్నత * (పభుకుటంబములు వీరశైవ
ot re cami =. అ CT EE TT
* జైనమువీడి వీరు వీరశై వమున( బవేశించినపుడు ను వెదిక పృజలు
చతుర్దకులజులుగ ఈ అగకులజులను (గహించిరి,
(8) హృదయమధథనము Lt
మున నప్పుడే 1పవేశించినవి. ఆమరావతీపాంంతమున కోటవంశజులు,
మడపల్లైయందు నతనాటిరాజులు, బుద్ధ్రవర్మవంశస్టులు, దుర్ణయకులస్టులు,
చోళరాజులు, కొండపడమటిరాజులు; గుడిమెట్టయందలి చాగివంశజులు,
పెక్కురు నందు బవేశమునొందిరి. వీరందజు తమ కాకతిరాజులతో
పంముఖబాంధవ్యముగల రాజపుముఖులే. ఇంక తానుమాతృమేల జైనము
నకు. గట్రువడియుండేవతెను? పోోలరాజు మనమున పృశ్నపరంపర
యుదయించెను,
తనకు ఏమతమైన నొక్కటే. తనవంళ మవిచ్చిన్నముగ స్వతంత్ర
రాజ్యమును బాలింపవలె నంతేతనకుంగావలసినది. అందులకు వేదమత
మందలి మంళుబలము, దేవతాప్రసాదమును సంపాదించుట కాళ
డుద్దేశించెను. అందులకై తాను చేయవలసినదేమి ? ఆతండట్టె యాకాశము
వైపు దృష్టి సారించి యాలోచనమున కుప[కమించెను. ఆతని తలంపునకు
రామారణ్య శ్రీపాదులవారు తగిలిరి. వారి నాశుయించి తన యుద్దెశ
మును నెఅవేర్చుకొనుట కాతండు నిశ్చయించెను.
అప్పటి కే జామురాకి గడచినది. [పభువంతకాల మెప్పుడు నా
చేదికమైసి. గూర్చుండియుండలేదు. ఆతండావేదికమై నాసీనుఃడైనంత
కురెజను లెవ్వరా[ప్రాంతమున నుండరు. వా రీవలావల పంభునిరాక కై
కని'పెట్టుకొనియుందురు. నాండంతయాలస్యమగుట కందజును వింతపడిది.
(పోలరాజు వేదిక దిగినంతనే పరిజను లిటనటనుండి వచ్చి
చేతులుకట్టుకొని సమీపమున సిలంబడిరి. అందజీని కనుసన్నల నాదరించి
చేసంజ్ఞల సెలవొసంగి అశ్వారూఢుండై రాజు మందిరమునకు. జేరుకొనెను,
యూరక వో వుకర్ణణయు.
గురు (ప సాద వరు
పోంలరాజేందుునకు రాతి నిద్దురపట్టలేదు. హృడయమేనో బరువు
మోయుచున్న ట్లుండెను. ఆబరువేదో దానిని దింపుకొను తెరువేపో ఆతనికి
దోచకుండెను. అడపతడప నొక కునుకుష్ట్టినదేకాని పటైనకునుకులో
సుఖములేదు. ఎదుట చీకటి, చికటివెనుక జ్యోతి మనసు గాస్బెంచెను,
ఎదుటి చీశటియే దైవమేర్పజచిన పృతిజంధకము. దాని వెనుక కనుపడు
జ్యోతియ కానున్న అవిచ్చిన్నరాజ్య ప్రతిషాపనము. ఎదుటిచిశటి
పోగొట్టుటకు చేతికొక కరదీపిక కావలెను. ఇట్లాలో చించుకొనునంతలోనే
ఆతని స్మృశిపథమున కాళేశ్వర నివాసువైన రామారణ్య శ్రీపాదులవారు
మెలంగిరి. శ్రీపాదులవారే చీకటి పోంగొట్టు కరదీపికయని [ప్రోలరాజు
భావించెను. ఆతనికాజ్యోతి మినుకుమినుకుమని చీకటిని భేడించుచున్న టు
దోంచెను.
తెల్గవారుజామైనది. రాజు త్వరపడి కాల్వములందీర్చి ఒస్నాతు(ై
వినీతవేషము ధరించి ధవళాశ్వమునెక్కి తూర్పుదిశగా నరణ్యమువైపు
పయనించెను.
రాజు శ్రీపాదులవారి య్మాశమము చేరుకొనునప్పటికి జాము
పొంద్దుండెను. అప్పుడే వారు శిష్యులకు వేదరహ్య్యముల విప్పిచెప్పుట
కుపకంమించిరి.
రాజునుగాంచి శిష్యులు (ప్రక్క లకొదిగిరి, వచ్చుచునే పోంలరాజు
శ్రీపాదులవారి పాదములు పట్టుకొని “పోలరాజు అభివావనము చేయు
చున్నాడు” అని పలికి నమస్కరించి విియవినమితగ్నాతు:జై నిలంబడెను,
గురుపంసాదము 19
శ్రీపాదులవారాతనిని కడగంటం జూచి “ఆచందాార్క వంకాభివృద్ధిరస్తు,
ఆవిచ్చిన్న రాజ్యపా లనా (ప్రా ప్రిరస్తు" అని చేయెత్తి దీవించి కూర్చుండుమని
యాసనము జూపెను. వ్యగృ్యమనస్కు6డగు [పోలరాజునకాదివన లమృ
తమువలె నుత్సాహము గల్పించెను. రాజు వ్యగ్మమనసుు (డైయుండుట
నారసి తత్కారణ మేకాంతమున నారయందలంచి “నేడు శిషానాధ్యయ
నము మీరు వడలవచ్చు” నని పలికి గురువు శిష్యులను బంపివైచెను,
శిష్యు లధ్యయన విఘ్న మునకు నొచ్చుకొనుచు నిష్కమించిరి.
పోంలరాజు తాను జైనమతస్టుండగుట తన్ను రామారణ్యులవా
రంతగా నాదరింళురని తలంపలేదు. వారి కరుణారసదృష్టి యాతని
కపారభ క్రిభావము కలిగించినది. కాని స్వేచ్చగ తన మనోభావమును
వెల్లడించుటకు తన జైనమింకను తనకు పృతిబంధకమగుచున్న ట్లు
భావించి యాతడు కళవళపడెను. దీక్షితులవారాకళవళిక గృహించి
కన్నులుమూసి ధ్యానములో రాజు మనోగతమెటి(గి "రాజా! నీచిత్తము
స్థిమితమగుగాక! నీకు వచ్చినభయముతేదు, నీ మనోగత మెతి(గతిని.
నీకోరిక సిద్ధింపంగలదు. కొంచెము దైవికమగు (ప్రతిబంధకసామగిి
యున్నది" అని పలికెను,
పోంలరాజు వదనము వికసించెను. ఆశ్చర్యముతో మనసు ఆనంద
పడెను. మజొకసారి శ్రీపొదులవారి పొదస్పర్శ చేయుటదప్ప నాతనికి
కృతజ్ఞత దెలుపుటకు మజొకసాధనము కనుపడలేదు. ఆ పాదాభివందన
ములో నాతని కనులనుండి జాజిన రెండు బాప్పబిందువులు గురుపాద
ముల కథిషేకక్రియనుగూడ నెఅపెను. చల్లగదాంకిన యయ్యశు బిం
దువులు రెండును శ్రీపాదులవారి హృదయమునుండి గటుతెగిన కరుణా
స్రవంతి నుబికించిసవి. దివ్యదృష్టి కి రాజమనోగత మద్దమునగోచరించినట్లు
వారికి గోచరించిను.
20 కాకతి (పోల రాజా
రాజేషియు పలుకకుండ(య1నే క్రేపాదులవారిటు తిరిగి పలికిరి,
“రాజా! ఇశనీవేమియు( జెప్పకొననక్కఅలేదు. నియదృష్టము పంటముఖ
మునకు వచ్చినది. మాహృదయ మింతగ నెప్పుడును దృవింపతేదు. ఇశ
నీకోరిక నెజవేరకతప్పదు. దైవము మాహృదయము పట్లు మురేపణము
గావించినాండు. ఇక భయములేదు. మీడి కమరాజవంశము. ఆది పురాణ
ప్ఫృసిద్ధమైనది. బృహ్మ వాయు మార్కండేయాది మహాపువాణములలోను,
దౌర్వాసాది ఉపపురాణములలోను మీకమువంశచరి[త్రి తెలుహుబడి సుప్ర
సిద్ధమైయున్నది. మీపెద్దలు పెక్కురు స్వమతమువీడి జైనమత, ప్రవిప్రః
యున్నకారణమున మీవంశ ప్రాచినచరిత్రను మీవారు విన్మరించినారు. జైన
మళస్థులు మైందపపురాణముల నాదరింపకపోవుటచే నవి చ్యాక్తినుండి
ప్పిపోయినవికూడ. మీకుల ముత్తమో శ్తమమైన కమురాజవంశమందు(
బుట్టిన కాకతీయకులము. ఆర్థకాముల శాప మాసన్నమై మీ వాజపంశము
పృచ్చన్నమైనది., అయినను మీకుల మూలపురుషుండగు కాకతిరాజు కృత
యుగముననే కావించిన బుషిసవనసత్కర్మ మునకు ఫలిత మిప్పుడే ఫల
దశకు వచ్చుచున్నది. అన్ని కర్మములఫలము గనుభవింపవలసినదే. ఏడి
బలపత్తరమైన యాకర్మఫలమును ముందనుభవింపవలసియున్న ది. అర్ధ
కాముల శాపఫలమును కొంత ముందునకునెట్టి సప్తర్షుల అనుగహఫలము
తోంసికొనుచు వచ్చుచున్నది. మీ ముత్తాత (మొవటి) బేతరాజుకాలముననే
బుహీసవనఫల మారంభమైయున్నది. సష్షర్షులలో మొదటివాండగు కళ్య
పుడు నీ శ్రపితామహునిపై తన పృభావమును పృసరింష(జేసినా(డు,
కశ్యపు( డుజ్జ్వల పుతిభావంతు డే, ఆతనిప్పభావ మద్భుఃఫలము నీయ
వలసినదే. కాని మొదటి బేశరాజు మొదలుకొని సీతండిఫపరకు మీవారు
జైనులై బ్రాహ్మణావఘానమునకును హింసకును బూనుకొనినారు. నీతండ్రి
వేదమతము నాదరించి కొంతదృపషి మరల్బుకొనెను. కాసి మైతరముల
వారందజు తీవుముగా వేదబ్రాహ్మణ విరుద్ధవర్తనులగు వైనమతస్టలే
గురుపసాొదము 2||
అందుచే వారు బుషులనుండి వచుుఅనుగ్రహ్మపభావమును తమవైపున
కాకర్షించుకొనలేకపోయిరి, ఇప్పుడు భరద్వాజముని ప్రభావము నిమైం
బంసరింపనున్నది. భరద్వాజు. డఖండ (ప్రతిభాసంపన్నుండు. అతనిపుభా
వము నీవెంతగా నాకర్షించుకొనంగలిగిన నంతటియభివృద్ధి నీకొనంగూడం
గలదు. సీహృదయములోని కోరిక సఫలమునుగాగలదు.” అని యెడంద
నువికిన కరుణాసువంతి కనుల సుడులుదిరుగ నుడివెను.
పోలరాజున కానందము పట్టరాకుండెను. అంతకంత కాశ్చర్య
మధికము కా(జొచ్చెను. తానేమియు మాటలాడకుండనే తావచ్చినషని
జరిగిపోవుచుండెను. ఒక్కింత మనసు స్థిమికముచేసికొని ఆనందపార
వశ్యమునుండి తేజుకొని పోలరాజు కృతజ్ఞతాభావముతో అంజలిబద్దు.డై
“'మహర్షిచందద్రా! మీకు నేనేకాదు, రాంబోవు మాతరములవారందలు
కృతజ్ఞత చూపకతప్పదు. నామనసు మీ వాగ్డానముతో నిప్పుడు కుదుట
బడినది. మి మాటలు ఆమృతంపుతేటలై నవి. మీరు నేటినుండి నాకు
గురుదేవులు. ఈశిష్యుని చిద్దితిర్ను భారముమిదే. మీ యడుగుజాడలలో
నడుచుకొనువా(శను. మీపృసంగము వినినంత మీవలన మావంశచరితం
మొదటినుండి తెలిసికొనవలెనను వాంఛ పృబలమైనది. స్వతంతురాజ్య
స్థాపనమునకు ఏదో దైవపుతిబంధక ముండునని తలంచియే మీశరణముం
గోరివచ్చితిని. అర్ధకాముల శాపమంటిరే? అపృత్తాంతమేమి ?' సప్తర్షుల
యనుగ్రహము కలదంటిరి. అప్పుడే యది ఆరంభమై పనిచేయుచుండెనని
సెలవిచ్చితిరి. ఆచరిిత్ర యెటైది? సర్వము సవిస్తరముగం దెలుప నీమీ
ఛాత్ఫు(డు వెండుకొనుచున్నాండు. అనుగ్ఫహింపరే 1 అని పార్థించి
మూండవమాజు మజల పాదస్పర్శంజేసి కన్ను లకద్దుకొనెను.
రామారణ్యశ్రీపాదులవారు (ప్రోలరాజు వెన్నునిమిరి “బిడ్డా! నిన్ను
శిష్యునిగా స్వీకధించుచున్నాను. ఇదే విభూతిధారణము సేయించు
29 కాకతీ [పోల శా
చున్నాను.” ఆని [పక్కనున్న మారేడుకాయుుజ్జ నందుకొని యందున్న
తెల్లని భస్మముందీసి రాజునుదుట నడ్డముగ' (డైిపుండుములు దీర్నెను.
జలకుండిక నందుకొని నీరు చేశిలో(బోసి ఆచమింపంవేసి గాయతితోయోాడ
పంచాక్షరీమం త్ర ముపదేశించి ముమ్మారుచ్చ దింపంసేసి నిత, బపునక్చరణ
విధానము బోధించి శివదీక్ష నొసంగెను.
పోంలరాజు మనసు శుద్ధపజచుకొని జైనమును మనసునుండి
పూర్తిగా. (దైెంచిపాజవైచినట్టు భావించుకొని బా$హ్మణమశమును స్పీక
రించెను. గురుచరణములే స్మరించుచు అష్టోత్తర శతపర్యాయములు గురు
సన్నిధిని మంత్రము పునశ్చరణమొన ర్చెను.
జపొనంతర మొకింతకాలము గురు శిష్యులు మొనమువహిం చిరి,
పషశాంతచిత్తమున శిష్యుండు శ్రవణముసే సయ గురుం డిట్టుపన్య 'సీంపెను,
"వత్సా! మీవంశము బహుపురాతనచరిత గల అత్యర్కేందువంశ
ము. సూర్యునుండి యుత్పన్నమైన మీకులము కాలకర్మపశమున శమిర
ముచే నావరింపంబడపలసివచ్చినది. సూర్యు(డెక్కుడ? తిమిరాసరణ
మెక్కడ*? కాలము, కర్మము అంతబలీయమషువైనవి. ఎంతవారికి నవి
దురతికృమములు. కలియుగమున మీవంశము అర్హకాముల శాపమున
పుచ్చన్నము కావలసిన కర్మవిధి యున్నది. మహాపద్మనందుని కాలమున
ఆకర్మవిధి కనుభవదశ పాంరంభమైనది. ఆప్పటినుండి క్షతంధర్మ మణంగి
ది. క్షత్రియధర్మ మస్తమింప శాషము నర్ధవాము లొంంగియుండుటచేతనే
మీ క్షతియవంశముల మహాపద్మనందుఃడు శూ ద్రవంశములుగ జేయు
ఉయు తటస్థించినది. “వేదబాహ్మణావమానము మీ కులపుతిష్ట తగ్గిం
చును. జాగ్రత్తవహింపుళ ఉని వశిష్టుడు మున్ను మీ కులపురుషుండగు
కతిరాజునకు హెచ్చరికజేసియే యున్నాడు. మీర దియెబు(గక కొజవితోం
Moher అయిన సింకను మీకు బుష్యనుగుహము పూర్ణముగ(
గురుపిసాదము 98
గలదు. మీరాకర్షించుకొనుకొలంది యది యనంతముగ ఫలింపంగలదు.
కాన నివు భయపడవలసిన పసిలేదు. బుష్యనుగృూహమును నీవాకర్షించు
కొను విధానము నేను నీ కుపదేశించెదను.
దౌర్వాస, మార్కండేయపురాణో క్రమగు మీక[।మ కాకతిరాజు
వంశవృత్తాంతమును దెలుపుచున్నాను. సావధానుండవై వినుము. అని
రామారజణ్యులొకింత సేపు పురాణోక్తవిషయములను స్మృతికిందెచ్చుకొను
టకు మౌనమును వహించిరి.
resi
నాల్గవ వృకల యు,
ఆ త్యర్మెందు కులస్టు లు,
(ప్రోలరాజు గురుని ముఖమున దృపినిలిపి సొవధాను(డై తమ
పూర్వకథ వినుటకు కుతూహలము ప్రకటించెను. రామారణ్య శ్రీపాదు
నిటు చెప్పన్నారంభించిరి.
“వత్సా! సూర్యభగవానునకు వైవస్వళ మనువు జక్మెంచెను,
ఆతనికి “ఇక్త్వాకుండు, నృగుండు, శర్యాతి, కరూశంకుంయడు, అరిష్యుంతుండు,
నాభాగుడు పృషథ్ధ్రుండు, ధృష్టుడు' నను నెనుమండు కుమారు
లుదయించిరి. ఈ యెనుమండంతో6 దృప్తిపడక మనువు విరఐడణికన్న
విశిషుండగు మతియొక పుత్ఫుని( బడయంగోరి 'మి'తాపరుణేజ' యను
, యజ్ఞమును గావించెను. మనుపత్నియగు శంద్దాదేవి యజ్ఞ కాలములో
“కొడుకుగాదు, కూశతురుకావలెను” ఆని హోతను (యజ్ఞకుండమున వేల్చు
వానిసి) వేడుకొనెను. ఆమెకోరికను మన్నించి హోత వారికి కూతురు
కావలెనని ధ్యానించి హోమము గావించెను. అఆయ్యజ్ఞఫలముగ వారికి?
“ఇళ యను' పుత్రిక జస్మించెను,
కొడుకును గోరిన మనువు కూ(తురుగలుగుట కసంత్యక్తివడి యజ్ఞ
దేవతలగు మిత్రావరుఃబలను బ్యార్థించెను. మిత్రావరుణులు మసవు వైన
గరుణవహించి యాకన్నెను పురుషు? గావించిక. మసువాతనిక
సుద్యుమ్ను+ డని పేరు పెటెను.
సుద్యుమ్ను( డొకనాండు వే(టకువెళ్ళి కుమారవసం_ప పృవేశించి
నంతనే యా(డుదిగా మారిపోయెను. కుమారవసంబున పొర్వతిపరమె
శ్వరులు క్రీడించుచుందురు. ఒకప్పుడు కొందరు మునులు కుమారవనం2ు
(4) అత్య కే ందుకులస్థులు బ్
నకు పరమశివున దర్శింపవచ్చిరి. వివస్రయైయున్న పార్వతి దూరముననే
వారింజూచి లజ్ఞికయి మహాదేవుని యంకతలమునుండి తటాలున లేచి
పోయెను. అసమయమున వచ్చితిమని మునులు స్వాపరాధమును గుర్తించి
వచ్చినదారినే వెడలిసోయిరి. అప్పటినుండి శివుడు పార్వతికి [కియమ్ము
సేయుటకై కుమారవనంబున బురుములతెవ్వరేని నడుగిడిన నాయడురూపము,
దాల్తురని శాపంబిచ్చెను. సుద్యుమ్ను(డు శివశాపంబు నెజుంగక యందు.
బోవుటచే వెలటనే యాండుదియయ్యిను.
ఆండురూపమునకు బిన్నపడి నుద్యుమ్ను. డింటికించోక కుమార
వనమువాటి దూరముగా వనముల సంచరింపసాగెను. అంత చం[ద్రువ
కుమారుండగు బుధు. డయ్యటవిలో నొకచో నతిలావణ్యవతియగు నాహెను
గాంచి కామించి గాంధర్వవిధిని పరిణయమై స్వగృహమునకు. దోడ్కొని
పోయెను. కొంతకాలము*కు వారికొక పుతుండుదయించెను. అతడే
పురూరవుండు. చందుపౌతుుండగు సి వ్రరూరవుండే చందువంశమునకు
మూలపురుషుడు.
పూవ్వమందొకటిగనేయున్న ఆగ్నిని పృురూరవచక్రవర్తి ఆవహా
నియము, నక్షిణాగ్ని, గార్హపక్యము నని మూ(డుగా భాగి౨చెను. అగ్ని
తెదాదిభ క్తమైనందున నాకాలమునకు తేతాయుగమని పెరువచ్చిను.
ఈవిధముగా పురూరవచకువ ర్రి యుగ పవ క్రకుడయ్యెను.
'కొంతకాలమునకు( బిమ్మట ఆడురూపముననున్న సుద్యుమ్ను (డు
తొర్దిగావొంచిన అశ్వమెధాది యజ్ఞఫలముచేవను, ఈశ్వరానుగృూహము
చేకను తిరిగి పురుషుడుగా మారెను. పురుముండుగా సుద్యుమ్నుండు
సూర్యపౌత్రుండుగాన సూర్యపంశ్యుండు. అప్పటి యాతని సంతానము
సూర్వవంశమునకుం జెండినదే. ఇక స్త్రీగా మాజినప్పుడు చంద్రుపుత్రుని
బుధుని మెండ్లియాడుటచే నాతనివలనం గన్న పురూరవుండు చంద్రవంశము
ఏకు దిశవాండు. సుద్ను ముడు చూ ర్యపంశమునుండి ఆఅకంమించి
మ పృవ ర్రకు(డైనాయ,
చందువంశ మూలపురుపు(డగ క్పురూరవచికంచురి. ధర్మము
నాళ్లుపాదముల నిలువ రాజృమును దాలించెను. ఒవపష్పడారనయొద్తుకు
ధర్మార్ధకామములను పురువార్హవై కరుకు కు షరా ములను. (BOS
వచ్చిరి. కృురూరవుడామువ్వుర నమిబహేమ నాదంంపెం. అంచులో
ధర్మునకొక్కింత గౌరవాధిక్యము నెజమెను. అంచన కర్తవాము చికుప్పురు
కినిసి ఈర్జ్యాపరవశులైరి. వారు “గివంశమువారు క విడిచి
కృషిపాశుపాల్యములచే జీవింతురు' అని కృరూరవ్వున “పంచిర. తనకొసం
గిన గౌరవమునకు సహింపక అన్యాయముగా రాజును సషించుడకు. విచా
రించి ధర్ము(డు “కరియుగమునమాతమే సవంశమున కీశాషము పర్షిం
చును. మహాపద్మనందు.డు మీ క్షత్రయకులముబణను హూదుకులము
అనుగా జేయును. క్షతియనామము వహింపకున్నను లము శతయ
కృత్వముమా (త్రము విడువదు. మీవంకముని రుదుంచనుదా(డు మహా
(పతాపవంతు(డుదయించును అగి స్వశక్తి చే శాపషపుభావమును గౌంతవరకు(
ళ్
దగ్గించి సాంత్వప చన ముఅ సురూనరపు ననునయం దెస
సుజికొంతకాలమునకు పురూరవుయ భరము. నొపముపలన
భూలోకమున జనించిన ఊర్వ*ని పరిణయమయ్యెను, వా౭రువురకుం
ఖీ
బుట్టినవారిలో “అయు౮ డనువాం డగజండు, పంశకరుండు. నట్యును.
ఈ అయునిపిమ్మట నాతని పంశజులందలు నాయులన పేరుపహెంచిలి.
అయుని వంశముగ”న ఆయవంశము. అయశబ్లమునరు శుభమని
కూడ ఆర్థమున్నోది. శుభమైన ఆయవంశమను సర్హముస ఆయజఆయవంళ
మనుపేరు చారి కులమునకును, ఆయణయదేశమని వారు పాలించు
దేశమునకును నామములు వ్యవహారమున స్థిరపడినవి, ఈ అయఆయ
పడదు హూాహని గా కాకక మందినది.
అత్య న్కై౦దుకులనస్థులు 27
హైహయ వంశమున జన్మించిన కార్తవీర్యార్దునుండు జమదగ్ని
యాశృమము( బువేశించి హోమధేనువును హరించి జమదగ్నిని సంహ
రచించెను. జమదగ్ని మహాముని భార్య రేణుకాదేవి మహాపతివ్రత.
భర్తను చంపెన కార్త వీర్వుని సంహరించుటకు కుమారుడగు పరకురాముసి
సియోగించిన దామె.
పరశురాముడు కార్తవీర్వుని సహసుబాహువుల ఖండించుటయే
కాక క్షతియుండగు కార్తవీర్యునిమైంగల కుగచే ముయ్యే(డు మాజులు
క్షత్రియ సంహారమొనర్వెను. పిమ్మట రేణుకాదేవి మహాశక్తిర్చు వెలసినది.
రేణుకాదేవి కోపముననే తమవంశస్టులు హతులగుటచే నాపెను
రాంతింపంజేయుటకై హతశేషులగు హైహయ వంశస్థులు రేణుకను కుల
దేవతగా స్వీకరించి పూజింపసాగిరి. నాంటినుండి రేణుకాదేవి యనుగు
హము వారిమింద పుసరించి, వారి వంశములు నిలిచినవి,
అయునకు నహుషుండు, క్షత్రవుండు, రజి, రంభుడు, అనేనసుండు
(విపాష్మ) అను నైదునరు పతులు జనించి.
ఆయుని పుత్రులలో రజియను వాండక్యంతబలుండు, మహాశూరుం
డును. ఆవాఅంబున దేవాసురుల మధ్య భయంకరమగు యుద్ధ మొకటి
జరిగెను. రాక్షస భయంబున నిందుండు దేవతలతో భూలోకమునకు
వచ్చి రజిరాజు నాశయించి “రాక్షసుల. జంపి రక్షింపు' మని వేయడు
కొనెను. దేవాసురులకు జరిగిన పండెండు యుద్ధము లలో నిది యాఖ
రుదె. “స్వర్గరాజ్యమును సీవేయేలుకొనవ మును. రాక్షసులను జయించుట
నాకు కావలసినది" అసి యించుతు రజిరాజునకు యుద్ధానంతర మింద
పదమొసంగుట కొప్పుకొని యుద్దమునకు. యిరి యెక్కించెను. రజియును
జయాసంతర మిం[చ్రపడ మరిష్టింపవచ్చునను నుత్సాహముతో మహామైన్య
మును దీసికొని రాక్షసులతో యుద్ధముంగావించి వారిని స్వర్గమునుండి
పాఅరదోలి విజయమును సాధించెను. జయానంతరము మహౌదార్య
)న కాకతి అ అరా
re ee Rt, Ma
ముతో నింయునింబిలిచి రజిరాజు సీరాజ్యము నాకకుజశేదు గివేమేలు
కొమ్మని పనికెను. ఇందుంండంత (ప్రకాముయుపు. అతొపడకరాహా. బంతికి
చ న
యున్నంతపరకు తన్ను బాదెంపక మాసండని భయపడి రజెరావను బల
ధించి పాంంచుట కొతంబర
వంతపజచి యిం[దపదము నాడే య
(a
చెను. అంత రజిరా జిందుయు జయము. చిరకాల మావండు సావరాబ'
~~ 1 ఫి
మును బాలించెను. పిమ్మట అసునవవయమయము అగో... ఇంచుడతంత
రజిరాజు నాశ్రయించి “నన్ను ని WON ర రాజ్యము
నాకు |ప్రసాడింపు మని సవినయమున నర్తింజెను.. “షన ఎభముం నను
భవించి విరక్తుండనుటచే రజిరాజు అందుల కోళె. న DDN SI
జార ఇ
భావించి స్వర్లరాజ్య మాళనికి వుతంభానముగ నొసంగి తాసు భూలోక
మునకు. జేరుకొనెను.
రజిరాజునకు అయిదువందల మండి
మగుట వాదికి రాజులు, న
రాజవంశ ముల కెల్ల మూలప్పురుపషుండు, రాజు
చివది. రజిపుతులలో క్యముంయ, కాంపయ, ఆరెషతయు, ఒనుదారు
క స్ చ ww ఖ్ ఎమి ఖో న" ల ఇ
ముఖ్యులు. క్మ్యముండందజిం”ను సర్పం య ee Tp aa హసన్
-
ff.
{7
ల్
ప్రభావము దశదిశల వ్యాపించినడి. పుతభఖాప్రధాప పటు (తపటచే
ఫీకనిపేరున నిళని సోదరు పదు వందఎమందిచే కాళ దరుదాత దారి
వంశస్థులందజికు గూడ “కముదారు' (కమా) అము వృపమరనామము
సిద్దించినది.
రజిరాజు మరణానంతర మీ యెనూరుగురు కము రాజులును
లమ తండ్రిచే సంపాదింపంబడి చిరకాల మసుభవింపయిడివు స్వర్షరాజ్యము
తమకే తక్కవలెననియు, రజిరాజుసకం6 దామైదు వందల మంది పుతుః
లుండగా ఇందుని పుత్రునిగా స్వీకరించుట యాతండాడిన రపటనాట!
"ఫరితముగాన నది చెల్లదనియు. దలంచి యిందుకపినా కసిమి.ంగి దా
fe
ఎకో
అత్య న్కైౌందుకులస్టులు 99
వెడఖిది, ఇం[దుండెంత చెపూకొనికను వినక ఆతనిని సింహాసనము నుండి
దెగరదోసి వారిలో వ. క(మరా జిందుపదవి నలంకరించెను.
నూరేం డ్లవిచ్చిన్నముగ కముమహారాజు స్వర్గ రాజ్యమును బాలించెను,
ఇంద్రునకు వచ్చిన తక్కువపాబునకు బృహస్పతి యెంఆయు(
గుంది అయిదువందల మంది కమురాజులును మతిఫంశమ్ము నొందునబ్ల
భిచారహోమమ్ము. గావించెను. కతత్ఫ్సలితముగా వారు మార్గముండప్పి
మతిచెడి దుర్భయపరుకై యాహోమాన్న తాపమ్మున నొడళ్ళనకై మంట
సలేచి యొక్కరు నిలువక యందజును భస్మీభూతులైరి. 'ఆ భస్మరాశి
భూలోకమునకు. డోంయంబడి బూడిద కొండగా నెర్పడెను.
న
ఇంక సూర్యవంశ చరితం మావశ్ళళ
పుకు ఆనమండుల రేను ధృషఘ్రండ్రు, క సిషఘ్టుడు. ఆతని కుమారుండు నాభఖా
గడు, నాభాగునకు బోసందకుండుదయించెను. భనందనునకు వత్పంథధ్రుండు
పుత్రుడు. వత్సంధుంపకు' బస్నెటద్డయ పుతులుద్భవించిరి, వారితో బాంం
ఏండు పెద్దవాడు. ఆపనికి వ్యజని యనువా(తు జనించెను. ఆతనికి ఖని
అందు మొదలుగా నేవురు కుమారులుక నిగిరి. ఖనితుంవకు క్షపుండును,
క్షపుకు ఏరుండును, దిరునకు విఏింబంతునపు టైరి. విసంపండు తనకు
బుటిన పుతుపకు ఖనితుండని తన ప్రూర్వీకుని సరు పట్టుకొనెను,
ద్వితియ ఒనితునకు ఖమితుండనియు. బెరుగలదు. ఈ ఖమిత్వు
(a
rf
ఇమిిత్రుండు సంతానార్దియె పిళృయాగంబు సియందలంచి యందు
లక పలయు మాంసంబుగొనిరా నొకష్తు డడవికి వేటకు వెడలెను.
బహుదూరము చనినంత నొకదుర్గంబున నొక హరిణమాతని యెదుట నిల
జ రజిరాజు తమ్ముడైన రంభుండను వాని వంశములోని “బలి
యసురజు దధీచిముని శాపంబున జారిణరూపమును ధరించెను. ఖమి
ఈుని ముంచు నిలంబడినదా హరిణమే. ఆ హరిణము ఖమిత్రుని(జూచి
80 కాకతి పోలనరాజు
#
మనుజ భాషణములతో “రాజా! నేను బహు పృత్రకుండను. వితల యం
దని మమకారంబున నాసంతతిలో సెవ్యరికితుమ బౌడరినళు నేను ధరింప
లేక కృశించుచుంటిని. నీ వాడితూఫుల నాదాంము హారించి నన్నీ
సంసార బాధనుండి విముక్తుని జేయుము. నీకు బువ్యముంటును” అనెను,
బమ్తుుండా మృగము మాటలకు అిచ్చవడి దాని” జంప నిష్టపడక
పోవుటమీ కాక పాంఠగివధంబున యామ సేద! స
వహెంచెను. హింనలేకుండు తపస్సుచే అసి భవతా స ఆఫాంచము సంరాిిరవ్
సంతాన వరమునంద నిశ్చయించుకొని యాళండు నిరస పసంయనకుంనోయి
ఘోరముగ భవానిదేవిం గూర్చి తపంయు సాగించెను. అతా తహంముసకు
మెచ్చి దేవి పృక్యక్షమై “రాజా! నిమనోగకం బెణింగెని. నీవు వృత్తుల
నోరుచుంటివి. ని పూర్వులు కమృరామువే చు. వ
యున్నవారు. వారిని బృశికించుకొగి పుతుటుగా సీ “కిము, అమే
క్స్
ళో
నూర్వురు నేళూరు వంశంబులకు బువరకులు నాకు. నీచుశము
ప్ ఖీ
*
స
హువిధముల వి స్తరింపుగలయో' అన పలకచుగే రుం. మాసము మయ్యెను,
ws
తనపూర్వులు కమ్రదారెచట ధథస్య్కరూపముపటడి యుండికో వారి
నెటు బృతికింపవలెనో తనియయజాపుకుం వనే రక “ యగుటచే
మితునశకేమి చేయుటకు తోచతేదు. కంకర పృతా మూఢుండైయున్న
యాశనికిం దొల్లిమనుజ భాషణంబుల( ee హారింయెనవై యం
తటితో శాపావసాన సమయమగుట నాతని యెముఃనే. చెప్యరూపము
ధరించి “బలిరాజు” నని శన్నెణింగించుకొడెపు. మి తు-తంపట మెకా
సందపడి యా బథిరాజునకు గారీ వాక్యంలు వెలిసి, “కమంరాజుల ఫో
వాను లెటనున్నవి? దారినుజ్టీవింప,వయు నుపాయమెచ్చుది? తెలుపు” మం
వేడుకొనెను. బలిరాజు ఖమితుని కొనిపోయి మొక డోల గొంధకం పోగు
వడియున్న భన్మరా?3'జూపి, “ఇవే కము చేఘూక్వుర భస్యరావ కొండ
బడియున్న యీబూడిదరా?మై నలరుున పాదరఃంను హోానేని
అత్య శ్కైెందుకులస్టులు 81
వీరు పునరుజ్జీవితులు కాగలరు. అలర్కుండన నెవ్వ(డోకాదు మన
వంశజు.డే. ఆతిని చరితమొకింత తెలిపెదను వినుము.
కమంఠాజునకు పినతండిియను “అశనసు: నకు శతుంజితుండను
కుమారు(డు కలడు, ఆతనికి బుతధ్వజుండు పుట్టెను, ఈబుతధ్వజూన కే
కువలయాప్వుండను సెడ్ ens గంధర్వరాజు కూతురగు
'మదాల”” ను బెండ్రియాడెను. మదాలస కువలయాశ్వునితోం నుమారుని
మహిమందెలుపుచు “ఈ అలర్హుం;డు మన వంశీకులగు నేసూర్వుర
కమురావేయులసు తన పొదపరాగ సంస్పర్శ మాతుమున పునరుబ్దీవులం
గావించును. వా రేనూధురు బాహుబల సంపన్నులై అంగాది చేశంబుల
మించి యేనూరు గోశ్రములకు. బంవర్తకు లగురురు. శ్రీవిరషుతా
పరు దుని యనంతరము నుండి యీ కమ్మవారికి రాజ్యయోగంబు కలు
గదు. క్షత్రాయక్వము పంవృన్నమై యుండును. కాని కుబేరవిలాసంబుల
సిరుల నేపారుచుంచురు” అనిచెప్పెను.
చ.
ఈ యలర్కుండు దక్తాత్తాయ వరపుసాదంబున పరమ పుభావ
సంపన్నుండై యున్నవాడు. ఆవని నాశ్రయించి కముల నెల్ల బతి
కించుకొమ్ము” అఫిపలకి బలిరాజు 9 జేచాంజనియెను
బలిపలుకులకు సంతసించి ఖమితుుండు క(ములను బతికించు
ఏన వంశము విస్తృతి నండయోలదని యుత్సాహముతో నలర్కుని
రిగి ఆతని. బసన్నునింజేసికొని భస్మరాశియొద్దకు. గొనిపోయిను.
న
పో
యు
ర్ి నో
ర్ం
ఆలర్కున పాదస్పర్శ సోకినంత నిద్రించి. లేచినవారువలె
కమాదు లేనూర్వురు స్వశరీరముల ధరించి యాతనికి నమస్కరించిరి.
ఆలర్కుండు వారిని దీవించి “మీరు గౌరీకృపవలన బకిరాజసహాయ
మునను (బతుకుంగంటిరి గాన మీ కమువారందజు గౌరీ పుత్రులనియు,
బలిజులనియు పిలువంబడుదురు. మీరు నాయకులై, రాట్టుల్కె సమౌట్టులె,
వెలి కాకర లహ ఈ
వంక వృద్ధి(గావింప(గలరు. ఖ్ వెష్టవి, క. 3
కధియుండునంతవరకు మీరు క్షతియులుగా నుందురు. ఎక డీ ధ్ర
ర.
లొ
వ్లీ
యే
మీకు తగ్గు ముబమువట్టునో వమ DY సిటు పస
పోఠయలవు”” అని చెప్పివెడ౭ిపోయెను.
జ్
ధ్యా శ త ఇద్ ot జ్ సో wey గొ వం "౫ ఫో అ ౯
ఖమిత్రుతు పునరివితులగు కమవాం దూర్వురి. ఒఎనాజధానిక(
అకార మ ల ల్ల 5 కు uw
గొనిపోయి పుత్రులుగా స్వాకరించి బహుప్పువుపంతు. దిటు ము
శ Cen క్ శీ Da Wem we” అ oy, Oe
శం చం వారు మయొనళుజు ym మందలి టల, చం తపసో
wl
'
మున సూర-వంకజుడతగు. ఖమిచునవలన పుంరన్య పతన యారికి
వా CREAT, Cd వ Pe == ఇ wom » ma,
KE Sans 4 3 సూర్య ఎకుుపైర, స్య గ్గ mens మ్య. రు నం అటుల, అసలు
ఓ
మొల
చంద్రువఎశము. అందుచే సీ కమ;వారు ఇ అం ర్హేందుంు త అనె "పీకు
అమ్ము
w* ఓ ww bi wf
po) జ
Yr ర. చు ల Wey Wh, My ఈ. ల we Wf ఖో ఖీ
నారంవంకసులుగా, వొందలు చవిదుపంరెంలునూగుడదాడు. చెప -కొస్రున్చు
నే bh
గ న ఖో న య. త
పవి ఆంతుకులములు ఉమవెయ యుడు. ఈద లు సెం
ఖ్
.
(
న. # "జ్ అగ య. క్
మ్సనదై వివిధదేశందులు చేపునాంరి. అందు పచనమునారమయు ఏ5
గొంచజు పరా, రొందటు వైష్ణవి,
wa)
~~ గో నే భో “ ల్ , ఆ Pp | Fu;
దసక్రలుగా పూజించుకొ సిరి. కమా రగు ఏదమ్మ్యేబారుు రగ్నుదములళో
“మమ శ
శ శాకథిచాల కరాళ కిచ కుల నచలి సంలు ut
సక్షడైన కాకతిరాణ షరాశ కక్రినే కులవైసపముగా సీర చెను,
అతి = అధికమైన, అర్క = సూర్యకులముగల, వ ందుకంలస్టులు ౫
చం(ద్రవపంళఠము నందలివారు.
(5) అత్య క్కేందుకులస్థులు లలి
యంఎదుల కర్తమగు సవనమునొండు తనచేం జేయింపు. డని వారిని వేడు
కొనెను. వారు బాగుగా నాలేచించి “బుషిసవని మందులకు దగి
యును దని నిరయించి యిటు పలికిరి.
“ఈ ఖగోళమునకు భూగోళమునకు విడదీయరాని సంబంధము
గలదు. అకాశమునందు(గల నక్షత్రముల [ప్రభావముచే భూమియందలి
జనుల జీవికము అాకర్షి ౦పంబడి పభావితములగుచున్న వి. కనుకనే భూమి
యందెందజు జ మం క ఆకాశమున నన్ని నక్షతృములున్నవి,. పతి
వాడు sey నక్షతంముచే (పభావితుడు గావలసినదే, స్టూలముగ నిర్వ
దేశ నక్షతములే జ్ (తిళ్ళాస్త్రమునం జెప్పంబడినను ఆకాశముననున్న నక్ష
'అములన్నియు భూమిమైనిగల జనుల జీవితముల నడుపునవే. అచ్చట వాని
కున్న ఘనత ఇచ్చట భూమిపైని జనులకును గలుగుచుండును. ఫలునుండు
ఫల్లునీనక్షత (ప్రభావముచే నంతవాండు కాగల్లెను. దోణుండు ధృవ
నక్షతృముచే నంతటివాండయ్యెను. పతి వీరుడు నొక్కొక్క పుతిభావంత
మ్ నక్ష(శ్రముచేం బావింప'బడిచవాయడే.
కాకతిరాజా! నక్షతృుగనంిములలో సప్తర్షిగణమునకు (ప్రాబల్య
మెక్కువ. ఈ బుషులు విడివిడిగ నేండుగురైనను నొకేకూటమిగ
నున్నారు. ఆరుంధితితో నెన్మిదినక్షతృుముల గణమిది. ఈ నక్ష్మత్రకూట
మును నివు యంతుబద్దముంగావించి పూరణ పతిష్టసలిపి సమంతుకంబుగ
నర్చించి సముచికవిధానమున జప హోమాదులతో సవనము గావించినచో
బారు నీకు. (బబసన్నువై శమ పుభావములను నీ కోరికప్రకారము
కథయుగమున నివంశముమైం (బారింపంజేయిదురు. అప్పుడు నీవంశ
మున బెక్కుళరము లఅవిచ్చిన్న పృభావసంపన్నములు కాంగలవు.ఆరుం
ధతిదేవి పుసాదమున నొక స్ర్రీమూర్షికూడ మీవంశమున నఖండపుతిభా
సంపన్నురా లువయింప*+గలదు. ఇంకను ఎక్కువతర ములు (ప్రభావితములు
పేయంగల కెక్క్కునక్షతృములు గలిసిన కూటములున్నవి; కాని అందలి
ప్రో కాకతి (మలాల
నక్షత్రములుమాత్సము సప్తర్దులంత మహిమగలవికాపు. (పధాషసంపన్న
ముగాని వంశ మెన్నితరము లవిచ్చిన్నముగనున్న నేమిఫలము ! కాన
కాకతీశ్వరా ! బుషిసవనము' గావించి సప్తర్షుల యనుగ్రహమ్ము౧. బడ
+ శ జో డ్ MY ఓట్లే
యుట యుక్తము" అని సహేతుకము, సశాచ్వయముసుగా వినిపంచిరి.
కాకతిరాజు జమదగ్ని గోతం సంభవులగు వాహ్మణప్రవరు. లాదైే
శించిన విధానమున ముపిసవనమును యధావిధి గర బ్రింబను. అగ్ని
ముఖమున ఆహుతులొసంగుకాలమున సప్తర్షులు, ఆరుంధతయు స్వయ
ముగ హూ స్తములుసాచి ఆహుతులందుకొని చొ నాకిరుడించిరి,
పశిషఘ్రండు “బుహ్మర్జులగు మమ్మానందింపంవేసిచెవి. కాస మా ఆకీః[పభా
వమున మివంశ ముత్సన్నదశనుండి యొక భూట్కాయినెచే. యుక్జరింప(
బడును. మీరు వేదబాహ్మశావమానముసకు. గక యుండుెంత కాలము
ఖో
వంశము తరతరంములుగా సర్నా ఇప్మన్రుల నందుచుండును,. కాని జ్యాగత్త
a!
వహించుకొనియుండుం డని మూచారించెను.
“బాాహ్మణ్యము ముడ్డగానేర్చడిసమూ పే పశెపము.డు. ఆత”. పలుకు
లమోఘములు. కాన వానిని పాఠించుట మికు “ంచోవాయకము
అని జామదగ్న్య్యులను జురోహాతులు రాజులకు పెదిచచనము సువడించి
చెప్పిరి" అని శ్రీపొదులవా రుపన్యాసము ముగంచికి.
తనవంశ పూర్వచరితు వినుచు.డిసనాంపయు.. పోంబరాజున
కానందతరంగములు మనమునరేగంపొచ్చెను. అతికి హోదూంచము
కలిగినది. అమ కాకతీయపంశము చం,దవేంకిము, “హావ నుంకముకూడ
వైన అత్యర్కేందుకులమునం బుభ వించి ఉభయవిశిప దర్శములు నలిగిన
సుక్షత్రియవంశమగుట, తమ పూర్వులు క్యమవారు. ఇందపదవినే
పొందగల్లుట శ్రీపాదులవారి ముఖతః వినినంత నొతని కొడం వెవియరాన్లి
ఆనందమున తన్మయతగల్లైను. ఆగందసాగరముస మునుకలువైచి
ళీ
“Et
వాయన ఒం కానా
అత్య ర్కైందుకులస్టులు
303 తెప్పరిలినపిదప పోంలరాజు గురుదేవుని వినయవిధేయత
లుట్రెవడ6 జూచి “గురువరా! ఐఇంఆటి విశిష్ట వేదమతముమవీడి మావంశము
జైనమతము నేలచేపట్రవలసివచ్చెనది 2? సుక్షతియులమగు మేము
జనులచే చతుర్ధకులజులుగా భావింపంబడనేల ? ఈ సందేహములు నా
మననును పీడించుచున్నవి. యదార్థమునార సి యొరింగింపులి డని వేడు
కొనెను. శిష్యుని పాంర్ధనమంగ్క రించి గురుడు తిరిగి చెప్పనారంభఫించెను,
తనల మాకితయు.
ఇ
(ప చ్చ న్న క్ర (తి యుం లు.
wey
ల టో గే టా ఇ ఇ a నీ ఇ" భష వ.
వత్సా! వినుము. మీరాజపంకేము దు చాచింది, జైన
te నో నక గళ!
వు వ ల న wenn wy గ వెదవ
యుచుండెను. ఆతనకి నుసంద యను ఖభొడి వపను. వారివెరుప్పురు
టా
శవశాగమహానందునరు “ఉత తనుం దట కుదరదు; ఢాష్పు
రమ తై అదును శ ను సతు ల ల యమున
శికుగనల సుక్షత్రియుయ. పేదంనముపుిం. దృరురంచరుషుం- ముగిసి
నుండు క్రురకవృ ్రిని స్వికరించెను._ ఎపునాననుంపలం జాయ. క్షపిలయ
(4 నజ, న్ ఇ షు" జాం అ య్ న స ~ జ
కీ జయమునరుల. బున ముగ సం సు చాచా జక
(7)
(oo
fw MR nme mf వ్ బా చ ఖం ఆ అల ta * wy Mt
తనవృత్తి కసంతుస్టుండైయుఎవను. ఆపు మంచ అటిాంపలమైె
pa OV నె ॥ 3 ఖ్ అనను ద కల్ల ర ఇం గ్ అటుల ఈ టెం TT
దెహపుప్టు గలవాడు. ఆఅతుఅలధిర్యనాహనడోందండు ఆ మెచుం సమన
ళు అ గ
ఒక క న లో జ wefan ఆ , శ్ర జో ఇ ఈష జం ఆ
యాడు గో ఎగఅజట్టు 2 (చేరి వారికి శాయి టై ల మెకము
au ఖః
యాదీ జీ న సే బ్లో ఇగో ఇ క జో. ళ్ అనట్టు జల్ * ‘ wee స్య జగ్ ఇగో |
చోరప్యృత్తిఆ ను. పగలు క్షురవవ్న తెచాను మనం న మముగా
4 bY
ఖీ గ్ శో ఒన్ భా ఓ ళ్ w
నొాతయ శిసునాగమహోానందుం వారి. యమితొ. రాము". వట. చాతుంరై
ఖీ
శు ఇదం హా గొర్రు టా eS సో wy SW mw
బాది యాడదరమున మైనము. క wr ఇ అ క తన ఆకే మ క అ క నము,
న
ఖై య లలో ఇ లో తి ఇ త ఇ జ ని త
కంసుముగా తన చాకచకంముు నాఆయ ము; ఎనాం వచో వెపు,
ba
da
జ (కీ. పూ. ఇవ శతాబ్దమునకు. బూర్వుము,
(ప చ్చ న్న తు [తియు లు వ్ర
మెనికళి క్షణమందారితేరిన ఉగంసేనుండు సెినతను బహుసమర్ధ
ముగ నడిపించి మహాసాహసమున భార్లవరామునివలె శూరుడై పెక్కు
రాజ్యమును జయించి మహానందునకు గొప్పరాజ్యమును సంపాదించి
"పెట్టెను. ఆతని — దెలిసికొని, అవయవసౌష్రవమును
జూచి రాణి సుకందాదేవి యాకనిమై మాజుపడి ేమించెను. ఒక
యేండాది వారి" రహస్వముగ సాగినది. రాణి సునందతోణోలిసి
కుటచేసి యొకనా
“న.
టి రాతి యుగ్ఫసినుడు శిశునాగమహానందుని,
ఆపిస్ యిరువురు పుతుులను పడక మీదనే చంపివైచెను.
పిమ్మట ఉను సేనుండు మహాపద్మనందుం డను పేరు కట్టుకొని
తన్ను రాజుగా [కశుకటించుకొని యేలుచుండెను. ఆతని కౌంర్యమునకు,
కురాకమమునకు హడలి ప్రజలు కిమ్మనకుండిరి. తరువాత మహాపద్మ
నందుడు బహారంగముగ సునందాదెవిని వివాహమాడి రాజ్యమున
పట్టాఖిషిక్తుండయ్యెను. రాజైనపెమ్మట తాను పూర్వము మ్రేరేచిన దొంగల
ముఠాలననస్తిటిసి బటై శిక్షించి రాజ మున నెక్కడను దొంగలభయము
తేకుండ? జేసివైచెను. రాజ్యము సు సుఖిక్షము కావించెను.
(సన్ని
ట్ట
హిమాుమయుము, కుం , యమున, బుహ్మపుకం పాంంక
ము౪€ంలగహాడ తన యదెనమునకు. దెచ్చి మహాపద్మనందు-డు సార్వ
పము డయ్యును. ఒకేభత తంముకింందకు( బెక్కురాజ్వములను దెచ్చి
చకంవర్రిక్షఆత్రమును స్థాపించెను. ఎన్నిచేసినను (పకృతివర్ణము భయ
మునందప్ప భగ నాతనికి వశపడలేదు. క్షతియులాతని కళంకితజన్మ
మును, కి రాఅకృత్యములను తన గ ర్లించుచునేయుండిరి. ఆతని నెన్న (డు
వారు గుక్షతెంయునిగ గణింపతేదు.
మహాపద్మనందునకు తాను సుక్షతియుడుగ పరిగణంపయడ
వలెనను నుబలాటము హెచ్చుగనుండెను, ఏమిచేసిన తానట్టు భావింప
బడునో నిరంతర మూహెంప మొదలిడెను. సుక్ష్మతియవంశజులచే
విపి “కాక తి (వోలశా
(ముక్కులందుచు వారితో సంబంధ బాంధప్వములు కలపుకొని ఏ పం
బడుచుండినచో కొన్నాళ్ళకు తన వంశకళంక ము మాసిపోవుశని భావించి
యాతండందులకై వలయు యత్నములు “చును. కాని యాకండు
శూ(దగర్భజనితు(శగుటచే సుక్షతియు లేదేశ్వులుంచూాడ వాంధిప్యము
కలుపుట కొప్పుకొనలేదుసరిగదా సామాగ్యగౌరవవండొ_ముతప్ప మోకరిల్లి
నమస్కరించుటకుంగూడ నొప్పుకొసరైరి.
+
తనకంటె నధికారబలమున నత్వం= వాసు రన. తాయి తనకు
నమస్కరించుటకుంగూడ దిర్కరించు£ మమహాపద్మ నందు" న
నాజ్యముపోసినట్టయ్యెను. తోకంద్యొక్కిన త్రామవలె నావండయ పగబబ్టై.ను,
తన్ను శూదుంనిగా భావించుచున్న క్షతియుల నెలరము హ్నూమంనుగాం
వేసికాని ని|డింపనని యాతండు పుఇసవటెను. క్షతి9యచి
శిఖాయజ్ఞోపవీత ఖశ్లధారణాదులను దీసివేయించి 'హడ్యాచారవ క్తనకు
బలవంతముగ వారిని దింపుట కాకండు పన్నాగమూవాంచెను.
సర్వక్షత్రియులను యుద్ధమున జయించి యణంచుటపై యక్షా
హిణీలకొలంది సేనలతో మహాపవ్మనందుండు పరపురామునివలె క్షత్రియ
సంహారమునకు బయలుదేరెను.
ప్రధమముగా మహాపద్మనందుండు జయపురముమీందికి విరాట
వంశసంభవుండగు గజపతిని జయించుటకు దండువెఢడవఐను. ముందుగా
నందుండు గజపతియొద్ద కొక దూతనుబంపి 'నీపు ౫కు శ్రవాంధవముగా
నాకు సాగిలంబడి మొక్కుచువా? లేక యుద్ధమొనర్చి సబంధభురాషృముగ
నశింతువా? తెలుపు' మని కబురుపెటైను. దూతవాక్యమును విని
జయపుర భూపాలుండగు గజపతి మంతులతోను, సామంతుంరోను,
బాంధవులతోను అవోచించి బలవద్విరోధము సిష్టపడక బంధుమితాదు
అతో మోకరిలి సమస్కరించి మహాపద్మనందుని కోరికను నెరవేర్పెను.
ప్రచ్చన్న తు(త్రియులు తం
[ప్రధమ విజయమున కుప్పాంగి మహాపద్మనందు(డు గజపతిని తన
సామంతునిగా నంగికరించి సర్వమైన్యవృతు(డై ఆర్యావర్త దేశములమీదకు
దండుచెడలెను. (ప్రతిచోటునను తనకు తలవంచి నమస్కరింపని రాజుల
కుటుంబములు యుద్ధమున మడియవలసినదే” యని ప్రకటించెను.
పెక్కురు సూర్య చంద్రవంశ సుక్షత్రియు లాతని యాగడమునకు
రోషపడి శూద్ర పాదాభివందనము గావించుట కిష్రపడక యుద్ధమునకే
తలపడిరి.
నాగపురీళులగు సాఖలదాపలులును, కటకాదధీశు(తగు మందపు.
డును పత్తిపాతభూపతియు, గయాధిశుండగు దండకారుండు, కేదార దేశా
ధీశుండు, చ్వితకూటాధిపుండగు మంధనాధుండు, అంవంతీ దేశాధినాధుండు,
కాకలుండగు హిరభూపతియు, బుహ్మావర్తదేశ ప్రభువు రంతిలారు(డును,
ఇంకను ననేకులగు రాజన్యులు మూండురోజు లహోరాతృములు మహా
పద్మనందునితో ఘోరముగా యుద్దమొనర్చిరి. కాని వాని సేవలకు చాల.
జాలక చివరకు నోడిపోయిరి.
ఓడిపోయినరాజులు. సకుటుంబములుగ6 గారాగారములందుంపం
బడిరి. మహాపద్మనందుండు పెక్కు గామములను వారికి కారాగారము
లుగంజేసి యాగామముల కదలకుండ కట్టడి(జేసి తనకోరిక (ప్రకారము
వారినందు బలవంతముగా శూద్యాచార వర్తనులుగ నుండునట్లు నిర్పంధిం
చెను. రాజశాసనము (ప్రకారము వారు స్వవర్ణాచారములను పరిత్యజింపక
ప్పినడికాదు. శస్తాస్త్రముల విడిచి క్షత్రధర్మవిహినులైరి. శిఖాయజ్ఞోప
వితముల+ బరిహరించి స్నాన సంధ్యా జప హోమ విపర్దితులై ద్విజ ధర్మము
లుజ్జగింపవలసి వచ్చెను. వేదోక్తాచారములను విడిచి శూూదానితమైన
అన్నము గృహించుచు శూదృపాంయులై (బతుకక తప్పినదికాదు. ఉదర
పోషణమునకై కృషిపాశుపాల్యములను వృత్తులుగా నంగీకరింపవలసిన
వారైరి. పెక్కుగ్రామము లిట్టు కారాగారములుగా పెక్కువేల రాజకుటుం
40 శాక్షతి అ లలో డా
బములు ఏ(బదివత్సర ములు తిరుతేక నిక్షంనుథభవించిన
nn యు. వర్తనులునై యుద క, వారకి” ఉటిన
త ల వ్ చు స శో మెచ్చ ఇ తు
వారిని య
ప్ర
(9 {3
J
{(
Ee
చాలకాలమునకు పిమ్మట విసిగి నాఫుత పముతు చాలమంది
టో
AY VT ఇ i Mw ww sm
రాజులు షష నారాగ్రామముం. నుండి. వినం అసినది
షె జ అగ న. ఖు ళా ~ Ss
పాధేయపడి మహాపద్మనందునళ PALE DU Sw IS
పద్యనందు(డు “మీరు ఇవే ఆచార. వృుషహానములతో ETE
ళు
అలీ
పాల్యములు మాత్రము జివనాధారములుగా. బుదుడు” ఏ యా
గించి వారిని విడిచిపుచ్చెను.
fh
ళ్ ణి బ్ర ae మి Wa
సాఖల ప్రముఖులను సారాలు AS Pr
స్వెచ్చగా కమర ర్వ పరు ర, అ న మిని వైన
రాజకుటుంబము లన్నిటికిని వాాగా వ ee నారు
మెల్లగా నటనుండి వింధ్యకు ఏక్షిద న.
ములుచే దిప్తిమంకములనగు కళెంగ, ఆంధ, విదర్వ,. పాములకు వలస
పోవుటకు. నిశ్నయించుకొనిరి, ఈవివముని “బార పం ఎ, చంద్రు
వంశజులు అప్వరేఎదు వంశజులునను క wT వరన్వురు (పచ్చ
న్నులై దాక్షిణాత్చులు జౌత్తరికులు, పొొచ్చుచనవై యాయా సపములకు
లగ పోయిరి. హూదొాచారముల ననుపక్తందముటంపన “మ్మా దేశముల(
దమకు గౌరవపుపత్తి యుంతదన ఆ కాజవంకెక అంద మారమార
దేములకు ఉటుంబములతొ వంగపోంు చతు hun TID,
పిమ్మట నాంధ్రదేశమున. ఇలుమూలల విజ్యంభించిన పము పవక్త
pot)
లటతుజేరిస పిరివందఅను. సులభము. వైంముతమునం పెర్చవైచిం,
Ww గ? కోకా స్ట [॥ 0 $
న్వమతమునం దమ పూర్వగారమష యెస్నట్! అం పద ఎరందట కుల
సేదముతేని వైనము నుక్వాహాముతొ కళ రెంచిరి,
(5) ప్రచ్చన్న త త్రియులు 41
ఈవిధముగ ని దేశమునకువచ్చిన యీ పుచ్చన్న రాజవంశీకులలో
అత్య ర్కేందు కులజులగు కాకతీయులు, (శీకాకలులు, పాకరాట్టులు,
చాళుక్య చోడ రాయ వంశీకులునునలరు. ఈ యారు వంశములవారు అత్వ
ర్కెందు కులస్టులగుటచే, సన్ఫోన్య బంధు సంబంధములుగల వారగుటచే
నొకజట్టుగా కలిసి పయనించి యొకేదేశమున నివసింప నిశ్చయించుకొని
సెక్కు ద్ ఆంధ దేశమునకు. పేరుకొనిరి, వ్యవసాయమే వృత్తిగా జీవించు
టకు నిశ్చయించుకొనిరి. ఆం(ధ్రదెశమున సారవంతములగు భూములు
గలవు. ఎవరెంత భూమి నాకంమించుకొని పండించుకొన్నను శాదను
వారులేరు, తృణకాష్ట జలసమృద్ధిగల దేశము. వ్యవసాయమునై ముందు
భూములు సంపాదించి పిమ్మట సైన్యములు కూర్చుకొని రాజ్యము లెప్పటి
కైన సాపించుట కాంధు దేశమనువు గానున్నదని వారెంచుకొనిరి. పూర్వ
వంశ పుతిష్ట నేనాంటికైన తిరిగి స్థాపింప(గలమను ఆశాజ్యోతి వారిలో
మినుకు మినుకుమనెను. ఈవిధమగు ఆకశాన్వితులై వారు ఈ ఆంధ్ర
దేశమున భూసార పరీక్షసేసికొనుచు సారవంతములగు భూములగుపడిన
చొటులనెఖ్ల కొన్ని కుటుంబమువా రచ్చట నిలిచిపోవుచు మిగిలినవారు
ముందుకు సాగిపోవుచు దేశమంఠట వ్యాపించిరి,
=|. నల్లరేగడినేల యెచ్చటనగుపడిన నచ్చట స్థిరపడుటకు కొంద
యును, ఎజ్జచెక్కుడు నేలయగుపడినచోటుల వసతులేర్పజిచు కొనుటక్షు€
గొందజును నిర్ణయించుకొని స్థిరవాగము లేర్పజచుకొనిరి.
వ్యవసాయము సాగించి కంమముగా బలపడి ఈ పుచ్చన్న
రాజ కుటుంబుల వారండజు అచ్చటి పృజులో మంచి పలుకుబడి
సంపాదించుజయే కాక వారికి నాయకువై రక్షకులై పరిపాలనా వ్యాపా
రము.ను సాగించిరి. కొందజాపొొంత రాజుల పాంపకము సంపాదించి
న.
=|. నల్పరెగడిగల (ప్రదేశముల కమ్మవారును, ఎజ్జ చెక్కుడు చేలలందు రెడ్డి
వారును నసేంటికిని విశేషముగా నున్నారు.
ee
£2 కాకతి న
భా.
41. సమాహర్తలుగా, నగర రక్షకులుగా మహోన్న8 ద్యుగముల:
గుదురుకొనిరి. కొందజు సైన్యములయజేరి ఇష ౭. వర్మనైకి. కొండజ: సామలఫ
జులైరి. కొందజు చిన్నచిన్న దేశములకు వ ఈవిధ
ముగా ఆత్యర్కేందు కులజుకైన కమరాజు రాంధ9దె శ
నాయఃడులని, రెడ్డని, చౌదరీలన, కాళ్చుల?, స. విరువ నామము
అను ధరించిరి. వీరందరు “బలిజ వంశమునకు పెంచి. రపమంవారగ్పు
ఆత్యర్కేందుకుల క్షతియులే.
కాలమునకు పిమ్మట ఆచా క ₹ంకరసా ము౭దారవకదించిరి.
క నుద్దరింప(బూగి ఆచార్య ముంచారు వొధి, వసమశము
అను ఖండించుచు మ పుచార మపండిముగనాొగిక్ష
వాదములలో జైసయతుల నోడించి శంకరులు పఇజలునో చేతమఘతమం
దాస క్తిని రేకె శ్రించిరి. జైన మత్యులను తిరిగి ఎడమ వవిషుటను గావిం
చిరి. పుచ్చన్న కొపవంతుటవారీ రము Sr “పవిష్టుళై
తొర్చింటి ప. నందంగల్లిరి. రారతిరాజవంపజులు మారము దేదమత్ర
పుచారమునకు లొంగక సుమా ఆంటుపడి యుండిపోయిరి,
బ్రాహ్మణమళత పృుచారమున ఎవరు వేదమంహ్యువిములు కాక వైనులుననే
యు:డిపోయిరోవారిసి pn వృమలులగిం హపెలని, ఎకు!
కులహాలసి వ్వవహరించిరి. క్షత్రియగుణములతొ రాజ్యములు సాషించికను
యీ కాకతీయులు చతుర్టకులజులుగనే భావింప,ఎడులకు వారు తమ వైన
సుతమును పరిష్యజింపకుండుటయే వారం ము
* 1. పన్నులు వసూలుచేయు ఉన్నతాధికారులు.
ఇవీ. అనగా కవచములు ధరించినవారని యర్థము. వర్మ ష షనమే వెలమగా
మారినది. రాట్టుపదము రెడ్డిగా మారినది. చౌధ్ అనగా పంటలోని నాళ్లః
వంతుపన్ను, ఈపన్ను వసూలుచేయు నుద్యోగులు చౌదరీలు. రక్షజోగ్లో
గులు కాంపులుం
(ప్రచ్చన్న తు.[త్రియులు 43
తొల్లి తాము సూర్యచంచువంశ రాజుతై నేడు చతుర్దకులజులైన
తెఅంగు క్రీపాదులవలన దెలిసి పోలరాజు మనసులో చాల బాధపడెను.
శారువిధిందప్పింప నశక్యమగుటబే నాతడు మొదట విచారపడినమ తరువాత
మనసు గుదురుపజచుకొనెను కాని తానప్పుడేమి పరిహార ముకావింపవలెనో
తెలియక వేదనపడెను. పోంలరాజు మనసును కొంత సమాధానపరచుకొనిన
పిమ్ముట తిరిగ తమవంశకథ స్మృతిపథమునకుందెచ్చుకొని 'గురుపుభూ! మతి
మావంశము ఉత్సన్నము కానున్నప్పుడొక బ్రాహ్మణ పుపరుడు మా
వపంశాంకురమును గాపాడెనంటిరే! ఆ బాంహ్మణశేం ముం డెవరు? కాకతి
వంశము ఎప్పుడెటు లుత్సన్న్నము కావలసివచ్చినది? దానినిం/గూడ సవిస్తర
ముగ దెలిపి యను[గ్రహింపుల డని సవినయముగ నర్ధించెను.
తో = లో WS నాల, శేఖ శ #
రామారణ్య శ్రీపాదుల వారిట్టు చెప్పునారంజంణుర.. రతా వినుము
తా స్ో
అట్టు జీ . నా
అత్యక్కేందు కులస్టులగప కమవావ= చున. తరొజాంమొక
చ థె
క.
వంశమున కలియుగమున విజయపాలు,డు పంల. వయ పాలునే
నసుమపకన; ఫ్రం ఆగ్ని వర్షుం డు క్రుక్టురె, సననం DE
+ భో ళ్ Se జ జ శీ re [4
యించెను. విజయహాలుడు వస ప్రైుతుంంయాం అ ఎను, దయా తు
.
rf వ లో స య తా శ్ | ళ్ a
డే వృష సనునకును రాజాం చ క DR) అట ల. TE) పర్షునకు
pr wy
5 అజం ఊట జు త
బహుసకుతులు జన్నించిరి వారు అమ; దాము వ్రైవంంంంం ఉచ్చుకొని
శ అన్నన 1
జ ఉట అ ఈ లు ఆల క్ +. : భా ww గా
రాజృపాలినంబు తేక వృష్టురులభూపతుల నౌ యుంచి ఎ),
క. 2 వ pa ™, + i fh న. im (a
వృషసేనుని వంశఎదున మెరు రాజిఅపిరంం లం ఆడెచిన మదిపీ
లా జో జ ళ్ 7 ay
కన; ముదేవుండను రాజు జన్విలచెను. ఆవంయ వందడారంంం ననా రాజ
కన్నమదేవునకు సోమదేవకాజ. ఎన్మెంచెము.. ఈపమవార్వి
యాఎవేవి. ఈమె మహాసాచ్వి. హోమదేవుదు గోనూాహ్యూణ. భక్తి
యుకతుండు. ఆకనికి పాంంమొకచయొక్త్య; నోధనమొుకయెొన్ను.. ఆజమందల
నాత డ తెనంద్రనా( బాలించుచుండుకు. అవను చేకుచురు మెంమూంటువేల
నేసూరు వందలును మంశ్రికూటము, భదాచలటము యొపలుగా
కఖభయతట పూదేశంబుల వ్యద్రైయుపచుం చెను,
కందారమునకు కటకము ము పొరురాజ్యము. జం. బెటహుండు
పావిఎంచుచుండెను. బల్లహునకు పొారుసపచా కింది, సోము చేపరాజు
hg
జ్
జ
ఎ?
వృద్రచెలిసికాని బలహుండు కన్ను అలో నిప్తులువోసికొ ను, కందారరాజ్యపు
స్త్
సరిహ కాయము దాటి కటకసీమలో గోవులు (పవే?ంచి ముసి వసి వంక పెట్టి
_బ్రాహృణాను(గ్రవాము 45
బల్లహుండు సోమదేవరాజు గోగణమును కటకమునకు తోలించుకొనిపోయి
బంధించి “మీ యాంమందలు మా పొలిమేరలోపడి మేయుచున్నవి.
ఆందుచే వానిని బంధించితిమి. పులరి చెగెంచి విడిపించుకొని పోవచ్చు”
నని సోమదేవరాజునకు వార్తసం పెను.
సోమదేవరాజు చిచ్చజిపిడుగు. మహాభిమాని. పరులచే మాట
పడువాండు కాడు, ఎంతవానికైనను అకంమమున కంగీకరించి జోహారు
చేయుట యాతనిలళో లేదు. బలహునె వార్తనందుకొని యాతండు తోక
తొంక్కిన తాాచువలె బుసగొట్టెను. మంతులను, సేనాపతులను రావించి
కర్తవ్వమాలోచించెను, అందజును యుద్ధముకన్న గత్యంతరము లెదసిరి.
కటకాదిశ్వరుండు బహుబలవంతు(డే. కాని చేయ(దగినవేమి? పొరుషము
చంపుకొని ఆశయించి దేవురించుటకంటె విజయమో విరస్వర్గమో కర్తవ్య
ముగ నండజకు తొచివది.
సోమదేవరాజు సకలసేనాపరివృతు.డై కటకముఘై దండయాత్ర
సలిమెను. ఆరునెలలు ముట్టడివేసి మహాయుద్దంబు జరిపెను. కాని
ఆపారమగు బుహుని సేనానివహంబునకు చాలంజాలక సేనలు మడిసి
కందారము. జేరుకొనెను. కొన్నాళ్లకు తిరిగి 'సేనలం గూర్చుకొని కట
కముపై మరల బడెను. అప్పుడును విజయము సినగ్దింపలేదు. ఎన్ని
సారులపజయంము నొందినను దిగులుపడక పది పర్యాయము లిట్లు సోమ -
దేవుండు దండయాతులు సాగించెను సోమదేవుండెన్ని సారులోడిపోయి
వెనుకకు మరఠిసను బలహు(డు మాత్మము మీదికివచ్చి కందారము నాక
మించుకొను ధైర్యమును వహింపలేదు. సోమదేవుండన్న నాతనికంత
భయము.
సిరుత్నాహపూరితుండై కటకము జయించు నాస సోమదేవుడు విడ
నాడెను. తాను ముసలివాండగుట్క తనబలంబులు సర్వము పది యుద్ధ
ములలో నశించుట ఆతనికంత నిరుత్సాహాము( గలిగించినవి. తానుగాక
46 కాకతి(పబోలశరాజు
పోయినమానె తనవంశమున నెవ్వ(డైన బలహు నెదిరించి విఎంయించిన
చాలునని యాతడాశించెను. కాని దురదృష్రవశమున తాను సంతాన
వంతుడు కాశాయె. ఇంక నాతిసికి శాంత యక్కడివె (| 2 చేయలని నిన
దేమున్న ది? అప్పటికిని పూర్తి నిరుత్సాహపడక అతండయ పుత్కవామే ష్టి
చేసి బల్లహుని జంపు కొడుకును గనుఒకు యన్న పడెను.
గోదావరి కుభయ బులనున్న అన్సాటోార (గాము పదు
మూడువేల క ప. గ పుచండుఅయి (దొహ్మాముల
రావించి అపార ధనకనకవస్తువాహానాం దో రారాభర eye ళో పట అటు
వారల బరిళ్ళప్తలంజేసి కటకవల్లభునిం దునిచి గోదనంటిల మవ వట్టి
సత్పుతు(డు పాప్తెించు యజ్ఞము నాచేం జేయింపుటలోచను దారి చెను.
విస్తులు పుత్రకామేష్టి జరిపించిరి. ఆగ్ని హోత యందు. పభ
సూచకంబులు గనంబడినవి. పజృరోహితులు మావెక్వానంంంలు. మంచం
పూతంబులం గావించి పట్టమహిషియగు సిరియాలచేవ కొనకి. ఆ
ప్రసాద విశేషందున సిరియాలదేవి ౫ MIRED
తద్వృత్తాంతము నంతయు కటకవంఘంయ చారుఎడే వినెను.
విప్రకృతంబు వృధాకాదని యవరిప౩ను. పకీయుక్షంంగా సోమదేవ
రాజును పట్రి వధింపకున్న ఉనరాజుము. తనక. దక
అరువదినాలునువేల మదగజంయలు, పన్నెండు అక్షం పవాతిపరము
లక్ష గుజ్జంబులు గూర్చుకొని కందారవఎయిపైలిపెను,
సోమదేవుండు పండువృద్దు. ఒహ య కంల ns BU
మైన మెన్య మత్యల్పము. అమునను వరధర్నము నాడు పడు వెను,
మాసద్వయము గజపడఠెతొ యుర్తముచే సను. విదతకు. ఎత నకట
చూఅగొనను.
సోమదేవుని పుమహిషి సిరియాలదేవి పోోత్వాపాము. సామంత
వర్గము వెనుదీయక మతియొక, మాం యుద. గావిందను.
(చాహ్నాణాను గ్రహము 47
ఆయుద్ధమున పదివేల గజములు, ఏంబదివేల తురంగంబులు, ఆయిదు
లక్షల పదాతివర్షమును మడిసెను. కాని విజయము చే(జిక్కునట్టులేదు.
అపజయవీతినంది సికియాలదేవి చేయునది తేక తన గర్భంబున
నున్నవా(డు బల్లహుని చంపి తిరిగి రాజ్యము సాధింపంగలవాండు కాగల?
డని, యజ్ఞకృతంబు వ్యర్ధము కావని యాశ పెట్టుకొని గర్భరక్షణమునకై
తాను శతుంవునకు చిక్కకుండ తప్పించుకొనుట కుద్దేశించెను. అంత నామె
తన పోష్యవర్గంబువారి నూరిండ్ల విప్రులనురప్పించి తన కర్తవ్యమెజింగించి
వారల కపార దృవ్యంబు లొసంగి కొందజ వివేక చతురులగు విప్రుల
వెంటంబెట్టుకొసి తనగృహదేవతయైన సదాశివు నొడింగట్టుకొని మహాగర్శ్భ
భారంబుతోగదలి రహస్య మార్గమున అఆర్ద్లరాతృంబున తన సామంతులకు
గూడ నెవ్వరికిందెలియకుండ ఆనుమకొండ చేరుకొనెను. ఆసమయమున
అనుమకొండ రాజ్యమును ఎజుకదేవరాజు పాలించుచుండెను. పూర్వ
మీపాంంతమును చందువంశపు రాజులే పాలించిరి. పిమ్మట నొకప్పుడు
శ్రీశైల (ప్రాంతారణ్యమున కిరాతుండొకండు బహుశూరుండై విహారము
సల్చుచు హనుమాదింకడ నొక గాంపుమును నిర్మించి అది రాజధానిగా
రాజ్యము పాళలించెను. ఆతనికి అనుమండు, కొండండు అను నిరువురు
కొడుకులు గలరు. ఆకుమారుల పాలనమున నా రాజధానీనగరమునకు
“అనుమకొండి యను కేరుగలిగినది. తరువాత కిరాతరాజులు దానిని
పాలించిరి. రాశికి రాథ్రి సిరియాలదేవి యెజుకదేవరాజు నొద్దకు
విష్రలనంపి శరణ మర్దించెను. ఎజుకదేవరాజున శకేమిచేయుటకు( దోచి
నదికాదు. సోమదేవ రాజంతటివాండే అట్టయ్యె. ఇంక తానేమిచేయగలడు.
తనకు బల్లహు నెదిరించుటకు సైన్య బలమేది! శరణాగత ధర్మమని సిరి
యాలదేవిని వెనుక వేసికొని గజపతిచేం బట్టువడి తనకు ముప్పు చేజేతుల(
దెచ్చుకొనవలసినదేనా! ఈవిధములగు తలంపుల నాతడు మనోదౌర్చల్య
మునకు లోనయ్యెను. తనకుల [బాహ్మణుండు నవిరళజపహోమళతత్పరుండును
న!
శ్రి
»
సి
ఆ జో
జీ
ఓ ళ్
(1.
+
జే
4
అ
hr
గాదు
we"
ఆటు ల fot ఆ ahr +
/.
|
On
Wh లే
షర
t మ...
hte
+ Fa
నీ ఇ
ముం
టో
అలీ జ ఇతే
we hath ih
న ఆ mmm WS
We ho hae he
తా”
జా.
కారా. అ స్స సళ.
ఈం! న
స
లో
మూ
శి thee
జ
ఇ”
మ
wm
ew ene
వా
దాభా అటి
లుం
aa
ete
(am
hw
ణు ౪
Cwlw
ను
డల
ఇ
=
నెటు
శము
యక
ల్
ప
1
తి
కాకతి లా
శ ఛి 7 తో
జరీ అర్ ఇట్ల ఖు
పరయుతుకిం
బు
వధ
ము సాం
విరు
గ
లో
స,
సల్
Wu
~~
మీదికి రానప్పుడు మనము
అణా
hore *
49
౮ నో
ప్రే
A
శ
సినది ర
ళీ
ఖే
ఓ
న్
wr
విషం
అల్
ల్
చ
ళ్
Sha
4
1
+
hr
అనో %
«i
wo
wy,
birdy
wi
గా
wT
శ శ
7
(4 *
-
ఖ్
ws MH
we ఇల was అలో టో ఇటు
&'
a
శ ఈఖ
తల్ ల
జ
hela
ఖు
her sw hw
శ
అల్ Coa”)
క
శ
ను
Sete
fren
శ
*
జ
a
న '
prey | ww wo గీ wie ఈ
న జ.
ఈ శత Wot ఆలీ
(|
ప ఏంట ఉస
షో
(=.
ఆగి
స.
ఒకా
ల why
జ!
‘
అట్లు నో
నం tw
3
ల
*
అ
wr
ఇ శ భో
wus
జాట్
౧
ణా
సా
rhs
ర్ం
జీ
dul #
యు
toon
భి
ష్!
తు దె
భ్
ఆ mB
hrs wae Cw f£
me
me
ఆద్య
ప lure
మ జ
ఆల లల ల్ ముల్
శ
waded తీ
చ
Wate
మె
ములు
oD
నే.
ఇ
జమ
స్
అ కప్
క్క
సిరియాట
వాళ్ళు
om
+
ఎంటనే ర
యు మొ
ను
nt ధాం!
we had! జ్
ఖ్
య. ను
జగ్ ళో న్ను
న.
వెట్
వి ఆగి
శి
[7
Gu ww hs
శ
4
oD
నెను,
+
అల
4
ర్పియుందురని
యుస సిరియాలడే
బిరియాలడేవి3 మాధవళర్మ
రమునుండి అనుమ
కప్పుడు
గావించెను.
మించెను.
అకు(జు
(7) (బాహవ్మాణాను[గ హము 49
మించుక యాతనిని బాధించెను. _విజయగర్వ్యమున మొదట నుపేక్షించి
నను పిదప నాతడు సిరియాలడేవి జాడ లరయించి యాసె అనుమ
కొండ దిక్కుమొగంబై పోయెనని తెలిసి యనుమకొండ ముట్టడికి సైన్య
ములదోలించెను.
మెట్లవారిచే నావృత్తాంతము ముందుగనే యెటుకదేవరాజునకు(
జేరెను. ఆతడు మాధవశర్మతో రానున్న విపత్తుంగూర్చి యాలోచించెను.
మాధవశర్మ దృఢమనస్కు(డు, నిశికమైన చూపుగలవా(డు, డర
రక్షణమందు ధన (పాణము లాతనికి తృణపాయములు. కాన భార
మంతయు. దననెత్తిపైని వేసికొనినాండు. తనయింట రక్షణ మొసంగిన
రాజమహిషిని తన కూంతుగనే భావించుకొనినాండు. ఎంతటి ముప్పువచ్చి
నను తానాపెను రక్షించుటకే నిళ్ళయించుకొనినా(డు.
అనుమకొండకు(జేరియున్న |బాహ్మణాగ్ఫ్మహారమున మాధవశర్మ
కులపతి. ఆతని యడుగుజాడలలో నావాడ బాహ్మణు లెల్లరు నడుచు
చుందురు. నాంటిరాతి శర్మ అగుహారములోని బాహ్మణులనెల్లర
రావించి ధర్మరక్షణమునకై తన తలకెత్తుకొనిన కార్యభారము వివరించి
నాండు. సిరియాలదేవిని రక్షింపకున్న ధర్మానుమానమున నిలుపంబడిన
బాాహ్మణజాతి యుండుటకంటె నశించుటే యుక్త మని [పబోధించినాండు.
విపులందజు నాతని పుబోధమున పృబుజ్జచిత్తులైరి. అందజు నేక గ్రీవ
ముగా సికియాలదేవి నాళ్మసోవరిగా నెంచి యెట్టి యిక్కట్టునెన భరించి
రక్షించుటకు బృమాణములు గైకొనిరి. అపెను మాధవశర్మ పుతికగను
తమకు సోదరిగను బుకటించుటకు నిశ్చయించుకొనిరి. శంకరభట్టు,
ఖైరవేందుడు, సింహపరవాది, కామదేవుండు, అష్టభామో కవిత్వ పువీణు
లస గోపాల సామవేదులు మొదలుగాగల విపపుంగవులందజు “వారి
జాక్తులందు, వైవాహికములందు, [పాణవిత్తమాన భంగమందు, చకిత
గోకులాగంజన్మ రక్షణమందు బొంకవచ్చు, నభుముహొంటి దను వ్యాస
నకి కాకతి వోల రాజు
సి
రక్షించుటకు నిశ్చయించి యొకేబాబ నతుచుటకరు పుూమాజములు
ca
i
స్వీకరించిరి. మగవారికంటె నాండువారు ధర్మరవ్షణబముసరు మతింత
దృఢనిశ్వ్చయతను పుకటించిరి. మటునాు - బర్టహాున మెములు
పురపాంతమున విడిసినవి. బ్వహుంయ “సికియాలవెవికి మీఠరాజుముస
నాశయమిచ్చినలు తలియవచ్చినది. ఆపెను మారు సిముర్చించి మాతో
సభ్యము గావించుకొనునది, కాగిచో అనుమకొౌందు రాప్యము టుదిరా'వని
ఎయికదవరాజునకు వార్తనవపెను.
ఎజుక దేవరాజు మాధవశర్యను మున్నిడుకొన సే గారవముగ విశేష
బహుమానములతో కటశేశ్వరుని స్కెంధావారమున చర-బెను. సోమచేప
రాజుభార్య సిరియాలదేవి తమవశమున లేదనియు. మిత్రులని తమ్మాద
రించి బహుమానముల స్వీకరింపవలసిుదనెయు. టేయరొనెము సెక్కు
రప్రుమాణములొనరించినను బల్లహుడు విశ పెంపు హం టెక కేవ
స
2m le, IR లి అ ON, wf మ ww
రాజు వినయ మాతస మనసు నొకెంత పజాన్నచ అందం బు... అసు
జు
౫
చ జట (ట్ ఆల్ ఖగ ka are | ట్ సం ల a
ఆనుమకొండ సగరమంతయు నిరామయుఘలను వము ద్యాతుడచ. నెట్టు
శ అజ్ ళీ ఖే జో శ = ః
పరిశోధింపించుటకు నిపష్పుటంచెను. ఎయలుకపపలొాటి దొందు సొ
గ.
గ
గృహంజులకు రాజ స్ర్రీజుందులను, విప్రృున్మోహంఎ€ము. పెమంపరులను,
టి జన ఇ స్
వైశ్యగృహంబులకు వైశ
లను మజియు నానాజుతుల దక్టంబుల. డాయా్యా హాపరికొచనార్రము
నియోగించెను. సిరియాలదేవిగి వెదకిచిచ్చి వాక! ఆ
DRM Wy TI
నని యాం(ంగొలెపి పంపెను,
ఇర » ఇ అన్పి a ఇ ఇ. స కలి ‘ కుం త we *ట
మయ, BT te ౧ అస ౫ బాము
» బి
#
G7
అనుమకొండ రాజ్యమున ముడు, వాహ బండారు
గృహములు, నేలమాఠెల్టు తొటలు, దొడ్డు సైపడటు గారింపబడినవి.
వెదకినతావు మఅల వెదకుచు, చూచినచోటులు వరిం చూచుచు పోయిసబిడికి
మగుడ పోవుచు ఎక్కినమేడల తిరిగి యక్కుడు సివియా*వెవిై2ై కట కేశ్వ
{9
(వా హ్మ జాను[గహము 51
రుని భృత్యులు బహుపుూుయాసపడి వెదకిరి. సిరియాలదేవి కాదుగదా కందా
రంపు పొరు6 డొక్క(డైన అనుమకొండలోన వారికి గానంబడలేదు, వారు
ఏండుదినంబులు వెదకి విసివిపోయిరి.
విపుగృహంబుల గాలించిస విపులలో కొందజు మాధవశర్మ
యింటిలోపల సిరియాలదేవినింజూచి యీమె రాజపత్ని కాదగునని ముందు
నిశ్చయించియు బహుజనంబులతో వచ్చిన రాజమహిపి యొంటిగా నుండ
నేర్పునే! యీమె విప్రాంగనయే యని మగిడిపోయిరి. పునః పరిశోధన
మునకైవచ్చిన కొందజు ధూర్తవిపులు ఆపె అవయవ సౌందర్యవిలాస
చిహ్నముల. బరికించి ఈపె రాజాంగన కానోపుని నిశ్చయించిరి.
కాదుకాదని బ్రాహ్మణ లెంత మొజెట్టుకొసినను వినక కటక
వల్లభుని సమ్ముఖబముసనకు వారామెను దోడుకొనిపోయిరి.
అంత బ్రాహ్మణాగ్రృుహార మంతయు నట్టుడికినట్టుడికి పోయినది.
ఎలైడల హాహాకారములు బయలుదెఅినవి, “బాాహ్మణ స్త్రీలను బట్టిన
అహంకర్ములు యమ పవాశములచేం గట్టబడి సప్తసంఖ్య రౌరవములం బడు
దురని వేదము నుడువుచున్నది మీరు వినలేదా! మాపుతిని మీరు కొని
పోవు టేమిపాటి? అందచందము లెందణికుండవు? అందథిని రాజుల
సుందరులనియే తలంచిన పాపము కట్రికుడుపదా? ఈమె రాజపత్నియైన
మావిడ్డ యని చెప్పికొందుపా?' అని బిగ్గజిగా బహణులెల్ల రాక్రోశించిరి.
బ్రాహ్మణ స్త్రీ పురుషులందజు పసుపు వస్త్రములను ధరించి రక్తకు
సుమ హారములు ధరించి వీరజట లల్లుకొని రాజసమ్ముఖమ్మునకుంబోయి
బిరియాలదేవి చుట్రును జేరుకొనిరి. “ఈసతిరాజ కాంతకాదు. విపృకాంత,
దూ సూధవశర్మ కూతురు. ఈపె సెన్మిటి వారణాశికి బోవుచు గర్భిణి
యగుట తమతో దోడ్కొన విలుకాకః మాతృగృహంబున నునిచి పోయి
నాడు. ఇది నిజంబు, ఎట్టి పృమాణము చేయునున్న జేసెదము, అట్లు
ర్ి
తా
hk
"3
3
పెంచి
జబ
స్
_
శి
OR)
స్స
em hie
షొ
ఇ"
>
un
Wwe tl
he
స
Cy
pare
ళ్
ఇ
టా...
ww Wee
అ
Be
i}
0 ౩
eG
fra ఇ
న్.
ఖం
లే
శ్ర
ఆవ
బట టో
>
ళీ ల్ జ,
wre ff + a
Tom ఫం ఎ! ల సాలా త
wri ఈ
ww
|
om 8"
wa mye hl
ఇ
అనో.
న్్
ఫి
ము
ణ్
ళా
జా
ఆకసని వం
గ
What wot ఈ సో ఇ
ణి
క
ఖో
శ టీల iw
«*
+.
త
Ww
Wo
+
x
జ
we hh (ఆ శో లో
.
ళా
క |
.
a
sa
ea
గ
శ
»
నో
జూ
ఖల
త్న
షు
(డు బాం
౪6
శర. mn
శ శ్
న్
గో ల
జి
rp
WE
సంతలో
లొ
(ems
wm
be
ఇయించినాంయడు. ఆ
భా!
న
“
గస రా
arm Ne
మ
CEE క ఇం
(ఆ అల్ hoe లల
గట్
బీ
మ!
షుయి, ఫె
చా ir UA
యౌంలఆన { ee
ఎ
a
స",
ha wis
am
x Ww emmy
we whe ఇలు qi |
we ఇటీ
దుక
Wy
.
య
Woe ఆఆ ఆ
క
een
జ"
wr
Prete
bw telah ఆ Wt ల్ ఉల్ pie
mm
శ
జ న |
|
wean
Sew es
¥
*
గా
"ఉన.
'
al
క్త
2
(
+
|
న న.
స్కి శ
© hmm
yi Witt
oR
*
we
*
wl
witli జై
4
Tor wn శ.
4
భా
ఖ్
౭
*
pe
iin
me amy,
huh ie tt
న.
జ్యూ
క
యు
య
ORS
ఇ"
అటు
మ్బి
రాజపల్ని
జ
స
గూర్చుండి
y3 2
- 3
Sa
+ a
-¥
శ
శ
యశ య్
జో ళ్ళ
‘+
i ళ్
న / జ
త్ే
"14 Pa
RN
2
3
కై లై
ప్ర శ
ఖ్ 2}
(3 గే
3 జం
et Tf
(+ నీ
శె
wy
ge,
ఇ ee
రుం
యు
/ జి కా “™»
మె
ల
4
తో
Ww Re mw *
అదును
ర
గో
యీ "టె
అసల
Raw జ
estates
తీ శ
॥
a
ప్
i
న్
, ఆ he
ఈ
ళ్
«
చం
స!
41
ఖో
ఇ
we
స్మ
4
ళో
ఇలు కట సే
*
ఓ
/
ర
మ్?
*
జే
Co
త
ఆంచి
ఫా
శ
‘
షి
య.
=
: [
వే స
న్ శే జీ
య 12
లఫై
sd
or | గ్
త af
hy 7
7} ఈశ
జ్ర 13
sa EY
#
సే _
;} {3
9
# yj
5 a
1} ~~
fram
d స్
b స
wo) to
h స్త్
ఖః ఇ
శి న న స al
౪
w«
ము
ళ్
mw
Wee hls,
భో
క్ష
త rt
* Wri pt
న్
గ
పట్టక!
ఫటల "ప
స్స
$4
h
ళీ
కా
(|
“
hehe ఏ అలి
Ca
mr
ఛు
ళ్
ణు
ఈ ఆ
ఈ
ఎవ... అం.
గ
స
యు
య .
ప
ye
చాలక
ఫు
నా జ
జ
*
FE a
న!
* Ww
/
wie go శా he ఉన్న
4 న bs
తలల
0
శీ
*
జ Wes
లేం
be
“టో
ITU
లో
«
అమ యా
wh ఆజా
bet ఆ
చాహ్మృ్మణాను[ గ్రహము ర్
కృతాను్హానులై సిద్దేశ్వరుని వేదోక్ష ముగ నారాధించి బహువిధాన్న
భక్ష్యంబుల నివేదనము గావించి డైవసన్ని ధిని పంక్తులు దీజి కూర్చుండి
ఆ కాంత నివెదితాన్నంబు లవణంబు వడ్డింపగా నందజు నంతుఫ్రైగా
భుజించిరి. అదికాంచి ఆపె సిరియాలదేవి కాదని దృథముగందలంచి
బలహు డంఠక తన పంయత్న ము వదలుకొని కటక మునకు మజలిపోయెను.
తరువాత నొక శుభముహూర్తంబున సిరియాలదేవి పుసవించి
సర్వవభ లక్షణ సంపన్నుండైన కుమారునింగాంచెను. విప్రులు జననకాల
బలము గుర్తించి ఇబ్మ్బాలుండు గర్బాష్టకంబుననే ధరాచక్రంబు మహా
మహిమతో బాఖింపంగలండని నిశ్చయించి మహానందంబు నొందిరి.
జాళకర్మాది విధులు నిర్వర్తించి నామకరణ మొనర్చు సమయమున
రియాఎదేవి “మీరే మాకుదైవము, దాతలు, భయ|తాతలు నగుట మై
రివండుంలు. ఈ కుమారునకు మీపేరే పెట్టినంగాని నాకందృప్తిగా
9
శః
(9
చని మాధవశర్యను పాఇధేయపడెను. ఆపె యభిపాయమును బట్టి
మాధవశర్మ యాబాలునకు మాధవవర్మయను నామకరణం బొనర్బను.
రాజకుమారుడు శుక్లపక్ష సుధాకరునింబోలి దినదిన పవర్ణమాను(
ఉయ్యెను. అనంతరము గర్భాష్టకంబున నుపనయనంబు.6 గావించి మాధవ
వర్మను పదడ్మాక్షిదేవి ఆఇయమున ఒక వృద్ద బ్రాహ్మణుని యొద్ద
చషపవెసితి,
ఒక నాంటి రాతి బాలుండగు మాధవవర్మ మరచిపోయి దేవి
సిన్నెదాసమున పెట్టిన తన పలకను పుస్తకమును దెచ్చుకొనుటకై పద్మాక్షి.
గడికి బతచెను. భయంకరాశారము+ దాల్చి భూతమేత (బహ్మారాక్షస
భాకిన ఢాక్ని కోతాళో పరివృతయెన పద్మాక్షి దేవినిగాంచి రాజ కుమారు(డు
కొంచెముంగూడం జరింపలేదు. ముకుళితహస్తుండై దేవి పాదంబుల( బట్టు
కొని అభివందనము సేసెను. పద్మాక్షి బాలుని ధైర్య మైర్యములకు మెచ్చు
కొని యొక డిప్యఖీటకము దివ్యభత్లము నొసంగి వీని మహిమచే మీ కుల
ర్4 "కా క్ర br
మువారు శతుువిజయమును సుఖముగా సాఢింపటాఅరగియు. విపుపూజ
యును మాధవార్పనమును మజువకుండుచో నివి మ్లయుంట చేయి
సంవత్సరంబు లుండుననియు. దెలిపి నం?
తరువాత నాబాలు(డు ఎజుకదేవరాజు సాయమున సైన్నము
ba
చేర్చుకొని కళింగవల్లభునిమై దిండయాత వెడని యావని యూన
ఫ్ర
దునిమి తమ గోధనంబుల పదునూరువేల చునూరు మందలను దత
తోకించుకొని కందారమునకు వచ్చెను, ఎజుక చెట నాలు. అనమునంత
నుండియే మాధవవర్మ ఇంతటి యవివ్వ ఎ్రడ్డిని గాంచగిన్ది దుం. అముము
కొండ మ న. a రాశ్యాధిషేకటు నొందపలసినడనెపటుపట్లి
అగహారముల దానమొనర్చను”" ఆని చెపి రామారణు ల వొనొకిం
సేపూరకొని తిరిగి యిట్టుష్మకమించిరి.
శో ఇ! జ ట్లో Wa బో wet
“ మాథవశర్మ అనుగృుహూముత' నంతవాంవైన మాథపవర్మము
మీవంళ మూలపురుషుడు. మివంశ ముత నము వాంన్నపైూడు గండు
uw hha
గర్భిణియగు సిరియాలదేవిని రక్షించి మ పంశాంకురమును గరపిది
బాహ్మణులేకదా ? బాాహ్మణానుగ్యూహూ మివిృఇముగా మి
కాపాడినది,
ba
పద్మ సేనుడు పుతులు నేక ' పప్పాసుముతముకే సిదైేళ్వుర స్ట aE)
Ke
నిత్యందును కూష్మాండ ఫలంబులచేం బూజించి bis eens ము
య
రాజను కుమారునింగనెను. వెన్నమరాజు వంశమున నుండ్వన జనించెను,
dl
మాధవవర్మకు పద్యాడ్రీ దేవి వరందున “పన్న సేనుడు" జనెంచెను,
నవావ్చాణాను[గ్రహము ఫర్
ఈ గుండ్యన తాను కాకతిరాజ వంశస్టుడని తెలుపుకొనుటకు తన నామము
ముందు 'కాకత్య' పదమును ధరించెను.
కాకత్య గుండ్యన నాంటినుండి జైనమతమును మీవంశము వ్యాప్తికి (6
దెచ్చినది. గుండ్యనవంశమున మీ ముత్తాత మొదటి బేతరాజు జనించెను.
ఈతనికి నెజుకదేవరాజనియు పేరుగలదు. ఆతనికి భువనైకరాయండు,
భువనైకమల్లుండు నను విరుదములు వహించిన మీ తాత మొదటి పోల
రాజు జనించెను, ఆతనికి (తిభువనైకమల్లుడని విరుదు వహించిన
మీ తండ్రి రెండవ బేతరాజు జనించెను. వీరండజు జైనమును వ్యాప్తికిం
దెచ్చిన రాజులే, జైనులకు వేడబాహ్మణ భక్తిలేమగదా! మతపుచారము
నకై శజైనరాజులు వేద బాహ్యణ హింసకుంగారకులైరి. ఆందుచే
నాటినుండి మీవంశమున బ్రాహ్మణా నుగ్గహము తప్పినది. బ్రాహ్మణ
ద్వేషము మీ వంశమున దలయెత్తినపుడు మీకు రాజ్యచ్యుతియు నారంభ
మగునని వశిష్టమహర్షి కాకతి రాజునకు బుషిసవన సమయమునంబల్కిన
పల్కులు యధార్థమై మీవంశమున రాజ్యక్షిణత (ప్రారంభమైనది. మహా
రాజులుగ రాజ్యములేలినను జైనమత పువేశముతో తొల్లిటి స్థితి పతనమై
మీ వంశము వారొకరిని గొల్చియుండు సామంతరాజులు కావలసిన
నైచ్యదశ పట్టినది. మీ వంశకధను గుర్తించి నీవు జైనము నుజ్జగించిన
తొల్లిటి రాజ్యవైభవము నందంగలవు. మీ వంశము చిరకాలము స్వతంత్రం
రాజ్యస్థాపనమున వన్నె ౩క్కనుగలదు.” అని శ్రీపాదులవారు ముగించిరి.
(పోలరాజునకు తమపూర్వవంశ కధాకధనముతో తనకు క ర్తవ్యము
నుపదేశించిన శ్రీపాదులవారియం దమిత భక్తివిశ్వాసములు గుదురు
కొనినవి. “గురుదేవా? నాంటి బాహ్మణానుగుహము మావంశమును
నిల్సినది. నంటి బ్రాహ్మ శా నుగృూహము మావంశము సుస్థిరముగా
పన
స్వతంత రా జ్యస్తా నిల్పుకొనుటకు త్రో డ్పడవలెను. మీరేనాకు
56 కాకతి పో చ రా జా
“వత్సా! నీవేమియు సందేహింపకుము. సరము చర. బడ
br
గలదు. రామేశ్వర దీక్షితులు మీ తండి మట EE సికండిం
ఖో
జైన మకస్టుండైన ప్రుజాదరణమి.నవై 2 వఐమునువూత నాకాథిఎవను.
నాడు రామేశ్వర దీక్షితుతాలనికి గురువ రూను. య ల. కూర పేరు
వాక్యానుసారము. శైవమునకుచగు ప్రాతినవ్వు మయం2క పొటును,
లేనిచో నీ తండి నాడే మి రాష్టామింరను వ న II
నీవిప్పూడాతనిని నీయొద్డకు రప్పించుకొనుము. ఆవండు రోజాలు చా
మునంగహాడ నాత్తేరిన దిట. మేమిరువుర యో గఇరుస్పుగొడ ఒహోధ్యా
డ్
యులము, నేనును నికు వలసిసపాయ చ TE
ళ్ ne ప fm త్య తే
(ప్రక్యక్షముగ రా జకార్వ్యములను: జూ... “a La TS
మంగళము చేకూర్చ(గల(డు, రజత ుదయదే. గిరు జొ గెందొపంమేు
మునకు బయలుదేజి ఆతని సరైంచి నా మాడా Te Wal Et
దెచ్చికొనుము. ఇది నాయాజ్టగాంచలందాల్పుము", ఆన 3 చాడ.జవారు
పోంలరాజు నాదేశించి పర్కిరి.
పోంలరాజు కతు థతిజ్టైన తో గురువాక్యడు ప అంప i
పాదాభివండనము గావించెను.
నాంటి రాశ్రి శ్రిపొదలవారి యాకెధ్యము స్వీకరించి మట విం
మించి మబునాడు వేయవనస ప్రోలరాజు. హిడిం వాన ంయుదుంునురు
బయలువెడలెను,
(8)
దగకేబో వృకరణయు,
నివకటొాక్త వుం.
ప్రోలరాజు పరిపాలనీమునాంటికి ఆంధుదేశమునందంతటను కమ
ముగా జైనుల పైని ప్రజల కాదరాభిమానములు సడల(జొచ్చినవి, వారి
యక్షిణీశక్తుల మాహాత్మ్యముడైని వారికి నమ్మకము పోయినది. ఒక్క
నిదర్శనము సత్యము కాకపోవుటతో వారికి జైనుల కపటనాటక మర్ధమై
పోయినది. ఇష్టదెవముమాటటుంచి అనలు డైవారాధనమే లేకుండుటబచే
బౌద్దమతము పాషండమై పాాణములేనిడై పృజాజీవనమునకు నిరర్ధక
మైనది. తమ దుఃఖములను పో[దోలువాండెవండోయొకండులేక తమ బతు
కులు గాలిలో దీసములవలె నారిపోవుచున్నవని (ప్రజల మనసులు ఆరాట
పడ(జొచ్చినవి,
శంమకాకులు దెశమందంతటం దిరుగుచున్నారు. మఠములు, విహా
రములు, స్థూపములు, చైత్య్వములు, వేలకువేలు దేశమందంత వెలసినవే
కాని ప్రజలజీవితముల కవి ధైక్యోద్యోత్సాహము లీయ(జాలక పోయినవి.
కరమముగా ్రీలుగూడ సన్యాసినుకై మఠములలో. (బ్రవేశించిన తర్వాత
బడ్డ, జైన యతులు భూష్టులై పుజావిశ్వాసమును గోల్ఫోయిరి. బోద్ద
చిహారపోషణకు రాజులు, రాణులు నొనర్చిన మడిమాన్యముల, దాన
ములు పెరిగి శృమణకులు భోగలాలనువై షుజలదృప్టికి వెగటు
చల్పించిది.
మానవుని నిత్వజీవితమునందు. దుఃఖనివృత్తికి సుఖపువృత్తికి
డైవాలంబన మావశ్యకమను వైదికమత సిద్ధాంతముపెని కాంక్ష జైనమత
షు
చువిష్టులైయున్న పృజలకు పృుబలము కాంజొచ్చినది. కాని (బ్రాహ్మణ
ర్ కాకతి (పోల రాజు
మతమునం దిరుగు పువేశమునకుమాతుము వారిమనసు లిష్టపడుట
లేదు. బాహ్మణమతమున త _క్ట్వేసిద్దాంతము లందరానిఫలములై యుండు
టయేకాక కుల, జాతి, మతములు గల్పించి న్యూనాధికతల నిర్మించు
కొనియుండుటచే ఆమతమును వారి కిష్టముకాలేదు.
పుజామనస్సు లట్టు సంక్రుభికముతై యొక కొం త్రమతము నన్వే
కి ంచుకొనుట కుద్యు క్రములగుచున్న యాసమయమున రామేశ్వరదీక్షితులు
హిడింబా(శమమునుండి అనుమకొండ రాజ్యాధిపతియగు (పోలరాజుచే
రప్పింపంబడినాండు. శ్రీపాదులవారి యాజ్ఞానుసారముగా (పోలరాజు
దీక్షితులవారిచే చిన్మయదీక్షనంది గురు సేవాతత్పరుండయ్యాను. దీక్షితులు
పోంలునితండి, బేతరాజునకును గురువే. కాని బేతరాజు దీక్షితుల వీరశైవ
మును ప్రజలలో పువేశ పెట్టుటకు తనకాలమంత తగిసదిగా తలంపలేదు.
జైనపువిషఘ్టళైయున్న బహుపుజలను జైనమునుండి తిప్పించుటవలన
పుజావిప్లవములేచి రాజ్యసుస్థిరతకు నాటంకము లేర్పడునని యాతండు
తలంచియుండెను, కాని అప్పుడే జైనబౌద్దములు పై ననాదరమంకురించిన
పుజలను చేంబట్టుటకాతండు శైవమును విరరూపమునగాక శాంతమార్ల
మున గొంతవరకు (ప్రజ కందించియయుండెను. శివాలయములు గట్టెంచి
శైవమున కాలంబమును! గల్పించినాడు. తాను జైన శైవములకు మధ్య
స్పుండుగనుండి ఇరుమతస్టులకుంగూడ నాశ9యు(డై ద్వంద్వమార్గమున
రాజ్యము నడిపించినాండు. రెండుమతములను దాను చే(బట్టినను బహాం
ప్రజల మన్ననలందుకొనియున్న జైనమునకే యెక్కువ (మొగ్గియుండెను.
ఈ ద్వంద్వరాజనీతి రామళశ్వరదీక్షి తులకు నచ్చలేదు, అందుచే దీక్షితుల
వా రచ్చటనుండక ఆప్పుడప్పుడుమాత్ఫము బేతరాజునకు దర్శనమొస(గుచు
హిడింబాశృ్రమమునే నివాసముంజేసికొనిరి. చిరకాలమునకు తిరిగి పోంల
రాజు పాంర్ధనముచేతను, రామారణ శ్రీపాదుల పోందృలముచేతను ద్క్షి
తులవారు అనుమకొండకు చేరికొనిరి.
వకటాత్షము 59
(ప్రోలరాజు సింహాసనమునకు కొంచెమెత్తుగా నొక వజంపీఠముపైని
వ్యాఘాజినమున రామశ్వరదీక్షితులవా రుపవిష్టులైరి. ఒడలినిండ తెల్లని
భన్మ తిపుండంములతో మెడను దటముగనున్న రుద్రాక్షమాలలతో
జడలుగట్రైిన కేశపాశపుముడితో యోగదండము నానుకొని చేత జపమాలం
(దిష్పుచు కన్నులరమోడ్చి కూర్చుండియున్న దీక్షితులవారు సాక్షాత్తు
శురమశివునివలె నుండిరి. (ప్రోలరాజు వినయవినమితగాతు(డై గురువు
వంక దృష్టినిలిపి శృవణతక్పరతను దెలుపుచుండెను.
దీక్షితులవారు కనులుమూసి “శివోహం శివోహం శివోఒహం'
అని ముమ్మాజుచ్చరించి యొకింత ధ్యానముసలిపి పోోలరాజుతమై దయా
దృష్టిపజపి యిట్లుపన్యసింప నారంభించెను.
“వత్సా! వినుము. రాజెటు మతవ్యాపకుండు కాకతప్పదో దెలుపు
చున్నాను. రాజ్యవిస్తరణకాంక్షియగు రాజు పుజామన స్తత్వమును
గమనించి ఆ మనశ్ళ్శ క్తికి తాను (మొగ్గి తనవైపునకు దాని నాకర్షించుకొన
వలెను. “ప్రజామతం మతం రాజ్ఞః” అనునది రాజ్యాంగ మూలసూత్రము.
రాజ్యమును విస్టరింపంజేసికొనుటకు, సుస్టిరపజచుకొనుటకు రాజులు
మృుజామన సత్వము ననుసరించి మతములవృద్ధిపజచి తమ మనుగడ
సాగించుకొనిరేకాని యేమతము డానికెయది వృద్ధికాలేదు. రాజకీయ
పక్షములే మతనామముల ధరించినవికాసి వేజుగాదు. కుల జాతిఫేద
ముల నాపాదించిన వైదికమతము నాంటి రాజ్యసుస్టిరతకు కావలసియే
యేర్పడినది. కంమముగా న్యూనాధికభేదములు సెచ్చుపెఅిగి ఆమతము
శంజావిశ్వాసమును గోలుపోవుచున్న కాలమున కుల మత జాతి ఖఫెదరహిత
ములగు జైన, బౌద్దము లవతరించినవి. వానిని వ్యాస్తింజేసి రాజులు (ప్రజా
పక్షమును దమవైపునకుం (దిప్పుకొని రాజ్యముల సఫ్టాపించినారు. నేండు
ఆమతములకును నీచస్థితి పట్టినది. వానిలోంగల లోపములు వాని వినాశ
మునకు నేండు కారణములగుచున్న వి.
60 కాకతి [పోల రాజు
సామాన్య(ప్రజల మనస్సు చాల దుర్భలమైనది. సుఖ భో గైక హృద
ఇమైన వారిమనస్సును కేవల సన్యానమార్గమునకు. దిప్పుట కేమత
మును కృతకృత్యము కాలేదు. మజియు వారి కోరికలను సెఅవేర్చుకొను
టకు వారికి శక్తిచాలనప్పుడేదో అదృష్టశక్తి వారికి తోడుపడునను బలము
వారి మనసునకిచ్చినపుడే వారికి కొంత ఆరాటము తగ్గునుకాని అన్ని
కార్యఫలములు మనపనులలోనే యున్నవను మాటమైని వారి మనసు
నిలదొక్కుకొనంజాలదు. మనసునకు బలము నాపాదించు దైవవిశ్వాసము
లెకుంశజేయుటచేకను, అందజిను శృమణులుగా తయారుచేయుచుండుట
చేతను బౌద్ద జైనములు పతనోన్ముఖములైనవి. పుజామనస్సు వానినుండి
విముఖమై నిర్జీవమైనది, ఈసమయములోనే రాజు క్రొత్తమతమును
పట్టి పుజలకు నూకనోత్సాహము పుటింపవలెను. పస్తుతకాలమునకు
వమతము తగియున్నది. ఆందు జాతి కులభేదములు లేవు. (పబలమగు
కేశ్వరో పాసనాసిద్దాంతము నంటి సెట్టకొనియుండుటచే నందు పంజా
నస్సు చలనములేక ఏకోన్ముఖమై యుండంగలదు. ఇశదానిని వీరప్రదా
నముచేసినచో వేణ శ్రైన్యమును పోపింపవలసిన ' పనిలేదు. పాంశమత
మును పోదోలుటకు (పషపధమమున కొంత్తమతము వీరరూపమును
దొడుగకున్నచో త్వరలో వ్యాప్తికి రాజాలదు. జైనమును కూకటివేళ్ళతో
బెల్లగించి వీరశైవమును స్టాపింపవలసినదని మీతండి బేతరాజునకు నేను
చెవినిల్లుంగట్టుకొని బోధించితిని. ఆతండంత సాహసమునకు దిగవేకపోయి
నాడు. నేండు నీవైన ఆపనికి పూనుకొనినప్పుడే నియభీష్టము సాధించుకొౌన
గలవు” అని పలికి దీక్షితులవారొకింత మౌనము వహించిరి.
fu ల
౮
ళ్
పోోలరాజునకు హృదయమధనము ప్రారంభమైనది. ఆతనికి
శ్రీపాదులవలన తన వంశవృత్తాంతము విన్నప్పటినుండి తిరిగ తాను
ద్విజచిహ్నము ధరించి క్షతియత్వమాపాదించుకొనం దలచియుండెను.
అతనికి బ్రాహ్మణభక్తితో కాకతిరాజ్యమునకు వృద్ధిగలదనుమాట శ్రీపాదుల
నివక్రటా తుము 61
వలస కొంత్తగ చెవికి సోకినది, ఆమాటలో నొక సత్వమున్న దని పూర్వచరి
తుము సిరూపించుచున్నది, కాన అఎతసులభముగా నాతడు వీరశైవమును
విశ్వసింపలేకుండెను. అందునను [బాహ్మణమతముకంటె విరశైవమతమెట్లు
పటిష్టకగలవో ఆకనికిం దోంచలేదు. సందేహాందోలళిక మనస్కుడై దీనవదన
ముతో దిక్షికులవంక దృప్టింబరపి "గురుదేవా! సహేతుకమగు మీవాదము
కాదనువాటివాండనుకాను, కాని బాహ్మణమతమును గాదనకుండ శైవ
మును వ్యాప్తి వొందింపందగదా? డైవవిశ్వాసమును పువేశపెట్టుటకై బౌద్ధ
జైనములను కాదనవచ్చునుగాని అనాదినుండి వచ్చు (బాహ్మణమతమును
కాదనుట యెందులకు? బాహ్మణమతమందలి మంతుములను, దేవతల
యారావనమును, ఆక్మతత్త ్వసిద్రాంతములను కాదనుబయెట్లు? దేవతలను
మంత్రశక్తివలన స్వాధినముచేసికొని పృజలకు శే3యస్సులందించు పని
విడుచుట భావ్యమగునా? శ్రీపాదులవారు మా పూర్వవంశము రాజవంశ
మని పురాణము డివి చెప్పిరి. కషమ్రవారని పసిద్ధినొందిన ఐదువందల
మంది గోతు (పవర్రకులగు రాజులలో నొకండగు కాకతిరాజు మా మూల
పురుషుడుగా, మేము సూర్యవంశ క్షతియు లమై ఆత్యరేేందు కులస్టులెన
తాఅంగుం దెల్చి (బాహ్మణబో'క్తి కరియుండునది యని చెప్పియున్నారు.
నాటినుండి నాకు క్ష(త్రియచిహ్నమగు యజ్ఞోపవీతము ధరించి ద్విజకర్మ
లాచరింప దీక్ష పొడముచున్నది. ఈ భావమంతయు విడిచివేయవలసి
నదేనా? హైగా వీరరూపమును శైవమతమునం (బ్రవేశ పెట్టిన పుజావిప్ల
వము రేకెత్తదా? గురుప్ఫభూ! నా మనస్సును మి మాటలకు నిలదొక్కు
తేని యశీరస్టితినుండి తప్పింపుండు' అం చేతులు జోడించి వేండుకొనెను.
రామేశ్వరదీక్షితులు శిష్యుని సందేహములకు దరహాసముతో నిట్లు
సమాధానమొసంగెను.
“వత్సా! నీకు. గలిగిన సందేహము లందజకును గలుగునవే ?
రాజ్యాంగ సౌధము (పజామనస్సు ,ను గట్టిన కట్టియుంచు మళవిశ్వాసమను
62 కాకతీ(పోల రాజు
గట్టిపునాదులపెని నిర్మింపవలసియుఎడునను సూత్రమును విశ్వసింపక
తప్పదుసుమా ! ఇక పృజామనస్సును గట్రియుంచుటకు ట్రాహ్మణమక
మీనాంటికి నిర్వీర్యమైనది, జ్ఞానమార్గమందలి అద్వైత తత్త్వసిద్ధాంతమి లు
సత్యములే కావచ్చును. కాని యవి ఆందని(మా(కులపండ్లు. వానిని ఎనలేని
కొద్దిమంది జిజ్ఞాసులచే నమ్మింప'జేయవచ్చును గాని సామాన్య ప్రజలచే
నమ్మించి పజామనస్సు నేకీకరించటమాతుమసాధ్యము. వారికి సగుణ
రూపారాధనము కావలెను. ఆమకమందు సగుణరూపములునున్నవి, కాని
అవి ముక్కోటిదేవతలకు ముక్కోటిరూపములు. అందజు దేవతలు కోరికల
నొసంగంగల శ క్తిమంతులే. ఇంకనేమి? పుజలు వివిధదేవతల నారాధిం
చుచు వివిధమకస్టులైయుందురు. అందటు నొకేదేవుని రూపములని వెంక
చెప్పినను సమ్మతముకాదు. ఇ(క (పజామనస్సు నేకముచేయుట యెట్లు?
రా జేదైవమును చేపట్టినను దుర్చలుండేయగును. తమ మతమేగాని అన్య
మతము కిట్టర (ప్రజలు కోటిమకస్ట్లులె తగవులతో రాజ్యమును క్షుభితమొన
రురు. |బాహ్మణమశమున(గల యీలోపమును చూచుకొని హరికా
మనస్సు నేకికరించుటకై దైవారాధనములే త్యజించుట యొక సిద్దాంతముగా
బౌద్ధము వెలసినది. ఇప్పుడదియు పటిష్రముగాలేచు. రాజ్యాంగుసిరతకు
మతము పునాది. మశములేని రాజ్యము పునాదిలేని సౌధము వంటిదే
యగుచున్నది, అందుచేతనే రాజ్యములు మాటునప్పుతు మఠములును
మాజుచున్నపి. శ్రీపాదులు రాజ్యూంగశాస్త్రమున నిష్ణాతులు కాలేదు,
కాననే నిన్ను నాయొద్దకు. బంపినారు.
ఏకేశ్వరోపాసనముచే ఆస్తికతనునే(తు స్తాపింపవలసియున్నది. నిజ
మునకిది వైదకమతమునకు దూరముకాదు, జైనమున వేదబాహ్మణారాద
నముపనికిరాదు గాని శైవముననదడి విరోధముకాదు. మూండుతర ములనుండి
యజ్లోపవీత ధారణము లేనివారికి వేదమకమునను ద్విజత్వము తిరిగి
శీవకటాతమము 63
రాదు. ఇళ తొల్లిటి క్షతియత నెట్లు సాధింతువు ? ఆస్తికత్వము
(బాహ్మమతముయొక్క మూలసూతుమే. సగుణనిర్లుణోపాసనలకు భక్తి
మార్గము సంధిబంధముగనున్నది, మానవుని నిత్యజీవితమునందు దుఃఖ
నివృత్తికిని, సుఖప్రాప్తికిని దైవసందర్శనము సాధనముగనున్నది. జైన
బౌద్దములు సంసారము దుఃఖమయమనియు, సన్యాసము సుఖసాధన
మనియు నుపదేశించినవి. అద్వైతము సంసారము మాయాకల్పితమని
యుపదేశించినది. ఈ రెండుపదేశములు సామాన్యపృజల చెవికెక్కునవి
కావు. రాజునకు సామాన్య (ప్రజామనస్సునేకీకరించుటే కావలసినది.
దైవములలో శివు'డు, విష్ణువు నిరువురు నెన్నికకెక్కినవారు. అందు
విష్ణుతత్వముకంటె శివతత్త్వము శేష్టమైనది. వైష్ణవము నానాత్వమునకు
దారితీయును. శైవ మేకత్వమునే దృఢపజచును. శైవమతము వైదికమత
పరిణామమే, వైదికమం(త్రోపస్థితుండైన రుదుండే శివరూపపరిణామము
నొందుచు “శివోహం” అను తత్వమును వ్యక్తముచేయిచున్నాండు.
“శివుడు సగుణ నిర్గుణ పరబ్రహ్మ, శివుడు హిమాచలమునందు
గౌదిశంకరుండు, రామేశ్వరమునందు రామలింగేశ్వరుడు, కాక్మిరమునందు
మహాదేవుడు, వారణాసియందు విశ్వేశ్వరుడు, మధురయందు సుంద
రేశ్వరుడు, సౌరాప్ట్రమున సోమనాధుడు, శ్రీశైలమున మల్లిఖార్జున
స్వామి. అధర్వశిఖయందు “ఈశ్వరశళ్శివ ఏవచ, శివఏకోధ్యేయః శివం
కరః” అని యున్నది. శివలింగార్చ్సనమును అద్వైత మతస్థాపకులు ,
శ్రీశంకరులు వారి పీఠమునందు పుతిష్టించిరి. అష్టమూర్తియగు శివు డం
దజికన్ని యైశ్వర్యములిచ్చును. కాని తనకు మాతీము ఐశ్వర్యానుభప
కాంక్షలేదు. ఇంతత్యాగమూర్తి యగు దేవుండు లేనేలేతు.
లింగమనగా చిహ్నమనికదా యర్హము. భగవంతుని చిహ్నముతే
ఆకాశలింగము, వాయులింగము, తేజోలింగము, ఆపోలింగము, పృథ్వి
64 కాకతి (బోల రాజు
లింగము. అవ్యక మునకు వ్యక్తన్వరూపములగు. డైవములివి. నైరాకార
మునుదెలుపుటకే లింగాకారమునకు ముక్కుచెవులును కాలు సేతులునుతేవు,
"శివలింగమును సర్వవర్హములవారును. వర్షవిపక్షజలేక పూజించు
జ
చున్నారు. (బాహ్మణులు దేవతార్చనలందును సకల పర్షముల వారు
దేవాలయములందును పూజించుచున్నారు. ప్వీయాంగములందు రంగము
ధరించువారు లింగధారులు. వీరిలో శైవులు విర ఒవులునుగూడ
నున్నారు. లింగధారణమున గూఢథార్ద్హమును బాట్యోర్టమునుగూడ గలిగి
వీరశైవమునకు విశిష్టత చేకూర్చుచున్నవి. పరమేశ్వరువకును తనకుసు
విడవడని సంబంధము దెలుపుటయే లింగధారణమున కరము. ఆత్మావ
లోకనము బాహ హ్యాభ్యంతర ములందు రింగనిరీక్షణముకలన సాధ్య మగు
చున్నవి.
ఇ(క వీరశైవము మాటవినుము. వీరపపము వైదకమళతమును,
జైన బౌద్దములను నెదుర్కొను సైన్యముగా నేర్పడినది. వైన వా్వ్రామకములు
నాస్తికముతములు. (పజాహృడయమునందు భక్తిమార్లము (పబ నూతన
వికాసముదయింపవలెను. వీరశైవులు వైదికులపలె కర్మహారము నామోదిం
పరు. జాతికులముల నాదరింపరు. ఉపనయనాది కర్మలను నిరసింతురు.
అకులస్టుండైన దేవుని భక్తునకు కుల నియమమమసనె వారిపుళ్న,
వీరశైవులందజు జాతిమతకుల భేదములేని శివభక్తులు, అష్రాదక వర్ణ
ములవారు వీరశైవులై కులఫేదములను త్యజించి యిక్యమును సంఘటిం
తురు. శివభక్తులకు కీడుదలచువారిని ఛేదించుట వారికి పుణ్యాకార్యము.
ఆందులకై వారు లింగపసాయిత మను శస్త్రమును ధరించుచున్నా రు
లింగధారణము, విభూతి రుద్రాక్షధారణము, పంచాక్షరీ మం
(తము, లింగపసాయుత శస్త్రధారణములవలన శివభక్తి విరస్య్వరూపమును
ధరించుచున్నది. బౌద్ధులకువలెనే విరికిని తిశరణములు గలవు. గురు
లింగ జంగములు వీరికి శరణములు.
(9) వనకటాగఠుము 65
వైదిక మతమునందలి ఆస్తికత్వము, వేదాంతమునందలి తత్వా
రము, జైన బౌద్ధములందలి సంఘారాధనము, వివిధమతము లందలి కర్మా
రాధనము వీరశైవమునందు సంయోగమును పొందినవి. అదృశ్యదేవతలను
గాక మహాసిద్ధిమంతులగు వీరమా హేశ్వరులను వీరు జంగమ లింగములని
యారాధింతురు. జంగమ లింగములు శిష్యులను పరీక్షించి సర్వార్ధసిద్ధు
లొడంగూర్చుచుందురు. ఈజంగమ లింగములవలన మతము క్షీణింపక
నానాంట పటిపష్పతను పొందుచుండును.
జైనులు బౌద్ధులు కర్మ సన్యాసులై సంఘమునందు విరక్తి భావము
వ్యాపింపజేసిరీ. గృహస్థా శమమునందును విరక్తిని [కబలించిరి. పృజలు
నిరాశంయులై నేడు సంఘ శక్తి క్షీణించియున్నది. బలములేని సంఘము
స్వధర్మ _ నిర్వహణమునకే నిరుపయోగమైనపుడు రాజ ధర్మమున
'కేమాతు ముపయోగపడును? పుస్తుత (పజామనస్తత్వమునకు జైనమతము
బౌద్దమతముకూడ పనికిరావనుట నిశ్చయము. సీపు శ్రీపాదులవారు
చెప్పినట్టు బాహ్మణభ క్తి కలిగియేయుండుట కిందభ్యంతరములేదు. నే౭టి
సంఘాభిరుచులకిది తగియున్నది. కాన సంఘమును వీర్యవంతముగంేసి
రాజ్యమును విస్తరింపంజేసికొమ్ము. నేటి పరిస్థితులలో వీరశైవమత వ్యాప
నముననే కాకతిరాజ్యవ్యాపనము కాగలదు. నామాటలందు సందేహ
ముంచక దృథఢవిశ్వాసముంచుము. ఉత్తిష్టత, జాగృధ, (ప్రాష్యవరాన్
నిబోధత'” అని ఉచ్చైర్నాదమున నుచ్చరించెను.
ప్రోలరాజు గురుని గంభీరోపన్యాసమున విగత సంశయు.డై ఆస
నమునుండి లెచి నిలబడి భక్కినము9(డై కరకమలముల మొగిచి గురు
పాదాభివందనముజేసైెను.
దీక్షితులు రాజు శిరముమె చేయుంచి కనులొకింతమూసి “రాజా!
పరమశివుడు నీకు వరము లొసంగ చేయెత్తి దీవించుచున్నాడు. అందు
66 కాకతి వోలరా జు
కొనుము” అని ధ్యానముద్ర వహించెను. రాజును కనులుమూసి ధ్యాన
మగ్నుండయ్యిను.
ఇంతలో వీధిలో పెద్ద కలకలము. ఆ కలకలము కృమముగా
దగ్గరై రాజద్వారమును (పవేశించినది. ద్వారపాలకులు ససంభ్రమముగ
లోన బువేశించి “మహారాజా! జయము జయము" అని బిగ్గజగ నజచిరి.
ఆజయారావముతో గురు శిష్యు లిద్దజు ధ్యానముబెడి ఏమది! యని
యొక్కమా బులికిపడి చూచిరి,
“క్షమింపుండు స్వామీ! ద్వారమున జనుల కోలాహలము నాపలేక
స్వామికి విన్నవించు తొందరలో సముదాచారము మజచితిమి' అని
భటులు వణంక సాగిరి,
భయములేదు, “ఏమి యా కల్లోలము? వేగిరము తెల్పు". డని
పోంలరాజొకింత శాంతు(డై యడిగెను.
“అయ్యా! మన గ్రామమునకు రెండుక్రోసులదూరములో వేకువ
జామున నన్యగ్రామమునుండి వచ్చు సరుకు బండ్లలో నొకటి నేల కొర
గలువడి యెంతయెత్తినను లేవకున్నది. మెగా నాచ్మకనేమి స్వర్ణమయ
మైనది. ఈదృశ్యమును చూచుటకు పురమంతయు నచ్చటనేయున్న ది.
ప్రజలు తమకీవార్త తెలుపుటకు గుంపుగూడి వచ్చి గోలసియుచున్నా రు.
పిమ్మట (ప్రభు చిత్తము” అని చేతులుకట్టి ద్వారపాలకులు వచించిరి.
ఆమాటవిని రాజు ఆశ్చర్యచకితుండై గురుముఖము నీక్షించెను.
గురువు చిరునగవుతో గడ్డము మీసము సవరించుకొనుచు 'శివకటాక్షము
తానై నిన్న న్వేషించుచున్న ది. నడువుము పోయి దర్శింతము" ఆని యాస
నమునుండి దిగ్గన లేచెను.
ద్వారమునందు సిద్దముచేయ(బడిన బంగరు పల్లకులలో గురు
శిష్యులిరువురు బయలుదేరిరి. వారి వెనుక దండనాధుంజైన గంగాధరా
ధీవకటాతు ము 67
మాత్యుండు బయలుదేజెను. వెనువెంట నమాత్యులు వెడలిరి. ఆటుపిదప
రాజ్ఞి ముప్పాంబాదేవి సఖీ పరిచారికా సమేతముగా బయలుదేరినది. వారి
నను గమించి పుర(పముఖులు బెడలిరి, ఎవరికి తగు వాహనములలో
వారు బయలుదేరిరి.
ఎనియిదబో శ/శ్రవకరలిిమయూం
స్వయంభూ అంగ పరర
నాంటి వేకువజామున వ్యాపారారమై రెండెడ్లబండ్లమి(ద ధాన్యపు
బస్తాలు వైచుకొని వర్తకులు అనుమకొండకు వచ్చుచుండ నచటి
కార్నేయమున అనుమకొండకు కోఫశద్వయదూరమున నిర్నిమిత్తముగ
నొక శకటము హఠాత్తుగ ఒరగల్లువడినది. దానితో వెనుకవచ్చు బండ
న్నియు నాగిపోయినవి. బండ్లుత్రోలువారందజు 'ఏమిజరిగినది” అని
ఆత్రముతో ముందుబండియొద్దకు( బరుగిడిపోయిరి. బండిచకంమొకటి
“నేలలోనికి దిగిపోయినది. మార్గము పొడిగా గట్టిగానున్నను చకృము
లోసికా.దిగ్రణడుట ఆండజకు వింతగలిగించినది. ఆ దిగంబడినచోట ఎంత
ఊంతముగా "పథస్టుటన మొనర్చినను తమ పాదము లంగుళములోయగూడ
దిగంబడలేదు. దాపటెకల్లుకుంంగి పూటిబండి యేబవాలుగా నొరగినది.
ఎడ్లు గుంజలేకపోయినవి ఎందజు భుజములుకాసి తోంసినను చకంము
కదలినదేకాదు. బండిమైని బరువు తొలగించి అందజు తలపడియె త్తిరి.
ప్రయోజనము శూన్యము. పొద్దెక్కినకొలంది యాతాయాతజనము సందడి
హెచ్చినది. అందజు. అన్నియుపాయములు చేసిచూచిరి. ఇురీత
మిసుమంతయు కనుపడలేదు. వచ్చుపోవుజను లావింతనరయుచు నక్కడే
యాగిపో(జొచ్చిరి. కృవమముగా నీవార్ధ అనుమకొండడశజేరినది. ఈవింత
నారయ పురజను లుత్సాహముతో వాహనములమై నచటికి వచ్చిపడిరి,
క్షణములో అచ్చట మహాజనసము[ద్ర మేర్చడినది. ఆ పుదేశమంతయు
గొప్ప తిరునాళ్ళవలె నుండెను.
పోంలరాజు భూమిలోదిగంబడిన చకంమును, చ(కనేమి స్వర్ల్ణమయ
మగుటనుజూచి యాశ్చర్యపడెను. రామేశ్వరదీక్షితులును అద్భుతపడెను.
స్వ్తయ౦భూలింగమను 69
జ్యోతిష్కులు లెక్కలుకట్టి ఈసమయము రాజ్యమునకు రాగల మహత్తర
మగు అభ్యుదయమును సూచించుదున్న దనిరి. రాజు రామేశ్వరగురువర్యుని
వంక వినమితశిరస్కుండై యంజలివట్టి పృశ్నార్థముగ చూడసాగెను.
రామేశ్వరదిక్షీతులు చిజునగవుతో శిష్యునాదరించి క్షణమౌాతుము ధ్యాన
నిమగ్నుడై ఆంతరదృషఫ్టిసి బరికించి యంతయు దెలిసికొనెను. పిమ్మట
నాతడు పోోలరాజు వెంబడింప దిగంబడిన బండిచ(కముచుట్టు ముమ్మారు
పందక్షిణాము గావించి చేతులుజోడించి నిలిచెను. రాజును గురువు
ననుసరించి నమస్కార క్రియ కావించెను. అందజు గురుశిష్యుల చర్య
వింతపడి చూచుచుండిరి, చక్రము చుట్టును కిరంద నేవస్తువునకు ఆఘా
తముకలుగకుండ జాగ త్తగ తవ్వింప గురువు దండనాధున కాజ్ఞాపిం
చెను. గంగాధరామాత్యుండు దగ్గరనుండి సైనికులచే జాగరూకతతో
తువ్వింపందొడంగెను, చక్కము దిగంబడినంతమట్టుకు (త్రవ్వ(బడినది.
చూపజ ఆనందమునకు మేరలేదు. తమ కన్నులను తాము నమ్మలేకపో
యిరి. నవనవోన్మేషకాంతులతో స్వర్ణలింగము వెలువడినది. అంత
లింగమునకంటియున్న _ చకృమును పదుగురుపట్టి యూడంద్సిరి. ఆ
లింగము స్పర్శవేది యనిరి. గురువు సప్రేమదృష్టులు కురపించి
మందహాసమున (ప్రోలరాజువంక జూచెను. పోంలరాజు కృతజ్ఞ తాదృష్టిని
గురువునకు పాదాభివందనము గావించెను, గుర్వాజ్ఞతో వేగరులు చని
శ్రీ రామారణ్యశ్రీ పాదు లవారిసిం దోడ్కొనివచ్చిరి. పురోహితులు శాంత్యను
వాకములు సదివి నమకచమకములతో పంచామృతములతో మహారుదాంఖి
కము జరిపించిరి.
దేదీస్యమాన తేజస్ఫూ ర్తితో మహనీయ దివ్యరూప శరచ్చందు
మందార కుందసూన సితాంభో జ తారహార పటీర ధాళధళ్య(ప్రసార విస్పార
కాంతులతో దివ్యమంగళమూ ర్తియగు నా స్పర్శవేదిలింగమూ ర్ర్తీినిగాంచి
ముందు రామారణ్యశ్రీపాదులు సాష్టాంగపడిరి. పిమ్మట రామేశ్వర
70 కాకతి వోల రాజు
దీక్షితులు సాగిలపడి నమస్కృతులనెజకెను. అటుపిమ్మట పోంలరాజేం
దుండు పుదక్షిణము నొనరించి సామాంగపడిలేచి శ్రీపాదుల చరణ
ములుముట్టెను. శ్రీపాదులవారు రెండుచేతులతో పోంలరాజు శిరము
స్పృశించి 'శివసంకల్పోభవ ! మహాం(ధరాజ్య స్థాపనాచార్యోభవి ఆసి
యుచ్చైస్యరమున ఆశీర్వదించెను. పిమ్మట రాజు రామేశ్వరదీక్షితులకు
పాదాభివందనమాచరించెను. వారును శ్రీపాదులమాటలనే యుచ్చరించి
ఆశీర్వదించెను. అనంతరము పోంలరాజు పృజాసముదాయమువైపు( దిరిగి
నమస్కారకియ నెను, అందతజినోటనుండి “శివసంకల్పోభవ,
శివసంకల్చోభవి అను మాటలు వెలువడి ఆకాశమునంటినవి. పుజలో
యుత్సాహములో శివస్తుతులు పఠించుచు శివమె త్రియాడిరి.
ఒక్కింత సద్దు తగ్గినపిదప శ్రీపాదులవారు “ఈ స్వర్గ స్వయంభూ
లింగమును తరలించుట యేరికినసాధ్యము. దీనిని అనుమకొండకు. గొని
పోవుటకు యత్నించుట నిష్ఫలము. ఇచ్చటనే ఈలింగమునకు ఆలయ
నిర్మాణము గావించుటలెస్స. ఈలింగమునకు(జుట్రును నెటుచూచినను
యోజనముదూరముండునట్లు కోటంగట్టి పురనిర్మాణము సేయుము.
ఒరగల్లుపడినచోటుగాన నిది ఒరుగల్లుపురము కాగలదు, ఈ స్పర్శవేది
లింగమును స్ప ఎశింపంేసి పుతిదినము నొక బారువు పరిమితమగు
నినుమును స్వర్ణము గావించుకొనవచ్చును. అస్వర్ణముతో శివసంకల్పములు
నెజవే ర్చుకొనవచ్చును.
ఇదిగో విద్యాధరచకంము. ఈచకంమును నిట పృతిషించి ఆలయ
నిర్మాణము ముందుగావింపుము. నీ యదృష్టముపండి పరమశివుండు
తనంతట నిట వెలసినాండు. ఇ.కకేశవుని నీవు పుతిస్టింపవలయును.
.శివు(డు వెలసినచోటున కేశవుని, కేశవుండు వెలసినచోటున శివుని పుతిప్కింప
వలసియున్నది, శివకేశవులకు భేదములేదు.
స్వయ౦భూలింగము 71
ఇది నగరనిర్మాణ యంత్ఫము. మీ పూర్వు-డగు కాకతిరాజు
సేవించిన సప్తర్షిగణమును (పతిష్థాపనముజేసి యీచితుము వ్రాయ
బడినది. ఇదివరకే దీనినాలోచించి మంతుశాస్త్రవిధిని సంస్కరించి
వాయించియుంచితిని. ఈ శుభసమయమున దీనిని నీకొసంగుచున్నా ను.
ఈ యంతృము ననుసరించి నగరము నిర్మించిన సప్తర్షిమండలచ్చాయ
యావరింపంబడంగలదు. ఈచ్చితమునం జూపినరీతి నేడు ప్రాకారములు
నిర్మింపవలెను.
సప్త ర్థిమండలముం దలపించుచు నేపనిచేసినను మీకార్యము
సుపుతిష్టితము కాంగలదు. సప్త క్రిపభావమున మీవంశమున మహత్తర
ములగు నేండు చెబువులు సిర్మింపంబడవలసియున్నది. ఆలయములు సప్త
సంభములమె సిర్మింపంబడవలెను. (ప్రతి స్తంభమునకు మొదట పీఠ
ముండును. దానిమైని వికసించిన పద్మాకృతిగం జెక్కిన శిలాఫలకము.
దానిమై నట్టిదే శిల బోరగిలబెట్టినట్టుండును. మరల స్పంభము. దాని పైని
మరల నదేవిధము చతురస్రముగ నాబ్లుప్టంభములు, ఏండవప్రంభము
మిగిలిన యారింటికంటె పెద్దదగును. ఈవిధముగ నెచ్చట నేనిర్మాణము
గావించినను సప్త రిమండలచ్భాయ నాకర్షించునదిగ నుండవలెను. అట్లు
జరిగిన మీ కాకతిరాజు కాంక్షను మీరు పూర్తిచేసినవారగుదురు. నీవు
స్థాపించెడి మహాంధ్రసా మాంజ్యమీపథక మున నిర్మింపబడిన ఒరుగల్లు
నగరము రాజధానిగా మున్నూ రుశతాబ్దము లవిచ్చిన్నముగా మీ కాకతీయ
వంశముచేం బాలింపంబడంగలదు. నేటినుండి అనుమకొండరాజ్య ము
ఒరుగల్టురాజ్యము కాగలదు, ఇది శివాజ్జి' అని పలికెను,
“అంతయు శివకటాక్షము. శివాజ్ఞ శిరసావహించుచున్నా” నని
పోంలరా జుత్తమాంగము వంచి యంజలిబంధము గావించెను.
సహపారియగు దీక్షితులవారి నాలింగనముయేసికొని రామారణ్య
శ్రీపాదులవా రశేషజనుల (ముక్కులందుకొని కాళేశ్వర మునకు వెడలి
పోయిరి,
72 “కాకతి స.
న్స
దిక్షితులవారు శిల్పుల రావించి శ్రీపాదులవారొసంగిన యం(త
పృుకారముగ కోటకు రేఖలు[వాసి చుట్టును ఏడువిధములుగ (ప్రహరి,
గావించి అనుమకొండనగర మునుండి స్పర్శవేదిలింగమువరకు రెండుకోసుల
దూరము వీధి యేర్పజచి యచ్చట నుభయపార్శ్య్వంబుల శైవ, వైష్ణవ
దేవాలయముల నిర్మాణము నిరూపించి. ముక్తేశ్వరుడ్కు విశ్వనా
ధుఃడు, భీమేశ్వరుడు, రామేశ్వరుండు, సీలకంలేశ్వరుండు, విరూపాక్షుండు
మొదలగు ఈశ్వరస్థానములు మున్నూటయేంబది; వేంకటనాధ (డు,
శ్రీరంగనాయకుండు, గోపాలరాయండు, పాంచాలరాయండు. కల్యాణ
నారాయణుండు మొదలుగాగల నూరు విషస్టుభవనంబులును; దేవిభవ
నంబు లేంబదియును; వీరభద్ర వినాయక భవనంబులు నలుంబదియు
నిరూపించి సత్వరపుర నిర్మాణమునకు. దగు నాజ్ఞలు గావించెను.
(10)
నేోల్రాక అ'చ+'ర ము.
భమహామండత్నేక్టంర కాకతి కప ' కళలకు నుండి తిరిగి
పోయినాండని జనులలో వార్త కర్షాకర్షిగ అనుముకొండొరాన్తావాల్లాల
నిమిషములో బాకిపోయినది. కాకతిరాజులు తరతరమ్ముల నుండి
జైనమునకు పట్టుకొమ్మగ నిలిచినారు. ఆచార్య శంకరస్వాముల వారి
వేదమత ప్రచారము జైన బౌద్దములకు గొడ్డలిపెట్టుగ సాగిన రోజులలో
గూడ కాకతి రాజ్యమునందు మాత్ర మడుగు పెట్టజాలలేదు. అప్పటి
కాకతిరాజులు జైనమతమున కంతగంగట్టుపడి యున్నారనుట కిది
నిదర్శనము.
అంతలో నంతమార్పు |పోలరాజులో( గన్పట్టుటకు పుజలెల్లరకు
వింతంగొల్పినది. స్వయంభూ లింగావతరణము (ప్రోలరాజు మనసును
పూర్తిగా మార్చివైచినదనియు, లింగావతరణము పోంలరాజును వీరశైవము
నకు దిొంప్పుటై రామేశ్వర దీక్షితుల కల్పిత నాటక ఫలితమే కానోపు
ననియు భావించి జైనయతులు కళవళపడిరి, తమమతమునకు అనుమ
కొండ రాజ్యమున జబ్తరాజు నాండే వినాశ వీజములువడి కాకతీయ రాజ్య
మున నేయ స్వరూపనాశమే కాంగలుగుదున్నందులకు జైనాచార్యులు
కలవరపడిరి.
(కీస్తు పూర్వము నుండి జైనము బౌద్దము ప్రజలలో విరివిగ
వేళ్ళు పాతుకొని పోయిన జైన బౌద్దయతులు మత పుచార
మునకు దీసికొన్నశుద్ధ అపరిమితము. తమ మతమును బహునులభ
ముగా హైందవులలో( బువేశ పెట్టుటకై వా రనేక మార్గాంతరములు కని
"పెట్టిరి. హైందవ మనస్సున నెన్ని విశ్వాసము లమరియున్నవో యన్ని
టిని తమ మతములందును వారు పువేశపెట్టి సామాన్య పృజామనస్సును
సులభముగా తమవైపున కాకర్ణించుకొనిరి. చదువు సంస్కారములున్న
74 కాకతి బోల రాజు
"పై తరహా మనుష్యులకంటె మూఢవిశ్వాసముల జీవించు కింది తరహా
మనుష్యులను ఆకర్షించుటకై వారెన్నెన్నో కల్పనములు గావించిరి.
జాతకకదల పేరిట తధాగతునకు వివిధ జన్మల నంటంగట్లి హైంద
కులకు. గల అవతార విశ్వాసములను తమవైపునకు. డిప్పుకొనిరి.
పెక్కు తంత్రములతో ఆలౌకిక కార్యముల (ప్రదర్శించి దేవతా మహిమల
"పైని, మంతంశక్తి మైని హైందవులకుంగల ప్రబల విశ్వాసమును కమవైపున
రాకర్షించుకొనిరి. దేవుని పేరుమార్పియు, మార్చకయు, హైందవ దేవాల
యములమై జైనబౌద్ధగాధ లపరిమితముగా శిల్పరూపముల నిలువరించియు,
యక్ష యక్షిణీవి[గ్రహములతో ఆలయమునకు జైనరూపము(దీర్చియు శాశ్వత
బంహ్మ కల్పముగ తమ మతము పాతుకొసిపోవుటకు |బహ్మాండమగు
శిల్ప కృషిసల్సిరి. రాజులచే రాణులచే బౌద్ధ విహారములు, ఆరామ
ములు, చైత్య గృహములు లెక్కలేనన్ని కన్నులు చెదరిపోవునట్లు మహా
శిల్ప విన్యాసములతో నిలువరించిరి.
స్త్రీలకు సన్యాసదీక్ష నొనంగి రాజాంతఃపురముల భిక్షుక, పరి
వాంజికా మూలమున పృచారము లేవదీసి రాజు హిందువు.జైన రాణిని
తమ మతమునకు. దిప్పుకొని రాజకుటుంబముల మత విశ్వాసములు
చీల్చి వేజుపజచిరి. పుచారము కొజక్రై హైందప మత విశ్వాసము
చూజఅగొనుటకై మోందవమత సాదృుశ్యములను నెన్నెన్నో కల్పనలను
గావించుచునే హైందవ విరుద్యమైన తమ మతమూల సిద్దాంతముల్నపై ప్రజా
మనస్సు నెమ్మదిగ వశపడునట్లు వారు మిక్కిలి జాగరూకత వహించుచు
వచ్చిరి. ఏమతమైన నేమియని పైకి కనిపించుచున్నను వర్ణాశ్రామాచార
వ్యవస్థ, వేదపామాణ్యము, నృష్పి. స్థితి లయ కర్తయొకండు గలండనుట,
ఈ మూంిటిమై (పజావిశ్వాసమును సడలించివైచి తమ మత సిద్ధాంత
ములను చాపకింద నీరువలెం (బవహింపఎేసిరి. ఇదిచేసి రదిచేయ
లీదనుటకులేదు. ఆది పురాణమను పేరుతో జైనవేదము వెలసినది.
జనులకలవరము 75
వైదిక కావ్యములగు భారత రామాయణములవలన వైదిక ధర్మ విశ్వాస
ములు ప్రజలలో వ్యాపింపకుండుటకై పృజామనస్సుల( బాతుకొనియున్న
రామాయణ భారత కథలలోని వైదికధర్మ పృతిపాదకములగు నంశములను
మార్చివైచి (పజాచిత్తము తమ కావ్యగాధలశమై మోజుపడునట్లు సంస్కృత
పాంకృతములలోను, దేశభాషలలోను విచితుక ల్పనలుచేసి వివిధ కావ్యము
అను రచించి పుచారమున కుపయోగించుకొనిఏ.
వాల్మీకి రామాయణముతో పొందిక తెగకుండ అక్కడక్కడ
విశేషవ్యత్యాసములతో సంస్కృత పాంకృతములలో జైన బౌద్ధ భారత
రామాయణములు వెలసినవి. కర్గ్ణాటాది దేశభాషలలో అనువాదములు
జరిగినవి. వైదిక మతాను యాయులచే ధర్మగంథములుగా పరిగణింప
బడిన అలౌకిక వైదిక కావ్యములగు రామాయణ మహాభారతములు జైన
సాంపదాయములో లౌకిక కావ్యములుగా మాజిపోయినవి. ఈ కావ్య
ములలో హైందవ మత శ్రద్ధను తుంటలుగా తౌంచివేసి జైనమత విశ్వాస
ములు విశేషముగా పువేశ పెట్టంబడినవి.
చూచుఓకు ముఖ్యకధ ఒకే మాదిరిగా కనుపించినను జైన రామా
యణము వాల్మికి రామాయణమునకు పూర్తిగా విరుద్ధము. జైనరామా
యణములో కధానాయకుడు రాముండుకాదు, లక్ష్మణుడు. దీనిని రామా
యణమనుటకన్న లక్ష్మణాయనము అనవచ్చు. దీనిలో దశరధుని పుత్ర
కామేష్టియాగము లేదు. పుక్ఫకామెఫియాగము దైవాంశ పుతిపాదక
మగుట నది జైనరామాయణములో విడువంబడినది. దశరధునికి భార్యలు
నలుగురు. అపరాజిత, కైక, నుమిత్ర, సుషుభ. వీరికి కృమముగా
రామ, భరత, లక్ష్మణ, శతుంుఘ్నులు పు'తులు. లక్ష్మణుడు శ్యామల
వర్షుండు. రాముడు గౌరాంగుండు.
76 కా క్ల (పోల రాజు
ఇందు నారదుడు సీత రూపాతిశయమును జూచి మోహించి
నిరాకృతుండగును. తన _ కసికిర్చుకొనుటకు నారదు(డు యత్నము
జరుప్పును,
రాముడు రామాయణములో ఏకపక్ని వంతుడు. కాని జైనరామా
యణములో రామునికి సీతకాక, సుగ్రీవుని పన్నెండుగురు కూంతులును, దశ
ముబపర్వతపతి సుతలును పెక్కు రుభార్యలున్నట్లు చెప్పంబడినది. దీనితో
me
ఏక పత్నివృుతము నాదర్శముగా(గొన్న "హైందవధర్మము మంటంగలిసినది.
ఇందు లక్ష్మణుండు ఖరదూషణాదులను వధించును. రాముండు
సీతకు కావలిగానుండును. ఖరుడు లక్ష్మణునివలె ఆర్తనాదము చేయంగా
లక్ష్మణుని ఆ ర్తనాదమువిని రాముడు సీతకు జటాయువును కావలి పెట్టి
లక్ష్మణసహాయమునకు బయలుదేజును, ఒంటరియెన సీతను రావణుండు
విమానములో ఎక్కించుకొని అడ్డుపడిన జటాయువును చావగొట్టును.
కాంచనమృగ వృత్తాంతము ఇందులోలేదు.
వాలి సుగ్రవ వృత్తాంతములో వాలి జైనయతి. సుగ్రవునకు
భంగపాటు మాయావాలినుంచి జరిగినది. సుగీంవుని నమ్మించుటకు
రాముని స ప్రతాళచ్చేదమువకుబదులు రావణసంహార మునకు లక్ష్మణుండు
సమర్థుండని తెలుపుటకు లక్ష్మణుడు సిద్ధైలము నుద్ధరించిన కథ
చిప్పంబడినది.
సుగ్రీవాదులు జైనరామాయణములో వానరులు కానేకాదు. వారు
వానరధ్వజులు. హనుమంతు(డు (బహ్మచారికాడు, ఇతనికి పెక్కురు
భార్యలుగలరు. రావణుని చెల్లెలికూంతురు ఆనంతపుపష్పును పెండ్లాడి
రావణుండిచ్చిన కర్ణకుండలపురమునకు హనుషుంతుండు ఆధిపతియె
యుండును. రావణుడు పరస్త్రీని మోహించినాండని వానికి దూరమై
పోవును,
జనులకలవరము TT
రావణుడు దశకంఠుండుకాండు. వా(డుపుట్టిన పదవరోజున భీము“
డను రాక్షసరాజు బహూకరించిన హారములోని పదిమణులలో రావణుని
ముబము దశవిధముల పుతివింబించుటచే దశవదనుఃడని కేరువచ్చి
నట్లు చెప్పంబడినది.
జైనరామాయణములో సేతుబంధనపుస క్తి లేదు. రామాదుల
నలు నభో గమన విద్యతో అంకకు చేరుకొనుట యిందు వర్ణింప(బడినది,
రావణవధానంతరము సీతకు అగ్నిపరిక్షలేదు. ఆమె చివరకు సంసార
విరక్తురాలై తపస్వినియగును.
రావణుని రాముండుకాదు చంపునది; లక్ష్మణుడు. రావణవధా
నంతరము లక్ష్మణునికి జివహింసఫలితముగా నరకలోక(పాప్తి కలిగినది.
ఈవిధముగా _హైందవమత[గంథమగు రామాయణము తారుమారు
చేయంబడినది. ఇంకను సమస్త వైదికకథలలోను వైదికధర్మ సాం[ప్రదా
యము తప్పించి జైనసాంపుదాయము పువేశ పెట్టంబడినది.
కాకతిపోంలరాజు శ్రైవమతపువిష్టుండగుటతో అనుమకొండరాజ్య
మున తమకు, దమమకతగంథములకు, సాంప్రందాయములకు, శిల్పములకు
పృబలమగు అఘాతమర్పడినదని జైనమత ప్రచారకులు తమ పూర్వాచా
ర్యులు గావించిన పుచారమార్గములందలి [పా(తగాధలు (త్రవ్వి తలకెత్తు
కొని నిట్టూర్చిరి.
జైనయతులకు మతులుచెడినవి. వారు పుతీకారచర్యలకు
పథక ములూ హింప(జొెచ్చిరి. అనుమకొండనగరమునకు దూరముననున్న
అరణ్యములోని జినేందుస్వామిని కలిసికొనిరి. అందజు కాకతి (పోల
రాజుమై శత్రుభావమువహించియున్న యాదవ, హొయసల, చాళుక్య
రాజులలోని కక్షలు రగిలించి అనుమకొండరాజ్వ విచ్చి త్రికి తిరుగు
బాటు లేవందీయ యావచ్చక్తి యత్నించుటకు జినేంద్రస్వామి యనుజ్ఞ
వడసిరి.
78 కాక తి_(పోల రాజు
దక్షిణమున చోళులు, వాయవ్యమున హొయసలులు, ఉత్తరమున
యాదవపరాజులు, పశ్చిమచాళుక్వ్యచూడా మణి తైలపుడు, సోమేశ్వరుడు,
నేలకొండపల్లి పాలకుండు వికమదండనాధుండగు గోవిందరాజు మంత్ర
కూటాధిపతి గుండరాజు, లేములవాడ పాలకుండు జగద్దేవుండు, పోంల
రాజుడమై కసిగలిగియుండుటను వారు జినేందుస్వామి కెజింగించిరి.
జినేందంస్వామి కార్యనిర్వహణము రహస్యముగా జరుగుటకు
తాను పెక్కురు జైనయతులతో హిడింబాశంమమున పాతాళగృహమున
రహస్యముగ వసించుటకును, ఆయారాజు లందతొక్కుమ్మడి పోంల
రాజుకై పడుటకై తగిన ప్రణాళికలు సిద్ధముచేయుటకును, ఆందటు
తన్ను కలిసికొనుచు నొకేసారి శత్రురాజులను పోలునిపై యె త్రివచ్చుటకు
మంతనముల జరుపుచుండుటకును నిర్ణయించెను. పిమ్మట జైనయతులలో
సుప్రసిద్దలనేజి ఎవరేదేశముల నేమిచేయవలసినదియు నిర్హ్ణయించెను.
“స్వధర్మేనిధనంశేేయః' అని వారికి జినేంద్రుండు పృభోధించెను. జైనాల
యములండలి విగృహములు శైవులు నాశనముజేయుఓకు 6 బూర్వమే
రహస్యముగ నావిగృహముల నెచటివచట సమూలముగం బెకలించి
భూమిలో భ|దముగం బాతియుందుటకును, జైనమతపుచార (గ్రంథము
అను సంరక్షించుటకును తగుయత్నము జరపవలగినదిగా జినేంద్రస్వామి
హెచ్చరించెను. గురు నిర్దిషపకారము నడువ నిశ్చయించి శవైనాచార్యు
లెల్లరు పాదాభివందనము గావించి జినేందస్వామిని వీడ్కొని ఆయా
రాజుల దేశములకు. జేరుకొన వెడలిపోయిరి.
వదవ పహూకరణయు,
కడలాలయ మాయమైనది.
నాంటి యనుమకొండనగరము నాలుగు పర్వతములచేతను, రెండు
మంటిగోడలచేతను ఆవరింపంబడియున్నది. నేడు మనచే అనుమకొండ
యని పిలువంబడు నగరమునకు పశ్చిమమున నొక పర్వతపంక్తి కలదు,
అందు రెండు[పక్కలను రెండువరుసల కొండలుకలిగి తూర్పు పడమర
దిశలకు వ్యాపించియుండు కనుమయొకటి కలదు. తూర్పుదిక్కున పెద
శిలాద్వార మొకటి కలదు. _ఆద్వారమునంటి యెడమవైపుగా నొక “పెద్ద
కొండకలదు. కుడివైపున డ్వారమునుండి యనతిదూరముననున్న మి
యొక కొండను కలుపుచు నొక దట్టమైన మట్టిగోడ కట్టంబడినది. శిలా
ద్వారమునంటి దక్షిణముననున్న కొండకావల నొక తఈకోణాకృతిగల
పర్వతము గలదు. దీనినంటి మజియొక యెొత్తిన కొండగలదు. ఈకొండ
నుండి శిలాద్వారమున కుత్తరమున నంటియుండి పశ్చిమభాగమున
మజియొక బలమగు మట్టిగోడగలదు. శిలాద్వారమున కుత్తరమున
నున్న కొండనంటిన మజియొకకొండకే పద్మాక్షికొండ యనిసేరు,
కద్మాక్షికొండమైని/గల “కడలాలయబసది” ఆలయపురోభాగమున
నొకనాంటి రాతి యుద్విగ్నమనస్కులై యుదిక్తులై జైనయతులు తిరుగు
చుండిరి. వారి చేతులలో గునపములు, పొజలు, ఉలుబు మొదలగు ఖనన
సాధనములుగలవు. వారొకరితోనొకరు సంభాషింపకున్నను వారివదనము
లందజుగలిసి యొకేమహత్తరమైన సునిశ్చితకార్యమునకై యటకు వచ్చి
నటుల సూచించుచున్నవి. వారి హృదయములు దుఃఖవేదనాభా రమగ్నము
వైనను వారు సత్వర కార్యోన్ముఖులైనట్లు కనుపడుచుండిరి. ఒకరితరువాత
నొకరు పెక్కురుయతులు గడియలోచేరుకొనిరి. అందణకు వెనుక ఆజాను
బాహువులు గలిగి దీర్జాకారముగలిగి ఆమూ ల్య వస్తాభరణములుగలిగిన
80 కాకతి పోల రాజు
యొక పురుపుండును, స్త్రీయును ముఖములు కనుపడకుండ దుప్పటముల(
గప్పుకొనివచ్చిరి. పురుషుడు కాకతిపోలరాజు నమాత్యవర్గమునకు.
జెందినవాండగు బేతనపుగ్గడ, ఆతని వెంటవచ్చిన స్త్రీ యాతనిభార్య
మైలాంబ,
దంపతు లాలయముఖద్వారము చేరగనే జైనయతులు ముఖఘు
లందు గౌరవభావము. దెలుపు వైఖరిని |బదర్శించిరి. జైనయతులకు విడి
విడిగా పాదాఖివందనముసేసి దంపతు లాలయములోపలికిగబవేశించిరి.
కడలాలయను బితన్యపెగడ భార్య మైలాంబ నెలకొల్పినది,
ఆలయమునకెదురుగా నొక కన్నడశాసనఫలకము నిలుపంబడినది. దాని
పుక్కనే యొక శిలమై మైలమయొక్కయు నామె భర్తయగు బేకనెగ్టడ
యొక్కయు విగృహములు నిర్మింపంబడియున్నవి. ఆలయమువోపల
కడలాలయవి గ్రహము గంభీరస్పూ రి (బకటించుచున్నది. ఇరువదిమూ'
డవ జైనతీర్ణంక రుండగు పారశ్వనాధుని యక్షిణి పద్మావతియే కడలాలయ
యను కన్నడపుకేరు వహించినది. కడలాలయ విగ్రబామును ధ్వంసము
చేసి ఆస్థానమున తమ క్యమరాజులు మొదటినుండి పూజించినట్టెయు,
పిమ్మట తమ వంశకర్తయను మాధవవర్మ ఆరాధించి వరములందినట్టియు
పద్మాక్షీ శివశక్తి విగ్రహమును శైవుల (పోత్సాహమున [పోలరాజు పుపః
పుూతిష్వం గావింపనున్నా(డని రహస్యమున నెజింగియుండుటచే తాము
పుతిఫ్టించిన కడలాలయ విగుహమును సంరక్షించుటకై జైనయతుల,
దోడ్కాని బేతనదంపతులటకు. జేరుకొసరి.
చతుర్చాహువులు, హంసలాంఛనము, శిరోపరిభాగమున నైదు
పడగల సర్పచ్చతుము, కుడిచెతులలొ కమలమును, పాశమును, ఎడమ
చేతులలో ఫలమును, అంకుశమును ధరించియున్న కడలాలయకు
బేతనదంపతులు సొగిలపడినారు. దుఃఖముచే కుంచించుకొనిపోయిన
వారిముఖములు కన్నీళ్ళధారచే కలుషితములైయుండెను. నోట మాటవేమ,
(119 కడలాలయ మాయమనడి 81
దంపతులు ముమ్మారు పుదడక్షిణముచేసి కశలాలయ విగ్రహమునెల్ల తనివి
దీర చేతులతో స్పృశించి హృదయమున నాలింగనముంగావించి తలవంచి
కడసారి పాదాభివందనము గావించి దేవి కభిముఖముగనే వెనుకనడకను
వెలుపనికి వచ్చిరి. యతులవంక చూచుచు దుఃఖాశులు తుడుచుకొనుచు
వచ్చిన దారిన వారు తిరిగి వెడలిపోయిరి.
మైలమా జేతనలు నిష్కు9మించుట తోడనే జైనయతులు ఖనన
సాధనములతో నాలయములో (ప్రవేశించిరి ఆ జైనయతు లందటును శిల్ప
విద్య నారితేరినవారు. తెల్లవారుజామువరకు _ వారిచేతులాడుచునే
యున్నవి. చెక్కుచెదరకుండ కడలాలయ విగ్రహము పీఠముతో సహా
కదలింపంబడినది. విగంహము తనంతట తానెగిరిపోయినటూహింపంబడు
టకై ఆలయపు పైకప్పు పనులంగొట్టంబడినది. తృవ్వితీసినటానవాలుకూడ
నట గస్పింపనబ్లు చమత్కారముగంగూడ కనంబడినది. అంతగ నారితేరిన
శిల్ప సిద్దహస్తులువారు, వలసిన చోటునకు తరువాత కొనిపోవుట కనువుగా
విగృహము నటనే యొక రహస్య పర్వత గుహకుజేర్చి తెల్లవారకుండనే
జైనయతులు చేతులు గడుగుకొని పోయిరి.
వీరశైవము వేడ బాహ్మణమత వినాశమునకు పంకుక్షముగా నెట్
విఘాత కార్యమును దల పెట్టలేదు. పోలరాజు తమ వంశము ఎద
(బాహ్మణారాధనమున వేమబకుండుటవ లస న. పూర్వ
రాజవృతాంతములయందు.( గలిగిన విశ్వాసముచే( దానును |చాజ్యాణభ డ్రి
విడువక పోవుటేకాక వీరశైవమువలన వడదమునరు ళల Bes
నేమాతుము నాఘాతము( గలునకుండ6 గనుపె పెటు కొని కాచియుండెను.
దీక్షితులవారి యాదేశము ప్రకారము రాజ్యాభివృద్దికె విరశెవము నామో
దించెను. జైనమకమును వినాశమొందింపంజొచ్చెను. స్వయంభూ అింగాప
తరణము కాకతీయ స్వతంత్ఫంరాబ్యాభివృద్ధిని సూచించు యననె యాకండు
గట్టిగా విశ్వసించెను.
విభూతిలింగ రుదాక్షదారణములతో, పంచాక్షరీ మంత్ర పున
ణా డ్
శృరణముఅతొ వింగపసాయిత శస్రధారణములతొ కారణమూ చికు
భక్తి పీరస్వరూఎమును దాల్చి ఓరుగంటి రాజ్యములో పరవళ్ల(దొక్కెనది
అంతవరకు ఈశ్వర్ రోపాసనా శూన్యతచే మనోదుర్పలులగు జైన
మకపువిషులు ఆపళ్కాలమందచు పతఅిం౭ిదుర్పలపడిన మనస్సుల కొంబము
కొంచెము శ్రైవమతస్హుల ఏకేశ్వరోవాసానా వావనల కలదా(టుపడి ధైర్య
ముల నందసాగిరి, వారి a నప్టములను దీర్చుటకు నమ్ము
కొనినచో శివదైవము హస్తావలంబన మిడుటఏకు సిప్టముగ నున్నాంతను
విశ్వాసము వారిలో నానాండు వృద్ది ( ండినది. నాస్తికమకముస శపంతృ
ఫితో వాడువాణిన వారి కపుల్ నూతన శైవమక పృవేశము చైవ
విశ్వాసముతో సంతృషప్తిపడసి వికసించినవి. మండు వేసవి టెండల కుడ
శ న. a
కెత్తిన చహాములు తొలకరివానల చినుకులు సోకుట కలరిగళు వాణి
పేర శె వమతవ్యా ప్తి 83
జీవికముఒలో శైవవమకముతో నొక యుత్సాహమలమం జొచ్చినది.
(న్యాస దృకృధముతో ఆనందిమెజుంగక నిరుత్సాహ
న్నవారి కేక శరీరుతై విడివడక కలిసియున్న గౌరీ
శంకరుల యారాదవ మాసందదాయక మైనది,
' లింగధారణముతో బాంహ్మణులు, మాలలు, పండితులు, పామ
ప ల క్రి NM టీ
దులు, సెవ్వులు, "సేవకులు, పుజలు, పృభువులు, స్ర్రిలు, పురుషులునను
భేదాపరణము వీరశైపమున తొలంగిపోపుటచే జైన బౌద్దులు తమ మత
fn
౮ శా శ గా గ స జ క్రి Pa
డదుంగలుగుటకలరి యా నూతన మతమును స్విక
శ
ఓరుగంటి రాజ్యములో నెచ్వటంజూ వినను శివభక్తి పరవనులగు
భక్తుల కధలు వినపడంజొచ్చినవి. అమ కన్నులను, దారాపుతాదులను,
ప్రాణములను శివార్చణముసేసి కైవల్యము క్తినండిన కన్నప్ప, చీజు
తొండనంబి, సిరియాలుఃడు, నిమ్మప్వ, గుంశయ్య మొదలగు భక్తుల
గాధలు (పజలకు శివశన క్రియందలి తన్మయత బుట్టించినవి. ఇంటింట
శివపురాణ పఠనము నిత్యకృత్వమైనది, శైవాగమములు బహు (కుజా
దరణము నందినవి. శైవకవులు పెక్కురు బయలుదేరిరి. వారు జనసామా
న్యమునకు మళవిషయములను బోధించుటకై మాతృభాషయగు తెలుంగు
భాషనే యుపయోగించిరి. జైనులు తమ మతగంధములను మాతృ
భాషలలో బృంచారముగావించుటచే వైవకవులును మాతృభాషనే మత
రి. వైదికమతమునకు సంస్కృతమెటో శైవమతము
నకు మాళ్చభాష లక్లు, శీకతి పండితుడు శివదిపిక మొదలగు గ్రంథ
ముల రచించి విశషపుచారము నడిపెను. ఈత(డు శివుండొకండే దైవ
సి తిల్పుుకు కొంగున నిప్పులు మూటగటిన మహానుభావుడు.
జై
చు
పుచారమునకు అ
fo.
గ్
34 కాకతి (పోల రాజు
సుక్కురచనలు చేసెను, 'యళ్సంవిత్' అను శైవాగమ వాక్కునకు
నాలుగువేలు గూడార్థములు సను
“* జలమున కొడలెల్లం గాళ్లువలె, చిచ్చున కొడలెఖై నోళ్లువల్హి
గాడ్చున కొడులెల. దలలువలె భక్తున కొడలెల్లభ కి” ఆను భావములు
పుచారమై ప్రజలలో నాపాదమ స్తకము శివభక్షిని పూరించినవి.
“ధైవంబులే మైనచో జనుండు బుద్దుడు మహత్తులేక నరరూపులై
యుండుదురె'* అను భావములు పుచారమొంది బౌద్ధ జైనమతములను
దూర్పార(బట్టైనవి,
“వివిధదేవాస క్తి వెలయాలివంటిది'” “నిళ్చలభ క్తి కులుతివంటిద"”
ఆను దృష్టాంతవాక్యములు ఏకేశ్వరోపాసనమందు పూజలకు విశ్వాసమును
బుట్టించినవి.
“సర్వేశ్వరు(డొక్కడే యని చెప్పుదుగూడ హరివిరించ్యాదుల పలు
వేలుపుల( గొల్చుట పొడియెట్లగును?” అను పృశ్చపరంపరలురేగి (ప్రజా
మనస్సును శివైక్యమగునట్లు (జేసినవి,
ఓరుగల్లు రాజ్యమునుండి బయలువెడలిన వీరశైవము కటతెగి వశ
దిశలు ముంచెక్తినది. దానిముందు నిలువ(గలిగిన మతముశేడు. జైన
బౌద్ధములు తలంగాచుకొనుటకు( దంటాలు పడినవి, ఇతర మకములు
ముసుగువైచుకొని కూర్చున్న వి,
శైవమతావేశ పూరితులై ప్రజలు జైన బౌద్ద మతిగృంధముబను
దగులంబెట్టిరి. వారి యాలయముల జైనవిగుహముల నూడ(బెణిః శెప
విగృహముల పృతిప్మించి మఠవిహారవైత్యారామామల నా[క్రమించుకొనిది,
ఆనుమకొండలోని పరాశ క్షియైన కాకతమ్మను స్వయంభూదేవు( డవతరిం చిన
పేర శైవమత వ్యాప్తి రిక
నగరముననే యుండవలెనని పట్టువట్టి రాజానుమతమునం గొనితెచ్చి
ఓరుగంటిలో. బతిప్రించిరి. నాటినుండి పరుగల్లునకు కాకతిపురమని
సేరువచ్చినది. దేశభాషలలో శివగాధలను దెలుపు పెక్కు పురాణములును
సంస్టృతములో శైవాగమములును వెలువడినవి.
పోోలరాజు తఈనరాజ్యమున నెలైడల వీరశైవషపృముఖులను పంపి
“పృమధి గణములను పేరుతో గామపుజలను పెక్కుగణములుగ
విభజించి ప్రజలకు సెనికశిక్షకా లలవరింపంజేసెను. పృంతియొక గణము
నకు సుశిక్షితుడైన సేవాని నొకని 'గణాచారి'గా నిలిపెను. గణాచారు
లందజకు నాయకులుగా “వీరమా హేశ్వరు' లనుపేర దండనాయకులను
నియమించెను. వారందజడైని సర్వసేనాసికి *“విరభ్నదులడను సేరిడెను.
జంగమపరమేశ్వరు లగు రామేశ్వరపీక్షితులవారి కనుసన్నలలో విరందజు
మెలంగునట్లు కట్టడింజేసెను,
జీకబత్తెములులకయే ఊరూర శివభక్తులు సెన్యములుగ (పోగు
పడిరి. జంగములు (ప్రతియూరు. దిరుగుచు రాజాజ్ఞలు తు. చ. తప్పకుండ
భ క్తిశృద్దలతో పాటించునట్టుజేయుటేకాక శతుల జాడలు దెలిసికొని
రాజునకు. దెలుపు గూఢదచారులుగంగాతం బనిచేసిరి. అచిరకాలములో
పుజామనస్సు శైవమువైపు మజలి అన్యమతవిశ్వాసమును విడిచి రాజునకు
వశపడిపోయినది.
వంత్రాంశతణ మకర కియు.
సాతాళ గ్భు తిర
నాడు శ్రావణపౌర్ణమి. నాంబెర్యాతి నిండువెన్నెల కాయవలసిన
దినమైనను చందుని వర్హాకాలప్పు కనడ లావరించుఓచే నమాచా్య్యా
కన్ను పొడుచుకొనినను తెన్నుకనుపడని చిక 0 చై
చినుకులు. పడుచున్నవి. ఆసమయమున హెడింబా శ మార౭కామున
బాలశివదెవుండను జంగమభక్షుడు అన sss దారితకై
వరముచే. దడియకుండుట కొక ఘు,
తెలవాజువరకు నచ్చటనే ముడిచిపె ఎట్లుకొని న కతప్పుదని యాడు
ఛా
నిశ్చయించుకొనెను.
$
సరిగా రెండుజాములు దాటినడి. పెక్కురు సన్యాసులు మాట
మంతిలేక నిళ్శబ్దముగా వరుసగా నా యరణ్యమార్లమునుబట్టై పోవు
చుండిరి. నలుగురు నలురొకజట్టుగ బయలుదేరిరి. ఒకగుంపు వెటథిన
పిదప మతియొకగుంపుగా పెక్కుగుంక్కు లావర్షములో( వతిసి వనము];
నడుగులిడుదు పోవుమండుట చెట్టమొదటం గూర్పుండిస జంగమ శివ
భక్తున కాళ్చర్యము(గూర్సినది. ఆది దుమపనా యర రియ సాయ
కుతూహలపడెను. ఒకగుంపు వెడలి పిదప రెండవగుం రాకుండ
మధ్యవ్యవధిలో వారిజాశనరయ _ వీరశైవుండు
బోయెను.
డస్ట్
nf శ
రుం ం6బడె
ఒక కొద్ద వటపవృక్షమునకు దూరముగ సంపు ఆగిసిడి. ఆపె
యొవజట నొకజైనయతి ఫై సెమితముగలి బార్చుంచెను. న వాలా రుం
వృక్షమును Tr “జై జినేం దభగ న" అగ సంత
>
నామము నుచ్చరించినపిదప వానికి. చెక్టుటపైందయల స నమూ రము రుం
ఇ స వును 97
పువేకానుమతి నొసంగుచుండెను, శివభక్తుండంతయు కనిజెట్టిచూచి తన
యాకారముమార్చి యతిరూపమును గూర్చుకొని యందిఖు పువేశించిన
కదప చినరివాండుగా తానును “జై జినేంచభగవన్' అని లోపలికి జేరుకొని
యచటివారి చేమూనుగుణముగ సంచరించుచు వారిలో నొకండుగ
చూణిపోయెను.
పాతాళగృహాము చాల విశాలముగనుండెను. వాయుసంచలనము
నకుదగు పరికరము లమర్చ(బడెను. రత్నదిపకాంతులతో. బట్టపగబువతె
వముుడెను. అడియొక జైనమహావిబోరము. లోపలకు జేరినంతనే యా
సన్యాసులు తమ చదంఉకమండలముల నొకచోం బాజవైచిరి. కొందజొకచోం
గూడి కచ్చలుబిగించి సాముసాధనము అందుకొని వ్యాయామ మొనద్చు
చుండిరి, మజియొకచో గొందజు విలమ్ములతో లక్ష్యభేదనము, నేర్చు
చుండిరి. మతికొందజు ఖత్లములు, బళ్లాములు గైకొని యుద్దనైపుణ్య
మభ్యసించుచుండిరి. మలికొందటు బాహాబాహీచ ద్వంద్వయుద్ధమునకు.
దలపడి కౌశల్యము సాధించుచుండిరి. క్షణములో నా విహారమొక సైనిక
కరాటము౫గ మాతణినది.
ఒక జాము సేపబ్లు సాము సాఢనలతో. గడిచిన పిదప గణగణ
నంట మోగినది. వెంటనె యందజు త్వరత్వరగా సం కేతస్టలము!
జైరుకొనిరి,
ఒక విశాల ప్రదేశమున నొకమూల నున్న తవేదిక మైని వ్యాఘాస
నమున నొక పండు ముసలిపృద్దు( డాసీనుండై యుండెను. ఆతిండును
దండ కమండలముల ధరించియుండెను. ఒక్కొక్కరుగ నందజాతని
సమీపించి “జయ జినేం[డ్ర భగవన్" ఆని యుచ్చరించి వాదములు స్పృశించి
కన్నుల కద్దుకొని యొకరి వెనుక నొకరు కూర్చుండిరి. జట్టు నాయకు
లిరువదేడుగురు ముందు వరుసలో నాసీనుఐరి.
88 “కాకతి (పోల రాజు
జినేందంస్వామి యందజను చిరునగవుతో నాదరించి చేసంజ్ఞలతో(
గూర్చుండ ననుమతించిను. అరగడియలో నందజు సమావిషఘువై జినేం
దని యాజ్ఞల వినుటకు చెపులురిక్కించుకొని యుండిరి.
నాంటి సమావేశమునకు హాజరు కావలసియున్న ఇరువదేండుజబ్టుల
నారు తమనాయకులను జైనమహావీరులతోవచ్చి వరుసలుదీజికూర్చుండిరి.
' జినేంద్భస్వామి యొక్కొక్క జట్టు నాయకునే పిలిచి విశేషములారయ
సాగెను. నాయకులగు మహావీరు లొక్కొక్కరుగా లేచి జినేంద్రస్వామికి
స్వకార్యములు విన్నవించిరి. ముందుగా భదంనాథ మహావిరుతు లేచి
'స్వామీ! నేను చాళుక్య చూడామణియైన బైలపదేవుని యాస్టానముస
కల్యాణినగరమున నున్నాను. తైలపదేవుండు కాకతి రాజులన్న మండిపడు
వా(డు, అందునను కాకతి |పోలు(డన్న నాకనికి బొత్తిగకిట్టదు. తన తండి
యగు పశ్చిమ చాళుక్యచకంవర్తి వికృమాదిత్యునొద్ద సామంతు(డైయుండిన
పోలుండు తన తండ్రి యనంతరమందు స్వతంతుం(డై రాజ్యస్థాపనమును
బాంరంఖించి విజృంభించుట యాతనికి తల( గొట్టివేసినట్టున్ని ది. ఉమ
వంశపు వారేలవలసిన రాజ్యభాగముల కాకతిరాజు లా(క్రమించి పానించు
టాతని మనసును కలంచి వేయుచున్న ది. తన బల మల్చమైనను ఆదను
చూచి మీ(దబడవలెనని యాతడు కనిపెట్టుకొనియే యున్నా(డు.
జాగరూకత వహింపనిచో అనుమకొండ రాజ్యమునకు సమీపమందు(
గల తమ రాజ్యభాగములగు నెక్కొండ పానుగల్లు పాంంతములను,
మహబూబునగర నల్లగొండ మండలములసు పోలు? ఢడాక్రమించుకొసు
నని నేను హెచ్చరింపగా ఆ భయమున నాత(డిపుడు నా [పోత్వాహము
ననే ఆ పొంతములకు రాజధానియగు పోడూరునందు “సైన్యముల
సమీకరించినాండు. తన తండి) కాలమున యువరాజుగా తాను ఆ
వొంతముల పాలించిన వా(డగుటం బోలుండట కాలువెట్టకుండ
తానే యటనుండి [పోలునిమైం బడవలెనని కని పెట్టుకొనియున్నా(డు.
(12) పా తాఫ గ! హము 89
ఈ చాళుక్కదూడామణి హస్త్యారోహణకర్మ కర్మరుండు, శశ్వద్యుడ్ధనిబద్ద
గహ్వరమతి, రిపుకంఠ ఖండనవిధిలో షఖ్యాతి నార్జించినవా(డు. తైలప
దేవునకు కాక తిరాజు మెంగ ల కోంధాన్నిసి మండించుటకు వేఅ యింధన
సామగిం యక్కఆఅలేదు. స్వయంభూఅింగమును స్పృశింపంటేసి పోంలు(డు
ప్రతిదినము బారువు పరిమితి నినుసు బంగారుగా మార్చుకొనుచున్నా.
డని నేను బెప్పెనపుడాతినికి. గలిగిన యుద్దకాంక్ష యసలే చెప్పనలవికాది..
వెంటనే పోంలునడచి స్పర్శవేది లింగమును స్వాధీవపరచుకొనుట కాత
డెప్పూడెప్పుడని యదురుచూచుచున్నాండు. నామాటల యదుపుతో నింత
పరకాగియున్నాండు. యుద్ధమునకు మరెప్పుడు మంచివని సెలవిచ్చిన
నప్పుడాతిసిసి బయలుదేఅందీయందగలను. ఆ యుద్ధమునకు గావలసిన
ప5కరము అమర్చుకొను పనిలో “కోడూరు*లో నాకిని నిమగ్నుని గావించి
యున్నాను." అనిచెప్పి కూర్చుండెను,
జినేందుస్వామి భద్రనాదుని ప్రతి మాటకు నానందమును వెల్లడిం
చుచు. మందహాసము సేసెను. 'భదనాధా! సివల్లనే పోలుసియాట
వెంటనే కట్టంగల దసిపించుచున్నది. కాని యింకను కొన్నాళ్ళు సిర్క్షించు
టవసరము. మేమాజ్ఞల నంపువరకు వేచి తైలపదేవుని యుద్ద పయత్నము
తీవృతరము చేయుచుండునది” యని పనికి జినేందం(శు వరుసలోని
రెండవ మహాదిరుని వంక చూడి నిగడించెను,
మణిభడం మహావిరు. డంతట కేచి నిలువయణుడెను. "జినేంద
తగ్! నను నే౬కొండపల్పిసిమ పదిపాలకు(డగు గోవిందరాజు నాస్తాన
మున బూజలందుకొనుచున్నాను. ఈ గోవిందరాజు ఆరవ వికంఃమా
దిత్యుని సెినాధిపతియెన అనంతభూపాలుని సోదర పుత్రుండు. ఇకండు
కాకతి పోంలునకు సహజ శత్ఫువు. తైలపునివలెనే తొల్లి పోంలునిపె
సర్వాధికారములు గలిగి యాతనిచే మన్నన లందుకొన్న యనంత భూపొ
90 కాకతి(పోల రాజు
లుని కుటుంబమున పోంలు(డు స్వతంత్రుడై తనకంటె నున్నతు(డగుట
సహింపలేకుండుటచే కాకతి ప్రోలుని తెగటార్భవలెనను నుబలాట
మాతనికి హెచ్చుగనున్న ది. పోంలు(డు వీరశైవముేకు మొగ్లినాండని
నేను చెప్పగా నాతండు జైనులను తాను చేపట్టిన తనకు బలము వృద్ధి
కాగలదని యిపుడాశించుచున్నా(డు. అతని యాశల కనగుణముగా
జైనబలముల సంపాదించుట కాతనికి నేను సలహాల నొసంగుచున్నాను.
అతని కిపుడు నేనెంత చెప్పిన నంత
గోవిందరాజు పరశువుతో యుద్ధము చేయుటలో నిప్పణుండు.
ఈత( డపర పరపురాముండే యనిపించునట్టి పరశు పళ్లక్షాగధారో స ద్దారా
పాశ నిపాతనైక చతురుడు. తమరు సెలవిడిన నేడే యాతడు
(పోలుని(బట్టుటకు సిద్దముగా నున్నాడు” ఆని స్విస్థానమున(గూర్చుండెను,
3
tih
జినేందు9'డానందిభరికు(డై '“ఒకరినిమించి యొకరు చెప్పుమాటలు
వినుటతో మనకార్యము | సఫలమైనట్రే యనిపించుచున్న ది. ఫేష్ ! మణి
భా! నీ ప్రయత్నములు మెచ్చందగియున్నవి. త్వరలొ న్ ఎకాజ్ఞ లందింప(
గలను, అంతపరకు. దొండర పడకుండ గోవిందరాజు నావెశము
నాపియుంచుము' అని పలికి మూ(డతవవానిని లెపనాజ్డాపి చెను.
అంతట వృషభనాధ మ హావిరు(డు నిలబడి జినసా ఎమి ! నేను
తమ సెలవు పృకారము *మంతృకూటాఢిపతియెన గుండరాజ పంభువును
గొలిచియున్నాను. గుండరాజు మహోద్దండపరాకంముండు. శతు పృతా
పమును సహింపండు. ఈశ(డు తైలపదేవునివలెనే స్పర్శవేది లింగము.
గన్ను వేసినా. ఆ లింగముతో దినదినము బంగారుపంట పండించు
కొనవలెనని యాసతో యుద్ధమునకు సిద్దపడుచున్నా('డు. నా పలుకు
దూల కారాల కా. వనాల. అంకారా నినా. జాలు ఇం
క లా లా
* నైజాము రాష్ట్రమునందలి మంధని గాంమము తొల్లి మంత్రకూటమని విఖ్యాతి
గాంచినది.
పాతాళగణగృహము 91
లాతనికి పోంలుని జయించి 'ెట్టంగలవిగాం. దలంచి నన్ను బృహ్మరధము
పటి యుత్సాహ పెటుచున్నాండు. తమసెలవైనచో నాతడు నేడీయుద్దము
నకు దలపడంగలండని చెప్పి యుపవిష్టుండయ్యెను. |
జినేంద్రస్వామి మందహాసము సేసి వృషభనాధుని గౌరవించి
తరువాతినాయకుని కరసంజ్ఞచే లేవనాజ్ఞాపించెను.
సర్వతోముబ మహావీరుండంత జినేంద్రునకు శిరమువంచి చేతులు
జోడించి “స్వామీ! నేను వేములవాడ పాొంతపాలకుండగు జగద్దేవునికి
గురుపదమున నెలకొనియున్నా.ను. జగద్దేవుడు సహజముగా జైనమతము
నభిమానించువా(డు. జైనమునకు పోంలునివలనంగలుగు నాశమును దెలిసి
కొని మండిపడుచున్నా(డు. దొమ్మెరాజు, మేడరాజునను వారీతనికి
మిత్రులు. అగ్నికి వాయువుతో డైనట్టు విరిరువురుకూడ జైన మతాభిమాన
మున జగద్దేవునకు. దోడుపడుచున్నారు. వారికందజుకు నాశైని గురు
భావము గుదురుకొన్న ది.
మాధవవర్మ వంశమునయిట్రిన సుక్షత్రియుండగు దుర్గరాజునకు
మేడరాజు, జగ్గరాజు నను నిరువురు పుతులు. మడథాజు పోలుని
బంధువర్లమువా(డే యగుట (ప్రోలునిమైని జ్ఞాతిమాత్సర్యము (ప్రబలముగా
వహించియున్నాండు. “జ్ఞాతిశ్ఫేదనలేన కిమ్మ'ను వాక్వమీతసియెడల సార్ధ
మగునట్టున్నది. ఇతండు జైనమతపువిషఘ్టలలో శషఘ్టుయ. ఈకని మంతి
యగు నాగదేవరాజు పారశ్వ జినేశ్వరాలయముల స్థాపించి భూరిభూదా
నములొసంగెను. రాజమం|తు లిరువురు జినేందుపాదపదాంబుజణీ
వలననే తమకు శుభము కలుగునని నమ్ముకొసియున్నారు. జగద్దేవున
కీతండు కడుంగడు కూర్చుమితు(డు. దొమ్మెరాజును మేడరాజునకు పాణ
మితు(డు. మనకార్య మీ మువ్వురచేతనే కొనసాగంగలదను నమ్మకము
నాకున్నది. తమసెలవు తరువాయిగా వారు యుద్దసన్నద్ధుతెయున్నారు”
అని పలికెను.
97 కాక తల ల శూ జా
జినేందుస్వామికి ఆనందభరము హెచ్చి నర్యతోముబు నాలింగ
నముసేసికొని కూర్చుండ నియమించెను. తరువాత వరుసగా ఉదమేం|ద,
.మహాజిన, సర్వజ్ఞ పృముఖులగు మహావీరు లొక్కొకరే లేచి తాము
పోంలునిశై విద్వేషము తెట్టు పృజలలో రేపినదె, వ నెట్లు
దేంగలిగినది, వివరించిరి. పోోలుని యాస్రానమున జైనమతః
యగు బేతనపృుగ్గడ, ఆతనిభార్య మైలాంబ (హోలుసింగూల్చ
దోడ్పడంగలరని సర్వజ్ఞమహావీరుం డుత్సాహముకోం దెలికెను. ఆమాట
విన్నప్పుడు జినేందుస్వామి సంతోషభర వివప(శయ్యె
యుద్ధసన్నాహమేకాక ఇంటనుండి రంధ్రకార్యనర్వహణమును జరుగు
చున్నందు కాత డుబ్బిపోయెను,
బాలశివదేవుండు జైనమహా కోనీరుల. మాటలు శంద్దుగా నా
అమాటలు వినుచున్నకొలంది నావనిశరీరము కంపించిపోయెను. వీరనవ
మున కాలంబముగనిలిచిన కాకతిపోలరాజునకు ఎంతటిముప్పు జైనులు
తల కెట్టినదియు. బుత్య క్షముగ విని యా౭ండు మిక్కలి బయాందోళనము
నొందెను. తన యాందోళనమును బైకి. దెలియంబడకుం
మనకై నిగంహిఆచుకొని చారితలోంలిసి కూర్చుండెను.
ఆం
టో
త్త
cr
tr
&
ma
క్
జినంద్రుస్వామి మహావీరజైనులందతివలన నన్నిసంగతులు తెలిసి
కొని వేదిక దిగివచ్చి యొక్కొకరినిగా వారల నందర గాథాలింగన ము
గావించుకొనెను. విడివిడిగా. సలహాల నొసంగి యందజనుదేశించి
తుదిపలుకు లిట్రుపలికెను. !
“మహావిరజైనులారా! జైనమకము మనుగడ నేండు మీమై నాధార
పడియున్నది, ఇది మనకు జీవన్మరణసమస స్య. మన పూర్వుల త్యాగము
వలన నిన్నాళ్ళు నిలబడిన జైనమకము మ..కసులార నాశ.ముసట
మనము చూడలేము. జీపములున్నంతవరకు తుదిక్షణమువరకు మన
యత్నములు సాగించుటే మన కర్తవ్యము. మిరు చేయుచున్న ప్రయత్న
పాతాళగృ్భృహము 98
ములు వినినపుడు మనము ప్రోలునియాగడము నణంచివేయుట సులభమే
యనిపించుచున్నది. కాని మన పృయత్నములు ఇంకను సుదృఢముగ.
గావించుచునేయుండవలెను.
భారద్వాజగోతుజు.డైన రామేశ్వర దీక్షితుం డబఖండుండు. ఆతని
కూటనితి కౌటల్యుని మించినది జైనమకమున సుప్రతిష్టితుండగు బేక
రాజునే శైవమునకు( దింప్పగలిగినాండు. బేతరాజు దీక్షితునిమాట లెన్ని
విన్నను చివరకు నామాబనే పాటించెడివాండు. కనుకనే దీక్షితులు
తరాజును విడిచి తపస్కునకుంబోయినాండు. తిరిగి రామారణ్యని |పోత్సా
మున పోలునింజేరి ఒనయాట మరల సాగించుచున్నాండు. స్వయంభూ
లింగావతరణము దీక్షితుల కల్పితమే. శివదేవుడు లింగమై యవత
రించెశలట. ఆఫైనది ఇనుమును బంగారముచేయు పరుసవేదిలింగమంట.
మనము దీనిన విశ్వసింయమటయెట్టు ? పోంలరాజు మనసు ఎటునునిలువ(
దొంక్కలేని యూగులాటలోనుండు సమయమున దైవళ క్రిమై విశ్వాసము
గల్చింప నీ స్వయంభూ వంగమును కల్పించి అవతరింపంేసి దీక్షితులు
బోంలరాజు మశసుపై పీళమువైచుకొని కూర్చుండినాండు. పోలుని
మనసంత దుర్చలమై అసంభవవిషయముల దైవమహిమలుగా విశ్వ
సించినది.
స.
ర్స్
ఈ స్పర్శవేదిలింగము.పై భాాంతింగొరిపి ధనలోభముగల శత్రు
రాజులను యుద్దకార్యమునకై మనము కూడ(గట్టుకొనుట సులభము.
భదునాధ, వృషభనాధ మహావిరాదులు, తైలపదేవాదులక నీలింగముమై
నాశపుట్టించి మనవైస్పునకు( |డ్రిపాకొనుచుండుట యెంతయు సంతోషింప.
దగినది. దీక్షితులు చేసిన లింగకల్పనము శతువులకాసగూర్చువనికి
మనకే యుపయోగించుచున్నది. పోంలుని శతుుజ్ఞాతులకు. బాాంయపగలు
రెచ్చంగొటుట మన కవశ్యాచరణీయము. మణిభద, సర్వతోముఖ మహా
వీరాదులికార్యమును నేమజకుండునది,
94 కాకతి [పోల రాజు
బేతనదంపతులు పోలు నంటిసెట్నకొనియెయుండి మనకార్యము
నకు సాయపడుట యన్నిటికన్న పుయోజనకరము. వారు (ప్రోలునికి
తవమమై ననుమానము. బుట్టకుండునటు జాగుత్తగ సంచరించుకొనునట్లు
హెచ్చరించునది. వారిపాణములను మనము సర్వదా కాపాడుకొనవలను.
(ప్రతిదినము స్పర్శవేదిలింగమున నినుము బంగారముచేయుచున్నా
మను అసత్యపుమాట వ్యాప్తికిందెచ్చి దీక్షితులు (పోలుని ఐశ్వర్యమఖుండ
ముగా చితించినాడు. ఆతని యెశ్వర్యమహిమ నమ్మించుటకై విరివిగా
చానధర్మ ములు చేయించుచున్నాండు. మతావేశము పెంచి జీతనాతములులేని
సైన్యము వృద్ధిచేయు దున్నా (డు. కొంతకాలము మన మూరకున్న చో
(పోలుని ధనాగారము శూన్యమై యుద్దావసరముల( గూర్చుకొన(జాలదు,
మనకు ఆకాలము పోంలునిమైంబడుటకు తగియుండును.
తిరిగి శీతకాలసమావేశము కోఅలపౌర్ణ్లమి (మార్గశిర పౌర్ణమి)కి
జరుగును. అప్పటికి నేను మన గూఢచారిదళముచే మీ మహావీరుల
కెలరకు పథకములు పంపంగలను. అదనుచూచి ఆందజుశడత్రువు లొక్క
మాజుగా పోలునిమైంబడినంగాని పోలుని జయింపంజాలము. తాను
రాజ్యమునకు వచ్చినతోడనే అనుమకొండకు పోంలుండుకట్టిన శిలాపాంకా
రము సుదృఢమైనది, కాన తొందరపడి యేయొక్కరును ముందు యుద్దము
నకు దిగకుండ. కని పెట్టియుండవలెను. అందజును కలసిన6ంగాని అనుమ
కొండ శిలాపొకారమును శిధిలపరుపజాలరు. ఆలస్యమైనను అఖండవిజ
యము సాధించుటే మనలక్ష్యము. పోలునిమైమనము పడకుండ పోంలుండే
మనమైపి-బడినపుడే యందటుంగలసి జయించుట సులభమనగును. కాని
యటై సంఘటన మెట్టుజరుగునాయని ఆలోచించుచున్నాను. ఏమి జరుప
దలచినది నేను మీకు చారులబంపుచు నా సలహాల నందించుచుండెదను.
ఎవరికి ననుమానముబుట్టకుండు వేసములు ధరించునట్లుంజేసి మీచారుల
సిటకు బంపుచుండవలెను. ఈ హిడింబాశుమము మొదటినుండి తిదండి
పాతాళగృహము 95
సన్యాసులకు నిలయము కాన మీరించువచ్చున పుడు వారివేషమే ధరించుట
యుక్తము. తెల్లవాఅకముందే మీరీపాతాళగృహము విడిచి పోవలెను.
ఇప్పటినుండి తిరిగి మార్పుందెలుపువరకు “జయ పొరశ్వనాధ భగవన్”
ఆను సంకేకనామ ముచ్చరించినవారికే పాతాళ గృహమునకు (ప్రవేశాను
మతి లభింప గలదు. మీరిక వెడలవచ్చును.”
జినేందుండు తుదిపలుకు లుచ్చరించుటతో నందటు నటనుండిలేచిది.
ఎవరికివారు త్వరపడుచు వేషముల మార్చుకొని గృహము వెడలిపోయిరి.
ఆందబు నరణ్యామార్గ్షముంజేరి తలకొకదారినిబడి వడివడిగ నడచిపోయిరి.
బాలశివదేవుంథను వారితోడనే బెటకువచ్చి తొల్లవారువరకొక చెట్టుమొదట
గహూర్చుండి వేంగిన పిదప ననుమకొండనగరాఖిముఖు(డై పోయెను,
వదమయూణవ (వకరణయు,
ఇల!
రాజి వునా ౦బ,.
త్త
పోంోలరాజు కారా ముప్పాంబ. కౌనల్యవలె సాధ్వీమశతచై. జానకి
కలె భర్త) సేవాపరాయణ. పంచపాండవులకంటె మహాదురంధరులగప
నయిదుగురు బిడ్డలకు. దఖ్లియై కుంతిదేవి యనిపించుకొన్న ది. భర్త
సంపక్కారణలమై పద్మకు సాటియెనది. వము హేందదైఫవముబొందధి
గ
లే
జ
ps
—-
పౌలోమినాంబరగినది. సృష్టి స్థితి లయ కారణులుస (తిమూర్తు లకు శ రిని
బంసాదెంచిన చండికాదేవినింోలి భర్తకు శ క్తినొనయనడి. ముప్పమాదేవి
సుగుణములు ధగధగపంకాశించు నక్ష!తములవంటివి.
fa
నాడు పృభాతసమయమున ముప్పాంబ భర్తాగమనమును నిరీ
క్షించుచు ననమకొండనగర బాహోోద్వానమున విహరించుచుండెను,
స్వయంభూలింగావతరణము మొదలుకొని బహు రాజ్యకార్యభారమగ్ను.
డగుటచే పెక్కుదినములకొకసారిగాని ముస్పాంబకు పోంఅరాజు దర్శన
మొసంగుటలేదు. ముప్పాంబ మాటిమాటికి పోలు" ఏర్హూవాభిమాన
మును, జైనవిధ్వంసదిక్షను గుంచించుటకు యత్నించుచుండెడిది. అందున సే
దీక్షితులు పోలుని మనస్సు ముప్పాంబ తిబ్బవేయు నేమో యని భయ
పడుచు ముప్పాంబకు తజచు దర్శనమొసణఏ నవకాశమునేకుండ రాజ్య
కార్యవ్యగంతలొ పోలుని నిలిపివసియుంచుచుండెను. ముప్పాంబ (పోలు
నితోంగలిసి ఎప్పుడెపుడు మాబాడినది తెలిసికొని దీక్షితులు శ్రర క్షణముననే
పోంలుని కలిసికొని రాణీ ([పోద్బలమువలన( గర్గన మార్ప్చులాతని
మనసులో స్థిరముదృపడకుండ నెప్పటికప్పుడు చెజఒవేయుచుండెను.,
ముప్పాంబాదీక్షితుల వాక్కులు పోంలుకకు మాసససముడంమున పచ్చుచు
విచ్చుచునుండు తరంగములుమాత్రము. పొలుసి అంతస్ఫ్భుమా(త్రము
సము[ద్రగర్భమువలె నిశ్చలగభిరము,
(18) రాజ్ఞి ముప్పాంబ 97
పుతిదినము ఉదయకాలమున పోలుడు పురబాప ద్యానమునకు
వాహ్యాళి వెడలుదుండును, నాండు దీక్షతులవారు నగరమునలేరని తెలిసి
కొని ముప్పాంబ పోలుని యాదృచ్చిక ముగా. గలిసికొన్న &
నాతనికన్న ముందుగా నుద్యానముం బంవేశించినది.
ఫై సందర్శింప
ప్ఫభాతవా యువులు మందగతి వీచుచున్నవి. అరులాకిరణములు
లతల మై(బడి పూవులు మిలమిల వెలుంగుచున్నవి, తుమ్మెదలు మ్లూంకృతి
గీతములతోం బూలకన్నెల స్పృశళించుచున్నవి. శుకపికశారికావళులు
మనోజ్ఞకలరవములు గావించుచున్న వి.
“ పృభువువారు వచ్చుచున్నారు, పుభువువారు వచ్చుచున్నారు ”
అని దాసి పరుగునవచ్చి ముప్పొాంబను హెచ్చరించెను. దాసినితొలంగి
పొమ్మని యాజ్ఞాపించి ముప్పాంబ గున్న మామిడికింద చంద్భకాంతశిలా
వేదిక మై గూర్చుండి కోసితెచ్చి గుట్టయిడిన పూవులలో నందమైనవేర్సి
మెల్లగా గీతములు పాడుచు నిలువెత్తుమాల (గుచ్చుచుండెను. అప్పుడపుడు
రాజురాక గమనించుటకు వెనుదిరుగుచు. దనదిక్కువచ్చునంత తానాతని
జాడ నెటుగనటు మాలాగంధనమున నిమగ్నత నటించెను.
పోంలరాజు దారిలో దాసినడిగి రాణి యొక్కతెయు నుద్యానమున
నుండుట తెలిసికొని తానాపె యటవచ్చుటెజుంగనివానివలె నటించుచు
పుకృతిసౌందర్యదర్శన నిమగ్నునివలె నా పెకు నాతిదూరముననే తిరుగుచు
నప్పటప్పట వెనుదిరిగి యాసె చేష్ట లరయుచుండెను.
ఒక గడియ గడచినంత నొకరిదొంగచూపులొకరికి తెలిసిపో
యినవి. అయినను ఎవరుముందు బయటపడుటా యనునది తేలక ఏమియు
నెరుగనట్రే మరియొకగడియ గడిపిరి.
ముప్పాంబ యొకింత సందుచేయనెంచి వాడుచున్న గీతముమార్చి
“మాలగుచ్చి నీకై నే వేచితి మాధవ రావేరా, యెంకకు మాధవ రావేరా”'
95 కాకతి పోల రాజు
యని వెనుదిరిగియుండియే యేమియు నెజుంగనట్లు కట్టిగమాల వెనుకకు
పెట్టి రాధికావిరహగీతినందుకొన్న ది, ఆ అన్యాపదేశగీతిక చెవి సోకుటతో
రాజునకు మానసమున బింకము సడలిపోయినది. తానిళ మనస్సును
నిలదొక్కలేకపోయినా(డు. పిల్గినడకలతో మెల్లమెల్లజని వెనుకనున్న
మాలనందుకొని తన మెడలోవైచుకొని వేలుచున్న కొసనందుకొని యదే
మాల రాణి మెడలోవైచి “ఇరువుర మొకటేమాలవైచుకొన నెంతయండ
మగునో ! రాధా! యెంతయందమగునో“ అని పాట సాగించెను.
రాణి యులికిపడినట్టు మెడదిప్పుకొని వెనుదిరిగిచూచెను. గమనోద్వే
గములో మాలతెగి రెండుకొసలు రాజు మెడలో కండువావలె వేంలాడినవి.
“చూచితివా! నీయదురుపొటువలన మాల తెగినది. ఇరువుర
కంఠముల నొకేమాల యమరిన నెంతబాగుండునో ! నేనందులకు ముచ్చట
పడినను నీచర్య యందుకు విరుద్ధమైనది.” అని ముప్పాంబ అన్ను
శైవధోరణినుండి తఅచు మార్పయత్నించుట నష్టదాయకమనుమాట
ధ్వనించునట్టు సాభిపాంయముగా నుడివెను. “నన్ను మీరు హృదయమున
కత్తుకొని మాలవైచిన( దెగకుండగినే యుండెడిదికదా! లోనలేక కైకెన్ని
చేసిన నైక్యమెట్లు కుదురుకొన(గలదు” అని ముప్పాంబ సూటిపోటుగ
తనమాటలు రాజు హృదయస్ఫూ రి నాదరించుటలేదనుటను సూచించుచు
బదులుజెప్పి శరీరమంట దగ్గరకు(జేరి తెగినమాల ముడివైచి తనమడదల
వైచుటకై కొసయందిచ్చి కిలకిలనవ్వినది. రాజునకు సూటిమాట బదులు
దొరికినదికాదు. తిరిగి భావగర్భితముగా నిటు సంభాషణసాగినది-
రాజుః--- “మతి యీమాల తెగకుండనుండవలెనన్న నిరువురమొకేగమన
వేగము ననుసరింపవలెసుమా!' (అని మాల నామె కంఠసీమకుః
జేర్పబోయిను.)
ముప్పాంబ:-__((ప్రోలుని చేయిపట్టుకొని ఒకింతనాపి) అవును. నన్ను గురించి
మీ గమనవేగము తగించుకొందురామ థి !
రాఖజ్లిముస్పాంబ 99
oa
రాజుః--- నా గమనవేగమును నేను నీకై తగ్గించుకొనిన త్వరగా గమ్యము
చేరుకొనుటెట్టు ? నా వేగము నీ వనుగమించుటయే శేంయము.
ముప్పొంబ:---త్వరగా గమణమును చేరుకొనుటకు మీరు వేగము హెచ్చిం
చిన గమ్యము జేరకుండగనే యాయాసపడవలసివచ్చునేమో
ఆలోచించితిరా !
రాజు;---- ఆయాసపడకుండ నేయభివృద్ధినైన సాధింపనగునా ?
ముప్పాంబ:--- పరుగెత్తి పాలుతాగుటకంటె నిలుచుండి నీళ్ళుతాగుట
మేలుకాదా ?
' రాజుః-- ఎన్నాళ్ళు నీళ్ళేత్రాగిన కొత్తబలము చేకూరదు సరికదా త్వరలో
కృశత్వముగలిగి, యున్నపాంణము లూడిపోవుట నిశ్చయము,
రాణి బదులుచెప్పలేకపోయినది రాజుమనసును దన యదుపులో
నికిదెవ్నట యశక్యమని యాపె భావించి నిస్పృహపడినది. పోంలరాజు
ముప్పాంబ నొకింత యుత్సాహపరుప యత్నించెను గాని ఆపె మనసు
తేలుకొనలేదము. భుజముపై చేయివైచి రాజు దగ్గజకుందీసికొని శిలావేదిక శై
రాజ్జి నాసినజేసి తాను నాసీనుండయ్యును. రాణి తానువచ్చినపని సుముఖ
ముగాలేదని మనసును కుంచించుకొనినది. రాజాపెభావమెతి(గి దిగులు
దీర్పక ఆప్పఎనియెంచి “దేవి! సీవిట పనిపడివచ్చినట్లు దోచుచున్నది. నీ
మాట గాదనువాఃడగాను. సందెహింపక తెలుపు మని యనునయించి
పలికెను. రాణి తేరుకొని “ప్రభూ ! మీకు చెప్పెడిపాటిదానంగాను. కాని
నాపొొర్సన మొకండుమాత్ర మంగీకరింపవెండెదను” అని పలికి రాజు
భుజముమై తలవాల్చి కన్నులు దుడుదుకొనెను. రాజాపె మనోగతము
దెలుప బుజ్జగించియడి గెను.
రాణ: మస వేతనదంపతుల నవమానించుట మనకుందగునా? మీతం:'డి
కొలువున మంతియైయుండి సర్వవిధముల రాజ్యమును సంరక్షిం
100 కాకతి పోలరాజు
చిన వైజదండనాధుని కుమారుండుగదా బేతన ుగ్గడ ! వంశపారం
పర్యముగ వచ్చుచున్న మంతి మనస్సుపాడుజేయుట మనరాజ్వ
మునకు శేయోదాయకమసనియే భావించితిరా! పఠన మహా
విద్వాంసుండేకాక ధర్మశీలుండుకూడగదా !
రాజు? బేతనగుగ్గడ మహావిద్వాంసుండు, ధర్మకీలు(డునుకూడ. కాసి
ఆతడు భార్యామాహమున మూర్టముగ వైనమతమున కంటుకొని
పోయినాండు. మైలమ తీవృజైనమతావిష్టురాలు. నేండు మనరాజ్య
వ్యాపనమునకు జైనమడ్డుగదా ! చేతనదంపతుల యాటలు సాగం
చిన మన రాజ్యాభివృద్ధి యెట్లు?
రాణి: మైలాంబమాట బేతన పాటించి చేసిన యకార్యమేమున్నది? మీ
తాతముత్తాతలనుండి వచ్చు జైనమతము మీకిష్టముకాకపోయినది
నేంటికి. మీరు దీక్షితులవారికి వశపడిపోయినారు.
రాజు; నీకు రాజ్యూంగవిషయము అర్దములుకావు. నాకు జైనహింసి
హితవుకాదు. కాని రాజ్యవ్యాప్హికి శైవము చేపట్టకతప్పదు. శైవ
వ్యాప్తి కడ్డుతగిలినంతమట్టునకు జైనహింస నామోదింపకనుదట్న్పదు.
దేవీ! నీవు లోతుగా రాజ్యాంగతంత్రుముల నాలోచింపలేవు. నీకు
కావలసినవిషయముల నేను సీయిష్టప్రకారమేనడుతును. రాజ్యాం
గసూతుంములమా(త్రము వేలు పెట్టవలదు. జైనధ్వంపరార్యమేది
తల పెట్టినను నామనసు దటతిట కొట్టుకొనుచునేయుండును. ఇయ
నుండి అట్రిపనులు నీకు. దెల్పియే జేయుదును.
రాణిః-.- అంతమాళ్శము నాయిష్టము సాగించినంజాలును. మీరు
“కడలాలయబ స్తి యాలయములో పద్మాక్షి యను దుర్గావి గహ
మును నిల్పుట బాగున్నదా! కడలాలయను మైలమ నిల్చికొన్న ది.
దానికి మీరు భూవసతి దానముసేసి కశాసనముకూడ |వాయించితిరి.
రాజ్ఞి ముప్పాంబ 101
ఆయాలయముగాక పద్మాక్షిని నిల్పుటకు వేతొకయాలయము
కట్టించుకొనంగూడదా !
రాజు:--- పద్మాక్షి యేనాండో అనుమకొండను వెలసిన మన కులదేవత
యాస చుర్గాశ క్తి. దానిని, జైనులెపుడో తొలగించివైచి కూమ్మోం
నిగా మారి-5. స వంశస్థులు జైనమత ,పవిష్టులై స్వపూర్వ
చారికృము నెజబుయగసెరోజు లలో దాసి నామోదించిరి. నాతండి
బేతరాజు క కాకతిగామార్పి కొంత తృ ప్రిపడెను.
స పాదులవారు మన క[మరాజుల పూర్వచరిత్ర నెజింగించినదాది
సిదేశ్వర శ్రీమన్మహాదేవుల సపేరులతో రెండుగుడులు
నిర్మింపుదజ చియేయున్నాను. నెంటికదిజరిగినది. కడలా లయకు
భూదానముసేసి కాసనము నిక్చిన నేనే దానిని ధ్వంసముచేయుదు
నని అవవసరముగా ననుమానించి జైనుల పోంత్సాహముతో బేతన
దంపతులు కడలాలయవిగృహమును మాయముచేసినారు. నేను
మొదట పద్మాక్షి, సిద్దేష్యారువకులహాడ వేజుగా గుడులు కట్టింప
వలయుననియే తలంచితి. కాని జైనులు కడలాలయి విగ్రహ
మును తామై కొనిపోవుటతో నొకగుడి కట్టింపనవసరములేక
పోయినది.
రాణి:--కడలాలయవిగ్యహమును వేతనదంపతులే త్రవ్వించివైచిరందురా!
రాజు: అవును. ఆవిషయము స్పష్టము. తృవ్వుచుండం. జూచిన మన
వేయవాయ నాకు నాడే తెలిపెను. బేతనదంపతులపైంగల
యభిమానముచేతనే దానివిషయమై. నేను వారిని శిక్షించుటకై
బంధింపలేదు. నీకున్న గౌరవాభిమానములు బేతనదంపతుల-పె
నాకునుగలవు. వారిశై నాకధిమానములేకున్న ఆలయమున
కెదురుగ మైలమ కన్నడమున జినేందుస్తుతితో (వాయించిన
లాఫలకశాసనమును, కడలాలయ దానశాసనమును, దానిపక్కనే
109 కాకతిపోలరాజు
మైలమాపేతనుల విగృహములును, ఇంకనుగల పెక్కు జైనవిగ్రహ
ములును తీయించివేయవలసినదని దీక్షితులువా రె _.తగంజెప్పినను
వినక బేతనమైని. వైజదంశనాయనిమైని గల కృతజ్ఞతాభావము
చేతనే వాసిని చెక్కువెదరనీయకుండగ నచ్చటకే యుంచితిని,
ఆకారణముననే వీరశైవజంగములకు నామైని కొపముగూడ
వచ్చినది,
చివరవాక్యములు వినుబతో ముప్పాంబ మైలమాబేతనలయెడ
ప్రోలరాజు హృదయమున నసిగూఢముగ నెంకయభిమానము దాగియున్న ది
తెలిసికొనయలిగినది. ఇంక తాను విశేషించి రాజునకు. జెప్పవలసినపని
లేదనిపించినది తానచటకువచ్చినది బేశన మైలమల కెట్టిహాని రాకుండ
జూడుమని కోరుటకే. తనమనసు రాజుమనగు నొకటేయైనది. తాని(క
చెప్పవలసినపనిలేదు. అయినను రాజుమననునగల యభిమానమును
తెగకుండ(జేయ(దల(చి ముప్పాంబ “పృభూ! మిీచిత్తమెజుంగక యన్న
మాటలు క్షమింపుండు. జైనులైనను బేత్తనదంపతుల కేహాియు రాకుండ.
జూచుచు పూర్వగౌరవము నిలంబెట్టుటకై మిమ్మర్దిచకే యుటకు
వచ్చితిని మీమనసు నామనసు నొ౩టేయెనది. మజియొకమారు నాకు
వేతనదంపతులగూర్చి పృమాణవచనము పలుక ఆర్జించుచున్నాను"' అనె
చేతులుపట్టుకొని యర్దించినది పోంలరాజు “దేవి! సంశయింపకుము. ఎన్ను
యిడుమలువచ్చినను బేకనదంపతుల కపకృతి( దల పెట్టను. సరిగదా!" అని
చేతిళలోచేయివైచి బుగ్గలుపుడికి మోము మోమున.జేర్చి చుంబింపంబోయెను.
ఇంతలో “శివోహం శివోఒహంి అనియుచైస్సషరము వారిక
వినబడినది. 'దీక్షితులువారిటకు వచ్చుచున్నారు' అని రాజు కళవళపడెను,
చారోః ఏమి! దీక్షితులవారేనా! వారు నగరమున లేరనివింటిని?
రాజు: అవును, నేనును నశ్లేవింటిని. సిన్నరాతింకే 88 య.
బోలు. ఏవో తొందరపనియుండి తామైయిటకువచ్చి దర్శశమొజణఏ
చున్నారు.
రాళజ్టి ముప్పాంబ 105
రాణి దీక్షితులవారి రాకకు కంటగించుకొని వారి కంటంబడకుండ
పెరటిద్వారమున నగరుకు వెడలందలంచినది. కాని రాజు గురువు దర్శన
యొసంగం బరాజ్ముఖము వహించుటతప్పు. పాదాభివందనము గావించిక
పిమ్మటనే పోవచ్చును రిమ్మని వెంటందీసికొని గురుదేవున కెదురుచని
సవినయముగం దోడ్కొనివచ్చి చందుకాంతశిలావేదికమైనిం గూర్చుండం
బెట్టను. ముందు రాజు తదుపరి రాణి గురుపావముల కన్నులకద్దుకొని
“నమళ్శివాయి యని యుచ్చరించి మొక్కి యంజలిపట్టి నిలచిరి,
చీక్షితులు 'శివాయనమఃి అని పలికిన పిమ్మట చేయెత్తిదీవించి రాణిమై
నొకింత తీపందృష్టిని నిగుడించిచూచెను. రాణి యాతీవృతకాగలేక యట
క్షణమునిలువక భర్తను వెడలుటకై యనుజ్ఞ వేడి ద్వారమున. గని పెట్టు
కొనియున్న దాసినింగూడి శకటమునెక్కి యంతఃపురమునకు వెడలెను.
దీక్షితులవారు ముప్పాంబ రాజును శైవమునుండి దించినదేమోయని
శంకించిరి. దీక్షితులవారి ముఖవైఖరి నారసి రాజు వినమితగా[త్రుండై
కింందుచూచుచు నిలంబడెను. దీక్షితులు రాజు మనోవిధమారసి మందహో
సముచెసి కూర్చుండవలసినదిగా చేసంజ్ఞచేసెను. రాజు శిలావేదికకు
దిగువనున్న యాసనము పై నుపవిష్టుండయ్యెను. ఇరువురు నొకింత సేపు
మౌనమువహించిరి. సంభాషణమెట్టుపకంమింపబడుటయా యని పంశ్న
యిరువురభావములం గలిగి యరగడియకాలము మౌనముతోం గడిచినది.
ఇంతలో ద్వారపాలకు( డరుదెంచి 'ఎవరో వీరమాహేశ్వరు
లరుదెంచి తమదర్శనము( గోరుచున్నారు. పువేశ పెట్టననుజ్ఞయా!' యని
యడిగెను.
“పువేశ పెట్టుము" అని దీక్షితులనగానే రాజును “ప్రవేశ పెక్టునది'
యని యనువదించెను. పిమ్మట ద్వారపాలకుం డొక వీరశైవభక్తునట
పృవేశ పెట్టి. వెడలిపోయెను. శివభక్తుడు దీక్షితులవారీకి నమస్కరించి
“బాలశివదేవయ్య వచ్చి తమకై తమగృహమున నిరీక్షించుచున్నారు, ఇటకు
గొనిరమ్మందురాి యని యడిగెను.
104 “కాకతి (పోలశరాజు
దిక్షితులువారు రాజువంకజూచి” 'నిన్నరా(తికే రావలసిన బాలశివ
దేవుండు రాలేదేమాయని నేను తత్తరపడుచున్నాను. ఆతడెప్పుడును చెప్పిన
సమయము నుల్లంఘించి యెజుంగండు. ఆతడు వచ్చినవెంటనే నాకుల గటు
రు కెట్టునది యని వీని నియమించి నేనిబకువ చ్చితిని, బాలశివ దేవుంజేవో
మహత్తరకార్యము చక్కబెబ్బటకే ర్యాతియాగి నేయ వచ్చినాడు" అని
పలికెను. పోలరాజు బాలశివదేవుండు దెచ్చిన వారలను వినం గుతూ
హలముహెచ్చి 'మనమిటనుండి వెడలుదము, కితదెవ్వసి మంకంశాలకు(
దోడ్కొనిరా సెలవొసగంగుడు అని ఆసనమునుండి లేచెను. దీక్షితులవారు
శిలావేదికనుండిదిగి “భద్రా! శివదేవయ్యకు రాజసహితముగా మంతుశా
లలో దర్శనమొసంగంగల మని చెప్పిపంపు” మని పలికి ముందుకునశచెను,
శివభక్తుడు “శివాజ్ఞ' యని తలవంచి వెడలిపోయెను. రాజును గురువును
నొకే బంగరుశకటమధిరో హించి యెకాయెకి మంతుశాలకు బయలుదేజిరి.
(14)
వదునాలుగబో (వకరణయు,
వుంతాలోచనలు,
మంతృశాలలో ముఖ్యసమాలోచన శకేర్పడిన అంతర్భహమున
దీక్షతులువారు, పోంలరాజు, శివదేవయ్య ఉపవిష్టు లైరి, శివదేవయ్య
ఇరువది రెండేండ్ర ప్రాయముగల యువకుడు. దీక్షతుల వారికి కడుం
గడుంగూర్పు ముఖ్యశిష్యుండు. ముఖ్యములగు కార్యములలో దీక్షితులు
వారు శివదేవయ్యను నియోగించుచుందురు. శివదేవయ్య మంచిళూరు.డు,
ధీరుడు. శివసంకల్పము నెజవేర్పుటలో నంతటి యకుంఠిత దీక్ష మణి
యొకనికితెదు.
శివదేవయ్య ముందుగా గురువునకు తదుపరి (పోలరాజునకు నమ
స్కార|క్రియ సలిపెను. పిమ్మట [కించటి నాంటి రాత్రి హిడింబాశుమము
నకు దగ్గరగానున్న మహారణ్యము లోని పాతాళగృహమునం దానుజూచినది
విన్నది జైన మహావీరు లేయేరాజుల నాశ్రయించి యుద్ధములు లేవదీయు
చున్నది, బేతన్యపెగ్గడమై జినేందుస్వామి యెంత అశ కెట్టుకొన్నది స్పర్శ
వేది లింగముమై నెవరెవరు కన్నువేసియున్నది సర్వము శివదేవయ్య
రాజసమ్ముఖమ్మున వినిపించెను.
“హిడింబాశ్రమమున జైనుల పాతాళగృహమునుండి జైనయతులు
పాతీపోగా త్రిదండి సన్యాసులు చానినా[క్రమించుకొనినట్టు మన వేగుల
వాండువలన వినియుంటినే. అది జైనుల వశముననే యున్నదా”” ! అని
దీక్షతులు శివదేపయ్యను సాశ్చర్యముగ ప్రశ్నించెను. “గురుదేవా! నేను
ముందట్లే భమించితిని. జైనయతులు త్రిదండివేషముల ధరించి యం
దిపుడు వసించుచున్నారు. ఆకారణమున మనమఎదజము మోసములో;
బడితిమి''. అని శివదేవుడుచెప్ప గురువు తన ప్రమాదము గుర్తించెను.
106 కాకతి ([బోల రాజు
(పోలరాజు జైనయతులు తల పెట్టిన కార్యకంమ మునకు భీతచిత్తు(డై
గురునివంక శూన్యదృష్టుల* బరసెను. దీక్షతులవారు తలపంకించి
“రాజా! ఈకైనులవలననే మనకు ముష్పుగలుగంగలదు. ముందు వీరిని
మట్టువెట్టవలెను. పాతాళగృహము ముందు ధ్వంసము. గావించివేయ
వలెను. అటు పిమ్మట వీరుపోంత్సహించిన శత్రువులను సులువుగానే పరి
మార్చవచ్చును. ఇవన్నియు సులభసాధ్యమేకాని ఇంటనున్న శతువులకు
మనము ముందు భయపడవలెను. బేతనదంపతులు జైనమతమునం దీ[వాఖి
నివేశముగలవారు. అందు మైలమకున్న జైనమతావేశము మజింత హెచ్చు,
మైలమ తల్లిదండు లిరువురు జైనమతోన్మాదులు. వారిబిడ్రయు నంకటిదె
యనుకొనవలయును, బేతనదంపతులు మనకు కీడుందలంచి శత్రువులకు
మార్గముచేయుచున్నారు. పైనయతులు తమ కార్య సఫలతకు వీరి
యాలంబనమును బడసియున్నారు. ముందు వీరినేమి చేయవలసియున్న డో
నీవాలోచించి చెప్పుము. విన్నావుగదా జినేందుస్వామి, బేతనద్వారా
మనకార్యము సులభసాధ్యము జేసికొనందలంచియున్నా6డని! పడవలోనికి
సీరెక్కుకుండ రంధ్రములు మూసియుంచినపుడుగదా పడవను ముందుకు
నడపుటకు యత్నించుట ! అనంగూడదుగాని, రాజా! నీభార్య ముప్పాంబ
నిన్ను భీరునిగా మార్చి జైనవిరులకు హానిజరుగకుండం గనిపెట్టుచున్న ది.
నేనెంత చెప్పినను ఆపె పనివలన నీకు (ద్రోహము జరుగుచున్నదని తెలి
య(జాలవు. ముందు ఆపెను కొంత అదుపునకు. దేకతప్పదు. ఇది
రాజ్యాంగ విషయము. ఇందు భార్యయని, పుతుండని సంసారమోహము
నకుందావులేదు. నీకును సీభార్యకును జైనుల ఆహింసాతత్వము తలకెక్కి
నది. హింసయొనర్చుటకు జంకినచో రాజ్యకార్యమునడువదు. పుజారక్ష
ణమ రాజకృత్యములకు మూలము. రాజ్యభార నియుక్తులకు నృశంసము,
అనృశంనమునను భేదముండదు. పృజారక్షణ కారణమున నెట్టి నృశంసా
కార్యాచరణమును ధర్మానుమ్మానమేయగును. ఇది ఆదికవి వాల్మీకి నుడి
వముం[తాలోచన లు 107
విన సనాతన ధర్మము" అని పలికి పోంలరాజు మనసును రాజకీయము
లపై నుత్తేజపజచెను.
జైనాచార్యులను జంపుటకు రాజుమనను నిశ్చయించుకొనలేక ఊగు
లాడినది. జినందుస్వామి తనతండించేం బూజలందినవాండుకూడ, తన
తండ్రి బేతరాజు జైనమతమును శైవమతమును నాదరించి జినేంద్రస్వామికి
రామేశ్వర దీక్షితులవారికింూడ సమానగౌరవమే యొసంగెను. నేంటికి
తాను మాజినాండు. గురువు చెప్పినదంతయు రాజనీతియే. కాదనుటఎట్లు!
శతుువులందజేకమై పయిసింబడుటకు జైనయతులు జరుపు యత్నము
విన్నంత గుండె తటతట కొట్టుకొనుచున్నది. జైనధ్య్వంసమునశగాని శతం
ధ్వంసము గానేరదని స్పష్టముగం దోచినది. అయినను పొణహింసకాత(
ష్టపడలేదు. గురువువంక దృష్టింబరపి “గురుదేవా! నాకు మీమాటలు
ర్రవ్యమును బోధించినవి. బేకనపెగ్గడ మావంశ పారంపర్యముగ
వచ్చుచున్న మంతి, ఆతని తండ్రియగు వైజదండనాధుని సంధాన
చాతుర్యముననే మాతండిి తిభువనమమ్టుని శరణమంచిగలిగి బంతుకు(
గాంచినాండు. ఆకృతజ్ఞతాభావము నరనరమున వ్యాపించి బేతనదంపతుల
కొక కీడుందల పెట్ట దలంపుగొనంజాలకున్నాను. బేతన దంపతులు మన
రాజ్యవృద్ధి కడ్డుదగులుచురనుట నేను శంకింపలేకున్నాను. జైనయతుల
హెంసించుపనికి నేనొప్పుకొనలేను, కాని తప్పనిసరి పరిస్థితులలో మీమాట!
గాదనను. ఇళ ముప్పాంబనుగూర్చి మీరుపడుచున్న యభిపాయము
సత్యమేయ్రైనను ఆపె నన్ను కార్య విముఖునెన్నటికినిం జేయంజాలదనుట
నిశ్చయము. మీరనుమాని పడవలదు”'. అని సవినయముగ( బలికెను.
దిక్షితులవారు పోంలరాజుచే వీతనదంపతులను, జైనయతులను,
థా
గ
S
చంపించుబ కొప్పించుట శక్యముగాదని తలంచి “రాజా! బెతన దంపతుల
జంప నిష్టపడంచో కడలాలయ విగృపహామును మాయముసేసిన నేరమాపా
దించి వారిల్లువెిడలకుండ గృహనిర్పంధమునైన విధింపవలెను. వారి పతి
108 కాకతి (పోలరాజు
చర్యను రహస్యభటవర్గమును నియోగించి కని సెట్టుచుండవలెను. ఇంక
జైనయతులను వధించుట నీ యిచ్చదొప్పున తప్పనిసరి పరిస్థితిలోనే కావిం
తము. వారిని(గూడ(బటి కారాగృహములనుంతము. ముప్పాఎబ మెత్తద
నము(జూచి మైలాంబ ఆపెకు అహింసా సిద్ధాంతము నూరిపోసె నిన్ను
కార్యవిముఖుని(గావింప యత్నించుచున్న ది. ఇంక వారికలయికను కట్టిం
పనగును, అనంగూడదుకాని శత్రుధ్వంసము పూర్తియగునంతవరకు రాజ్ఞికి
నీవు దర్శనమొసంగుటయే కట్టిపెట్టవలెను. శతువిధ్వంస దీక్షలోనున్న
పుడు మననును క్రుంగదీయుమాట చెవిని బడనే కూడదు. అవలేశమైన
కార్యోత్సాహము తుదివరకు( దగ్గ్లకూడదు. ఇందుకు ముప్పాంబ దర్శన
నిరోధమవసరమే యగునని యొకింత తీక్షముగ(బలి కెను. (పోలుండు
ముప్పాంబవలన దన దీక్ష కెట్టి యవరోధము రాదని గురునకుందిరిగి చెప్ప
దలంచెనుకాని తాను భార్యామోహముననే యట్లు పలుకుచున్న టు గురుండు
తప్పక భావింపంగలండని యేమియు నెదురుసెప్పక '* అటే గుర్వాజ్ఞ
పాలింతు ' నని బాససేసెను.
గురు(డు శిష్యుని పుమాణమున కలరెను. పిదప ననంతర కార్య
కంమమును నిరయింప వారు చర్చసేసిరి. సామంతులకు స్నేహితులకు
సహాయమర్థిందుచు లేఖలు వ్రాసిరి. సైన్వము వృద్ధిచేయు టకు యుద్ధ
సన్నద్ధమై యుండుటకు. దగు సన్నాహముల నొనర్చ నిశ్చయించిరి.
* ఏకశిలమైని శంఖుస్థాపన మొనర్చినపిమ్మట ఓరుగల్లు పురనిర్మా
ణము సత్వరముగ జరుగకుండ యుద్దసన్నాహ కార్యములవలన మంద
గొడిగ సాగిపోవలసి వచ్చుచున్నదేయని గురుశిష్యులిరువురును సమాన
ముగ బాధపడిరి. స్వయంభూదెవాలయమైన పూర్తిభయైనందుకే వారు
తృప్తిపడిరి. ఓరుగల్లు పురము నిర్మించి దానిచుట్టు సప్తబుషులం
క్ య గ
ఒరుగల్లు నని పేర్గువచ్చెనని కొందరందురు.
వము౦ం[తాలోచనలు 109
దలపించుచు సప్త! పాకారముబ(దీర్చి అనుమకొండనుండి రాజధాని నోరు
గంటికి మార్చినచో శక్రుదుర్చేద్యమై జయమెప్పుడును తమకు వళపడి
యుండునని యాశించిన (ప్రోలరాజున కింత త్వరలో యుద్ధము సిద్ధమగుట
చికాకు పుట్టించెను.
పిమ్మట గురుశిష్యులిట్లు పృసంగించిరి.
దిక్షి:--- స్వయంభూదేవుని లింగముమై శతువులు కన్నువైచిన సంగతి
శివదేవయ్య చెప్పినాండుగదా ! మనము అనుమకొండ రాజధానీ
నగరరక్షణముకన్న ముఖ్యముగా స్వయంభూలింగమును సంర క్షిం
చుకొనవలసియున్న ది. ఓరుగల్లుకోట సిర్మాణము పూర్తియైయుండిన
మనకీపని సులభమైయుండెడిది. ఇప్పుడు అనుమకొండ దుర్గమును,
స్వయంభూదేవుని ఆలయమును రెండు రెండు కన్నులతో సమాన
ముగా 'సైన్యమునిలిపి కాచుకొనవలసియున్న ది. స్వయంభూదేవు
నాలయమును సంరక్షించుటకు బహువిశ్వాస పాత్రులు కావలెను.
గంగాధరామాత్యుల నీపనికి నుపయోగింపనెంతుమా! అకండు
మొదటనుండి మనవాండేనా !
పోంల:- - గంగాధరామాత్యుండు వేంగిదేశమునందలివాండు. చెల్లేకి పుర
వాస్టవ్యుండు. నాకాలములోనే యితండిబకు వచ్చి యుద్యోగమున(
గుదురుకొనినాండు, విశ్వాసపాత్రుండనుటకు సందేహములేదు.
దీక్షి:--- ఏమయినను ఇతరదేశమునుండి కొ త్తగావచ్చినవానిని మనము
స్పర్శవే దిలింగసంరక్షణమువంటి ముఖ్యకార్యమున నియోగించుట
మంచిదికాదు.
పోంల:--- స్వయంభూదేవుని రక్షణభారము గురుదేవు లంగీకరించిన
నేనే స్వయముగా వహింపంగలను.
దీక్షి:--- నీవు యుద్ధకార్యములు చూచుకొనుటకు _పైనుండవలసినదే. ఈ
కార్యమునకు మజియొకరేల! నీ జ్యేషకుమారుని రుద్బదేవు నిందు
లకు నియోగింపగూడదా!
110 కాకతి [పోల రాజు
పోల: అతండింళకను యౌవన పారంభదశలోనే యున్న వాడు.
బాలుడు ఇంత మహాకార్యనిర్వహణము( గావింపంగలుగునాయని
సందేహించుచున్నా ను. ఆకనిముఖము(జూచి యెంతకాలమైనదో !
మా సమాగమమునకు మీరెప్పటికప్పుడేదో ఆభ్యంతరమును దెల్పు
చునే వాయిదా వేయుచున్నారుగదా !
దీక్షి;--- (నవ్వి) రుద్రదేవుని పరాకృమమును నీవు శంకించుచున్నా వా?
పిత్ళయేమచే రుదందేవుని ఘనతను నీవు గుర్షింపలేకున్నావు,
ఆతనిపరాకృమము అజేయము, కావుననే నేనాతనికి “ప్రతాప”
విరుదముకూడ నొసంగినాను. నాంటినుండియే యాతడు (ప్రతాప
రుదుడైనా(డు. పుతాపరుదుంండు సర్వవిధముల స్వయంభూలింగ
రక్షణమునకు( జాలినవాండు. నీవుగాని, నీకుమారుండుకాని స్వయ
ముగా స్వయంభూదేవుని సంరక్షింపవలసినదే. ఇఆరులకు స్పర్శ
వేదిరహస్యము తెలియంగూడదుగదా! అంతేకాక ర క్షణకార్యమున
మీరుచేసిన సేవకు స్వయంభూదేవుండు సంతుష్టుడై మీకు విజయ
(ప్రదుండుకాగల(డు. సందేహింపక పృతాపరు[దదేవు నందులకు
నియోగింపుము. అతని జాతకము నేను పరిశిలించిచూచితిని.
ఆతనికి స్వయంభూదేవున సేవ ఎంతయో అవసరమైయున్న ది.
ఆసేవ మీ యుభయులకుంగూడ క్షేమమును గహూర్పగలదు.
వోంల:--- తమ యాజ్ఞ ప్రకారమే రుద్రదేవుని నేండే స్వయంభూదేవ
రక్షణకు సియమించెదను. మీరు విద్యాభ్యాసమని, యుద్దశిక్షణ
మని సాకులతో చిరకాలమునుండి రుదునకు నాకు సమాగమము
కలుగకుండంజేయుటకుమాతుము విచారపడుచున్నాను.
దీక్షి:--- చింతింపకుము. దిగ్విజయానంతరము స్వయంభూదేవుని సేవ
పూర్తిసేసికొన్న రుదు త్వరలోనే కలసికొన, గలవు, నీ రెండవ
కుమారుని మహాదేవుని షుతాప్పని కంగరక్షకునిగా ఏయోగిం
వము౦ం[తాలోచనలు LLL
పుము. నాకుమారుండు అచితేంద్రుండుకూడ రుద్రుని ననుసరించి
యుండును.
పోంలవలా- గురువృ్వభూ! రుదుదేవుండే యుద్ధమునెజుగని బాలుండను
కొనుచుండగా మహాదేవునింగూడ యుద్ద్ధకార్యములకు దింపుట
యుచితమా ! ఆతడు పుట్టెడుజబ్బుచేసి బతికినాండు !
దీక్షిః: కన్నతండ్రికి తనవిడ్డల పొణములపై నెంతతీపియుండునో
నిమాటలంబట్టి తెలియంగల్లితిని. పదునారేంథ వయస్సు క్షత్రియ
వీరునికి యుద్దోచితమైనది కాకపోదు. స్వయంభూదేవునకునలెనే
పుతాపుని దేహర క్షణకు అన్యుని సియోగించుట నాకు సమ్మతము
కాదు. స్వయంభూదేవుసి సంర క్షించుకార్యమున నియుక్తులగు
నిబిడ్డలకు పాంణభయము రానేరదు. నీవన్యఢా తలంపవలదు.
పోంల:-ా- గుర్వాజ్ఞ శిరసావహించుచున్నాను.
దిక్షై:--- మతి అనుమకొండరక్షణకు ?
ప్రల: గంగాధరామాత్యుని నియమించుటకు మీరు సందేహింపనక్కర
లేదు. ఆతసి[ప్రవర్రనము కాసుగిటునకు రాంగలదు. నేను మొదటి
నుండి యెజుగుదును. చనువుమెయి నగరిలో. దగుపనులెల్లను
బెంపుమెబసి పరికించుచు నాతడు నాకు కుడిభుజమువలె
నున్నా+డు.
దిక్షి:--- సరే, అట్లేకావింపుము. ముఖ్యములగు రెండుపనులకు6 దగు
నిర్ణయములు జరిగినవి. ఇంక సర్వసేనాధిపతిని నియమింపవలసి
యున్నది. మహాసామంతు(డగు మల్లెనాయకుని నియమించిన
బాగుండునేమా !
పోల: రేచర్ల వంశజుడగు కామచమూపతి యిందుకు దగినవాండు.
మల్లెనాయకుండు నాతోంగూడనుండి యుద్ధమున దోడ్చడగలండు.
112
కాకతి (పోల రాజు
నా యాగితులలో గంగాధరుని తర్వాత కాటయచమూపతి కుమా
రుడు కామచమూపతి ముఖ్యవిశ్వాసపా తుండేకాక యుద్దరంగ
మున పృళయకాల భైరవునివలె వికమించువా(డు. లోకనాధపదాం
భోజ పూజానిర్మ లమానసు(డు. ఆతనికిసాటి యుద్దవీ రుండులేండు.
దీక్షిః= బాగున్నది, అటే చేయవచ్చును. ముఖ్యకార్యకరమములన్నిట
నిర్ణయములు జరిగినట్లే, ఇంక సెన్యములను వృద్దిపరచుట, సమా
యత్రపబజచుట, దురము కట్టుదిట్టముగ( జూచుకొనుట, ఆహార
సామగి నిలుపంపయుట మొదలగు పనులయందు నుద్యోగులు
ఆపంమత్తులైయుండునటుల నీవు స్వయముగా. జూచుకొనవలసి
యున్నది.
(పోలా ఆఅపన్తియు నేను మైనుండి గమనించుకొందును. శతురాజుల
రాజ్యమున వీరశైవము వ్యాప్తియగుబకు దగు యత్నములు మీరు
జరుపవలసియున్నది, శత్ఫూరాజ్యముల (ప్రజలు మన మతము
నకు వశపడినపుడే మనకు శత్రువిజయము సుసాధ్యముగదా !
దిక్షి:--- (నవ్వుచు రాజ్యవి స్తరణమునకు మతవ్యాప్తి యంవగా ముఖ
మైనదో యిప్పుడు బాగుగా నీకవగతమైనట్లున్న ది. భేష్! ఇంక
సిరాజ్యమునకు విచ్చి క్తియుండదు. శత్రురాజ్థుముల వీరశైవ
వ్యా ఫినిగూర్చి నివేమియు6 జూచుకొననక్కరలెదు. అదంతయు
నేను నిర్వహింతును, చాళుక్యచూడామణియు మనకు పృముఖ
శతుంవునగు తైలపదేవునియొద్ద మంతింగా దండనాధుడుగానున్న
కళచురిబిజలుని మన వీరభ(దమాహేశ్వరుఅ(జంపి విరశైవమత
దీక్షితుని? గావించియున్నాను. ఆకండు ఇంకను మనకు పూర్తిగా
వశపడినమిదట నాతనిచేతనే తైలపుని రాజ్యచ్యుతిని. జేయింప
వచ్చును. నేలకొండపల్లిసీమలో ఉదయరాజును వీరశై వమతముసకు(
దింప్పి గోవిందరాజునకు. (బక్కులో బబ్లముగానిలిపి యుం చితిసి,
(15) మం(తాలోచనలు 113
(పోల: గురుదేవా! మీప్రయత్నమమోఘము. మిమ్మొకమాట యడు
గకతప్పదు. మీరు వీరశళైవమతవ్యాప్తికి గావించు యత్నములలో
జైనులకు (ప్రాణహింస జరుగదని, వేదమునకు బాహ్మణులకు
నెట్టి అవమానముగాని, నష్టముగాని. జరుగదని నాకు వాగ్దాన
మీయవలెను. జైనములో నెన్నిలోటులున్నను వారీ అహింసా
ధర్మము నాకునచ్చి నరనరములంబట్టిపోయినది, కాన హింసకు
నామనస్పొప్పకున్నది. ఇక బాాహ్మణానుగూహమే మాపంశమును
పూర్వము విచ్చి కికానున్న ప్పుడు కాపాడినది. మా కమురాజగు
కాకతిభూపాలు.ండు బాహ్మణశేంష్టులగు సప్తర్షుల అనుగంహము
నకై యజ్ఞమును కావించినా(డు. ఆయజ్ఞ ములో వశిష్టుడు వేద
బాంహ్మణభ క్తి కల్లియుండునదిగా మావంశమును శాసించియు
న్నాడు. ద్విజోత్తము(డగు జమదగ్నిమహర్డులవారి భార్య
రేణుకాదేవి మాకులస్టులకు కులదైవము. ఇంతగా నేనాంటి
నుండియో మావంశముతో ముడి(బెట్టబడియున్న బాహ్మణసంబం
ధమును నేను దెగగొట్టుకొన్న బృతుకు(దెరువుండునా? వేదములేనిదే
ద్విజులేలేరుగదా! కాన వేదబాహ్మణతిరస్కృతిని నేను సహింపం
జాలను, విరశై వమత వ్యాస్తికొఅకు వేదబాహ్మణావమతి జరిగిన
నేను కించిత్తును సహింపంజాలను. గురుదేవా! ఈనా ప్రార్ణన ము
మన్నించి మీరు ఈవిషయమున నన్నను[గహింపకతప్పదు.
దీక్షి:;--- వత్సా! నీహృదయము నాకవగతమైనది. అవసరమైనపుడు జైన
మీంస తప్పదుగాని వేదబాాహ్మణహింసమాత్రము జరుగదని నీకు
వాగ్దానము చేయుచున్నాను. నీ రాజ్యాభివృద్ధినిం గోరునట్టి నేను
(బాహ్మణానుగ్రహ మవసరమని నీ పూర్వవంశకధ తెలిసికూడ
నేనందులకువిరుద్దముగా సంచరింతునని సివనుమానింపకుము, నీచే
నాహ్వానింప(బడి రాజ్యాభివృద్ధికి అవసరముగా వీరశైవము నాచేం
114 కాకతి (పోల శా
బంవేశ పెట్ట(బడినది కాని వీరశైవమతాభివృద్ధికై నేను నిన్నా
యిలచిరాలేదని ఏల సీవనుకొనవు ?
పోంల:-_ క్షమింపుండు, సాహృదయమునంగల యావేదనను వెల్లడించితిని,
కాని మిమ్ము విశ్వసింపనిభావ మిందులేదు, మీకటాక్షము
నామింద అవ్యాజముగా పృసరించుటచేతనే నేను ధన్వుండను.
తరువాత [పోలరాజు గురుపాదములు ముట్టి కన్నులకద్దుకొ నెను.
దీక్షతులవారు కోజులపౌర్ణ మి సమావేశమునా(డే జైనాశ్రమమగు పాతాళ
గృహము ధ్వంసముగావించుటకు శివదేవయ్యను నియమించెను. బోలరాజు
వీరజణ్లమునొనంగి శివదేవయ్య కధికారమొసంగుటతో నాటి సమావేశము
చాలింపయడెను.
వదునైదవ వుకరణయు.
జైనయతుల నిర్భంధము,
నాడు మార్గశిరపౌర్ణమి. పుచ్చపువ్వువలె వెన్నెలకాయుచున్న ను
హిడింబాశమారణ్యమున చెట్టు దట్టముగా వ్యాపించియుండుటచే నొక్క
జ్యోత్స్నాకిరణముకూడ |క్రింద(బడుటలేదు. అరణ్యములోనికి( బంవేశిం
చినకొలంది కాజుచి'కటితప్ప వెలుగనుమాటలేదు.
నడురేయి దాటినపిమ్మట సన్యాసివేషములనున్న జైనమహావీరు
లొక్కొక్కరుగ పాతాళగృహముం జేరుకొనిరి. ద్వారముననున్న వాని
చెవిలో “జయ పారశ్వనాధభగవన్” ఆని యుచ్చరించుటతోడనే సోపాన
మార్గమునకు. బవేశానుముతి యీయ(బడుచుండెను, జైనమహావీరులు,
వారి యనుచరులు పెక్కురు లోనంబ్రవేశించిరి. నాండు జినేంద్రస్వామి
పోంలునికై శతువులెట్లొాక్కుమ్మడి దాడిసలుపవలెనో పథకములను నిర్ణ
యించి చెప్పుటకు నియమింప(బడినరోజు. పోంలుని సజీవముగయట్టి
పాతాళగృహమును జేర్చుటకును, రామేశ్వరదీక్షితులను చిత్రవ ధచేయు
టకును జినెందుస్వామి తలపెటైను. అందులకు వలయు వ్యూహము
లాతండు నిర్ణయించుకొ నెను. ఒకేసారి శత్రువులు అందజుసుగలిసి అనుమ
కొండను ముట్టడించినంగాని తనపని సాధ్యముకానేరదని యాతండు తలంచి
యుండెను. [పోలుని శత్రువుల నాశయముపొందియున్న జైనమహావీరు
లను త్రిదండిసన్యాసివేషనులతో నెవ్వరికి ననుమానము కలుగకుండ
పాతాళగృహమునకు రప్పించుకొనుచు సలహాలనొసంగుచు జినేంద్రుండు
యుద్ధసన్నాహముల పూ ర్తిసేయించెను,
నాడు జినేంద్రస్వామి తన కడపటి పథకము చెప్పంగలడని
యెచ్చటనున్న జైనమహావీరులు పాతాళగృహమును జేరుకొనిరి, యుద్దా
నంతరమునందప్ప తిరిగి సమావేశములు జరుగవుకాన యుద్ధకారణము
116 కాకతి [పోల రా జు
నొకరినొకరు తిరిగి చూచుకొను నవకాశముండునో లేదో యని పరస్పరావ
లోకనమునకైకూడ “పెక్కురు జైనమత ప్రముఖులు (ప్రజ్వేకాహ్వానముడై
నాటి సమావేశమునకు రప్పింప(బడిరి. అందజును లోనం (బవేశించిరి.
చిట్టచివర అనుమకొండనగరమునుండి వచ్చిన యొకభటుండు
పంచక ల్యాణిగుజ్బ్జమునెకి, చేతికాగడాతో చెట్లకింద చీకట్లను భేదించు
కొనుచు వేగముగ నచ్చటకు. జేరుకొని లోనికింటోవ సిద్దపడెను. సాంకేతిక
పదమును దెలుపక పోవుటచే ద్వారపాలకు. డాతని నడ్డగించెను.
“ఏపరునీవు? లోనగబవేశించుటకు నీకర్త తలేదు. పొమ్మని ద్వార
పాలకు(డు ఖండితముగంజెప్పి గెంటివేసెను. “నన్ను బేతనయెగ్షడలవారు
పంపినారు. వా రథిరోహించు నీయశ్వమును నాకిచ్చి జినేంద్రస్వామికి
రహస్యలేఖను పంపించినారు. అతిక్వరగ దీనిని వారికందింపవలసి
యున్నది" అని భటుడు తన అంగరఖాలోపల దాచిన లేఖనుదీసిచూ పెను.
“నీవేమిచెప్పినను లోనగ్నబవేశింప వీలులేదు. నివిందు! బవేశింపందగినవాండ
వగుచో నీకును సాంకేతికపద మందంజేయబడియే యుండును. నివేదో
కపటనాటకమాడ వచ్చితివనిపించుచున్నది. సీయాటలు సాగరావని
ద్వారస్టుడు గద్దించిపలికెను, కొంత ఘర్షణము జరిగినపిమ్మట ఆశ్వికుండు
చేయునదిలేక “నేను లోనికిపోనక్కరలేదు. ఈయు త్తరము నీవే కొనిపోయి
జైనస్వామి కందింపుము, పనిమాత్రము త్వరితముగ జరుగవలెసు
ఆలసింపకుము' అసి [బతిమాలెను. అంత ద్వారపాలకుడు “నేను లోన
(బవేశించుటతో నీవును (బవేశింపకుండ ని కాలుసితులు బంధించి యీ
చెట్టునకు( గట్టియుంతును. జైనస్వామి నీయుత్తరమంగీకరించెనా. నీకుం
బంవేశము తప్పక లఖింపంగలదు. లేదా నీకు శిర శ్చేదమేగతి' అని పలికి
యాశ్వికుని యంగీకారముతో వాని కాలుసేకులు త్రాటితో గట్టిగబంధించి
చెట్టుమొదలునకుం గట్టివేసి యుత్తరముందీసికొని సోపానమార్లముపట్రి
లోనికిబోయెను. మ
జై నయతులనిర్భ్శ౦ధము 117
షా
ద్యారపాలకుండు లోనికిటోవుటతడవుగ గట్టిగ చెట్టుఘైనుండి
శంఖధ్వానము వెలువడెను. ఉత్తరక్షణముననే కవచములుధరిం చిన ఖుడ్ల
సాణులగు వీరశైవ మైనికులు ధ్వని వెంబడి నలుమూలలనుండి వృక్షము
వద్దకు జేరుకొనిది. శంఖహస్తు(డై బాలశై వవీరు( డొకడు చెట్టుదిగివచ్చి
చెట్టునకుంగట్టంబడిన భటుని, ఆతండెక్కివచ్చిన పంచకల్యాణి గుజ్జమును
బరిశీలించెను. గుజ్జమునుబట్టి యాభటుండు బేతనపుగడ అనుచరుండే
యని నిశ్చయించి మజుమాటాడక చేతిలోని ఖణ్లమెత్సి “హరహర” అని
యుచ్చరించి కంఠము తెగనవేసెను.
ఇంతలో పాతాళగృహమునుండి మెట్లెక్కి ద్వారపాలకుడు కైకి
వచ్చుచున్న కాలియడుగులచప్పుడు వినబడెను, బాలవీరుండది గుర్తించి
ఆఖరుమెట్టిక్కి వాండు _పైకివచ్చినంత “హరహర” అను ధ్వనితో వాని
శిరమునుగూడ( దెగవేసెను.
ఆ బాలవీరుండు శివదేవయ్యయే యని పాఠకులకు వేజుగజెప్పం
బనిలేదు. శివదేవయ్య నాటి సాయంకాలమునకే సపైన్యముగ హిడిం
బాశ్రమారణ్యము(జరి జైన పాతాళగృహ సమీపారణ్యము( బేరుకొ నెను.
జైనవీరులందజును గుహలో. జేరినపిమ్ముటనే గుహనుధ్వంసము చేయం
దలంచి _సైనికులనందఅను పరిసరవృక్షముల నెక్కించి పడుకొమ్మల
చాటున నేరికిం దెలియకుండంజేసి దాను గుహాద్వారమువడ్డనున్న వట
వృక్తమునక్కెను. తాను శంబమూదినంత ధ్వనివచ్చిన చాయకు. జేరు
కొనునదిగ సైనికుల కాజ్ఞ పెట్టను.
రెండుకలలును తెగిపడినపిమ్మట శై వమ్రైనికులు గుహలో. బువే
శించుట కుత్సహించిరి, శివదేవయ్య ఆలోచించినాడు గుహలోని
కొక్కొక్కరుమాత్రమే పువేశింపందగు సన్నని దారియున్నది. అంద
తొక్కుమ్మడి గుహసేర నెట్టును వీలులేదు. దిగినపుతివానిని గుహలోని
వారు మట్టువెట్టుచుండిన( వేయదగినదేమి ! అందుచే గుహాషువేశము
సవ. కాకతి పోలరాజు
ఇసు ధంచినాడు. సమావేశానంతరము బైటకువచ్చునపుడు వారు ద్వార
కృష్పుజేరినంత ఒక్కొక్కరినే తలతీసిన బాగుండునని యాతనికిందోచినది.
కాని పోంలరాజా ఇందజిజైనుల (ప్రాణములు హరించిన కటకటబడును.
దీక్షితులవారును రాజున కిష్టముకాసిపనిని సహింపరు. తప్పనిసరియెనపుడే
పాాణహింస జేయుటకు తనచే గురువు బమాణముచేయించి యొప్పించు
కొనినాండు. కాన నందతిసి జంపుటెట్టు ? బైటకుంవచ్చిన (పతియొకనిని
చేతులు కాళ్ళు కట్టివేసి కొనిపోవుటకు _నిశ్చయించినా(డు. తలం
దియుటపలె కట్టివేయుట నిమిషములో జరుగునదికాదు. కట్టివేయు నపుడు
వారు పెనంగులాడి హాహాకారములు చేసినచో. లోపలివారికి. దెలిసి
వేజొకతోవను బారిపోగలరు. అప్పుడు కార్యముచెడును. వైపుణ్యమున
గార్యముదీర్చ నిశ్చయించినా(డు. బహుజాగరూకతతో పైకి నిరమించిన
పుతివానిని నైదుగురు కాసియుండి ఒకరు నోరుమూసి గుడ్డలుకుక్కుటకు,
నిరువురు కాలుసేతులుపట్టి బంధించుటకు, బంధించిన పుతియొక్కని
నిరువురు వెంటనే అనుమకొండకు మోసికొనిపోవుఓకు సైనికులకు కట్టడి
చేసినాడు. ఎవ్వసిని కిక్కురుమనకుండునట్లుగా నాజ్ఞాపించి శివదేవయ్య
బిలద్వారముఖమున సిలిచినాండు.
జినేందుస్వామి జైనవిరుల నుద్దేశించి (పోలున్నిపై కోంధాగ్ని
రగుల్కొలుప తీవప్రముగ నుపన్యసించుచుండగా న్వారపాలునిచే బేతన పగ్గడ
పంపిన యుక్రరమాతనికందింప(బడినది. దానిని చదువుకొనినవెంటనే
స్వామిముఖము వివర్ణమైనడి. చేతులు కంపించినవి. ముచ్చెమటలు
వోసినవి. కొంచెము తాళుకొని జైనవీరులనుద్దెశించి జినేందుండు తడ
బడుచు నిట్లుపలికెను. “పోోలునకు మన రహస్యము తెలిసిపోయినది.
ఇదిగో బేతన యుత్తమును బంపినా-డు, ఈ పాతాళగృహము నీరాత్రియె
మట్టువెట్టుటకు పోంలుండు సైన్యమునంపినాడట. బేతనకీవిషయము
మైలాంబ సంగుహించుకొని వచ్చి చెప్పెనంట. మనలను వెంటనే పాతాళ
యం!
జై నయతుల నిర్చ్భ౦ధ ము. 118
గృహము దాటిపొమ్మని [వాసినాండు. ఇంకను మనయదృష్టము బాగు
న్నది. సైన్యము గృహమును చేరుకొనలేదనిపించుచున్న ది. ఇప్పుడేకదా
ద్వారపాలకు. డుత్తరము తెచ్చియున్నాంయడు. ఇక నిమిషములమీంద
మీరు నిర్గమించి తలందాదుకొనవలసియున్నది. ఆలసించిన సంఘ
మరణమేగతి. బృతికియుండిన మజియొకచోట మనమందజము కలిసి
కొనుటకు మీకు వా ర్తలందింపంగలను. మీరు సురక్షితముగ మీరాజులం
జేరికొనుడు, పొండు, వేగిరము పొండు. తలదాచుకొండు"” అని
హోచ్చరించెను.
జినేందుునిమాటలు విన్న జైనవీరులకు కచ్చలూడిపోయినవి.
నోట మాటలేదు. ఒకరిసంగతి యొకరు పట్టించుకొనలేదు. ఎవరిప్రాణము
వారికే తీపియగుటచే ఆహమహమికతో తోంసికొనుచు సోపానమార్గముం
టవేశించిరి, గుహకు రెండవమార్గము వీకపోవుటచే నదేమార్గమున నం
దబు నొకరినొకరు గెంటుకొనుచుంబోమిరి. వెలుపల బాలశివదేవయ్య బహు
అపుమత్తతతోం. బని జరిపించుచుండెను. ద్వారము దాటివచ్చిన ప్రతి
వానిని ఒకండు నోరుమూయుట, వేతొకడు నోట గుడ్డలుకుక్కుట, ఇరు
పురు శివభటులు త్రాళ్ళతో మూటగ చేతులు కాళ్ళు కలిపికట్టుట, ముడి
నడుమ కజ్ణంజొనిపి చెజియొకపుక్కను భుజములుకాసి యిరువురు త్వరిత
గతి ననుమకొండమార్లమువట్టుట యన్నిపనులు చకచక లిప్తలో జరిగి
పోవుచుండెను.
లోనున్న వారికి, పైనిజరుగుచున్న దావంతయు౯ దెలియదు. తెల్ల
వారకుండ నందజు జైనవీరులును బంధింపబడి యనుమకొండకు( జేర్చ
బడిరి. శివదేవయ్య జినేంద్రస్వామికిమాతుము బంధనముసేయక నగౌర
వమున బిలుచుకొని పెక్కురు శివభటుల నిరువైపుల కాపలాయుంచి
పల్లకి నెక్కించి పంపెను. చిట్టచివర పాతాళగ్సహములో పలికి బవేశించి
యందలి ఆయుధసామ గని, వస్తుసామగిిని అనుమకొండకుం జేర్చుటకు
120 "కాకతి రల జా
సైనికులకాజ్ఞా పించి శివదేవయ్య పంచక ల్యాణి నారోహించి అనుమ
కొండ. జేరుకొనెను,
పోోలరాజు అంతటి మహత్తరకార్యము హింస జరుపకుండ సాధించి
నందులకు మిగుల సంతసించి శివదేవయ్యను పుశంసించెను. పట్టువడిన
జైనులనుపరిశీలించి ప్రముఖులగువారికి వేజుగను సామాన్యులకు వేజుగను
చెబిసాలలు నిశ్చయించి వారివారి కర్ణ ములగు భోజనాదులను సగౌరవ
ముగ గని పెట్టియొసంగునదిగం బోంలరాజు సేవకులకాజ్ఞలిడెను. జినేంంఎ
స్వామినిమా(త్రము పుత్యేకసొధమున నిర్బంధించి యందజికన్న బకూకు
చారములు జరిపించుటకు గట్టడిసేసెను.
(16)
వదునారవ (వకరణమయు,.
జైత్రయాత్రా నిర్ణయ ము.
అనుమకొండనగరమున జైనయతుల నిర్చంధముతోం బుజలలో
నూతనోత్సాహము గలిగినది, వీరశై వమునం దాదరాభిమానము లధికము
గాంజొచ్చినవి. ఎచటజూచినను బాలశివదేవయ్య చాకచక్యమును బుశం
సిఐచువా రే. రామేశ్వరదీక్షితులను పొగడువారే. పోంలరాజును స్తుతించు
వారే. వీరశైవమతావేశర్సురి పుతిపౌరునిలోను గట్టుగోసి పొంగులు
వారినది. 'హరహరమహోదేవ, శంభోశంకర ' అను నినాదములు మిన్ను
ముట్టినవి, “శంభో, త్రణయన, చందచూడ, హర, శంకర, గిరిజా
కాంతా | ఆంభోజాసన ముఖ్యదేవతావందితచరణోపాంతా' అను శైవ
గీతముల నాబాలగోపాలము సివమె కియాడుచు( బాడిరి.
జైనులను నిర్బంధించి పదినెలలు గడిచిన పిమ్మట నొకనా(డు
మంతుశాలలో జైత్రయాత్రకు సన్నాహములకై సమాలోచనము జరుపు
టకు దండనాధులు, సామంతులు, (పముబులు సెక్కురు సమావేశమైరి.
శివదేవయ్య డఆశ్వారూఢు(డై సమావేశమునకేగునపుడు పౌరులు కుసు
మాక్షతలు జల్లిరి. ముబ్యులందరు మంతుశాల, జేరుకొనిన పిదప రామే
శ్వర దీక్షితులవారితోషబాడి పోంలరాజు బంగారుశకటము నధిరోహించి
మంతుశాలకు. జేరెను. దారిపొడవున నిరువైపుల బారులుదీర్చి పురుషులు,
స్త్రీలు, బాలురు “శివసంకల్పో భవ, శివసంకల్పో భవి అను ఆశీర్వాద
ములతో తెల్లని కుసుమములు లాజలు రాజగురువు లమై(జల్టి హర్షోత్సాహ
ములు వెరలి(బుచ్చిరి.
అమాత్య దండనాథ సామంత పౌరప్రముఖులు నిలబడి యొన
ర్చిన యఫఖివాద-ములనందుకొని, శివదేవుని మందహాసమున గౌరవించి
122 కాకతి (పోల రాజు
రాజగురువు లున్నతాసనముల నలంకరించిరి. పిమ్మట నందజును
గూర్చుండిరి.
పిమ్మట దీక్షితులవారు “శివదేవయ్యా! పివిధశత్రురాజుల దేశముల
దిరిగి సీవీమధ్య గృహించుకొనివచ్చిన విషయములను సభ్యులకు, ప్రభువు
సకు( చెలుపుము' అని యాజ్ఞయిడిరి. అంత శివదేవయ్యలేచి సభ్యులకు
ప్రభువునకు నమస్కరించి రాజు పృక్కమొగంబై యిట్లుపలి కను, “అనుధ
రింపుండు, నేను మనమై గత్తికట్టిన శతుురాజుల దేశముల పెక్కింటిని
పదినెలలు మారువెషములఈ. దిరిగి వారిహృదయముల!: గలదెల్లయు నరసి
వచ్చితిని. కోఅలపౌర్ణమి సమౌావేశమునకుంబోయి. జినేందుస్వామి ద్ద
నుండి సమష్టియుద్ధమునకు పథకములు కొనివత్తుమని వెళ్ళిన వృషభనాధ
మహావీరాది జైనయతులు ఎన్నా ళృ్ళకును దిరిగిరాకుండుటచే శైలపదేవాదుటు
నీరుత్సాహపడి యేమియు తోచక యున్నారు. వారికేమిచేయుటకే
నిపుడు దారియగుపడుటలేదు. అపరిమితముగం (బోగుచేసిన సైన్యము
నూరకే కూర్చుండబెట్టి మేపుటకు దినదినము నగు వ్యయము వారికి
భరింపరానిదిగానున్న ది సంపాదించిన ఆహారపదార్దములు యుద్దము
లేకుండగనే తజిగిపోవుచుండుటకు వారు విచారపడుదున్నారు. సర్వము
పైనయతుల మాటమీ(ద నడచిపోవుచుండుటచే నిపుడు వారులేకుండ నేమి
సేయవలసినది కర్హవ్యమెవరికి గోచరింపక తలపట్టుకొని కూర్చుండియు
న్నారు. ఏవో ఎప్పుడో జినేందుస్వామినుండి పథకములు చేరుననియు
నాపథకములననుసరించి పోొలుని జయించుట చిటికెలో సాధ్యపడు
ననియు నమ్మంబలికిన జైనయతుల మాటలచే థైర్యోత్సాహములనొంది
యున్న రాజులలో నిపుడు స్వతం(త్రాలోచనాశ క్షి నశించిపోయినది, పూర్వ
ధైర్యోత్సాహములు వారిలో లుప్తములైనవి.
రాజులు ఎవరితిన్న వారు తామే ఘనులమనుకొనుచున్నారు. ఒక
రితో నొకరు తామై సంప్రతించుకొనుట, ఒకరు చెప్పినట్లు మిగిలినవారు
జై (తయా (తా నిర్ణ యము 128
వినుట వారు న్యూనతగా భావించుచున్నారు. జైనయతుల పథకములకు
లొంగి యందజు సమష్టిగా యుద్దముసేయ నిష్టపడిరేకాని యారాజుల
హృదయములలో నొకరిమైనొకరికి విశ్వాస మణుమాతుమునులేదు. ఇనుము
బంగారు చేసికొనుటకై స్వయంభూలింగమును తానే వశపరచుకొనవలెనని
ఎవనికివాండే యుబలాటపడుచున్నాండు. శ్రైవమకవ్వాప్తిని నిరోధించుటే
అందరికి లక్ష్యమైనచోం గలియక సాధ్యమగునేమా ! జైనమతాఖభిరతి జైన
యతులకొజకు.6 గొంత పుకటించినను లోపల నెవరికిం దీవంముగలేదు.
జైనయతులు తిరిగిరాకుండుటచే నున్నలవలేశము జైనమతాభిమానముంగూడ
నిపుడువారితో లోపించినది. వారినందఅను గూడంగట్టు నేకైకలక్ష్యము
వారిలోనుండి జారిపోవుటచే పొత్తు జతపడక మనశతుంవు లెవరికివా రేయై
పోయిరి ఇప్పుడు మనమాశతువులమై నెత్తిపడినచో నొక్కొక్కనినే విడివి
డిగా తేలికగా జయింపంగలము. కాన త్వరలోనే జైతృయాత్సును నిర్ణయిం
చుట యుత్తమముగా నాకు(దోచుచున్నది”'. అని సభ్యులవంక జూచి మందహా
సముచేసి కూర్చుండెను. సభ్యులందరు జైత్రయాత్ర స్థిరపడునని యుత్సాహ
పడిరి. రాజు దీక్షితులువారిమై దృష్టింబఅపి “శివదేవయ్య యూహకేమం
దురు?” అని [పశ్నించెను. దీక్షితులవారు కొంచెముసేపు కనులుమూసి
ధ్యానముసలిపి పిమ్మట నిట్లు పలికిరి. “శివదేవయ్య (గహెంచినదంతయు
సత్యము. కాని నాకేలనో యుద్దమునకింకను కొంతకాలమాగియుండుట
మంచిఎనిపించు చున్నది. శత్యురాజ్యముల నింకను వీర శైెవమతము
నాలుగంచులు ముట్టలేదు. ఇన్నాళ్ళు శతుంరాజులు జైనతంతంవకులగుటచే
శైవమత మాయారాజ్యముల స్వేచ్చగా జరింపలేకున్నది. ఇప్పుడు జైన
యతులు నిర్బంధముతో నుండుటచే రాజుల హెచ్చరించువారు లేరు, కాన
వారిరాజ్యములో మన మకవ్యాప్తికిది యదను, ఏకీకరణము కుదురనప్పుడు
శత్రువు లెన్నాళ్ళకును మన్నమైనిదలయెత్తలేరుగదా* మనమిప్పుడే యుద్ధము
సేయకవోయిన వవ్పిన నష్టమేమి? ఇప్పుడిప్పుడే యచటిష్రుజలు శైవ
మతాభిమానులగుచున్నారు. మతము ముంద6 బృుజలకందించి ఆఅమైసి
124 కాకతి (పోల రాజు
రాజును జయించుటశేయము. జయము వచ్చిన నేమగును ప్రజలు వశపడ
నప్పుడు? పుజావశీకరణమే జయముకాని శతుంవునోడించుట జయమేశకాదు.
తొల్లి గీీసుదేశమునుండి వచ్చి యవనులు మనదేశమును జయించికూడ
సెలుపుకొనలేకపోయినారు. వారు సైన్యబలముతో, ఆయుధబలముతో మన
హ్లూందవదేశమున పెక్కుపాంతములు జయించినారు కాని పృజల మన
స్పులను మాత్రము యవనులు జయింపలేదు. కనుకనే ఆర్యచాణక్యులవారు
పృజామనస్సును హైందవమతమున కే కట్టువడియుండుట కప్పుడు పృబల
(పయత్న ములు జరిపించి క్రమముగా యవన ప్రతినిధులకు. బృజలెన్న టి
కిని వశపడకుండ( జేసినారు. పృజలు వశపడకపోవుటచే యవంచకంవ ర్తి
రాజ్యము సిలుపలేకపోయినది. తిరిగి హిందూరాజ్యములు నె౬కొంనవి.
కొటలియార్యశా స్ర్రము పజాభిమతమున కింతింత యనరాని (పొధా క్యమిచ్చి
నది. కాన శత్ఫురాజ్యములలో మసమతము పృజా ఫిమళమగునటు చేయుట
కింకను కొంత వ్యవధి యుండుటయే అవసరమని నాకు దోచుచున్న ది,
ఆ మైసి మీయిష్టము"'అని సభ్యులవైపు దృశించి పలికెను.
రామేశ్వరదీక్షితులవారు శివదేవయ్యను సమర్ధించి జైతంయా(తను
(పోత్సహింతురనుకొనిన సభ్యులకు ఆమాటలు రుచింపలేదు, వారి వదన
ముల సిరుత్సాహము వ్యాపించినది, ఒకరినొకరు చూచుకొని పెదవులు
విజుచుకొనిరి. పోోలరాజు సభ్యుల ముఖకళవళికలు [గహించినాండు.
దీక్షితులవారి మాటలు తనకును నచ్చలేదు శివదేవయ్య కసలే చ్చనట్లు
ముఖచిహ్నముఐరసి తలిసికొనినాండు, గురువుమాట కాదనవలసి పచ్చు
చున్నదని మనసున నొచ్చుకొని బైటకు. దన వ్యతిరే కాఫిపాయమును [బక
టించుటకు సందెహపడి యూరకున్నా(డు. రాజేమిచెప్తునాయని సభా
సదులెల్లరు చెవులు రిక్కిందుకొనియుండిరి. రాజు పలుకకుండుటచే దీక్షి
తులు రాజువంకంజూచి “ఏమి! సీయభిపాయము దెలుపుటకు ఆలసింతు
వేల! స్వేచ్చగా దెలుపవలసినదే. రాజ్యాంగవిషయమున వినయ ప్ఫక
బన మవసరముకాదు' అని హెచ్చరించెను,
జై (తయా(తా నిర్ణయము 125
అంకట (ప్రోలరాజు గురువున కభివాదనమొనర్చి సభ్యులకు మంద
హాసమున గౌరవము నెజపి యిట్టుపలికెను. “గురుదేవులు సెలవిచ్చినది
కాదనంజాలను. కాని నాకు జైతృయాతం కిదే యదనని తోచుచున్నది.
పజామనస్సు మన కైవమతమునకు నెచ్చటను విరుద్ధముగాలేదు. జైన
యతుల పృచారమున్నన్నాళ్ళు శైవమువ్యాపించుట కవరోధమున్నయుండ
వచ్చును. నేడు పృముఖజైన యతులందజు మన నిర్పంధములో నుండ
నిక జైనము తలయెత్స(జా లదు. క్ర నిర్నంధము తొలగించినంత తిరిగి
జైనము తలయెత్తుకొనను. ఎంఉకాలమనని వీరిని నిర్బంధములో నుంతుము!
వీరిని జంపించుబకు నామనమిష్టపడమ ఇప్పుడేమనము శతువులజయించి
రాజ్యములు స్వాధీనముచేసికొని మనమతము (ప్రజలలో ప్రవేశ పెట్టియా
పిదప జైనయతుల విడిచినను మన మతవ్యాప్తికి వారడ్డుతగులలేరు. మన
రాజ్యమున ప్రజలలో నన్యమతము వ్యాప్తికి వచ్చుట యసంభవము.
శతుంరాజులిపుడు నిరుత్సాహమున నున్నారని, ఆహారసమృద్ధి
వారికిలేదని విన్నాముకదా! ఈయదనున వారిని సులభముగానే జయింపః
గలము. మజికొంతకాలము వేచియున్న ఇతరపుబేశములనుండి (కొత్తగా
జైనయతులుచేరి తిరిగి రాజుల సమీకరించి యత్నములు సలిపినచో మనకు
గోటితోందిరునది గొడ్డంటం దీర్పవలసివచ్చును. మనము మైన్యములను
యుద్ధమున కాయశ్తపజచియుంచినాము. వారిలోనిపుడున్న యుత్సాహము
మజాకప్పుడు రాంజాలబదు. జైనయతుల నిర్చంధముతొం బృజలెల్లరు
రాజ్యాభివృద్దిః గాంక్షించుచున్నారు. మతాభివృద్ధి జరిగిసపిమ్మట రాజ్య
ములు సులభ ముగా స్వాధీశములగుననుట రాజ్యాంగ మూలసూక్ఫమేయె
నను ఇప్పటి పరిస్థితులలో రాజ్యములు స్వాధీనము చేసికొనిన పిదపనే
మతాభివృద్ది జరుపుకొనుటకడ్డులేదు. అసనుభవముతో నాయా కాలపరిస్థి
తులబట్టి రాజ్యాంగసూత్శముల _ నన్వయించుకొనవలెనే కాని గుడ్డిగా
గృంధస్థ సూత్రము లన్నికాలములకు నొకేవిధముగా సకిపడుననుకొనుట
126 కాకతి (పోలరా జు
తగదని నాకు దోచుచున్నది. రాజ్యాంగశాస్త్రపారంగతులగు గురుదేవులతో
నేనీవిషయమున నేకీభవింపలేకున్నాను'. అసిపలికెను.
పోంలరాజుమాటలు సభ్యుల కర్ణముల కమృతము పోసినట్టయినవి.
పుతిపదమున నెంతో విజ్ఞత, అనుభవము, స్వతంత్రాలోచనా పటిమ
యుట్రిపడినట్టు రాజుపలికెనని సభ్యులు ఆఅనందోత్సాహములతో “శివ
సంకల్పో భవ” అని యజచిరి, గురుదేవుడు శిష్యునిమాటల నంగీకరిం
చునో తేద్రోయని సందేహపడినను గురుని కాదనంగలిగిన శిష్యుని ధైర్య
మునకు వారు మెచ్చుకొనిరి,
దీక్షితులవారు పృజోత్సాహమునరసి లేచి మందహాస సుందర వద
నారవిందుండై హస్తసంజ్ఞచే సభ్యుల కలకలము వారించెను. గురు(డేమి
పల్కునాయని సభ్యులు నిరీక్షించుచుండిరి. “సెభాష్ కాకతిరాజా |!
సెభాష్, నీమాటలమృతంపు తేటలు. నీయాలోచన చాల చక్కగనున్న ది.
రాజ్యతంతృుములందు నీ స్వతంతుతా పరిజ్ఞానము నాకు మెచ్చుగొల్చినది,
తన్ను మించిన శిష్యుడు దొరికినపుడు గురునియానందమున కవధియుండదు.
నిజముగా నీవు మహాయోధుడవే కాక మహా ప్రజ్ఞాశాలివిగూడ. నేంటి
మనపరిస్టితులు రాజ్యాంగసూత్రములు మార్చు(జేయ(దగియుక్నవని నీవు
(గ్రహించుటచే నీవు రాజ్యతంతృముల సర్వజ్ఞుండవైనావు. ఇంక నీ యఖి
మతము(ప్రకారమ జైత్రుయాత్ర సాగింపుము. “శివపంకల్పోభవ"" అని
పలికి గురువు హస్టమెక్తి దీవించి కూర్చుండెను.
సభ్యుల కరతాళధ్వనులు “శివసంకల్చో భవి అను ఉచ్చర్నాద
ములతోంగలిసి మిన్నుముటైనవి. చివరికందథతి యభిపాయ మేకముఖము
నకువచ్చుట శుభసూచక ముగా భావింపంబడినది,
తరువాత అశ్వయుజములో విజయదశమినాడు జైతుయా శ్రకుం
దరలుటకు నిర్ణయము జరిగినది. సభ ముగిసినదని తెలిపి యంవజను
బంపివెచి పోంలరాజు గురునితోంగూడి దండనాధులతోను, శివదేవుసితోను
జై తయా (తా నిర్దయము 127
రహస్య సమాలోచనమును జరిగించెను. సైన్య సన్నాహములంగూర్చి పథ
కములు చర్చింపంబడెను. మహాదేవునితో రుదుదేవుండు ఓరుగల్లులో
స్వయంభూదేవుని రక్షణమునకు నియోగింప(బడెను. గంగాధరామాత్యుండు
కామచమూపతితోంగూడి అనుమకొండనగర సంరక్షణము గావింప నియ
మింపంబడెను. శివదేవయ్య తోడుగా పోోలరాజు శత్రువుల పై బడుటకు
నిర్ణయింపంబడెను. అనుయాయులతో శివదేవయ్య ముందుగా మతొకసారి
శశత్రుదేశములందిరిగి మతికొన్ని గుట్టుమట్టులు గృహించి త్వరలోనే తిరిగి
వచ్చుటకు సిశ్చయింపంబడెను.
తుయనేండబ్ వ?కరంబయుః
జెైనయు తుల పతాయ న నరా;
మైలాంబా జేతన మెగ్గడలకు గృహము వెడలకుండ నిర్బంధము
విధింపంబడుట రాజ్ఞి ముప్పాంబకు( గష్టము కల్ళించెను. రాజుతో జెప్పి
యొకింత బంధనము సడలింపంజేయుదమన్న నాపెకు రాజదర్శనమే
యగుటలేదు. ఎప్పుడేని నంతఃపురమునకు వచ్చినను రాజు తన్నేదో
యనుమానించి పరీక్షింప వచ్చినట్టు లాపెకు బొడగట్టుచున్నదేకాని
పూర్వ సేమానురాగములు గనుపట్టుటలేదు. వచ్చి క్షణకాలము కాకుం
డగనే యదోకార్య వ్యగృతను బ్రకటించి రాజు పోవుచుండుట యాపెకు
వింతగ గన్పట్టినది.
ఎప్పుడేని మనసు బానుండనప్పుడాపెకు హియమితురాలగు
మైలాంబతోడి సంభాషణ మొకింత శాంతింగూర్చెడిది. ఇప్పుడు మైలాంబ
ఇల్లువెడలుటకే వీలులేదు. రాజు చర్యలవలన రాణి మనశ్శాంతి బొత్తిగా
గోల్పడినది. రాజు చర్యలను మార్చుట తినకుగానిపని. రామేశ్వరదిక్షితు
లాతని గట్టియుంచినారు. రాజ్యవి సరణకాంక్ష పుబలపుగుబ రాజు
గురువుమాట దాటు. ఈబరిస్థితులలౌ మైలాంబ. కన్ను గలియునట్లు
నిర్బంధము సడలింపకున్నచో నిక తనకసలే మనసునకు పిచ్చియె త్తిపోవు
ననిపించినది. ముప్పాంబ ఆలో చించినది, రాజెచజనుంచెనో వెడకివెదకి
కారాగారముల యొక్క తాళపుజెవులగు తిని హరించినది. షు గైడదంపతు
అను గావలిగాయు సెవకు నొకని(బిలిపించి మైలాంబను (ప్రతిదినము రాత్రి
కారాగృహము తాళమునుదీసి ఆంతఃపుర మునకు (బ్రవేశ పెట్టుట కాజ్ఞా
పెంచి తాళపుచెవి వానికొసంగినది. రాజునకుదెవెియకుండ రాణి యాజ్ఞను
సేవకు(డు గూఢముగం బాలించెను. మైలాంబతో రాణి రాతి యిష్టాగోష్టి
నుండుచు నొకింత మనోభారము. దగ్గించుకొనుచుండెడిది. మైలాంబ
17) జె నయతుల పలాయనము 129
a
మువలనం బోలుని యత్నములు దెలిసికొనుట వీలగునని
శితో సల్లా
తా హప ee
మై
ధో
ప
లాంబ రాజ్ఞితో వినోదించుచు నాయాబిసంభా షణలవలన శతు
రాజు లైక్యప పడకుండనే శతువులమైనింబడ పోోలరాజు యుద్ధప్రయత్నము
లను సలుపుచున్నలును, విజయదశమినాండు జైత్రయాతంకు వెడలనున్న
ట్లును వెలిసికొని మైలాంబ భర్తతో నావిషయములనుదెలిపినది. రాజు జైత్ర
యాతంకు వెడలుటకు6 బూర్వమే జినేందుస్వామితోంగూడ నందజు కైన
యతులను చెఅవిడిపించి పోలుని శతుంవులతో వారు "సేరునట్లుసేసినచో
తిరిగి కత్రువులందరేకమై (ప్రోలుని యాటకట్టింపనగునని బేతన వారి
విడుదల కూహోపోహలుసేసెను. తానే నిర్పంధములోనుండినా(డు.
ఇతరుల బంధమునుండి యెట్టుతప్పింపంగలండు ! బేకన తనయూహ
మెైలాంబకుందెలిపి యూపెసాయము. గోరినాండు, మైలాంబ (ప్రతిదినము
తన్ను వెంటంబెట్టుకొనిపోవు సేవకు(డు రాణికి తాళపుంజెవినిచ్చుచు పుచ్చు
కొనుచుండుటయు రాణి ఆతాళపుచెవి నొక గుక్తిలోంబెట్టుచు దీయుచునుం
డుటయు జూచినది. ఆగుత్తి కారాగారములన్ని టికి సంబంధించినదని యా కె
గంహించి యొకరోజున దాసిని మెలకువగా సంగ్రహించి తెచ్చినది.
నాంటిరాతి రాజాంతఃపురమునకు( బోవుసమయమున తనవెంట
వచ్చు సేవకు నింటికిబొమ్మని తానై యంతపురమునకు. బోవుటకాతని
యొప్పించినది. వాడును తాను స్విచ్చగం దిరుగవచ్చునని యుత్సాహ
పడిపోయెను. వాండు పోయినపిమ్మట మైలాంబ కావలిగాచువారి కనుగప్పి
తాళములందీసి కారాగారముల తలుపులు దెజచి జినేంద్రస్వామితోంగూడ
జైనయతులకెల్లరకు బంధనవిము క్ర్తి(గల్లించెను. తన్ను వారికెజింగించి
పోంలుని పృంయత్నములు తెలిపి త్వరితముగా( బాజీపోవుటకు మైలాంబ
వారిని హెచ్చరించెను. వారందరు జంగమమ హేశ్వరుల వేషములు ధరింఛి
పోవుటకుమున్నే తాను సిద్డపజచియుం చిన విభూతి రుద్రాక్షమాలిక లను
L830 శా క్ష తి పో ల రాజు
వారికందంజేసి యధాపూర్వముగా మైలాంబ అంతఈపురమునకు వెడలిపో
యెను. జినేందుస్వామితోసహా యందటు జైనులును మైలాంబికకు కృతజ్ఞత
దెలిపి జంగమవేషములు ధరించి తెల్లవా రునప్పటికి సుదూరము(బోవ బహు
వేగముగ నడకసాగించిరి.
అనుమకొండనగర మున శెనిమిదికోశముల దూరమున నొకయడవి
దారికింజేరువలో నొక కాలాముఖమఠముగలదు. (పోలునికం|డి బేతరాజు
కాలముననే అది నిర్మింపబడి ప్రోలరాజుచే పోషింప(బడుచుండెను,
అనుమకొండనుండి యేయూరుపోవువారు నాదారినేపోవలెను. అనుమకొండ
శేయూరునుండివచ్చువారు నచ్చటికేరావలెను. ఇట్టి కూడలియగుట
ననుమకొండకు వచ్చిపోవు బాటసారులకు అన్నపానములు సమర్పించి
విశ్రాంతి యొసయగుటకు బేతరాజు దానిని నిర్మించెను. సత్రాధికారి మిగుల
భ క్తిశద్దలు గలవా(డగుట యాత్రికుల లందటును చక్కని సదుపాయము
లంది యాతని యాదరమునకు తృప్తిపడిపోవుచుందురు. శివలెంక మంచెన
యను కవిగ్యామణి కాలాముఖమతాచార్యు(డై సోమశంభువను శేరు
వహించి యూమఠమున నివసిం చియుండెను.
శివదేవయ్య మారువేషములతో శత్ఫునగరములుసేరి జాడలరయ
నానావిధవేషధారులగు ననుయాయులతో ననుమకొండనుండి బయలుదేటి
వచ్చి యారాతి యాధర్మసతృుమున బససేసియుండెను. తెల్లవారుజామున
లేచి పయనము సాగించుట కాతండు నిశ్చయించుకొనెను.
జంగమహేశ్వర వేషధారులగు జైనయతులు నాంటిరాతి నడిచి తెల్ల
వారుజామునకు కాలాముఖమఠమునుజేరిరి. మఠాధికారి యప్వుడే మేల్కొని
యా జంగమ హేశ్వరులకు మోకరిలి వారిని మజునాడుదయము భోజనము
సిసి వెళ్ళుటకు వేండుకొనెన్సు. వారందులకొప్పకుండిరి. ఒకింతసేదదీర్చు
కొని వెంటనేపోవుదుమనిధి, మఠాధికారి మజింత వినయమున నర్ధించు
జె నయతుల పలాయనము 181
చుండెను. వారు కాదనుచుండిరి. శివదేవయ్య తనయనుయాయలను లేపి
ముందుపుయాణమున కాయత్తపడుచు వీధిభోనికివచ్చి యా జంగమహే
శ్వరుల(గాంచి భ క్తితన్మయుడయ్యెను. శివభ క్రిపరవకండై యాతండు వారికి
“నమశ్శివాయ' యని పాదాఖివందనముసేసెను. వారొకరిమొగమొకరు
చూచుకొనుచు మూగదీవెనలుజరిపిరి. వీరశైవాచారము ననుసరించి “నమ
శ్శివాయి' యని యెవండేని నమస్కరించినంత 'శివాయనమః* అని తిరిగి
యుచ్చరించినపిమ్మటనే ఆతనికాశీస్పు లొసంగవలెను. ఆ సముదాచారము
జరుపకపోవుటతో శివదేవయ్య వారిని సందేహించెను. వారు వేషధారులు
కారుగదా యని సంశయించెను. డిగులుదిగులుతో వారు కైకివినంబడనటు
లాశీస్పులు పల్కుట యాతనిసందియమును మజింత దృఢథపజచినది.
అంత శివదేవయ్య వారిని “మిరెచ్చటనుండి పచ్చుచున్నా' రని
(ప్రశ్నించెను. వారిమాటలు తడంబడినవి. శివదేవునకు చీళటిమసకలో
వారిని స్పప్రముగ గుర్తింపవలనుపడలేదు. వెంటనే కాగడాతెప్పించి వారి
నెగదిగ చూడసాగెను, శివదేవయ్య పరిశీలనము తమ్ము వెల్లడి సేయంగలదని
యెంచి యావేషధారులటనుండి కాళ్ళకు బుద్దిసెప్పిరి. వెంటనే శివ
దేవుుడనుచరులతో వారిని వెంటాడించెను. చెతికట్డిలలో( జొనిపిన కత్తులు
లాగి యనుచరు లందజు నన్నిదిక్కులకు పరువులెత్తి వెన్నంటిరి. రాతి
యంతయు చచ్చివెడి నడిచియుండుటచే వేషధారులకు అడుగుపడలేదు.
గుప్తముగా దాచిన కత్తులెత్తి ఎదురుతిరిగి పోరసాగిరి. శివదేవయ్య వారిని
సమీపించి వారు కారాగృహమునుండి పాజివచ్చిన జైనయతులుగా. దెలిసి
అందినవారినెల సంహరింప ననుచరుల హెచ్చరించెను. “హరహర
యనుచు భటులు దొరికిన జైనయతుల శిరముల( దళ్ళనసిరి. కొందు
పారిపోయిరి. శివదేవయ్య జినేందుస్వామిని మజికొందణను పట్టి బంధించి
పరివారముతో ననుమకొండకు. జేరుకొనెను.
వదునెన్ధాదవ 4వకరణయు.
విజయయాత్రకు సైన్యముకదలినది.
శ
తెల్లవారినంత ఆనుమకొండనగరమున జైనయతులతో జినేంద్రులు
పాజీపోయిరని పెద్ద కలకలము బయలుదేణినది. [ప్రోలరాజు కారాగార
ములకువెళ్ళి చూచినాండు. తాళములు తీయంబడియున్నవి, సేవకులశె
నుండిపడినాండు. వారేమియు నెబుుగమనిరి. ఆధికారులనందజ' బివి
కెంచి విచాదించినాండు. ఎవరిలోపము వేదనితేనినది. రాజునకేమియు
బోధపడలేదు. దీక్షితులవారు వచ్చి వేతనదంపతుల గృహము పరిశీ
లించిరి. అది యధాస్టితిలో. దాళము వేయంబడియేయున్నది. తాళక్పు
చెవులగుక్తి యంతఃపుర ములో. గన్పట్టుటతో దీక్షితులమో ముగ్ఫత(
దాల్చినది. ఆతం డౌడుంగఅచి దీర్ణాలోచనామగ్ను6డయ్యెను. రాజు తల
బట్టుకొని ఆలోచన తోపక కూర్చుండెను.
జాము(ప్రొడ్డు దాటినంత బాలళివదేవయ్య జినేందుని వెంటబంబెట్టు
కొని అనుచరులతో రాజనమ్ముఖమునకు వచ్చెను. అనుచరుల యొడళ్ళు
రక్షసిక్తములైయుండెను. రాజగురువు లాశ్సర్యభయసంభంమ ములతో
“శివదేవయ్యా! ఏమిది! వీరెక్కడపట్టువడిరి? జైనయతులతో మీకు యుద్ధ
మెట్టుజరిగినది?” అని యిరువు రొక్కసారి [పశ్నించిరి.
“ప్రభూ! విరు మన చెఅసాలనుండి తప్పించుకొని జంగమహేశ్వరు
అట్టుకాలాముఖ మఠమునకు వచ్చిరి. మేమును శుయాణమై యారాతి
యట విశమించితిమి. విరునిజముగ వీరమాహేశ్వరులే యనుకొని [బమసి
“నమశ్శివాయ” యని సాష్థాంగపడితిని, వారు “శివాయనమః' అను (పతి
వచనమీయరైరి. దానితో వీరిని సందేహించితిని. వీరు జైనయతుకైయుందు
రనిపించినది. సందేహమునింకను దీర్చుకొనుటకు యోచించునంతలో
విజయయా[తకు సైన్యము కదలినది. 1కి
వీరు నన్నుగు రించి పలాయనము చిత్తగించిరి. వెంటాడి సజీవముగనే
పట్టుకొననెంచితిమి. కాని వారివద్ద ఆయుధములుండుటచే మా పాణ
రక్షణమునకై కొండణిని శివార్పణము గావింపక తప్పినదికాదు. మాతప్పు
క్షమింపుడు. అందివచ్చిన జినేందుంని, మరికొందజనుమా త్రము నెట్టి
హింసకు గుజిసెయక సగౌరవముగ బంధించి కొనివచ్చికిమి. జైనులను
చంపక తప్పనందులకు మన్నెంపు౮ డని యంజలిపట్టి వేండెను. దీక్షితులు
పోంలరాజువంక జూచెను, పోంలరాజు శివదేవయ్య వీంపుచఅచి “సెభాష్
శివదేవా ! నీవు నిజముగా శివవేవుండవే. నీవప్పుడు వారిని చంపకతప్పదు.
వారు శతుురాజులంజేరుకొనిన మన కపజయమే సిద్ధముగదా! తరుణ
ములో నీవు అపుమత్తుండవై కార్యము చక్కంబెటినందుకు నీక గృతజ్ఞు
డను. హింసాచరవామిపు డానందకారణమేకాసి బాధాకారణముకాదు.
ఈ వీరబత్లమును బహూకరణముగా గ్రహింపు” మని సానందముగ శివ
దేవునాలింగనముసేసికొని అన పచ్చలపిడి బాకు నాతని కొసంగెను. దీక్షి
తులవారు మంవహాిసమున వారి సిరువురశిరముల చెజియొకచేకితో
స్పృశించి ఆనందాశ్సువుల దీవించిరి.
జినేందుు నెంతనసిర్బంధించి యడిగినను బంధవిమురక్తి యెట్లు
జరిగికది తెలుపతేదు. బాలశివదేవుండు బాకుచూపి భయ పెట్ట(బోవ (పోల
రాజు నివారించి జినేంచుని యధాపృకారము కారాగారమున బంధించుట
కాజ్జఫేసెను. తరువాత గురుశిష్యు లెట్లు సంభాషించుకొనిరి.
దీక్షి:--- కారాగారములెట్టు తెటువంబడినవందువు ?
రాజుః--- నాకేమియు బోధపడుటలేదు గురుదేవా !
చీక్షి:--- ఎవరికి బోధపడకుండునటు లీకార్యము జరుపంబడు శక్తి యెవరి
కుండును ?
రాజు;-ా అదియు6 దోచుటలేదు. కారాగారాధ్యక్షుని పమ త్తతయే
యిఐదుకు( గారణమగుననిపించును.
134 కాకతి [పోలరాజు
దీక్షి;--- ఆకని [ప్రమత్తత రుజువుపడినదా ?
రాజు: లేదు, తాళపుచెవు లాతని యధీనములోనే యున్నవిగదా !
దీక్షి:---- సియధీనములో(గూడ నొక గుత్తియున్నదిగా ?
రాజు: అది నాయధీనముననే యున్నది.
దీక్షై;..... అది అంతఃపురములో దాచయడినదా |!
రాజు: (కొంత తటపటాయించి) ఇతరులు సంగ్రహించుటకు శక్యము
గాకుండుటకై యంతఃపురములోనే నాభార్య జాగంత్తలో దాని
నుంచితిని,
దీక్షి;---- అందుచెతనే నేననుమానించుచున్నాను,
రాజు: ఎవరిని !
దీక్షి:--- రాజ్జసి,
రాజుః:--- ఆమె మనకింత కీడున కొడంగట్టదు.
ర నీభార్యయందు నీకంత విశ్వాసమున్న ది, భార్యమాటను కాదన
లేని మనోదౌర్బల్యము మీవంశముననే సహజమైయున్న ది.
రాజు: మీరు నన్ను పరిహసించుచున్నారు. భార్యను విశ్వసింపక
ఎవరి3ైనను గృహస్రా శమము జరుగంగలదా! గృహస్థా శ్రమమున(
గలుగు మనోదౌర్చల్యములు మీకేల అర్థముశాలేదోతెలియకున్న ది.
రాజకీయము లాశమధర్మముల కతీతిములు కా(బోలు.
దీక్షి:.... రాజకీయవిషయముల భార్యనుగాదుగదా దేవునిగూడ నమ్మ
విలులేదు.
రాజు: మజెవ్వరిని నమ్మవలె !
దీక్షి,-- తన బుద్ధినిమా[త్రమే. తనలోని దింకొకరికి. దెలియనేకూడదు.
రాజు: మతి రాణియే జైనులను చెజివిడిపించెనందురా ! నన్ను నా
రాజ్యమును నాశనముచేయుటకే ఆపె సంకల్పించెననియే మీ
భావమా !
విజయయా(తకు మైన్యముకదలినది. 185
చీక్షి:--- అంతవరకు నేను నిర్ణయించిచెప్పలేను. ముప్పాంబకు మైలాం
బకు గాఢస్నేహమున్నదనునది యందజకు దెలిసినదే. అసె
నేస్తమే రాణిచే నీపని చేయించియుండును.
రాజులా అట్లయిన మైలాంబను విడిపింపక జైనులను చెజనుండి
ముప్పాంబ విడిపించెననుట పొసంగదే!
దీక్షి:--- జైనపలాయనముంగూర్చి నేను గట్టిగా విచారింపగా ముప్పాంబ
యీమధ్య మైలాంబ నంతఃపురమునకు చెజవిడిపించి రాత్రి (ప్రతి
దినము రప్పించుకొనుచున్నదను విషయమొకటి తేలినది.
రాజుః-- ఆం! రాణినే మీరనుమానించుట తగదు. ఆఅమెవిషయము
నాకు. దెలిసినంత మీకు. దెలియదుగీదా 1
దీక్షితులవారింక [ప్రసంగము పెంచుట మంచిదికాదని యంతటితో
సంభాషణమౌపివేసిరి. రాజునకు దిక్షితులవారి మాటలవలన స్వాభిమా
నము దెబ్బతినినటులనిపించినది. కొంతసేపిరువురును మౌనమువహించి
లోని భావోదేకముల. దమాయించుకొనిరి, దీక్షితులు పృసంగముమార్చి
“రాజా! నేంటిపరిస్టికులలో మనము హైత్రయాత్ర విజయదశమివర
కాషియుంచుట మంచిదికాదు. కొందజు జైనయతులు శివదేవునకందక
పాజిపోయియున్నారుగదా ! వారు మన శత్ఫువుల(జేధి తిరిగి వారందజ
కైకమత్యము సంఘటించిన మనపని కష్టముకా(గలదు. మటియు మన
రాజ్యముననే మనలోనుండి మనకు గీడుందలచువారున్నారు. వారి పథక
ములు జైనపలాయనముతో బలపడంగలవు. కాన ఇంటను బయటను శత్రు
పథకములు సాగకుండగనే మనము శత్రువులను మట్టువెట్టవలెను, నేడే
జైత్రయాత్రకు సైన్యమును చరలింపవలెను” అని పలికెను.
“ఇడి భాదుపదమాసము శూన్యమాసముగదా! అందును ఇవి
పితృశిధులాయె. ఇది పంయాణమునకు శుభకాలము కాదుకదా! ఈ
156 కాకతి (బో ల తా జు
మహాలయపక్షముదాటిన నిశ విజయదశమిమా'త మెంతిభోనున్న డి!
ఇంతలోనే [ప్రమాదము వచ్చిపడునందురా!” అని రాజు గురుని (ప్రశ్నించెను.
“అటనకుము. రాజకీయములందు పదునుదప్పి నిమిషము జరిగిపో
యినజాలు నంతయు విషమఫలిత మీయ(గలదు. శుభాశుభకాలముల;,
జర్చించుచు కూర్చుండుటకిది సమయముగాదు. ఇది శుభితిధినక్ష[శ పరిగణ
నముసేసి యాలసింపందగిన కార్యమునుగాదు. తిధివారనక్షతృములు
మిక్కిలి పరిగణించుచు. గూర్చుండువారికి కార్యములు సిద్ధింపవు. గజ
ములు (పతిగజముల చేతవలె( గార్యములు కార్యయత్న ములచేతనే
సిద్దింప(గలవు. మంగళతిధినక్ష త్రేష్టిత్వము లాభవిమ్నములలో నొకటిగా
ఆర్యచాణాక్యులవా రర్రశాస్త్ర్రముస దెలిపియున్నారు. అ(క క్షణమాలస్యము
సహింపరానిది. ఆలస్యమున అమృతముగూడ విషముగామాజంగలదు.”
అని దీక్షితులవారు కులుకుటతోడనే పోంలరాజు నాడే జైత్రయా(క్రకు
సైన్యములు తరలించుటకు నిశ్చయించెను.
పిమ్మట రాజు కొందజు పృమత్తులగు కారాగార సేవకులను పనుల
నుండి మానిపించి కొత్తవారిని నియమించెను. కొందజిను పనులనుండి
వేజుపనులకు మార్పులుసేసెను. అంతపురమున ముప్పాంబ చెయ్యుల?
గనిపెట్టి చెప్పుటకు రహస్యముగ విశ్వాసపాత్రలగు స్రీలను కొందఅను
నియమించెను, కారాగృహములకన్ని టికి రెండుతాళములువేయించి ఒక
తాళపుచెవులగు క్రి రామేశ్వర దీక్షితుల వారివద్దనుంచెను. సేనానాయకులకు
తోమర, ముసుంద, కౌక్షేయ, కార్ముక, గదా పాస, కుంత, పట్ట్యసాద్యా
యుధవాహకములగు శకటములతో సైన్యముల నాండే జైత్రయాత్రకు
గదలింప నాజ్ఞవెట్టిను.
వందొమ్యుదద ఏవకలణయు.
తెలపదేవుని బంధించి తిరిగి విడుచుట.
“ సైన్యమును ముందెచటకుందరలింపవలెను ? ఎవరి పైకి ముందు
యుద్ధమునకు దిగఐలెను?” అను పుశ్నలుదయించినవి. “కతైలపదేవుండంద
జిలోను [ప్రబలుడఏ శతువు కాన ఆతనిని ముందు జయింపవలెను.
సైన్యముల సమీకరించుకొనుచు నాతండిపుడు క ల్యాణినివదలి పోడూరులో
మన పుక్కనేయిన్నాండు. ఆతనికి. బిమ్మట హీనశత్రువుల నెటులైన
జయింపవచ్చును”,. అని దీక్షితులవారు పల్కిరి. “హీన శతువులనే
చుందు సులభముగా జయించి బలము పుంజుకొసినపిమ్మట పృబలశతువు
మీంద పడుట శేయముగదా” యని పోంలరాజు (ప్రశ్నించెను.
"పైకేమి చెప్పుచున్నను (పోలరాజు తైలపుని మ కిష్ట్ణపడ
కున్నాండని లోపలన్నున్న భావము దీక్షితులు చిటికెలో [గ్రహించివే సును.
దిక్షి:---- హీనశతుపులను ముందు జయించుటకు. దలపడినచో వారు
శబలుని సాయమసేక్షింపంగలరు. ఇకువురును కలిసిన మనకు
ఇయు యము కకసాధ్యమగును. పబలు(డు తనబలముమై దృథవిశ్వా
సముంగవ్లి హీసులను సాయపడంగోరండు. అది తనకుం దగనిదిగా
భావించుకొనును. అప్పుడు ఏకాకియైన యాతనిని మనము సుక
ముగా జయింపనగును. ఏమందువు
రాజు:-- మీ రాజకీయవిజ్ఞతను కాదనయాలను, కాని
దిక్షి:---- నీహృదయము నాకవగతమైనది. నీవు వికృమాదిత్యుండు (బతి!
యున్నపుడు ఆతనికి సామంతు'డవు. ఆతని కుమారుండగుక
తైలపుడు వేయడు నీకు శత్రువైనను యుద్దమునకు దిగుట కృళ్ణి
తయన ఇషపడకున్నావు. అంతియేనా !
శ
ర
188 కాకతి (పోలరా జు
రాజు: అంతియేకాదు, నాతండిం తొల్లి మనసహసుగాామ పరిమితమగు
సబ్బిసాయిరమండలమును విక్రమాదిత్యునిచే బహుమానముగం బడ
సియున్నాండు. ఆశనికున్న “(త్రిభువనమల్ల' బిరుదమునుగూడ వహిం
చినాండు. వంశపరంపరగ వారి యాశఫయము నొందినవారమగుట
ఆపంశీకుని నేనై యుద్ధమునకు పురికొల్పి సంహరించుట నాకెంత
మాతృము నిష్టముగానుండలేదు, కృతఘ్నత మహపాపముగదా |
దీక్ష :--- రాజ్యాంగతంత్రముల నిట్టి యాత్మాభిపృద్ది భావములుతగవు. తైల
పునిపైకి నీవు యుద్ధమునకు దిగకున్న ఆకే నీమైని పడగలండు.
శత్రువులు మనపైకి బలపడిరాకుండ ముందు మనమేయుద్ధమునకు
దిగిన సులభముగా జయింపవచ్చుననిగదా యీాప్రూయల్నము!
ఇంతకు నిందు కృతఘ్నతా దోషమునులేదు. తైలపు(డిపుడు కాకతి
రాజ్యము వృద్ధియైపో వుచున్న దని మత్సరగ్శ్ఫస్తుడై శత్ఫుభావము
వహించి నీపై నేడో రేపో పడంబోవుచుండ నాతనికై నీవు విక
మించుట కృతఘ్నతయగునా ! నిమైంబడినపుడుకూడ నివాతని
చేతులలో( జిక్కుటకే నిశ్చయించుకొంటివా ! ఇట్టి తుదృమగు
హృదయదౌర్చల్యము త్యజించి లెమ్ము. ముందు తైలపునే జయిం
పక తప్పదు. తైలపుని పిమ్మటనే గోవిందరాజాదుల సంగతి
పట్టింపవచ్చును.
(పోలరాజు దీక్షితులవారి చివరిమాటలలోని నైశిత్వమును గ్రహించి
మజుమాట పల్కలేదు. గుర్వాజ్ఞపృుకారము తైలపునికై యుద్దమునకు
దలపడుటకు సిద్దపడెను. మైన్యములు తైలపదేవుని జయించుటకు కోడూరు
నకు తరలింపంబడినవి,
పోంలరాజు మహాయోధుండు. పుజ్ఞాశాలి. ఆతని శార్యమునకు
సాటిలేదు. ఆతనిది ఉదారమైన హృదయము, అత్మాభివృద్ధికి దగ్గ సల్లక్ష
ణము లాతనిళో పాతరలాడినవి, యుగయుగములవరకు భవిష్యత్తులో
న
లె లపబేవుని బంధించి తిరిగి విడుచుట 189
పుకాశించెడి నొక మహాసామాజ్య నిర్మాణమున కాతండు సంకల్పించు
కొనినాండు. కాన తన కిష్టములేకున్నను అఆత్మభావముల నణంచికొని
రాజకీయవిజ్ఞతి పాటించి క్రైలపదేవునికైకి యుద్ధమునకు గదలినాండు.
పోోలరాజుకైం దానే యెపుడో పడవలెననియుండంగా నాతండే
తనయై నింత బారాత్తుగంబడుటకు తైలపదేవుండు వితాకుపడినాండు. ఇంత
వరకు జైనయతులు తన్నొకనిర్ణయమునకు రాకుండంజేసిరి. ఎప్పుడో
జినేంద్రునియొద్దనుండి పథక ములుదెత్తుమనిరి. ఆ కారణమున తన సైన్యమున
నిష్పు డుపేకాభావము (ప్రబలినది. మొదటివిగువు తిరిగి కల్షించుటకంతలో
శక్యముకాలేదు. తానెంత హస్త్యారోహణకర్మ కర్మఠగతియైనను ఒక
పథకములేక ఎసైన్యమున నుత్చాహములేక యేమిచేయంగలండు! తన
తాతతండ్రులన.ండి తమ సామంతులైన కాకకీయరాజులలో నేండు
(పోలుండు స్వతంత్రుండై రాజ్యమేలుటే తనకు కంటక ముగనుండెను. ఆకై
నాతండే తనమైంబడుట కుగుండై బుసలుకొట్టెను. మీదపడుచున్న శతుంవు
నెదికింపక చేయునదేమి! తనబలమిప్తడు యుద్ధమునకు. జాలదు. తన
కిళరసహాయముకేదు. అనకు మంతయు దండనాధు,డు నగు కళచుణి
బిజ్ఞలునిం బిలిచి ఇఆరరాజుల సాయము లభింపంగలదా యని యాలోచన
మడిగినాండు.
బిజ్టలుండు సచివుడేయయ్యు తైలపదేవునిమై భక్షివిశ్వాసములు
గోల్పోయెను. కల్యాణిలోనున్నపుడు మొదటినుండియు నాతండు పోలునిమైం
బడుటకు యత్నములు సలుపవద్దనియు, వికృమాదిత్యునిమెంగల భక్రిచే
(పోలుడు మై(తికెన్న తు విఘాతముసలుపండనియు, చాళుక్యరాజ్యభాగము
లకంమముగా నాకమింప(డనియు, మైతి పొటించియుండుటి మంచి
దనియు, చెవినెల్లుగట్టుకొని బోధించెను. కాని తైలపునకు జైనయతులు
గొలిపిన ప్రలొథము తలకెక్కి బెజ్ఞ్జలునిమాట కాతరుచేయనీయలేదు. హైగా
సర్వరాజ్య నిర్వహణమందును జైనయతుల సలహాలనే పాటించి బిజ్ఞలుని
140 Sed EE Dr
చిన్నబుచ్చుచుండెడివాండు. బిజ్జలుడు జైనయతుల కుకంప్రముల నేవగిందు
కొని వారిమతమునందు విశ్వాస ముంగో ల్పడెను. ఆ యదనుజూచి రామేశ్వర
దీక్షితులు వీరభద్ఫమా హేశ్వరునిం గల్యాణిపంపి బిజ్ఞలుని పునసు శైవము
నకు (మొగ్గునల్టుజిసివైచెను. బిజ్ఞలుండు రామేశ్వరదీక్షితునకు వశపడి
పోయెను. దీక్షితులు విజ్ఞలునిసాయమున చాళుక్య కల్యాణి రాజ్యమున
వీరశై పము (ప్రచారపడునట్లుచేసి (పజామనస్సును శైవమునక బిముఖముగం
జేసెను ఎప్పటికైన తైలపునిదింపి విజ్ఞలుని చాళుక్యరా జమున నిలుప
రామేశ్వరుండు తలంచి తనకలంపు బిజలునక ందంజేసెను. సహజముగ
త్రైలపునిమై భ క్తివిశ్వాసములు గోల్పడిన బిజ్ఞలునకు రామేశ్వరదిక్షైతువిడిన
పోత్సాహముతో స్వార్థపరత యావేశించెను ఆతండు స్వార్దమును
పూరించుకొనుటకు: (బజలలో విరశైవము విరివిగా పృచారపణటెను.
స్క
పోంలు6 డింతత్వరగ తైలపుని మైనింబడుటకు విజ్ఞబుయ నిష షైప్రడ్ర
లేదు. తైలపునిజంపి రాజ్యము తనకు పట్టముగట్టుదుసిని దీక్షితులు కబురు
'పెట్టినను కల్యాణిరాజ్యమందలి (పజలనువలె మహబూబునగర (న నొండ,
నెక్కొండ, పానుగల్దు ప్రాంశముల|ప్రజలను వీరశై వమునకు మొగ్గింపలేకపో
యెను. (పజామనస్సు తనకువశపడకుండ జైలపుని | ప్రోలుండు 2 జయించిగను
రాజ్యమును తాను నిలుపుకొనుట కష్టము. కాన
యుద్ధమున జచ్చుటగాని తనయభిమతమొడంగూ కం దికాదు. బాలుడు
శైలపవేవునకు ఇతరరాజులసాయము రాదసియు ప్రోలునిరో సంధికావించు
కొనుట యుక్త మనియు సలహాచెప్పెను. సహజదురఖిమానియను చైఎపునకు
బిజ్ఞలునిసలహా రుచింపలేదు. తనకున్న సైన్య ముతో తానే పోలు నెచిఠించు
es తైలపదేవు(డు గజయుద్ధమున బహుకుశలుండు. గజబల
మును ముందుంచి సైన్యమును కోటచుట్టు చకృప్యూహము య.
తాను ధనుర్చాణములు దాల్చి పట్టపుటేను(గు నైరావతమునెక్కి సాహ
శార్యపుదర్శనకు సైనికుల నుత్సాహపజచుచు రణరం, మున నిరిచినాడు.
పుండోడిపో; ళు గాని
we
జెలప బేవుని బంధించి తిరిగి విడుచుట 141
లోలుని మఘైన్యము సముద్హమువలె నపారమైన తురంగ తరం
క భీకరమై దురవగాహమైయుండెను. పోంలుండు
ధవళాశ్వమునెకి, యచ్చటంజూచిన తానమై తనసైన్వమును శతు సైన్య
ముమై కుసింగాన్నొను. పోలుతు తైలపుని గజమైన్యమును తన యశ్వ
మెన్యముతో ఎదిరించినాంతు. ఐండుసెనుములు ఎదురుబొదురుగ పంవ
లి
హెంచు రెండు నదపుూుదాహములువలె. దలపడినని
వోంలుండు ఖడ్డముభరించి తిరుగుచు చేతికందినశత్రువుల చెతిగి
Cn)
వేయుచుండెను. కైలపుని సైెనుమున నొక(డుచనిపోయిన మొకం
డక్కడ పుతృష్షమైై eg ఒత్టకొనుచుండెను, ఒక గుణ్ణిముప డన మటొక
తుబిమక్ళ్కుత స్విామనుచున్న . ఏనము/సలమిదనుండి శరపరంపర (పోలుని
జా a షె
సైన్స ముప వక్లైంచి'-దె. టేలుని మైనికులును శరసందానకుశలురు. ఇరు
పక్షములనుండి పచ్చినోవు వాణముఅలో “ఆకాశమునకు కప్పు ఏర్పడిన
బ్రయినది. పోటుని _ప్రైనికులబాణములు గురితప్పుటలేదు. ఏనుగుల పై
క(బడిపోయినంత మటికొండరా
యేనుగులమై కెకు:.చుండిరి. ఒక్కుక్షణముపాటు ఇరుసెనల భవిస్యత్తు
వైలపుదేపుండె డెక్కిన పట్టపు
తేనుయతో ఆరుమవప్పుటెను(నఏలు గాయబడినవి. అవి తత్క్షణమే మార్చి
వంబడినవి, ఆరేనుయపలసపబదులు పదియనుంగు అదుటికి ముందు
నవి. రంమముగా సంఖ చిక్కువైనది. గనజములమై సైనికులు బాణ
నించిసింర పనునులు సుద్ద దూలములనుడెచ్చి (పోలుని సైన్యము
మీంచపడి కొట్టోోవి, వాని పోంలునిసైనికు అన్నిబాణములు (ప్రయో
గెంచినను వాని యినుపకవచములను ఖిదింపలేక వర్షధారలపలె బాణ
ములు జారిపడిపోయినవి.
పోంలుని సైనికుల కీగజముల నెదిరించుట కష్టమెనది. ఇనుప
కవచములతో నేనుంగులు నడగొండలవల వచ్చి తొండములతోం దెచ్చిన
|42 EIT YT
కజ్జదూలములచే సైన్యములను చెల్లాచెదరు చేసివైచినవి. సేనావ్యూహము
చెదరిపోయినది. సైనికులు గజముల నెదిరింపలేక పలాయితులు
కాంజొచ్చిరి (పోలు డీవిషమపరిస్థితి చూచినాండు తనకు గజబలమల్చ్పము,
గజయుద్ధమున( దనకు శిక్షణమునుదక్కువ. తైలపుని గజబలము నెదిరిం
చుట అసాధ్యమేయని దిగులుపడినాండు. అంతలో నాతనికి మెజుపుమెజసి
నట్టొక యుపాయముళట్టినది. నూనెతోడను, గంధక ద్రావముతోడను,
దడిపినగుడ్డలు తెప్పించి వెనుకపాటున ఆశ్వికులచే నైపుణ్యముతో నాయేనుం
గుల తొండములందున్న కొయ్యమొద్దులపై నిప్పంటించి పడవేయించెను.
ప్రతి కొయ్యకు గంధక ముతొందడిపిన గుడ్డలనుండి నిప్పు దరికొని భగభగ
మంటలెగంబోసెను. తొంతములు జ్వాలాఖీలములైనవి. అన్నివైపులను
గంధకపువాసన కప్పివైచివది. పదిదిక్కులు మంటలమయమైనవి దానితో
గజములు హడిలెత్తి తోకలెత్తి వెనుకకు పరుగెత్తినవి. అతొక్కిడితో
తైలపుని కాల్బలము ఛిన్నాభిన్నమైనది. మంఒలచే నొడళ్ళు కాలిన
గుజ్జములు కుప్పకుప్పలుగ నేల కొజగిపడినవి,
తన గజబలము ప్రోలుని సెన్యమును చీకాకుపణచివైచుచున్న
దను నుత్సాహముతో(. జూచుచున్న తైలపునకు ఈ భిభత్సకృత్వ మును
జూచుసరికి గుండెలు జాటీపోయినవి. తాను హస్త్యారోహణకర్మకౌశలు(డే.
తన గజబలము తనకే ముప్పుతెచ్చి పెట్టినది. పోంలుని ఖుద్ధిచాతుర్యము
నకు తైలపు(డు దిగ్భాంతిపడెను, తన సైన్యము తన గజబలముచేతనే
నశించినది. తానిక్కండేమిసేయవలె! పౌరుషము బిగబట్టి యాతండు తన
మైరావతమును (పోలునివైపు మఅలించినాండు. దారిలో బాలశివదేవు(
డడ్డుపడినాండు. శివ దేవుండు పంచక ల్యాణిగుజ్జము పై ధనుర్చాణములు
దరించి తైలపు నెదుర్కొనినాండు. తైలపుడు (ప్రోలునికొఅకే వెదకు
చున్నను శివదేవు నెదిరింపకతప్పినదికాదు. ఏనుగు శరీరమంతయు
నినుపకవచమునం గప్పబడినదసుటనెంచి శివదేవు. డొక్కబాణము
"వె లప దేవుని బంధించి తిరిగి విడుచుట 143
సూటిగా గుణీ కొట్టి ఎను(గు నాసారంధుములోనికి విడిచినాండు. దానితో
నేనుగు మావటివానిశిక్షకు లొంగలేదు. ఘీంకారముతో తలదిరీగి యిటు
నటు చిందులుదొంక,జొచ్చినది.
ఇంక గజముమీందనేయుండినచో దానువదలిన బాణము శివదేవుని
దాకుట సంభవముకాదని తైలపుం డొరనుండి ఖడమునులాగి [కిందికుజికి
అశ్వమును బొడువంబోయినాండు, శివదేవుండు తానశ్వముమైనుండి తైలపుని
బాణపాతమున కెరజేయుట అతిసులభమైనను నది ధర్మయుద్దముకాదని
పంచకల్యాణినుండి కిందికిడిగి యొరనుండి చందృహాసము పెజికి
యెదురునిలిచినా'డు. ఇరువురు నేలమీద ఖడ్గయుద్ధమునకు దిగినారు.
ప్రాణములకు తెగించి ఎంత భీకరయుద్ధముచేసినను ఒకరికొకరు లొంగనే
లేదు ఇరువురుకూడ తమకు సాయపడుటకు వచ్చిన సైనికుల సహాయ
మును నిషేధించినారు. ఒక జాముసేపట్లు గడచినపిదప తైలపున
కాయాసము హెచ్చినది ఆతసిఖశ్గమున చలనవేగము తగ్గినది. శొవదేవు(
డాయదనుగని పెట్టి తన చంద్రహాసమును సూటిగా తైలపునిమెడకు
గుజిపెట్టి యెత్తి “హర హర మహాదేవి అని యుచ్చైర్నాదముంగావించెను.
అంతలో వెనుకనుండి యొక యాశ్వికుండు బాలశివదేవుని మణికట్టును
గట్టిగపట్రుకొని “నమశ్శివాయ” అనినాండు, శివదేవుండు చేతినివదలించుకొని
వెనుకకుందిదిగిచూ చినంత (పోలరాజు (త్యత్షమై “నమశ్శివాయ* యని
తిరిగి యుచ్చరించెను. శివదేవుని యుద్వేకము తగ్గిపోయెను. శివదేవుండు
“శివాయనమః' యని సముదాచారము జరిపి పోోలరాజునకు నమస్కార
క్యయనడి పెను. తైలపు( డీదృశ్యమును గమనించి యదేయదనుగం దన
సైనికుడు తెచ్చిన ఆశ్వమునెక్కి పలాయనమున కాయ త్తపడెను. వెంటనే
పోంలుని యనుచరు లాతనివాలకము గమనించి బంధించి ప్రోలుని
ముందుంబెట్టిరి. ప్రోలరాజు తైలపుని(జూచి మందహాసముసేసెను, తైల
పుండు ముఖము భూమికిదించుకొనెను. (పోలుడంత తైలపుని బంధములు
144 కాకతి (పోల రాజు
ఛేడింపించి విడిచివైచెను, తైలపుడు సిగ్గుపడి బిజ్జలునబనిలిప తాను
కల్వాణిమారముంబట్లి బోయెను.
థి ౧ జ
శిపదేవుండు పోంలుని చెయిదమునకు ఆసంళ్ళ ప్రిపడి నిరుత్సాహ
దృక్కుల విక్షించెను.
'పోలు:-- శివదేవా ! అంతగా నిరుత్సాహపడుదువేల ! నాపని నీకు
నచ్చలేదా !
శివ: ఎట్టు నచ్చగలదు ! చేంజిక్కిన పృబలశత్రువును నిమోరణముగా
విడిపించినారు.
పోలు: నిషమ్కారణముకాదె !
శివ:--- ఏమి! ఇంతలో నంతకారణ మేమివచ్చిపడిశది ? పుభువువారి
లు
మనస్సునుండి తిరిగి వికమాదిత్సులవారిమై భక్త్యావేశ మునికిన
bo
కాబోలు,
(పోలు: భక్త్యావేశము మాట యటుంచుము. ఇప్పుడు నైలపున విడుచుట
కది కారణముకాదు.
శివ; మజింకేమివచ్చినది ?
పోంలు:--- మీయిరువురు ద్వందయుడ్డమున కుపక్రమించి*పిమ్మటనే
కళచుణి బిజ్ఞలు(డు నాకు వార్తనంపినాయ.
శివ:- --బిజ్ఞలుండా! ఆతడు తైలపునకు( (బక్కనే నిలిచియుండి మఘాయుద్ద
మును దిలకించుచునేయుండుట నేను చూచితినే !
బోలు: అతడు తైలపదేవునికి పక్కనిల(బడి చూచుచుండుట సివాతని(
జంపకుండజేయుటకే.
శివ: అదేమి? తైలపుడు చచ్చుట ఆతనికినిషముతేదాం ?
()
(19) 'లప బేవుని బంధించి తిరిగి విడుచుట 145
ప్రోల. లేదు. ఆసంగతినే నాకు వా ర్తనంపినాడు. నేను శివిరమున(
గూర్చుండి యనంతరకర్హవ్య మాలోచించుచుండినంత మన వీర
భదంమా హేశ్వరులు నాయొద్దకు రొప్పుకొనుచువచ్చి త్రైలపదేవుని
శివదేవుండు కొలందిసేపటిలో చంపివేయుటకు సిద్దముగానున్నా.
డనియు, వారి యుద్దమును వెంటనే ఆపివేయవలసినదనియు,
తైలపునకు గర్వభంగము కలుగునట్లు చేయుటయేకాసి చంపుట
యెంతమా(క్రము తగదని బిజ్ఞలుడు తెలుపుమనినాండనియు. నాకు
వార్తనందించిరి.
శివ:--- బిజ్ఞలునకుగూడ విక్రమాదిత్యునిమైని భక్త్యావేశ మువికినదా !
ప్రోలు:--- (నవ్వుచు) లేదు. ఇంకను ప్రజ వీరశ్లైవమునకు మొగ్గలేద(ట,
ఇప్పుడు త్రైలపుండు చచ్చినచో నాతని రాజ్యములోని (ప్రజామనస్సు
మనవైపునకుందిరుగక జైనమతావేశముతో విప్రపములు రేపున(ట.
కాన కొన్నాళ్ళు ఆగి జయించుట యుత్తమమంట. ఈసంగళతి
బిజలుండు వీరభదులవారిద్వారా తెలియంజేసినాండు. ఆతని కార
ణము సరిగానేయున్నది. ప్రజామనస్సు వశపడకుండ రాజ్యమును
వశీక రణము చేసికొన(జాలమని మొదటనుండి దీక్షితులవారు చెప్పు
చున్నదేకదా! ఎవరినిపంపినను నివు వినవని నేనే త్వరితముగ
బయలుదేజివచ్చితిసి, అదృష్టవశమున డచివరిగడియశైన రా
గల్లితిని. నీవు తైలపునిం జంపివేసియేయున్నచో పరిస్టితులడ్డముగ(
డిరిగియుండును,
వ:- పృుభూ! మీ రాజనీతివిజతకు జోహారులు. దీక్షికులువారి యాదే
శముమీజి మీరు తైలపుసి విడిపించినారని ముందు తలంచి
యుంటిని. ఆభావముతోనే మిమ్ము కొంచెము నిరాదరణాముగ(
జూచి మాటలాడితిని క్షమింపుండు.
146 కాకతి |[బోల రాజు
శివదేవుండు ప్రోలరాజునకు శిరమువంచి విధేయతతో నమస్కార
కిియ జరికెను. ఫ్రోలుండు ఆదరపురస్పరముగ శివుని భుజముమై మృదు
వుగంజఅచి మందహాసము సేసెను. తరువాత నిరువురు శిబిరమునకు.
బోయి రామేశ్వరదీక్షితులవారిని దర్శించి జరిగిన యావద్వృత్తాంతము
వివరించిరి. దీక్షితులవారు (ప్రోలరాజు సమయజ్ఞతక్కు బిజ్ఞలుని కార్యజ్ఞ
తకుంగూడ మెచ్చుకొనిరి.
““ఆతని[పాణము ప్రోలుని చేత రక్షింపంబడుటచే తైలపదేవునకు
గర్వభంగమైనది. ఆతండింతలో మనమీదకురాలేండు. ఈలోపున బిజ్జ్ఞలుండు
ప్రజామనస్పును వీరశ్లైవమునకు. దిపష్పుకొనంగలండు. మన వీరభద
మా హేశ్వరు(డాతనికిం దోడుపడంగలండు. తైలపుని రాజ్యభుష్టత బిజ్జలుని
చేతనే జరిపింపవచ్చును. ఇప్పుడు విజయభేరీ (మోగించి వికృమాదిత్యు
సిమైంగల భక్యనురాగములచే తైలపుని ప్రాణములతో పోోలరాజు
విడిచిపుచ్చెనని ప్రకటించి సైన్యమును మజలించులి” డని దీక్షితులువా
రాదేశించిరి.
రాజాజ్ఞతో సైనికులు సమరముచాలించి విజయభేరీ [మోగించికి.
యుద్దమువలన( గలిగిన మృీబలనష్టమును తిరిగి పూరించుకొనుటకు,
కొం త్తబలములం గూర్చుకొనుటకు, అనుమకొండలో. గొంతకాలమాగుటకు,
దారిలో * నేలకొండపల్లిసిమ పాలకుండగు గోవిందరాజుమై బడుటకు
పోోలరాజు నిశ్చయించి మైన్యమును మరలించెను.
* నేలకొండపల్లి ఒరంగల్లుజిల్లాలో నున్న దీ.
ఇయయదయ శ్రవకరణయు.
గోవిందరాజును బంధించుట.
గోవిందరాజు అనుమకొండరాజ్యమునకు నాతిదూరమునం గల
నేలకొండపల్లిసిమను పాలించుచుండెను. ఈతడు ఆజవ విక్రమాదిత్యుని
సనాధిపతియగు ననంతభూపాలుని సోదరపుతుండు. [పోలరాజును,
ఆతనితం(డ్రి బేతరాజునుకూడ _ చాళుక్యవికంమాదిత్యునివద్ద సామంత
మాండలికులగుటచే అనంతభూపాలునికి నెఅపు విశేషగౌరవపురస్కార
మును ఆతని సోదరపుత్రుండగుట గోవిందరాజునకును నెజపుచుండెడివారు.
స్వతంతురాజైన (పోలరాజువలన నిపుడు పూర్వవిధేయతాపు రస్కృతి
గోవిందరాజునకు లభించుటలేదు. నానాంటికి (పోలుండు బలపడి రాజ్య
విస్రరణముం గావించుటవలన పొరుగురాజ్యమగుట తన కెప్పుడేమి కీడు
ఆతనివలన మూడునో యను భయసందేహములు గోవిందరాజును పీడించు
చున్నవి,
పోలుండు జైనమునువిడి వీరశైవమును చేపట్టుటతోడనే గోవింద
రాజు జైనమున కండగానిలిచిన తాను బలపడవచ్చునని భావించెను.
పృజామనస్సును పోంలునినుండి తనవైపునకాకర్షి ంచుకొనుట కది యుక్తిగా
నాతండడూహించి జైనయతుల కాశంయమిచ్చెను.
అనుమకొండకు. బొరుగుదేశమగుట పోంలునివలన విర క్తినొందిన
జైనులు పెక్కురు నేలకొండపల్లిసి మ. జేరుకొని తలదాచుకొనిరి. జైన
యతుల పుచారమువలన నాసీమలోని ప్రజలకు జైనమతాభిమానము
చిగురించినది. ప్రజలు తమ శృకినంతను ధారవోసి జైనమతమును నిల
బెట్టుటకు బద్దకంకులైరి. రామేశ్వరదిక్షితులు _విరశై వమత(పచార
ముతోపాటు పృతిగామమందు ప్రజలకు సైనికశిక్షణ మొసంగుచుండు
148 కాకతి (పోల రాజు
టను గమనించి జైనయతులు నేలకొండపరిసిమలోని పంజలకు(గూడ జైన
మతోన్మాదము హెచ్చించి యూరూర పృజామైన్యమును తయారుచేసిరి,
(ప్రజలలో బదునారుసంవత్సరములుదాటి నలుంబదికిమించిన
వయసువారినందఅను పృతిగ్రామములోను (ప్రతిదినము నొక నిర్లీతనమ
యమున సమావేశపడునట్టుసేసి యెచ్చిక మైనికశిక్షణ మొసంగిరీ, అంద
అకు కత్తి కబ్బసాము లలవడసేసిరి. మతోన్మాదమును దలకెక్కించి తమ
మతరక్షణకై ధన పాణముల తృణపాంయములుగ త్యజించుట కావేశము
లెత్తించిరి.
గోవిందరాజునకున్న మూలబలము బహుపరిమితమైనను (ప్రజా
సైన్యము తన కవసరపడినప్పుడు తోడ్పడంగలదను ధైర్యముతో [(బోలుమైం
బడుట కత(డుత్సహించుచుండెను., కోఅలపౌర్ణమి సమావేశమునుండి తిడిగి
వచ్చి జైనయతులు (పోలునిమైబడుటకు మంచిపథకములు దెల్పుదు
మనిరి. వారు తిరిగిరాకపోవుటతో గోవిందరాజు మిక్కిలి నిరుత్సాహ
పడెను. జైనయతుల చేతిలో నంతవరకు కీలుబొమ్మ మైయుండుటచే
రాజకీయతంత్రములందు నాత(డేమియు నిప్పుడు స్వతంత్రింపలేకుండెను.
(పోలరాజు నెదిర్చి తైలపదేవుండు నిలువలేక రాజధాని కోడూరు
వదలి కల్యాణికిపోయెనని చారులవలనం చెలిసికొని గోవిందరాజు భయ
భాంతుడయ్యెను. తైలపుదేవుండంతటివాం డట్టుకాగా (ప్రోలుని తానెదిరించి
యి(క నిలువ(గలండా ! ఇంతటిలో. (బ్రోలునిమై దానెట్టియుద్ధము తల పెట్ట
కుండుటే యుక్తమని యాతని కనిపించినది. తా నాతనిమైం బడకున్న
నేమాయె, కల్యాణినుండి తిరుగుముఖములో( దనమై(బడుటకు ప్రోలుండే
బయలుదేరుచున్నాండని వార్హ యందినంత గోవిండరాజునకు. చేతులు
గాళ్ళు నాడలేదు. భయవిహ్వ్యలు(డై కర్తవ్యము గోచరింపక స్తబ్టుండయ్యెను.
చోడవంశీకుండగు ఉదయరాజు గోవిందరాజునకు మొదటినుండి
గూర్చు మితుండు. జైననుతమున కాశ్యయమిచ్చి పోలుని స్నేహము
గోవిండ రాజును బంధించుట 149
చెజచుకొనవద్దని యాత(డు గోవిండరాజునకు బోధించియుండెను. “(పోలు
నకు నీయందు. దొల్లిటినుండి గౌరవముహెచ్చు. దానినే “పెంపొందించు
కొనిన నాడు నితో(జెలిమిగానుండి సీరాజ్యముజోలి శెన్నండురాండు.
పోంలుండు రాజనీతెనిమించిన యాత్మగుణముకలవాండు, ఆతనితోం జెలిమి
వాటించినంతకాలమును నేలకొండపల్లిసీమ రాజ్యమునకు విచ్చిత్తియేలేదు.
నీవు జైనమున కాలంబమైనంతనే ప్రోలుండు నీఫైం గత్తిగట్టునట్లు రామేశ్వర
దీక్షితులు ప్రొత్సహింపక మానడు. నేటి జైనమునకు. [బజలులొంగి
నీకు బాసటయై నిలుతురనుమాట వట్టికల్ల. ఈ జైనమతము కైందవము
నకు బూర్డెగా విరుద్దము. [క్రొత్తవితయగుట కొన్నాళ్ళు (ప్రజలు జైనమున
కుత్సాహము( జూపించి ఆవేశితువైనను శైవము మోందవమతాంతర్గతమే
యగుటచే నెప్పటికైన వారి మనస్సులు పూర్వమతమునం గలియకపోవు.
నదుతెన్ని వంక రలుతిరిగినను సముద్రమున బడకతప్పనట్లే ఎన్నిమత
ములుమారినను రక్తము తొల్లిటిదేకాన తొల్లిటిమతమును విడుపనీయదు.”
అని యుదయరాజు చెప్పిన బోధనలను గోవిందరాజు పెడచెవినింబెట్టి జైన
యతు లెట్టులాడించిన నట్టులాడి ముప్పుందెచ్చుకొ నెను.
ఉదయరాజు గోవిందరాజునకు మితు(డైనను _జైనమతమునకు
మితుడుగాడు. ఈసంనతిని గుర్తించిన రామశ్వరదీక్షితులు బసవనాథ
మాహేశ్వరునింబంపి యుదయరాజు క్రమముగా శ్లైవమతాసక్తుండగునట్లు
గావించియుంచెను. [క్రమముగా గోవిందరాజు ఎంత జైనమతోన్మాది
కాగలణ్లెనో యుదయరాజంత శైవమతారాధకుండయ్యెను. మైత్రి మై'తిగనే
యుండి వారిమధ్య మతములు ఫేదించియు6డెను.
ప్రోలరాజు గోవిందరాజుడకై. బడుటకు సైన్యముల మరలించిన
వార్త తెలిసి యుడయరాజును చకితుండయ్యెను. తానేమిసేయవలె?
గోవిందుండిన్నాళ్ళు తాను చెప్పినది వినలేదు. తాను తలంచినది నిజ
మైనది. జైనపుపిచ్చియె కించి పజలను యుద్దమునేకాయ త్తపఆచి యుద్ద
150 కాకతి (పోలరాజు
ములో జచ్చునట్టుచేయుటతప్ప గోవిందరాజు జయమునొందంగలుగునడి
లేదు. పుజానాశనము తనకు సుతరాము నిష్టముకాదు, ప్రజలు వట్టి
యమాయకులు. పృుజారక్షణము సేయవలసిన రాజు నస్వప్రయోజనము
నకై (పజానాశనము చేతులార6 జేయుచుండుట దలంచినపు డాతని కొడలు
కంపరమెత్తినది. గోవిందుడు దురభిమానగర్వి. ఇన్నాళ్ళు ప్రోలుతో
చెలిమిగ మెలంగుటకే యిష్టపడని యాతండిప్పుడు (పోలుని శరణమర్ధింపు
మనిన వినునా? గోవిందుడు తనకిష్టు(డే, గోవిందుని|పాణము పోవుచుండ(
దాను చూచుదునుండలే(డు. అయిన దానిపుడాతని కెట్టు సాయపడంగలండు?
అతని యడుగుజాడలో తానును నడిచిన నాతనికి, తనకు, పంజలకు నాశ
నముకప్పదు. ఇక మార్గమేమి? ఉదయరాజు తివృుముగ నాలోచించి
వెంటనే బనవనాధమాహేశ్వరులను రామేశ్వరదీక్షితులవారి యొద్దకు
“పోంలరాజు పూర్వమునుండి గోవిందరాజు కుటుంబముమై నెజప్పు
గౌరవము గుర్తించి ఆతనిని (పాణములతో విడిచిమా[తము రాజ్యమును
వశపజచుకొనుట యుక్తము. గోవిందుడు మిమ్ము మధ్యదారిలోనే
యెదిరింపజేయుదును. ఆత(డెంతయెదిర్చిన నాతని తలందీయకుండుట
నాకు వరముగా ననుగ్రహెంపుండు. పంజానాశనముగాకుండ రాజ్యము
మీకు వశపడుటకు నేను సహాయపడుదును. నాసహాయము నంగకరించి
వీరశై వమును విస్తరింపంజేయుటలెన్స” యని వ్రాసి లేఖనొసంగి కార్యము
చక్కంటెటుట కర్టించిపం పెను.
విజయోత్సాహముతో ప్రోలరాజు సైన్యము నేలకొండపల్లెకు సాగి
నది. సము[ద్రఘోషవలె వీరుల యుత్సాహవచనముల సందడి హాచ్చినది.
విజయభరీల |మోత యాకాశమునంటినది. దిగంతములనున్న గజముల
చెవులు చిల్లులుపడినవి.
ముందు గజదళము బయలుదేజినంత కొండలు నడిచివెళ్ళుచున్న
కున్నది. అశ్వదళము ఎగురుచున్న నండభఖేరుండపక్షులులాగున దాని
గోవింద రాజును బంధించుట 151
వెనుక నడిచినది, దానికి మణింతవెనుక చీమలబారువలె కాల్బలము
సాగినది. భయంకరములైన చర్మపుటుడుపులతో, లోహశిరస్త్రాణము
లతో, ధనుర్చాణములతో, సుశిక్షితగమనముతో టకటకనడుచుచున్న అసం
ఖ్యాకులగు కాలిబంటులు నేలయీనినట్లు నడిచిరి,
కాలిబంటులకు ఆశ్వదళమునకు నడుమగా పంచకల్యాణి గుణ
ములమై (సోలరాజును, బాలశివదేవుడును చెణియొకపంక్క మురగ
నముసాగింప రామేశ్వరదీక్షితులవారి బంగారుపల్లకి మధ్యగాసాగినది.
మణులుపొదిగిన కళ్ళిములు. జరీజీనుగలిగి ఛతంచామరములతో6 గూడిన
తెల్లని పాలవన్నె అశ్వమును [ప్రోలరాజు దక్షిణపార్వమున పల్లకీనడకతో
సమముగ నడిపించుచు గురువుతో వినయమధురముగ సంభాషణము
జరుపుచు సయనముసాగెను. వామపార్శ్యమున బాలశివచేవుండు వారి
పగ
సంభాషణ మాలకించుదు మందముగ పంచకల్యాణిని నడిపించెను.
మజిరెండు మజిలీలలో నేలకొండపల్లిని సమీపింతురన(గా మార్గ
ములో బసవనాధమాహేశ్వరులు ఉదయరాజు పంపిన లేఖను పీక చల.
వారికొసంగిది. లేఖనుజదివి దీక్షితులు (పోలరాజువై పుంజూచి “రాజా!
నీకు విజయలక్ష్మి దారిలోనే స్వాగతమొసంగుచున్నది. అదృష్టవంతుడవు.
ఆందుకొ” మ్మని యుదయరాజు వ్రాసిన యా లేఖను పోలునకొసంగెను.
(పోలుండు చదివికొని గురుదేవుడు ముందుగనే యుదయరాజును 'తమ
మతమునకు(దైప్పి మార్గము నిష్కంటకము6 గావించినందుల కాతసి
దూరదృష్టి నఖినందించెను. బసవనాధమా హేశ్వరులకు వందనముః
గావించి వేజొక బంగరుపల్యంకిక మై నాతని, గూర్చుండంబెట్టి వామ
పార్య్వమున గురుదేవునికి పక్కగా నడిపించెను. దారిలోనే యుద్ధము
సిద్దమగునని సైనికులను హెచ్చరించి వారిని యుద్ధసన్నద్ధులం గావించెను.
గోవిందరాజు స్రోలుండు తస రాజ్యసరిహద్దు సమీపించినాండని
తెలిసి దిక్కుతోచక ఉదయరాజును బిలిపించి కర్తవ్యమడిగెను. ప్రోలుని
152 కాకతి పఫపోలరాజు
శరణమర్ధించుట వినా శరణ్యములేదని యుదయుడు చెప్పినమాట యుక్త
మని తెలియు, దురభిమానమున గోవిందరాజు వినతేడు. పుజా సైన్యము
తనకు యుద్ధమున సాయపడుటకై నేలకొండపన్లి రాపలసి"దిగా (గ్రామము
లకు వార్తలనంప నాతండు తలంచెను. ఉదయరాజది తెలిసికొని (ప్రజలు,
పంభువు నాశనముకాకుండః జేయందలంచి యిల్లు పత౩ెను,
“ప్రోలు(డు తిన్నగా రాజధానియగు నేలకొండపల్లెమైని.. బడండు,
పృజల భిభత్సపరచుటకై మూండుషుక్కలనుండి రాజ్యము_పైంబడి
గామముల నెక్కడికక్కడ వశపజచుకొనును. ఆటు వచ్చునెడల పోలు
నెదిరించుటకు గ్రామములలో సైన్యము తేకపోయిననెట్లు? రాజ్యమంతయు
పశపడినపిదప రాజధానిలో నెంతమైన్యమును సమీకరించుకొని కూర్చున్న
నేమగును? కాన గాామమైన్యము లెచ్చటవచ్చటనే శతుసేనల నెదిరించు
టకు సిద్ధపడియుండునది యని హెచ్చరించుట యుక్తము. నీవు మూల
సైన్యముతో ప్రోలుడు నిసరిహద్దుచేరి గాామముల పైని. బడకుండ(గ
దారిలోనే యెదిరించుటమంచిది. సీ సైన్యమల్పమని సందేహింపనవస
రములేదు, ఒకవేళ సిప్పు నీసెన్యముచాలక పోలుని జమించుట సాధ్యము
కాదనుకొన్నప్పుడు దురభిమానమునకు( దెగి రణరంగమున వికృమింప'
సాహసింపవలదు. బంధితుండవైననుసరే పాంణముల+ దక్కించుకొనుటయే
యుత్తమము. ఏలనన పోలుండు నిన్ను బంధించి నీరాజ్యములో నడుగు
'పెట్టినచో నిబంధమునంగలిగిన కోపావేశము పృజలలో కట్టదెగి పృవ
హింపం(గలదు. మైనికశిక్షణనందియున్న [పజ లెక్కడికక్కడ పృతియంగు
ళముమేరను ప్రోలు నెదర్కొన(గలరు. అన్నిగ్రామములలోను పృజ
లావేశముతో నెదిర్పినప్పుడు (పోలునికి విజయముదక్కుట యసంభవము.
(ప్రజాపశీకరణములేనిదే యాతండు రాజ్యమునెప్పటికిని చేంజిక్కించుకొనండు.
తై లపదేవుని ప్రోలుండు చేంజిక్కినను బంధింపక విడిచినకారణమదేయని
నేను చారులవలనం దెలిసికొంటిని. ప్రజలతోడి యుద్ధములో బ్యోలు(డు
(20) గోవించ శా
Ey
ను బంధగంచుట 153
తెగటారెనా! మంచిది. కక విడిచిపోయెనా ప్కజలు నిన్ను సీరాజ్యమున
తిరిగి నిలుపుకొనెదరు, కౌనవ్యారాము ఏక్కించుకొనియుండుట లెస్స. ఇది
రాజసీతివిజ్ఞంతోయహాడి' ఇముడనాయమని నాకుం దో ోచుచున్న ది. ఆఫెని
నీచిత్తము” అని యుదయుయ కావ్యము నుపదేశించెను.
ర్రవ్యమూఢుడై యున్న గొవిందకరాజునకు ఉదయరాజు చెప్పిన
మాటలునచ్చినవి. ఆకు పృతిగాషమమునకు బ్రో పోలుని ని సైన్యము మీదపడిన
నెక్కుడికక్కుడ ఎఎరింపవ లి నదిగా ప్రజా సైన్యముల కాజ్జలుపం పెను.
తాను మూఅబఅముం౩సికొని ప్రోలుంయయ తన సరిహద్దు పైని గాలు పెట్టకుండ
ఎదురుసన్నాహముసు స్ు. ణము ఎత మైన్యమొసంగి క్
నగరరక్షణకు నియోగించి సర్వ సేనాసమేతు(డై గోవిందరాజు దారిలో
ప్రోలు నెచురొ, నెను.
మహావ్యాతా ఫీ వల... న్న నన్ని స శలభము లెదిరించినం (బయో
స మేమున్న ఏ! Dusen గోవిందరాజు సైన్యమునకు మూడు
(| అ పోంలుండు అర్దచంచు వ్యూహమునుసర్సి అనఘైన్యమును నిలం
బెట్రైనాండు, గోవి.మని సైన్య ము తమ్మెనురొ కనిసంతనే నాబ్లపపుక్కు గూడ
ఫెన్యమునుసర్ది హోటుండాతి,ముఖవ్యూహమును చశ్రవ్యూహముగ మార్చి
నాడు. ఎటుంణాచిం అ సైన్యములే ! గోవింయండేమిసేయగలండు! నిమి
షములో గోవి_దు? _స్ర్యైము నేలకొజంగిపోయెను.
గోవిందునకు పాజిపోవుటకు(హాడ దారిచిక్కశేదు. ఎవైపునకుం
బారిన నావైపుజండియె శతు సెక్ళము తన్నాదుక్కొనుచుండెను. ఉదయ
రాజు చెప్పినటుల తనపా,దాములు దక్కించుకొందమన్నను నాతనికి తెరువు
తోచలేదు. తానిశ చనిపోవుటనిశ్సయము. పోలునిచంపి దానుచచ్చినం
దినకొకతృప్తి. ఆది జరుగుటమెటు!
154 గాకని! (పో pp ఆ
తన గంతృగొడర్దం పూరమెంచికికాజిల కందుల రసా చవి
wm
th తే
చూచినది. ఆకుంఠ పరప గృడాకోగా_ పాంనెసానైు చతురుం
డని పెరుమోగినవాయతు తాను, పరక. ఏలె సాంతం గతం భుజము
వైచుకొని ఎదురుపడిన సైంెరుల తంల నెబ్ల్చడుజ్లనేవాందు. (హోలునిశై
గాలించితిరిగినాండు గోవిందుడు. |దోలుగియాాచే. “సైనికులు తమచేతికి
గోవిందరాజు శిరమందివచ్చినను తెగవేయక తామేగౌగిపోవలసి వచ్చుచు
న్నది. గోవించరాజునకు. దోచేతితలో సైనికుల తలలు డుల్లిపోవుచుండు
టానందమును గల్జెంచినది. అట్లు విరవిజారము. సవిపెసవపి యాంంయఅసి
పోయినాడు, భుజసంధులు పట్టుసడథినవి. చేతిలో గొండగొడ్దచ నిలుచుట
లేదు, ఇంతలో బోంలుండు. నుజ్జమును పడిగానడిపి గోవిందునిముందు
నిలిచెను. పబ్దువదలినవేళ్ళతో గోవిందుడు [పోలునంజూచి గండ్రగొడ్తలి
నెత్తెను. పోంలుండాతని సమీపించి మందచహాసముసేయుచు. శ్రీరాముంయయ
పరశురాముని పరశువు నాకర్షించి నిర్విర్య్వుసయసినట్టు గండి గొడ్డలి సట్టె
లాగి దూరమునకు విసరివైచినాండు. గోవింమంయడయ చేయుకదికేక విన
(ముండై నిలిచినాండు. వెంటనే యిరువురు భటులువచ్చి గోవిందుని చేతు
లకు బంగారు సంకెలలు తగిలించి తీసికొనిపోయిరి.
పిమ్మట గోవిందుని బంధనవార్త నువిని ఉదయరాజు పో లరాజునకు
స్వాగతమొస(గి ఆనందముతో రాచనగరున |బవేశముగూర్చినా(డు.
రామేశ్వరదీక్షితులకు బసవనాథమా హేశ్వరు అకు ఉచయలరాజు
పొదాభిసందనము సేసి కొన్నాళ్ళచట నివసింపవేంయకొనెను. “నీ నూతన
రాజ్యమున తప్పక కొన్నాళ్ళు వసించియే వెళ్లంగల ' మని దీక్షితులు
మందహానముసేసెను. ఉదయు(డామాట అర్థము కాక తికమిక పడెను.
దీక్షితులు పోంలరాజును పిలిచి “ఈ నేలకొండపల్లెసీమకి ఉదయరాజు
చోడు నభిషేకించునది " అనియాజ్ఞాపించెను. పోంలుండు వెంటనే కిరీట
మును దెప్పించి చోడోదయరాజుశిరముమై నుంచి తనఖడ్లమునాతనిచేత(
గోవింద రాజును బ౦ధించుట 155
బెట్టను. ఉదయుండు *“ శివాజ్ఞకు బద్దుండను * అని |పోలునకు నమస్కరించి
"ఈ సుజసమయమున నామికంని ప. బంధనమునుండి విము
క్తునిజేయ నంగీకరింపవే(డెదనని చుంజని పట్టి పార్టించెను. పోంలరాజు
దీక్షితులవారివైపు వృషృనాతంచైట. క “ ఉదయరాజా |!
సీమిత్యభావము మామమెమ్బంగొప్పెనది. నీమాట చెల్లించుటకు. గొంత
గడువుకాపఖెను. ఈ రాజ్యమున వై_ము తలయెత్తక యణంగియుండు
వరకు గోవించరాజును. విడుచుట ప్రమాదకరము. నీవు ఎంతత్వరగా
వీరశైవమును దా (జేసి a నఎజడితగ్గించి ప్రజామనస్సును వశీక
రింప(జేసికొందుటో అంత ళ్యరబో సీమిత్రుతు బంధవిముక్తుండు కాగలడు.
అంతవరకాతడు ఆనుమకొండ తో మాయొద్దనే బంధింపంబడియుండును.
ఆతనికి రాజోపచారములు*డుచును. నిపమియివాధపడకు" మనిపలిశెను.
ఉదయచోడు,డు గుర్వాజ్జను శిరసాపహించెను.
పిమ్మట [పోలరాజు సైశ్యము అనుమకొండకు( దరలింపందలంచెను,
దీక్షితులవారు కొన్నాళ్ళు ఉఊదయుసా ఆతిధ్యగారవమంది పిమ్మట అనుమ
కొండ(జెరుకొందమనిరి. ఉదయరాజుకూడ (పోలు) నేతకొండపల్లెలో,
గొన్నాళ్ళు విశ్రమించి మజణివళ్ళాివంసినవనా బతిమాలుకొనెను, ఉద
యుని కోర్కె [బోలరాజంగికరించుబవలన వైనమకస్టులగు ' (ప్రజలు “సైన్య
భయమున వైనమువిడిచి విరైైపమున సులభముగా జేరిపోదురని,
పిమ్మట ఉదయు'"రు రాజ్యపాలనము సులభము కాగలదని దీక్షిశుల
వారు వివరించిచెప్పి పోలరాజుానుగూడ నచట తమతొ(గొన్నాళ్ళు సమై
న్యముగనుండుట కంగిక రింప(జెసిరి.
అఇరువదియొకటవ (నకరతుయొ,
గంండరాజును చంవుట,
ఒకనాండు వినోదసల్లాపములో నుదయరాజు కమ హిరుగునన.న్న
మంత్రకూటపు రాజగు గుండరాజు ఎవ్వరికిని( దెలియకుండ రహస్యముగ
సెన్యమాయత్త పజచినాండనియు, ఆతం డోరుగంట వెలసిన స్పర్శవే దిలింగ
మును తరలించుకొనిపోయి బంగార పుకోట కట్టుకొనవలెనని యాకయమును
కల్లియుండెననియు, గోవిందరాజు సాయము తనకు లఫించునని టున్నాళ్ళు
కనిపెట్టుకొని యుండెననియు, నిప్పుడు గోవిందరాజు పరాజయముతో
నొతండు తోకముడుచుకొని కూర్చుండెననియు పోోలరాజునకు. దెలియను.
గుండరాజు స్పర్శవేదిలింగమును దరలించు నాశ నొందియున్నా(డని
తెలిసినంతనే పోంలున కరికాలిమంట నెత్తికెక్కినది. గుండరాజుసంగలతి
చూచియే యనుషుకొండకుం జేరుకొనవలెనని యాతండు దిక్షపట్టెను. శిష్యుని
దీక్షను రామేశ్వరదీక్షితులు మతీింత పోోత్స హించెను.
పోంలుని సైనికులు రెండుయుద్దములలో క్షతగాతుంవైరి. గజాశ్వ
దళములు క్షిణించినవి. ఇయినను సైన్యములో నుత్సాహబల మినుమడిం
చియేయున్నది, జయముమై జయము వారికష్టములను లెక్కకురానియ
లేదు. ఎందుకైన మంచిదని కామచమూపతిని మూలమైన్యమునుండి
కొంత మంతుకూటమునకు వెంటంబెట్టుకొనిరమ్మని (పోలుండు అనుమ
కొండకు వార్తనఎపి ఘైన్యముతో చాను ముందుగా యుద్ధమునకై మంతం
కూటమునకు బయలుచేటెను
మంత్రకూటాధీశ్వరుండగు గుండరాజును, మిగిలినవారివలెనే జైన
యతుల మంత్రాంగమునకు (మొగ్గినా(డు. పోంలునిబంధించు పథక ముల కై
యిెదురుచూచిచూచి నిస్సృహాపడినాండు. జైనుల మంత్రాంగముతో
గోవిందరాజాదుల సాయమును తనకు(గల్లునని యాతండాశించెను. పొరుగు
గుండ రాజును చంపుట 157
రాజగు గోవిందరాజు బంధితుండయ్యెనని తెలియుటతోనే యాతడు తన
పంయత్నము మానుకొ నెను,
పోంలరాజు సైన్యములు హఠాత్తుగా మంశ్రకూటమును జేరు
కొన్నవి. గుండరాజు మొదట పాతజిపోవందలచెను. కాని [ప్రోలునిమైన్యము
రెండుయుద్ర్ధములలో క్షీణించి యల్బసంఖ్యలోనున్నదని తెలిసికొని తాను
సమాయ త్రపజిచియుంచిన క్రైన్యముతో నాతని నెడిరింపవచ్చునను నాశ
తళుకుమనుటచే మెన్యమునుదీసికొని యుద్ధమునకుం దలపడెను. తానెదురు
సనక “సైన్యమును వెనుకనుండి యుద్ధమున కుసిగొల్పిపం పెను.
ఇండుమైన్యములు వీరవిహారము సల్పినవి, [పోలరాజు సైనికుల
నుతృాహపజచుటలో, సాహసశౌర్యములను (పదర్శించుటలో న(ప్రమ
త్తుడైయుఎడెను. ఎచ్చటజూచిన నచ్చటే (పోలుడు గుణమును దుము
కించుచు పుత్యక్షమనుచుండెను. చేతికందిన శత్రువుల నూచకోత కోసి
వైచెను. శివదేవుండు [పోలరాజు (పక్క నెప్పుడు విశువక అంగరక్షకుండై
కనికెట్టుకొనియుండెను. స్వయంభూలింగాపహరణోద్దెశము కలిగిన గుండ
రాజు సేనమై ప్రోలుడు చూపిన తైక్ట్యము అనిర్వచనీయమైనది.
గుండరాజును వెదకిపట్టుకొనుటకై (పోలుడు శత్రు పైన్యమునంతయు
గాలించిను.
గుండరాజుమైన్స మెంతనశించినను తజు(గుటలేదు. ఒక వ్యూహము
వెనుక నొకవ్యూహముగా గుండరాజు దొంతర వ్యూహముందిర్చి పోంలుసి
సేనలను విసివించెను. పోంలు(డాతని వ్యూహరచనానైపుణ్యమున కచ్చెరు
వడెను. ఎంతగా వ్యూహముల ఖేదెంచుకొని ముందుకుపోయినను గుండ
రాజు ప్రోలుని కంటంబడనేలేదు. పద్మదళముల నడుమనున్న బొడ్డువలె
నాత డేవ్యూహముమధ్య నెటదాగెనో యని పోంలుంయు పాంణముల
ఐక్ష్య పెట్టక యొంటరిగా వ్యూహములు చేదించుకొని లోలోపలకు.6
బోయెను.
[58 కాకతి (పోలరాజాు
గుండరాజు తాను కనుమజు(గై తన సైక్యమును మెజిబించి
పోంలునకు దిగ్భాంతికొలుపుచుండెను. సులభముగా గుండరాజును
బంధింపవచ్చుననుకొసిన ప్రోలునకు ధైర్యము సన్నగిలెను, కామచమూ
పతి సైన్యముతో తన్ను. ద్వరలో గలిసికొననున్నాడని తెలిసినపుడుగాని
ప్రోలుని మనసు స్థిమితపడలేదు.
పోలుని సైన్యము తజ(గిపోవుచు క్షీణబలమగుట గుర్తించి
యుత్సాహపడుచున్న గుంఉరాజునకు( గామచమూపతి అనుమకొండనుండి
విశేష మైన్యమును వెంటబెట్టుకొని వచ్చుచున్నాండను వార్త చారులవలన
జెవి(దాకి పిడుగుపడినట్టయినది. ఇంక తనయాశ వ్యర్ధము కాక అప్పదని
యాక్నిడు బెదరిపోయినాండు. తాను పలాయితుండగుటకు నిశ్చయించుకొని
సైన్యమును యుద్ధభూమినుండి తరలించినాండు.
గుండరాజు సైన్యము తిరోగమనముపట్టి అన్నె దిరింపకుండుబచే
ప్రోలునకు గుండరాజు నన్వేషించుటకు వీలుచిక్కినది. ఇంతపరకు వ్యూహ
ములను ఛేదించుకొనిపోవునపుడు ప్రోలునిచుట్టు కొత్త 'సైన్యమునిలిచి
యుద్ధమునకు. దలపడుచుండెడిది. అందుచే నెదిర్చినవారిని విదళించుపని
లోనే నిమగ్ను(డ్రైయుండుటతో [పోలునకు గుండరాజు జాడందీయంగుదిరి
నదికాదు. ఇప్పుడు శత్రుసేనలు తన కొ త్తిడిగల్లించుటేలేదు. తానెటందిరిగిన
తన్ను తప్పించుకొనిపోవుచున్న వేకాని తన గమనమున కడ్డుతగులుటేలేదు.
ప్రోలరాజు ఉదయరాజుతోంగలిసి మైన్యమునంత( గులయదిదిగినాండు,
ప్రోలుని దూరముగా(జూచి గుండరా జొడలు కుంచించుకొని యశ్వము మైం
ద్వరితగతిని బోవుచుండుటను ఉదయరాజు ప్రోలునకు( జూపినాండు.
క్షణములో ప్రోలరాజు ధవళాశ్వము వాయువేగము నందుకొన్ఫ ది.
గుజ్జముకాళ్ళు భూమినానుటే లేదు. ఆకాశములో నెగిరి ప్రోలేంద్రుని
యువ్చై(శ్శవము గుండరాజుముందు దుమికినది. (పోలునివెనుకనే బాల
గుండ రాజును చంపుట 159
శివ దెవుడు పంచకల్యాణి నురికించినాండు. ప్రోలునిగుజ్జము గుండరాజును
చేరినంత గుండరాజు గుజ్జమునుండి కింందికుఠికి _పోలుండు తనె కెత్తిన
ఖడ్గము తనమీంద(బడకుండ దప్పించుకొనినాండు. పోంలుడాతనిపుక్కగా
గుజ్తమును మోకాళ్ళ మె బరుండంజేసి గుజ్బముమీదనుండియే మొలటోని
పచ్చలపిడిబాకు లాగి విసరినాండు. వెనుకనుండివచ్చిన బాలశివుండు తస
గుజ్జుము నతివే గముగా ముందునకుంబోనిచ్చి విసరిన ప్రోలుని ఖడ్గమును
గుండరాజు మెడంజేరకుండనే మధ్యలో నెడనుచేత వైపుణ్యముతో (బిడిబట్టు
కొనెను. “రాజా! ఇంతవరకు నేశత్రురాజును చంపియుండని నీకిపుడుమా త్ర
మీకళంకమేల ?'”” అసి పలుకుచు గుజ్జమునుండి యురికి గుండరాజు
వక్క దొరకబుచ్చుకొని పోంలుని కాళ్ళ పైంబడునట్లొక్క (తోపుదోసినాండు.
పోంలరాజు ““శిపుదేవా! ఇతని నాఖడ్గమున కెజిగాకుండ( గాచితివేల!
స్వయంభూలింగాపహరణ యత్న మునకు (బాణదడనమునకుం దక్కువ
శిక్షలేదే!”” అనెను. “పృభూ! ఇప్పుడు తమచి త్రమువచ్చినటే చేయ
వచ్చును. మీకు బంధించుట కండిరానందున విసివి ఖడ్గము వ్షిసిరియుందు
రని భావించి ఖడ్రముంబట్టితిని. ఇరువుర శ(త్రువులంబటైవిడిచిన మ్రీ క్రిత
డును అఘుగ్రాహ్యుండు కాకపోవునా ! యనుకొంటిని. నాతప్వుక్షమింపుండు.
ఇదిగో! నాఖడ్గముశకిపుడు బలివెట్టుచున్నాను” అని యొరనుండి ఖడ్గము
వెరికెను, పోంలుండు శిపదేవుని వారించి “పోనిమ్ము ఆగినదెటులను
నాగివది. ఇంతలో మునింగిపోయినదేమి. తల(దజగుటకంటె యిది
మంచి' దని గుండరాజును దగ్గణకుందిలచి చిరునగవుతో గడ్డంబును,
మీసంబును, దలయు రేవులవాణంగొజిగి విరూపి_జేసి తప్తాయశ్శలాకతో
వాని గుండెపై తమ పతాక చిహ్నమగు ఆదివరాహమును మును ముదొాంచి
విడిచివైచెను. బాలళివుండు “కలయును మూతియుందజఅగుట తలందజ
గుటకంటె మెచ్చందగును మహాత్మా!” అని విఅగంబడి నవ్వెను.
160 కాకతీ ప్రోలరాజు
గుండరాజు సిగ్గుపడి తలందించుకొని బంతికి బయటపడినందులకే
మహాభాగ్యమనుకొని మజలిఫోయెను. బాలశివదేవుండును నుదయరాజును
తన కృత్యమును మెచ్చుచు తన్న నుసరింప( బోంలరాజు నేలకొండపల్లి
స్టిత్వకొని రామేశ్వరదీ క్షితులవారికి సర్వము విన్న వించెను, దీక్షితులవారు
గుండరాజును విడిచివేయుట రాజనీతిజ్ఞతకు( దగినపనికాదనిరి, “కళచురి
బిజలుని కోరిక మై గోవిందరాజును బంధించుటవంటిదికాదిది. ఉదయరాజు
కోరికమై గోవిందరాజును విడుచుటవంటిదియుకాదిది. బిజ్ఞలుండును,
ఉదయుడును మన వీరశైవమును వ్యాస్తికిదెచ్చువారుగాన వారి కోరికలు
మన్నించుట మన ప్రయోజనము సాధించుకొనుబేయగును. గుండరా
జిపుడు తీవ్రావమానమునకుంగూడ గుజియైనాండు. కౌటల్యనీతి నెజింగిన
రాజు పృబలులనెప్పుడు నవమానమునకు6 బాల్బజఅపండు. ఏరాజును
నవమానపడి యణ(గియుండుననుబ కల్ల, తనకు మంచికాలము వచ్చు
సరకు నివురుగప్పిన నిప్పువలె. బైకిరాకున్నను నదను పదను జూచి శత్రు
శేషము విజృంభింపకమానదు. రణశేషము, బుణశేషము, నగ్నిశేషము
వలెనే శత్ఫుశేషమును నుపేక్షించిన గోటందీర్చునది గొడ్డంట(దీర్పవ లసి
వచ్చునుగదా!' అని దీక్షితులవారు పలుకగా బాలశివదేవుండు, (పోల
రాజునుకూడ స్వకృత్యములందలి లోపమును గుర్తించి తమ చెయిదముల
నిందించుకొనిరి.
గురువాక్యములతో (ప్రోలరాజు తిరిగి సైన్యమును తోడ్కొని
మంధ్రకూటముసేరి గుండరాజును మజలయుద్ధమున కాహ్వానించెను.
గుండరాజు ఎంతకును యుద్ధమునకురాలేదు. ఆత(డెచటనో రహస్వముగ
దలదాచుకొనెనని చారులవలనం చెలిసికొని పోంలుండంత అనుమకొండ
నుండి సేనలంగొనివచ్చిన కామచమూపతిని మంతకూటము ముట్టడించి
వశపఅచుకొని గుండరాజు తలందజిగి స్వయంభూదేవుని ఆలయద్వారము
నకు గట్టవలసినదిగా నాజ్ఞాపించి తాను నేలకొండపల్లె చేరుకొనెను.
£91 గుండ రాజును చంపుట 161
ఆటుపిమ్మట ప్రోలరాజు మూండుయుద్ధ్దములలో. బాల్గొని బహు
నష్టపడిన అశ్వగజపదాతిదళములను మజలించి గురుదేవునితోంగూడి
అనుమకొండనగర మును జేరుకొనెను,
కారువదియొకటవ /శవకరణయు,
వ్యవసాయాభివృ ధి.
జైత్రయాత్ర ముగించి అనుమకొండం జేరగానే గంగాధరామాత్వుండు
ప్రముఖులతో (ప్రోలరాజున కెదురేగి స్వాగతమొసంగి పుర(పవేశము
జరిపించెను. పంజ లింటింట రాజునకు నివాళులెత్తి * చలము ర్రిగండ *'
* జగత్కేసరి '' బిరుదములతో సత్కరించిరి, [పోలరాజు వచ్చుచునే
ఓరుగంటిలో దాను (ప్రతిష్టించిన తమ ఆది కులదేవతయగు 'రేణుకాదేవిని,
“ఏకవిర'"'యయను పేరుతో కాకతమ్మకు మైదోడుగ పుతిష్టంచెను. కాకతి
మహాశక్రికెజంగి, స్వయంభూదేవుని దర్శించి, యనుమకొండం జేరుకొని
పద్య్మాక్షిదేవిని, సిద్ధేశ్వర (శీమన్మహాదేవుని పూజించి (మొక్కులు సమ
ర్పించెను. విజయోత్పాహమున కాతండు కారాగారముల శిక్షల ననుభ
వించువారినెల్లర విడుదలచేయుట కాజ్ఞలుసేసెను. _ బేతనిదంపతులను,
పాతీపోయి తిరిగి బంధితుతైన జినేందంస్వామిని, యాతని యనుచరులను
మౌతంము విడుచుట యు క్రముకాదని రామశ్వరదీక్షితులవారు వాదించి
చెప్పినారు. కాని పోలరాజు “ఇంకను జైనులను బంధించుట చేతికానిపని
యనిపించును. ఏకార్యములకు వారడ్డువచ్చిరో ఆకార్యము తీరినవెనుక
వారిని నిర్చ్వంధములో నింకను నుంచుట _అసమర్హుల లక్షణమనిపించును,
వీరి విడుసల మనకింక నేహానియు6 జేయజాలదు" ఆని గురునకుంచెలిటి
యందజను విడిపించెను. అనుమకొండపాంంత రాజుల నెల్లర జయించి,
(పోలరాజు సమీపపాంత దిగ్యిజయయాత్ర ముగించి అనుమకొండరాజ్య
మును స్థాపించెను. ఇంక యావదాం(ధ్రరాజ్యమునకు రాజు కావలసి
యున్నది. అందులకై స్నామాజ్యమును పెంచుటకాతండు దూరపొంత
రాజ్యముల జయింపవలసియున్నది. ఇంటగెలిచి రచ్చగెలువందలంచి
పోంలుండు ముందుపొరుగుననున్న శతుంవుల, బరిమార్చి బలపడెను.
నొంతకాలము విశృమించి మహాంధ్రరాజ్య విస్తరణ పుయత్నమునకాత.
న్య వసాయాభి వృద్ది 163
డుత్సాహ పడెను
నిమగ్నుడ య్యెను,
ఆందులకు వలయు కుయత్సములలో నాతడు
అనుమకొండనగరమునకు తొల్లి తాను నిర్మించిన శిల్నాపాకార
మును మజింత సుదృఢముగావించెను. పైన్యమున గజబలము సెంచెను,
సైనికుల హౌచ్చు(జేసి వారికి నూతనయుద్ధపద్దతులు నేర్చించెను.
పిమ్మట (పోలరాజు ఆహారసమృద్ధిసి సాధించి సైనికులకు
యుద్దముల నెన్నాళ్ళకైన సరిపడు నాహారములు నిలువయుంచుటకు తన
రాజ్యమందెల్లైడల వ్యవసాయాభివృద్ధి , సాగుటకై కృషి సాగించెను.
తనపూర్వులు వ్యవసాయ పాశువాల్యములతో శెంతగా భూములు సంపా
దించి రాజ్యములనెట్లు స్థాపింపంగల్సినది శ్రీవాదులవారివలనం దొల్లి
విసియున్నవాండగుట నాతనికి కృషిపాశుపాల్యములను తనదెశమున
పృద్దిసేయుట కాసక్తి హెచ్చినది. పొరుగున శత్రువులు లేకుండుబచే రాజ్య
సంపద్వ్రద్ధికరములగు కార్యకమములయందు పసిపూనుటకు (ప్రోలునకు
తగు మనస వంత నా జిక్కినది.
వ్యవసాయమునకు ముఖ్యముగ? గావలసినది నీరు. ఆశమైని పప
సంపద. ఎచ్చటపడిననచ్చట నీరు సమృద్ధిగలభించుట కాతండ స్ట
ఈ),
లు
పీంతిగ సిప్తసంఖ్యలో పెద్దపెద్ద చెబువులు తవ్వించి వరుణ ప్రతిష్టలు
జరుపసమకట్టి ముందుగా సముద్రమునకు పృతిసృష్ణ యో యననొప్పు నొక
మహాతటాక మును (తఉ్రవ్వించెను. తొల్లి తినతాత మొదటిపోోలరాజు ్రవ్విం
చిన తటాకమున కాతనివిరుడమగు “ఆరికేసరి' నామము కెట్టంబడినది
కాన తాను తవ్వించిన మహాళటాకమునకు “జగత్కేసరి” యను తన
బిరుదునామమును మెట్టపలసినదిగా (ప్రజలు (పోలుని బలవంతపజచిరి.
తనకేరిటివాండగు తన తాత విరుదమునువలెనే తన విరుదునామమును
కాశ్వతముచేయుపనిమై ప్రజలకు గల మోజును (ప్రోలు(డు కాదనలేక
పోయెను. 'జగత్కేసరి తటాకమున వరుణపుతిష్ట దీక్షితులవారిచే
ఫి
164 “కాకతి (పోల రాజు
బహ్మాండముగా గావింపంబడెను. ఆ ప్రతిష్ట శివసప్తాహముతో నారంభ
మయినది. రాజ్యము నలుమూ లలనుండి శివభక్తులు పెక్కురు, ప్రజలు
"పెక్కురు వచ్చి మహోత్సాహము వెలువరించిరి.
రామేశ్వరదీక్షితులువారి యాధ్వర్యమున శివసప్తాహము పతి
దినము నొక నూతనవిధముగం బంజల కానందముగొల్పినది. శివవక్
భక్తులలో పరాకాష్టనొందినది. పూజాపురస్కారములు మహాద్వజాయ
మానముగ జరిగిపోవుచుండెను. పుజలు (పోలరాజు విజయయా(త్రల
సెల్లుగ నభినందించిరి,
నాండేడవరోజు, వతసమాప్రిదినము. పృజలసమూహము నాడు
మతింత పెరిగినది. వివిధ గ్రామములనుండి జనులు తండోపతండములుగ(
జూడవచ్చిరి. పశుసంపదభివృద్దికై పోంలరాజు నూటయెనిమిది యాందొచు
లకు తిశూలచిహ్నముల ముద్రించి విడుచుటకు( దల సెటైను.
నాడు వృషోత్సర్ణనామహోత్సవదినము. చక్కని సడివయమ్సులోని
తెల్లని పాలవన్నె యాంబోతులు నూటయెనిమిడి పూలదండలచే నలంక
రింపబడినవి. వెండిగొరిజలతో, బంగారు శృంగములతో, చిజుగంటల
మాలలతో, చిత్రవర్ష పస్త్రములతో చక్కగ నలంకరించిన వృషవములను
ఒక్కొక్కటిగ తప్తకూలచిహ్నములుంచి ప్రోలరాజు దీక్షితులవారియొద్దకు(
గొనిపోవ దీక్షితులవారు విపుచఅచి నందీశస్తుతిళోక ములు పథించుచు
వానిని ఫ్వేచ్భాసంచారమున కై విడచుచుండెను. వెన్నునిమిరి రామేశ్వర
దీక్షితులు వృషభముప్రక్క సిలిచినపుడు సాక్షాత్తు పరమశివుడు నంది
వాహనముపుక్క నిల(బడినట్టు చూపజకు గొచరించెను. వారా!ప్రత్య కి
శివదైవమును జూచి దూరమునుండియే చేయెత్తి నమస్కరించి స్తుతించి
భ క్రిపరవపలైరి. వృబోత్సర్ణన కార్యము ముగించినపిమ్మట నట సమావేశ
పడిన వేలాదిప్రజల నుద్దేశించి ప్రోలరాజిట్టుపన్యసించెను.
ఇ
న్యవసాయాభీమవృద్ది 165
hss నేటితో య. సమా ప్రియగును.
పుతిరూపమువ యుత పు యా క క స జగత్కేసరి తటా
కమునుండి “.క్కు కాలువలు (త్రవ్వుకొని పృతిగామమునకు నీరు సమృ
దిగ సస్యము*జఈ బండించుటకు. బంపహింప.జెసికొనవచ్చును. ఇక మీరు
మిమీ[గ్రామక్షేట్రముల సక్యములను పమృద్దిగ- బండించుకొనుండు.. పశు
సంపదభిపృద్దిరై నేండు దీక్షితులడారు విడిచిన నూఒయెనిమిది వృషభ
ముల సూటయెనిమిది సీమఖలవారకికిం బంపలగలము. వృషభముల
నండికొనిన సీమాధినారులు ఒక్కొశ్కరెనిమిదిపంతున వృషభముల.
కొత్తగా నచ్చు గోసి మోగామములవారి కందింపంగలరు, వాని నందు
కొన్న వారు ఇండ యోొమిదివంతున తప్రహలముదితములగు వృషభ
ముల పళ్ష్లెగామముల కెస్పిదింటికి. బంపవలెను. పల్లెలవారు తిరిగి
ఒక్కొక పృ్యృపషువచముట వావెయిలవారి కందింపవలెను. ఈపనివలన మంచి
పశూత్స్చ త్తి పతిదోబునను జరిగింపవచ్చును. చిన్న పెద్దలేకుండ పుతిగ్రామ
మున నీశ్వరవాహనము పూజింపంబడవలెను. బసవేశ్వరారాధనమే మనకు
భుక్తి ముక్తిపదము. బసవనాధుని సేవవలననే శివునకు మన్నపై నను
గృహము పుట్టుకొని నును. బసవనాధుండు కృషికర్మకు మూలదైవము.
ఆతడు లేనిదే కర్షకవ్వ త్తయలేదు,
కర్షకవృత్తి శిపప్రితికరము. కృషిధర్మము మన జీవనవ్యాపా
రము. శివభగవానుని యాకృతివిశేషము మన జీవనవ్యాపారమును స్పష్ట
పరచుచున్నది. మనము కృషిధర్మపరులము కావలెను. శివ్రభగవానుని
సః
ఆకారచేష్టావిశేషములు మనస కాదర్శములు.
లోకులకందణకు. (బ్రాణాధార మన్నముగదా! ఆన్న ముకం
బ్రాణమునిళ్చి ముసుకు స్టితి యేర్పడును, మనసువలన జ్ఞానము
సాధింపనగును. జ్ఞానమువలన శివసాయుజ్యము నందంగలము. ఇంతకు
166 కాకతి (పోల రా జు
నన్నము మూలము. కనుక అన్నమే భగివత్స్వ్వరూపముగం బంవచింప,
బడెను.
అన్నము సస్యమువలన లభించును. వృషభములచే భూమిని
దున్నించి జలాధారమున( నృృషికులు సస్యములను బండించుచున్నారు.
మన కన్నాధారమగు వృత్తి కృషి. కృషికునకు కణవుకాటఒటక ములువైవు,
కర్త కుండు తాను రాతియు( బగలును నంమించి జుట్టు జడలుగట్ట,
మెడలు బూడిదబుంగం బాములు మొదలగు విషజంతువులతో. గలిపి
బయళ్ళలో విహరించుచున్నా(డు. తాను గష్టించి యితరులకు నన్న ము
బెట్టుచున్నాండు. ఇట్టి త్యాగమూ రిని శివమూర్తికాదనుట యెట్లు ! కర్షక
మూ ర్రియే శివమూర్తి. జీవనాధారమగు కృషివ్యత్తికి జలమెంత పాంధా
న్యమో తెల్పుటకే శివుడు తలను గంగనునాల్చినాండు. కృషికర్మకు
భూమి ముమ్మారు నినుపకొజ్జుతో దున్నుట సూచించుణకై ముమ్మొున
వాలు ధరించినాండు. కృషికునకున్నతస్టితి నిచ్చుదానినిగా సూచించుటకై
వృషభమును తన్ను మోసికొనిపోవు వాబానముగ జేసికొన్నాండు.
కృపివిహారరంగములను సూచించుటకో యన నగరములయగాక కొండలను,
బయళ్ళను తనకు విహారభూములుగం జేసికొన్నాండు. జలము, వృషభము,
ఖననసాధనము నీ మూండునున్న నేప్రదేశములైన బంగారు పండింప
వచ్చుననుటను దెలుపుటకే శివమూ ర్తిలో నీమూండును షపుదర్శింపంబడినవి.
జడలుగట్టినతలతో, తోలుగట్టిన మొలతో, బూడిద నలముకొని యా'శితుల
కోరికలదీర్చుచున్నారు. శివమూర్తి, కర్షకమూ ర్రియు"' అసి వచించినాండు.
(పోలుని యుపన్యాసము కృషికర్మపరులలో దైవభావము నావే
శింపంజేసి యానందమువికించినది. దీక్షితులవారికి, :పోలరాజు వ్యవసాయ
రంగమును వృద్ధిచేయుటకు శివభక్తులకు శివమూ రిని కర్షకమూ ర్తిగా
సృషించి యుత్సాహపఅచినవిధము మిక్కిలి మెచ్చుగొర్చిగడి. తాను
తల పెట్టినది శివకార్యముగ భావించి రాజు శివసంకల్పు.డై నందుల
వ్షనసాయాభినృద్ది 167
కాతండానందపడెను. ప్రజలు (పోలరాజుయొక్క మహోపన్యాసమునండు
కొని కృషికర్మలో శివప్రీతి సాధింపంగలమను నుత్సాహమును నిలు
వరించుకొని స్వ[గామములకు. జేరుకొనిరి.
దీక్షితులవారి యనుమతితో కౌటలియార్దశాస్త్రము ననుసరించి
పోంలరాజు రాజ్యపాలనము! గావించెను, యోగ్యతంజూచి పుతిగామమున
కొక రెడ్డిని ((గ్రామమునసబు) గౌరవాధికారిగా నిలిపి గాామాధికార మాతని
చేంనుంచెను. గామస్వామికి పుతిగ్రామమునందు కొందరు గాామవృద్దు
లతో నొక పరిషత్తు తోడ్చడునట్టుచేసెను. గామములో సేతుబంధనము
లొనర్చుట, వ్యవసాయాభివృద్ది సాధించుట, భగ్నములగు దేవాయతన
ములు బాగుచేయించుట, ఉఊత్సవపుదర్శనములు గావించుట, వివాదములు
పరిష్కరించుటయు నీ పరిషత్తుచేయుపని. (పతిగ్రామములోను స్టానికుండు
(కరణము), జంఘాలికుండు (సమాచారములను దూరదేశముల కండిం
చువాండు, చికిళత్సక (డు (వైద్యుడు) ననువారిని నిలిపి వారికి పన్ను
బందులులేకుండ భూములొసంగను. గామరక్షణకు వీరభదదులు, తలా
రులు నిలుపంబడిరి.
పృతిగామమున వ్యవసాయ మభివృద్ధిజెందుటకు సర్వవిధముల
ద్రవహింపంబడినది. అనరాజ్యమందెలెడల చెజువులు కుంటలు తవ్విం
చుటకలు సామంతులకు, నధికారులకు పరిషత్తులకు నధికారములొసంగ
బడినవి. సప్తసంతానములలో శేేష్టమగు తటాక వరుణపుతిష్టజరిపి తమ
నామములు శాశ్వతపఅచుకొనుటకు జగత్కేసరి తటాకముతో ప్రజలకు
పొంత్వాహమందింపంబడినది. భూములకు కొలంతలువేయించి పన్నుల
నేర్పాటుచేయుటకు ఆధికారులు నియమింపంబడిరి. కృతక్షేతృములు (నీటి
వనరు వర్పజచి సాగుబడియగు భూములు) పన్నులుగట్టి పండించుకొను
కొనుటకు గామ పజల కతీయ(బడినవి, కృషిచేయనివారినుండి భూములు
తిరిగి లాగుకొనుటకు శాగనములుచేయ(బడినవి, కర్షకుల లోపమువలన
ని
168 కాకతి (వంత రాజు
కృపిఫలము తగ్గినచో ఫలహానికి సమముగా జుల్మానా విధించుటకు
శిక్షలు నిర్ణయింపంబడినవి.
గాామస్థులందరు నా నకట్టలు తామే నిర్మిందుకొనవ లెనని, గ్రామస్థు
లింటివంతుగ మనుష్యులునచ్చి కలిసి యి. మ్మడిగ6 బని ల.
వలెనని, యెవండేనిం బనిసేయుటకు హం అన! చవ యెొద్దులను
సేవకులను తోడుపంపవలెనని కర్షక పుజలకు నియమములు విధింపు
బడినవి.
కృషితంత గుల్మవృక్షాయుర్వేద శాస్త్రజ్ఞులను సీతాధ్యక్షులనుగా
(Superintendents of Agricultural department) నితిపి కాలాతి
కంమము గాకుండ వీజముల6 జల్లించి కృషికర్మపరులఅము హెచ్చిరింపం
జేసెను. తటాకములనుండి వాయుయం[తములయొక్క యు, వృషభముల
యొక్కయు సహాయముచేళ సంపాదింపంబడిన నిటివలన కరెంతచు కేదార
ఆరామషండవాటముల సగ్యవర్ణ్గముల ననుసరించి పన్ను బజుచ్చుకొనుటకు
నిర్ణయములసేసెను. వ్యపసాయమునకై నీటిని గూడలువేసి చేతితో
శీసికొనిపోవువారినుండియు ఏతములమూలమునం దీసికొనిపోవృవారి
నుండియు. దోడిన నీటి హెచ్చుతగ్గుల ననుసరించి పన్నులు పుచ్చుకొను
టకు నిర్ణయింపంబడెను. తూములనుండితప్పు మజథీయొకచోటినుండి
చెణువులలోనికి నీరు పృవహింప(జేయువారికిని, దూములనుండి నీటిని
నిరోధించినవారికిని దండనములు నిర్ణయింప(బడెను. గవాధ్యక్షులకు
(Superintendents of Cows etc) నిలిపి పపవులను చంపినవారికి,
చంపించినవారికి, హరించినవారికి, హరింపంజేసినవారికి శిక్షలు విధించు
ఓకును, మంచి పశుగణము వృద్ధి సేయుటకును నేర్చాటులు జరిపించెను.
వ్యవసాయ పాళుపాల్యముల విషయమై పోోలరాజు మిక్కిలి
శంద్దవహించి రాజ్యమున నెల్లెడలం బృజలు వలసినంత ఆహారసమృద్ధితొ
సుభిక్షముగ జీవించునట్టుసే సెను.
(22) వ్యవసాయాభివృద్ధి 169
స్వయంభూలింగము'పెని గుండరాజువలెనే యింకను కొందణు
శత్రువులు కన్నువేసి యపహరింప యత్నించుచున్నవార్త వేగులవాండ్ర
వలన దెలిసి ప్రోలరాజు స్వయంభూదేవాలయ సంర క్షణము నతిశంద్ధగా
జరిపింప తదుక్షకుండుగనున్న తన కుమారు(డగు రుదుదేపునకు హెచ్చ
రిక లందించెను. రుదుదేవుయ స్పర్శవేదిలింగముసన్ని ధినే యుండుచు
రాత్రింబగళ్ళు కాపలాకాయుటకును, తానెవరో ముందుగా. దెలుపకండ
నపరిచితు డెవండటకు వచ్చిన మతి (ప్రశ్నింపకుండ ఖడ్గ్డమున వానిశిరము
స్వయంభూ దేవునికి బలి వెట్టుటకును క ర్రిననియమముల నందించెను. కామ
చమూపతి యుద్ధమునందు( జంపితెచ్చిన గుండరాజు తలను స్వయంభూ
దేవాలయమువాకిట గుమ్మమునకు గట్టించి శత్వువులకు భిభత్సముం
గల్గించెను. పిమ్మట ఉదయరాజు కోరిక మై గోవిందరాజునకు బంధవిము కి
సేసెను, ఎన్నాళ్ళకైన సైన్యమునకు వలయు నాహారపదార్ధములు కోటలో
సిలువ సేయించెను.
ఇట్లు వ్యవసాయరంగములం దపరిమితాభివృద్ధ్ది సాధంచుటేకాక
(ప్రోలరాజు శత్రునిర్మూలనమునకును నమికమగు శృద్ధవహించెను. అక్క
డక్కడ వైశసమకావేశముతలకెక్కి తిరుగుబాటుచేసిన చిల్లరరాజుల ననేకుల
జయించి పుజలలో శాంతి వెలయించి యా రాజ్యభాగములు అనుమకొండ
కాకతీయరాజ్యమున గలిపివైచి కప్పములేర్చరచి కొన్నిటను సామంతులను
నిలిపి, కొన్నిట ప్రతినిధులను నిలిపెను, మజికొన్నిటిని స్వాధీనముంజేసి
కొనెను, అన్నిటను జంగమహేశ్వరులంబంపి పంజామనస్సు శైవాఖిరత
మగునక్లు శృద్ధవ హించెను. అనుషఘుకొండ పరిసరసిమలు చాలవరకు. గలిసి
కాకతీయ స్వతంత్రరాజ్యవి్వరణ మారబ్దమైనందుకు( బోంలుండు కడు
సంతసంపడెను. ఇంక దూర ప్రాంతముల గెలిచి మహాంధ్రసామాజ్య సుస్థిర
ప“ము చేయవలెనను నాకాంక్ష తీర్చుకొనుటకై పృయత్నముల నారం
ప బోంలరాజు కుతూహలపడెను,
Cu
£9 86
ఇరుబది రెండవ హకరణయు
కళ్యాణికి సెన్యవలులు రదలినవి.
ఇన్నాళ్లనుండి రామేశ్వరదీక్షతులవారి మాటలను తు.చ తప్పకుండ,
బాటించుచువచ్చిన పోంలరాజేంద (డు దిగ్విజయానంతరము దీక్షితులవారి
మాట లెక్కసేయకుండుట యొల్లరకు వింతగొల్పినది. వద్దువడ్డనినను
గురునిమాటలను మన్నింపక జినేంద్రస్వామిని, ఆశని యనుచరులను
దేశము దాటించి వదలివేయుటయేగాక బేతిన కగ్గడను బంధవిముక్తునిం
జేసి తిరిగి అమాత్యగౌరవము నెజిపుదుండుట వీరమాహేశ్వరాచార వర్త
నులకు లోలోపల కోపమురే(పినది. తాను బలపడునంతవరకు గురు నుప
యోగించుకొని పోంలరాజిపుడాతనిం గాదనుట వారికి కష్టముగలిగించి
నది. ఇకపోోల (డు ? వమువిడిచి జైనమునుద్దరింప( బూనండుగదా యను
సందేహముంగూడ వారికపుడపుడు కలుగంజొచ్చినది. మైలాంబ, బేతనలు
తంతాంవాపములి(క స్వెచ్చగనే నడుపుదురని వారికి జడుపు పుట్టినది.
రాజగురువులమధ్య మతములు భిదించినచో రాజ్యము నాశముగాక తప్ప
దని రాజ్యతంతువిజ్జులు వాపోయిరి.
ఒకనాంటి రాత్రి రామేశ్వరదీక్షితులవారు బాలశివదేవుఎతోం చమ
నివాస కుటిరమున( బరిస్థితులిట్లు చర్చించిరి.
దిక్షిః:శివా! నీవుగ్ఫహిం చితివా! విజయయాత్ర ముగిసిన పిమ్మట రాజు
మనవాండుగాం గన్పట్టుటలేదే !
బాలః విజయమునకుం బూర్వము మాతుము రాజు మనవాండుగా
నుండెననియే మీరు భావించితిరా !
దిక్ తత్పూర్వమాతండు మనమాట. గాదవతేదుగదా!
బాల: - మీశిష్యవాత్సల్య మాతనిలోటు గుర్తింపలేక పోయినది. చే,
జిక్కినను జైనులను వధింపవలదని మమ్ము శాసించిననాఃడే
కళ్యాణికి మై న్యములు కదలినవి 11
యాతని యాంతర్యము నాకుంగన్పట్టినది. మీరును రాజశాసనము
ననుసరించి యుండుటచే నేను కిక్కురుమనకుండితిసి,
దీక్షిః —- ఆహింసాధర్మమందు రాజువకుగల యభిమానముగా మా(క్రము
దాసిని భావించి యానాడు నేను రాజుషూటను కాదనకుంటిని.
బాలః అహింసొ ధర్మాభిమానముకాదది. జైనమతాభిమాన మహింస
మణుగున తలదాచుకొన్నది. ఇప్పుడది యదనుచూచుకొని తల
యెక్తినది. మీరాతనికి లో(బడిరికాని యాతడు మీకు లోబడిన
దెప్పుడునులేదు. రాజ్యపొప్తికి మాత్ర మాతండు మిమ్మనున
రించినాండు.
దీక్షి:--- మనము మతవ్యాప్తి కాతని( జేపట్టక తప్పదుకదా!
జూల?
నిజమగు మతాభిమానములేక రాజ్యపొస్తికిమాత్రము మత
వ్యాప్తిని దల పెట్టిన రాజువలన మన ప్రయోజనము శాశ్వతముగ
సాధింపంబడునా! ఒకరు రాజ్యముకొజకు మతమును, ఒకరు
మతముకొజకు రాజ్యమును చేపట్టిరి. రాజును గురువును భేదించి
నపుడు రాజ్యమునకో మతమునకో నాశము తప్పదు.
దీక్షి;:--- శివా! నీవు చెప్పినది సత్యము. ఈతని తండి బతరాజుకూడీ
నన్ను కొన్నాళ్లుపయోగించుకొని పిమ్మట నామాట నుల్లంఘించి
నాడు. ఇప్పుడీతండు నట్లే చేయుచున్నాండు. ఆతండి కొడుకు(
గాదా యితడు !
బాల: రాజనీతి విజ్ఞతలో శిమ్యు(డు గురువునుమించి పోయినా(డు.
మతము కొజకే రాజ్యము. బాలించు రాజుకావలెను మనకు,
వ్క్షి:.... శివా! చక్కనిమాట చెప్పితివి. ఇప్పుడు మనమేమి చేయందగి
నది! అట్టిరాజు మనకెవరు లఖింపంగలండు * (పోలరాజును దింపి
172 కాకతి (పోల రాజు
మతియెవ్వరి నాపుదేశమున నిల్పనగును ? మనకు మార్గమేది ?
కలచుణి విజ్ఞలుండు శ్రైపవమతమునకు. దగినరాజగునేమో !
బాలః. గురుదేవా! తొందరపడకుండు. శివానుగృహమున్న మార్గ
మదియే యేర్చడును. బిజ్ఞలునిమా(త్రిము నమ్ముటెటు ! ఆ (డును
మొదటనుండి జైనాభిమానియే. తైలపుని రాజ్యమును హస్తగతము
చేసికొనుటకే మీకు శిష్యు(డై పషుస్తుతము మీ యాజ్ఞలు పాలించు
చున్నాడు. ఎప్పుడెట్టు తిరుగునో కనిషెట్టిచూచి మజినమ్మ
వలెను. ఒకవేళ నాతండింతకన్న నమ్మ(దగినవా(డైనను ఈతని
రాజ్యము నాతనికింగట్టంబెటుటంత సులభమెనా !
దీక్షి:--- సులభమునుకాదు. మాటవరస కట్ట-టినిగాని నాకు (పోలుని
నాశమునకు మజియొకసి. బోంత్సఘాంప నిష్టము కాదుసుమా !
బాల? ఏలయిష్టమగును ! మీశిష్యవాళ్చలుూమే యట్టిది. అందును
వంశపరంపరాగతమగు గురుత్వము మీది. ఈనాడు ఆమ్రేమ
బంధమును తెంపుకొనుట మాటలా!
దీక్షి:--- కాదుశివా! విషవృక్షమైనను పెంచిన దానిని స్వయముగ
ఛేదించుట ఆసాంపుతముగదా! మతి రుద్రుని వర్తనమును నీ
వెపుడైన(బరిశీలించితివా! ఆతనిని రాజ్యాధిపతిని వేసిననెట్టుండుసు!
బాల:-- మంచిమాట సెలవిచ్చితిరి. బిజ్ఞలునికంటె రుదుండు నూరురెల్లు
మెటు(గు. రుదుండు స్వయంభూదేవ సివాపరతంతు(డై నిజమగు
విరమాహేశ్వరాచారము నడుపుచున్నా (డు. ఆమెని మిపుతుండు
అజితేం[ద్రు.డన్న నాతనికి( బ్రాణము. వారిరువుర 2 వమతాభిమా
నము తిరుగులేనిది. తండింనిదింపె కుమారునకు రాజ్యముక ట్టంబెట్టు
టలో మీ శిష్యవాత్సల్యమునకు నాఘాతమును కలుగధు. ఈపని
కళ్యాణికి స నములు కడలినవి 2౫7౫
యెంత త్వరబొ జరిగించిన సింతమంచిడి. ఇన్నాళ్ళనుండి తలు డి
కొడుకులు విడివడియుండుటనూడ మంచికే వచ్చినది లేకా".
తం[డిగుణములు కొడు కందిప్తుచ్చుకొనయే యుండును.
దీక్షి:.... మొదటినుండి తండ్రికొడుకులు. వేజుపడుటకు కారణము.
దైవమే కల్పించుట వీరశైవమతిము మనుగడను శాశ్వకపజచుతు $
యైయుండునేమో !
బాలః అదేమి ! డైవప్రతిబంధకముననే వారు వేర్పడిరా? అదెట్లు ఇ
పోలుండు మీరేదో విడదీసి తమ్మిరువురను గలియ(జేయకున్నా
రని తఅచుగా ననుచుండునే ? అతనికి బుత్ఫునిమై వాళ్ళృల్యకేము
గట్లుతెగి పవహించుచున్నది, ఏమైనను వారిరువుర కలయిక
ముంకముఎదు/గు-త జరుగరాదు,
దీక్షి:-.. శివానుగ్రహనున్న నడియు జరుగదు. వారిరువుర విడందీసిన
కారణము పోంలుని మరణమునుండి కాపొడుటకే. ఆతడు
మాతృమది యజుంగడు. ఆరహన్యము తరువాత బయలుపజ
చెదను. నివు షుతిక్షణము పోలుసి కని పెట్టుకొనియుండుము,
ఇంక మనమాట లక్ష్య పెట్టక యాతి(డు పుత్రపేమ విరిసి నాకుం
జెప్పకయే రుద్రుని కలిసికొనవచ్చును. నీవుమాత్రము. (పోలు
నేదోవిధమున ననుసరించియేయుండి యాతని (ప్రాణములను
కాపాడుటలొ న్మపమత్తుంతవై యుండవలెను.
బాల: (పోలునకు. బుత్రునివలన( (బాణాపాయమున్న దా! నా కేమియు
బోధపడుటలేదే ! పుతు్రునివలననే యాతండు మడిసిన మనపనికది
మజింత మంచిదిగదా! తండినిదించి కొడుకును రాజుచేసిన
తిరిగి వారిరువురు కలియకుండం జూడవలసినపని మనకు
దప్పిపోవునుగదా !
174 కాకతి పోల రాజు
దీక్షి-- శివా! ఆట్టుకాదు. (పోలుని పాంణమెప్పుడును రక్షించుచునే
మనకార్యము నెఅవేర్చుకొనవలెను. ఈవిషయము నింక వ్య
రింపజేయక నాయాజ్ఞ పాలింపుము.
బాలః గుర్వాజ్ఞ శిరసావహించుచున్నాను. మీ [పోలరాజునకు నాకంఠ
మున జీవముండగా రుదునివలన నపాయమురాదు నమ్ముండు.
గురుశిష్యు లిట్లు సంభాషణ జరుపుచుండ ద్వారపాలకుండేతెంచి
యెవరో జంగమపరమేళ్వ్యరులు వచ్చి దర్శన మపేక్షించుచున్నా రని
తెలిపెను. గురుశిష్యు లిరువురును నెవరావచ్చినవారని యెంత యూహిం
చియు నిర్ణయించుకొనలేక పోయిరి. “వెంటనే (ప్రవేశ మెట్టునది' యని దీక్షి
తులువారాజ్ఞాపించిరి. ద్వారపాటకునివెంట వీరభదుమా హేశ్వరులు పవే
శించుచునే గురుపాదములనుబట్టి సామాంగపృణామము( గావించెను,
గురువు శిష్యుని లేవనెత్తి గాథాలింగనము చేసికొనెను. కొన్నిక్షణములు
మౌనముతోం గాలముగడచినది, పిమ్మట నిట్లు సంభాషణ మారంభమైనది.
దీక్షి:--- వీరభద్రా! ఎచ్చటనుండి యాగమనము ?
వీర:---- ఎచ్చటనుండియగును ! నన్ను కల్యాణిలో బిజ్ఞలరాయని యొద్ది
నుంచితిరిగదా !
దీక్షి:--- అవునది మజువలేదు. ఎకాయెకి కల్యాణినుండియే వచ్చితివా ?
విర;--- అవును.
దీక్షి:--- ఏమి? తొందరపనివచ్చినదా ! బిజ్జ్ఞలుండు కుశలమేకదా !
వీరః: బిజ్ఞలరాయనికి సేమమే. ఆతడిపుడు తైలపుని దండనాధుండు
గాదు. ఆతడు త్రైలపునిమైని ప్ఫజావిప్రవము లేవదీసి పుత్యక్ష
ముగ వేరై శతుువైనాండు. వీరశైవమతమందుకొన్న ప్రజలకు
తైలపదేవుని కార్యకంమము నచ్చుటలేదు. వారు రాజు నెదిరించు
చున్నారు. తైలపుండంత ప్రజల మైం (బ్రబలదండనితిని ప్రవేశ పెట్టి
కళ్యాణి సైన్యములు క స 1 175
నాడు. ఇటీవలనే యిచబనుండి బంధవిముక్టులైన జైనయతులు
కల్యాణిచేరి తైలపుని కూూరతకు మజింతగా దోడ్చడి శై వపృుజలను
అతి క్రూరముగా హింసింపంచేయుచున్నారు.
చీకి పృజలాదండనమునకు భయపడి యణఃగి విప్లవోద్యమము
విడిచిరా !
వీరః-.- లేదు. బిజలరాయ.డును, నేనును (ప్రజలలో నావేశాగ్నిని రగు
ల్కొలిపియే యుంటిమి. ఏమైనను పుజలమై సైన్యమును
బంపి యెచ్చటకచ్చట పుతిగామమున దండనీతి బ్రయోగించుచు
న్నాడు తైలపుడు. ఆయుధసామగగి లేనికారణమునం బుజ లెంత
తెగించియు సైన్యముముందట సిలువలేకున్నారు,
దీక్షి:---(ప్రోలునిపైన్యనహాయ మర్దించుటకు నిన్ను నిజ్ఞలుండుపంపినా(డా?
వీఠర;ః--- అవును గురుదేవా! ఎంత త్వరితముగ సేనలు కల్యాణి చేదిన
నంత (ప్రజానాశనము గాకుండును,
అప్పటి కర్ణరా।త్రి దాటినది. దీక్షితులునారు వెంటనే బాలశివదేవుని
ప్రోంలరాజునకు రహస్యాగారమున వీరభ[ద్రమా హేశ్వరులతో. గలిసి
దర్శనమొసంగుచున్నామని తొలుపునదియని యెజిగింప(బంపిరి. పిమ్మట
నొకింత సేపు బిజ్ఞలుని పుజోద్యమవివరముల నడిగి తెలిసికొనినపిమ్మట
దిక్షితులవారు వీరభదుమా హిశ్వరు లతోంగలిసి రాజ రహస్యాగార ముకు
జరుకొనిరి.
బాలశివదేవునితో రహస్యాగారమున పోలరాజు గురుదేవునకు,
వీరభద్యంమా హౌశ్వరు లకు స్వాగతమొపంగి యుచితాసనముల' గూర్చుండ
బెటైను. కుశలపృశ్నానంతరము విరభ|ద్రమా హేశ్వరుండు బిజ్ఞలరాయని
సందేశమును రాజునకు వినిపించి సత్వరముగ సైన్యమును బంపవలసి
నదిగ నర్జించెను.
176 కాకతి [బో లారా జ
పోంలః:--- వీరభద్రమాహేశ్వరా ! మీరు సుమ్మాదేశింపవలసిన దేకాని
అర్జించుట కూడదు. ఎంతమైన్యము మీయవసరమునకు( గావలసిః
యున్నది ?
వీర:_ _ ఎంతయని నిర్ణయించి చెప్పగలము! పృజోద్యమము నానాటికి
విపరితపరిసితుల జిక్కుకొనుచున్న ది. ఏగామమునకాగ్రామము
తై లపుని సేన్యము నెదుర్కొనవలసియున్నది. రాజ్యము పెద్దది.
ఉద్యమము తీవురూపమున నున్నది. ఎంతపంపిన నంకమంచిది.
చీటికిమాటికి గబురుపంపి తెప్పించుకొనుటకు. దగ్గర కాదుగదా!
దీక్షి:--- మనకున్న సైన్యమున మూడింట రెండువంతులు పంపిన
జాలవచ్చును,
మనకిప్పుడు లక్ష యెనుబదివేల సెన్యమున్న ది. అందు రెండు
వంతులు పంపవలసిననెట్టు ? మూండవవంతు మైనృ్నముతో నిచ్చట
మనము గడుపుకొనగలమా ?
దీక్షి:..- గడుపుకొసవలెనుమతి ! ప్రస్తుతము శతుంవులమైంబడు కార్యము
తల సెట్టకుండిన గడుపుకొనవచ్చును.
పోంలః
పోంలు:--- మన మెక్తిపడకపోయిన శత్రువే మనమై బడిననెట్టు ?
దీక్షి:--- అట్టిపరిస్టితు లిప్పుడేమున్నవి ? ఒకచో హఠాత్తుగ నేర్చడినను
మనము శత్రువును మన బుద్దిబలముచే విజితుని( గావింపలేక
పోదుమా !
(పోలఃా మీ బుద్ధిబలముమై నా కమితవిశ్వాసమున్న ది.
దీక్షి:--- అవును. బుద్ధిచేత సాధ్యముకానిపని యేది? అడవిలోని
చెవులబోతుచేత సింహ మోడిపోయినది, ఏనుగు అంకుశమునకు
లొంగిపోవుచున్న ది. [ప్రబలమైన తమస్సు మినుకుమను దీపముచే(
(28) కళ్యాణికి సైన్యములు కదలినవి 177
దొలగింపంబడుచున్నది. నీకువ చ్చిన భయములేదు. ముందు బిజ్ఞ
లునికార్యము జయపందమగునటు చూడుము. నేనుండగా నీమీద
సీగయు (వాలంజాలదు.
(పోలుః--- మీయాజ్ఞకు బద్ధుండను. బిజ్జ్ఞలునికార్యము కాదది, మనకార్యమే.
బిజలుండు మనబలముచేత సాధించితెచ్చిన జయము మనదేకదా !
దీక్షి:--- కాకేమి !' అందజిపనియు దైవమకవ్యాప్తియేకదా! సందేహింప
కుము. బవిజలుండు తైలపుని జయించుట మన కింతింతనరాని
లాభము చేకూర్పయోలదు. కల్యాణి చాళుక్యు లంతమందినచో
కక కాకతియరాజ్యము పెరుగుదల నాప నెవ్వరికిని శక్యము
గాదుగదా |!
పోంల:-- మీసంకల్ప మమోఘము, సందేహించుటలేదు. కాని జగద్దేవు(
డొకండు మన మైంబడుటకు మాండలికులం గూడగట్టుకొనుచున్నా శని
వేగులవారివలన వినబడినది. వానిని మన మెదిరింపవలసినచో
"సైన్య మంతయవసరముండునో యని ఆలోచించుచున్నాను,
యాతా
దీక్షి:---జగర్దేవుని జినేంద్రుండు లేవందీసినాండ. జినేంద్రుని, జైనయతులను
వద ఎవద్దసిన, వింటివికాదుగదా ! మనచే విడువంబడిన జైనయతులే
కల్యాణి జేరుకొని తైలపదేవునికి? బాసటయైనార(ట.
(పోల: అపరాధము క్షమింపు(డు. బిజ్ఞలునికి సైన్యము పంపవలసి
వచ్చు పరిస్థితు లేర్పడునని నేనూహింపనైతిని. బిజ్జలునికి సైన్యము
పంపనవసరములేకున్న జగద్దేవుం డెందణితో నె క్రివచ్చినను మనకు
నయములేదు. జగద్దేవుని జయించినపిమ్మట కల్యాణిమైం బడవచ్చు
గనుకొంటిన ఇప్పుడు రెండుపనులకు నొకేసైన్యము కావలసి
వచ్చినదే యని సందేహపడుచున్నాను.
£2
178 కాకతి (పోలరాజు
దీక్షి:---- ఏమైనంగానిమ్ము. బిజలరాయండు మనలను చిరకాలమునుండి
నమ్ముకొనియున్నా(డు. ఆతనిని మనమే తైలపదేవునిమై నెగంగొల్సి
తిమి ఇప్పుడు మనము దిగ(ద దీసిన మిళృదోంహమగును. తైలపుని
పుతిబంధక ము డీజినంత దోంహమొనర్చిశిమని మనమై మెే జప
లుండు విజుచుకొని పడగలడు. బిజ్ఞలు(డు, తైలపుడు ఎవరెవరిని
జయించినను పిదప వారు మనమై తెగిపడుట ఖాయము. విజలుండు
నేటివరకు మనవాండు. తైలపుడు మనకు! నిత్యవక్రువు,
యదనులో బిజ్ఞలునికి సాయపడకున్న మన కాకతి న.
మనుగడకే ప్రమాదమని భావించుకొనుము.
పోంల:--- పృజోద్యమము ఒక్కనాటితోం దీజిపోవదు. ఎన్నాళ్లైన దాని“
బట్టియుంచవచ్చును. కాన పుస్తుతమునకు ఎనుంబదివేలిటనుంచి,
మజి ఎనుంబదివేల సైన్యమును పంపుదము, ఆమై నవసరము
వెంబడిని పంపవచ్చును. ఇది నాయభీష్రము.
దీక్షి;-- పోనీ! అభేకానిమ్ము. నికు నామంత్రబలముహైని మునుపటి
విశ్వాసము సడలినది,
పోంల: =. గురుదేవా! ఆటైన్న టికి నిగాదు. మిరు కాదన్న నాకు రాజు మే
లేదు. నాయూహ తెలిపితిని. ఆమైని మీయిష్టమే సాగింతును.
దీక్షి:--- పోనిమ్ము. నీయూహనే సాగింతము. త్వరలో సైన్యము కళ్యా
లికి. గదలించుటకు ను త్తరువులొసంగుము. "
(పోల:---క్షణముకూడ ఆలస్యము జరుగదు. కామచమూ పతిని దోడ్కొని
విరభదంమౌాశే టాశ్వరు లుడయముననే సైన్యము నడిపించుకొని
పోవచ్చును,
వెంటనే [పోలరాజు కామచమూపతిని రప్పించి తెలవాణినంతనే
చున్యమున సగంబాలు వీరభదృమాహే బాశ్వరుల వెంట కల్యాణికి
దోడ్కొనిపోయి బిజ్ఞలరాయని యాజ్ఞలు పాలింపవలసినదిగా నియ
మించెను.
కళ్యాణికి సైన్యములు కదలినవి 179
తరువాత రామేశ్వరదీక్షితులు సాగనంపుచు విరభవ్రమాహేశ్వ
రునితో “బిజ్ఞలుడు తైలపుని రాజ్యచ్యుతుని. వేసినపిమ్మట (పోలునకు
సామంత(డుగా నుండంబసిటలెదు, మైతి పాటించుచు స్వతంత్ర రాజుగనే
పాలింపవచ్చును. ఈ (పోలరాజవలన వీరళై వము వ్యాప్తి చుజుకుగా
జరుగునటులేదు, పోలునిదింకి ఆతని పుత్రుని [ప్రతాపరు[ద్రదేవుని రాజుగా
త్వరలోనే చేయుటకు యత్నపడుచున్నాను. మొదటినుండి రుద్రదేవుని
వీరశైవమకివ్యాప్తి కనువగు పరిస్థితులలో. బెంచియుండుటచే నాతనిమె
నాకు ఆసయున్న ది. ఒకవేళ కొడుకుంగూడ తండినిటోలినవాండే యగుచో
మన వీరశైవమతవ్యాప్తికి బిజలరాయనే ఆధారము చేసికొనవలసివచ్చును.
ఏరాజును పూర్తిగా నమ్మవీలలేదు. కాన కాకతీయరాజున కాతని వశ
పజచియుంచుట నిప్పటిలో నంతమంచిదికాదు. బిజ్ఞలు(డు, రుద్రుడు
ఇరువురిలో నెవరు మనకార్యమునకు. దోడ్చడిన వానినింజేర్చుకొని, రెండవ
వానిని (తోసివేయవచ్చును. కల్యాణిరాజ్యమున వీరశై వ(పచారమున
కచిరకాలములోనే పరమశివు. డవతరింపంగలండని యేలనో నాయాత్మ
పంబోధించుచున్న ది. శివదేవునికిందోడు అచితేందుని కాకతిరాజ్యమున
నిలిపి త్వరలోనే నేను పతాపరుదదుని రాజ్యమున కభిషిక్తుని. గావించి
కల్యాణికివచ్చి వీరవైపమత [1పచారమునకు నితోం/గలియంగలను” అని
రహస్యముగ నెటింగించెను. మతవ్యాప్తికి గురుదేవుని యూహలు బహు
సమంజసముగ నున్నవని వీరభ(ద్రు. డానందపడి గురువు నాశీర్వచనము
గొని సేనలందోడ్కొని కల్యాణికి బయలుదేతెను.
కరువదియూండవ శ్రనకరణయు
జగద్దేవుడు క్షణములో నిర్గతు6డైనాంయం.
పోంలునిచే బంధవిముక్షి. గావింపంబడిన జినేందుస్వామి అనుమ
కొండ ప్రాంతమున వేములవాడ రాజ్యములను బాలించుచున్న జగద్దేవుని(
జేరుకొనెను, జినేంద్రుండు పాతాళగృహమున వైచిన పథకము ఫఠతింప
కుండం జెజబెట్టంబడినపుడే మతిసెడి మజియు బంధనమునుండి పలా
యికుండై తిరిగి చెఅజిక్కి మజింత కుూంగిబోయెను.. పొలుండు
తన్ను చంపినను తానంత బాధపడకుండును. కాని ఏమిచేయ౫లయను
నిర్ణక్ష్యభావమున తన్ను రాజ్యపుసరిహద్దు దాటించి విడిచిపుచ్చినపుడింక
నాతనికి. జెప్పరాని బాధకలిగినది. తన కనుకూలురగు రాజులందటు
పోంలునిచే జితువైరి. తన యనుయాయులగు జైనయతులు మృతుశైరి.
తాను చేయగలిగినదిలేదని పోొలుండు తలంచుటలో(6 దశ్చేమీ! తాను
బంతికి చేయునది లేదనిపించినది. నిరశనవ్రతమొనర్చి వైన సాం[పచాయ
ముననుసరించి బాంణత్యాగముసేయుటే తగినదనిపించెను. కాని యాతనికి(
బోంలుని నాశనము గనులార( గాంచినగాని మంట యాజునట్టువైడు
అందుచే. |బోలునిచే జయింపంబడగా మిగిలిన అనుమకొండ య
నందలి రాజులను బోలునిమై యుద్దమునకు: బురిగొల్పుటకు పునః
(ప్రయత్న మారంభఖించినా(తు. జగద్దేవుండు జైనయతుల కాశqయమిచ్చి
యుండిన పూర్వపరిచితుండే యగుట జినేంద్రునకుం జేరినంతనే స్వాగత
వాక్యము పల్కినాండు.
(పోలుండు తైలపదేవునే తజీమితజీమి వదలి టెట్టినాండు. గోవింద
రాజాదు లాతనిముందు నిలువనేలేకపోయిరి; ఇంక జగద్దేవుండు విక
మించిన నేమగును! (పాంతరాజులనందజను గూడంట్టు పథకములః
జగ క్రైవుండు శుణములో నిర్షతుండై నాంయ 181
దెత్తునని వెడలిన తమ గురుండగు సర్వతోముఖమహావీరు(డు తిరిగిరానే
తేదాయె. ఆకండెంక జై నమతాభీమానియైనను శ్రైపమకవ్యా ప్తిని జూచుచు
నూరకుండవలసివచ్చినది. పోోలుండింతపరకు నాతీనికై నె త్తిరాకపోవుటే
యస్ఫష్టముగా నాతండు భావించుకొనినాండు. జగద్దేవుని లోనిపగ పరిస్థి
తులుసరివేక [పబలలేదుగాని యారను లేదు. ఈసమయమున జినేంద్ర
స్వామి యాఏనెచెంతం జేరుటకో నణంగిన నిప్పు రాంజినది
జగడ్డేవు.డు తన మిత్రులగు మేడరాజును, దొమ్మెరాజును, మాండ
శ్రికులను వేములవాడ కాహ్వాసించి జినేంద్రస్వామి రాకను వారి కెటుక
కుఅవెను. జినేందుండు వారినండజను దన మధురభాషణముల నలరించి
వారిలో జైనమతావేశము నెక్కొలిపెను. అందజును గలిసి పోలునిమైసి
బడ మె్య్వములను సమాయ క్షపజిచుటకు యత్న వంతుల! టా
టం, నాయకుడుగా నందజు ప్రోలునిమై నొకేసారి విజృంభించుట
కాయ శ్రపడిరి.
దొమ్మెరాజు ధర్యప్పరినుండి గోదావరికీరమందలి భదాాచలము
వరకు గల భూభాగమున శేలిక. జైనమతాభిరతితో జగద్దేవునితో మైతి
గట్టైను. ఈచండు. తన రాజ్యమందు ప్రశంస సలందుకొన్న ప్రభువగుట
పెక్కురు మాండశికుశీళన మాటబాటను నడుచుకొనుచుండిరి. దొమ్మె
రాజు తాను జగద్దేవునకుం బోలునిమై( బడుటకు.. దోడుపడుటేకాక తిన
పలుకుబడి నుపయాగించి తిన మౌాండలికులనెల్లర బోంలునిమై నెత్తిపడు
టకుల బురగౌల్పెను.
మేతరాజు మాధపవర్మ సంశజుండగుట ప్రోలుసకు జ్ఞాతిపర్లములోని
వాడు. ఒరలంగలు[దాంచమందలి కురువపట్రకును గోదావరికిని మధ్య
దేశమున కీత(తధిపతి. తమవంశేస్థలందజు జైనమతిస్టులు. పోంలు(డు
నిన్నాళ్ళు కైనుడైయుండి నేడు శమ పూర్వులకు విరుద్ధముగా జైన
182 కాకతి [పోల రాజు
మతమును చేపట్టుట యాతని క్యాగ్రహ కారణవై.నది. అందుచే నాకుడు
జగద్దేవు(డు తల పెట్టిన యుద్ధమునకు( దోడు కుదిరినా(డు.
అనుమకొండ పొంతరాజ్యము”నున్న _ పొలవాసరాజ్యమునకు
ముఖ్యపట్టణము మైలగి, మైలగిదేవుశు మైలగి రాజధానిగా( బాలించు
రాజు. మైలగిదేవుండు జైనమతావిఘు(డగుట జగద్దేవుని యుద్యమమునకు
సాయపడ సిద్ధమైనాండు. వీరందతిని జినేందుస్వామి జైనాఫమానమను
తాట గుచ్చినాండు. అందఅను గలిపి యనుమకొండ ముట్టడి
జరిపించుటకాత(డు సర్వశక్తులం బ్రయత్నములు సలిపెను. కొందణు జైన
యతులను గల్యాణికి. బంపి యచ్చటనుండి వార్తలు దెలిసికొనుచు
తైలపుసి తోడ్చాటు/గూడం దమకు లభించుటకు చేచియుండెను, అనుమ
కొండరాజ్య రహస్యపరిస్థితు లెప్పటికప్పుడు బేతనప్రగ్గడనుండి తన
కందుచుండుటకు శై వవేషధారులగు జైనయతుల నేర్పరచుకొ నెను,
తైలపదేవుని రాజ్యమున దండనాయకు(డగు బిజ్ఞలరాయ(డు
వేజుపడి పృజావిష్ట్లవములు రేపి రాజున కూపెరాడనిచ్చుటలేదు.. సైన్య
బలమునకు శతు సెన్యము నుజుమాడ(గలిగినట్లు పజావిప్ట్లవము నణచుట
చేతగాలేదు. బిజ్ఞలుడు తొల్లి దండనాధపదవి నండినవా6డగుట మెన్యములు
కూడ( జాలవరకు రాజునువిడిచి బిజ్ఞలుని యాజ్ఞలు గూఢముగ! బాలింప
జొచ్చినవి. ఆమైని పోోలుని సేనలు కల్యాణిచేరంగనే బిజలుండు తన్ను.
జేరియున్న కల్యాణి పైన్యసహాయము దానికి జతపఅచినాండు, (ప్రజలాతని
యండ నిలిచియేయున్నారు. అంతట తైలపదేవుని కధ యడ్జముదిరిగినది.
ఈకారణమున6 గల్యాణినుండి జినేంద్రునకు సహాయమేమియు నందు
నాశ కనిపింపలేదు. త్వరలో త్రైలపదేవుండు రాజ్యచ్యుతుడు గావచ్చునను
దుర్వా ర్లలుకూడ నాతనిదెవిసోకసాగినవి.
పరిస్థితులు గమనించి కల్యాణినుండి తైలపుని సాయమురాదని
గట్టిగ నిశ్చయించినంతనే జినేందు,డు అనుమకొండ ముట్టడికి జగద్దేవాదు
“లు
జగ క్రైవుండు త ణఅములో నిర్లతుడై నాండు 1583
అను ద్వర పెట్టినాడు, “ప్వోలుని సేనలలో సగంబాలు కల్యాణిలో
నున్నవి. కల్యాణినుండి తిరిగి యవి రాకుండగనే మన మనుమకొండ
ముట్టడి జరుపవలెను కల్యాణిని లోబజచుకొని బిజ్ఞలుని సైన్వముకూడ
ననుమకొండకు. దోడ్పడిన మనమెన్నటికి ననుమకొండదిక్కు చూడశే
లేము. పషుస్తుతము అనుమకొండలోనున్న పోలుని సైన్యము సంఖ్య
యెనుబదివే లనియు నందుగూడ మజికొంతభాగము దిరిగి కల్యాణికి(
బంపుబ క ద్దేశింపంబడినదనియు బేతనప్రగ్గడనుండి రహస్యవా ర్తలందినవి.
మనము అనుమకొండ ముట్టడించినంతనే బేతన కోటలోపలనుండి మనకు
సాయపడ వాగ్దానమంపినాండు. కాన [పోలుని మైన్యము నెదుర్చుట కిదే
తగినయదను” అని జినేంద్రుండు జగద్దేవుని, ఆతని యనుచరులను ద్వర
"పెట్టి యనుమకొండ ముట్టడికి బిన్యముల( దోలించినాండు. నేల యీని
నట్టున్న మైన్యముతో నలువురురాజులు, పెక్కురు మాండలికులు ముట్టడి
జదిపింప ననమకొండంటజేరిరి. వెలుపల నెచ్చటను పుతిఘటనము లేకుం
డుటచే వారు కోటను ముట్టడించిరి.
(పోలరా జీహఠాత్సంఘటన మునకు గళవళిపడినాండు. కోటలోని
సైన్యమును బైట పెట్టిన తట్టకొనంజాలదు. ఆతడు ధైర్యమువహించి సైన్య
మునంతను శిలాపాకారము లోపలితట్టునం గావలి పెట్టి దుర్లసంర క్షణమం
దపుమ_త్ట్రతవహించెను. పృతినిమిషము చాల విలువయినదిగ భావించి
నాండు, శత్రువుల సేన లపారముగనున్నవి. శివదేవునకు సర్వహసేనాధిపత్య
మొసంగినాండు. ప్రతి చిన్నపని పోలుండు .స్వయముగా పరిశీలించు
చున్నాడు. క్షార్ధికేయునిలాగు విజృంభించి కన్నులలో నిప్పులు కురి
పించుచు ఆజ్ఞలు జరిపించుచున్నాండు. సమున్నతదేహముమై కవచము
ధరించి పోంలరాజు తేజస్సు వెదజల్లుదు అనుచరుల నాజ్ఞాపించుచుండుటః
జూచి రామేశ్వరదీక్షితు లాతనిని విరభద్రావతారముగ భావించి ముగ్దుండై
సాడు. తన బుద్దిబలమునకు(. బనిచెప్పి యీ యాపత్తు నివారింప.
184 కాక్ష లి బూ అ
దానానాండు (ప్రోలునకొసంగిన యభయవాగ్దానమును డిర్ప నాకు పథ
కముమైంబధకమూహించుచు నూహోపోహలు సాగించినాండు యుద్ద
మారంభమైనది. బురుజులమైనుండి వెలుపలిశతువులమై బాణవర్షము
కురిసినది. శత్రుసైన్యములకు శిలాపాకారము వెలుపల చుట్టునునిలిచి
బాణముల విడుచుటేకాని ప్రాశారము భెదించుట యశక్యమైనది.
కోటతిలుపుకు (పక్కగా బండరాళ్ళుపేర్చి తలుపులు శిధిలపడినను
తెఅచుకొనకుండ బిగించినారు. ఆమైని ఏనుగులను తల.పులకు దా పెట్టి
నిల్పినారు. "సైనికులు కోట గోడమ్ంద రాళ్ళు రాసులురాసులుగ పోసికొని
కూర్చుండి శత్రుమైన్యము పై శిలావర్షము బాణవర్షముతో6 గలిపి కురిపించి
నారు. కోట గోడలమైనుంచి “హరహరమహాదెవ* అను శబ్దములు
దిశదిశలు చిల్లులుపడునట్లు చేసినవి.
శిలా ప్రాకారము దుర్చేద్యమైనది. ఆది యానడుమనే కట్టుదిట్టముగ
బాగులుగూడ చేయింపంబడినది. వెలుపల నెంత సైన్యమును ప్రోగు పెట్టుకొని
కూర్చుండిననేమి ! కనుపడక శత్రువులు మైనుండి బాణములు వర్ష మువలె
తమతైైం గురిపించుచుండ నేమిసేయుటకు జగద్దేవునకుంగాని ఆతని మిత్రు
లకు(గాని పాలుపోలెము. ఎన్నాళ్ళకు దుర్గము భేదింప శక్యముగాదనిపిం
చినది. తమమైన్యము ఎంతోకొంత రాళ్ళకుచితికి నష్టపడుటతప్ప వారికి
సాధింపగలిగినది కనుపింపనేలేదు, పోలునిపైన్య మీవలకువచ్చి నిల
బడిన తమకు6 జాలలేదనుమాట నిజమే. కాని యది వెలుపలి కెప్పుడు
వచ్చును? జినేందుస్వామి ఆలోచనతో కోటలోనివారీవలకు వచ్చు
వరకు రాళ్ళవర్షమునకు దూరముగా కొన్నాళ్ళు సైన్యముల విశ్యాంతిదీర్చి
నిలుపుటకు వారు నిశ్చయించిరి కోటలోపలి ఆహారపదార్ధములు దటిగి
పోయినంత శత్రువు తనంతతాను లోబడకతప్పదని వారూహించి యుద్ధ
మాపి సైన్యముల విశుమింపేసిరి. కొన్నినాళ్ళు యుద్ధము చప్పంబడి
యిరు_పైన్యముల స్తబ్బతయేర్పడినది.
(24) జగ శ్రేవుడు తణములో నిర్లతుండె నాండు 185
ప్రోలరాజు రామేశ్వర దీక్షితులవారి పాదముల కెటి(గి “అన్యధా
శరణం నాస్తి త్వమేవ శరణం మమ' యనినా(డు, దీక్షితులు మందహాసము
చేసి దైర్యము చెప్పినాండు.
ఉండియుండి యొక నాడు దీక్షితులవారి సలహామై కోటగోడలకై
నుండి రాళ్ళకుబదులు చిన్న చిన్న సంచులలో నింపబడిన మధురపదార్ధ
ములమూటబు [కిందికి విసదివేయింపంబడినవి. పొట్లములు విప్పి వెలుపలి
ఫెనికులు ఆశ్చర్యపడిరి. మధురమగు నేతిమిఠాయి, కలకండ మొదలగు
వాని మూటలు వర్షమువలె. గురిపినవి. ఈ వింతపని కర్ణము దెలియక
జగర్దేవాదులు _ విస్తుపొయిరి. ఇంతలో లోపలినుండి జయజయ
ధ్వానములు, విజయసూజకములగు భేరీల (మోంతలు వినంబడినవి.
ఆకాశములో వరాబారూపములగు గాలిపబము లెగిరినవి. _ కోటమైని
వరాహధ్వజ మెగురవేయంబడినది. సైనికు లానందోత్సాహాములతో నాక
సము పగులునట్లు నగారా మోయించి కోలాహాలముచేసిరి.
జగద్దేవుండు, మేడరాజు, దొమ్మెరాజు, మైలగిదేవు౦డు, మౌండలికులు
జినేందుని పరివేష్టించి యా వింతకార్యములకు భావములు చెప్పుకొను
చుండగా నొక సేపకుండువచ్చి కోట తూర్పుద్వారములు తెరువంబడినవనియు
నందుండి యొక ఆశ్వికుడీవలకువచ్చి యెటకో యిప్పుడే బయలుదేజి పోవు
చున్నాండనియు జగద్దేవునకు విన్నవించెను. వెంటనే వాని ననుగమించి
పట్టి పీసికొనివచ్చునది యని జగద్దేవుండు పదిమంది వేగరులగు నాశ్వికుల
బంపెను. ఇదేమైయుండునా యని వారి యాలోచనలు పరిపరివిధముల
సాగినవి. ఇంతలో పలాయితుని( బట్టుకొని జగద్దేవుని సైనికులు వచ్చిరి.
నివెస్వర వెచటకుబోవుచున్నావని యెన్ని పృశ్నించినను భటుండు వారికి
(ప్రత్యుత్తర మీయలేదు. అంత జగద్దెవుండాతని దుస్తులను కో ధింపించెను.
కత్తియొరలో నొక యుత్తరము వారిచే! జిక్కెను. ఆది (ప్రోలుని ముద్రాం
కితమగుట గాంచి దానిని విప్పి జగద్దేవుంయజినేంద్రాదులు విననిట్టుపఠించెను.
186 కా క్ర దల రాజో
“స్వస్తిశ్రీ పరమశివపాద సేవానిరతులగు బిజ్జల రాయలవారికి
ఆనుమకొండ రాజ్యాధిపతి పోంలదేవుండు సస్నేహపుణామము లొనరించి
(వాయునది మీరు తైలపదేవుని రాజ్య(భష్టునింజేసి విజయము సొధించిన
వార్తచేరి బృహ్మానందము నొందితిమి శివసంకల్పము సాధింప(బడినందు
లకు మాకు గలిగిన సంతస మింతింత గాదు. శ్రీ దీక్షితులవారు మీకు,
ద్వరలోనే మతవ్యాప్తి కింకను సలహాలు పంపంగలరు. మా మైన్యమును
మాకు పంపుచున్నామని వ్రాసినారు. ఇప్పుడు మౌకోటవెలుపల జగరద్దే
వాదులు సైన్యములు తిప్పవేసి కూర్చుండినవి మాకు ఎంత తొందరగా
మాపైన్వములు వచ్చిచేరిన నంతపుంచిది, మీయుత్తరము ననుసరించి
త్వరలోనే చేరగలవని భావించుచున్నాను. సకాలములో మామైన్యములు
మాకు బంపంబడుచున్నందుకు మేము మిగుల ఆనందించుచున్నాము,
మాకు వచ్చిన చిక్కు గమనించి మీరు మీ సొంతమైన్యముంగూడ
నెంతహెచ్చు పంపగలిగిన నంతహెచ్చుగాం బంపి మాకు సాయపడ
నర్ధించుచున్నాను. మీరీతరుణమున మాకు దోడ్చడినచో సాయమునకు
పృతిసాయము వెంటనే జేసినవారగుదురు. మన గురువులగు శీ దీక్షితుల
వారి ఆశయముగూడ నిదియే. ఇట్లు, మీమితు(డు (పోలరాజు,”'
ఉత్తరములోని విషయములు విని జినేందాందులు చలించీరి.
కల్యాణినుండి తైలపుని రాజ్యచ్యుతునింజేసి మైన్యములు అనుమకొండ కి(కనో
యిప్పుడో చేరనున్న వనియు ఆకారణమున కల్యాణి విజయముతోపాటు
వెలుపలనుండి తమకు సహాయములభించుచున్నదను నుత్సాహమును లోపల
నుండి [పోలరాజు వెఖడించుచున్నాండని వారందజేక ముఖముగ వ్యాఖ్యా
సించుకొని భయవిహ్వలులైరి. తాము అచ్చటనే క్షణమాలసించిన తమ
చుట్టును కల్యాణినుండి వచ్చుచున్న సెన్వము పరివేస్టించియుండుననియు
న్నాపైని కోటతలుపులన్నియు(గూడతీసి లోపలి సైన్య మీవలకు రప్పింపం
బడుననియు దమపని అడకత్తెరలోని పోకచందమగుననియు వారాందోలిత
మనస్కు లైరి. క్షణమేని యాలసింపక ఎవరి శక్తికొలది వారు పలాయితులై
జగ దేవుడు తణములో నిరతుండె నాడు 187
(పాణముటు దక్కించుకొను టొకటే శరణ్యమని యందజును తలంచిరి.
అంత వారు తిరోగమనమునకు మైన్యముల నాదేశించి సత్వరగమనమున.
దిరుగుముఖముపట్టొరి. సైనికులు సరకు సాము లెక్కడవక్కడ విడిచి
కాందికికుతై పిక్కబలముకొల(ది పాంణముల దక్కించుకొన పరుగు
దీసినారు.
పోంలరాజు కోటబురుజుమైనుండి శతుపలాయనము జూచి విరగ
బడినవ్వుకొని గురువర్వుని ధీనైశిత్యమున కబ్బురపడినాండు. కల్యాణికి
కఘనలుబంపునవుడు గురువు తనకు థైర్యముచెప్పి చేసినవాగ్దాన మపుడర్హము
సెసికొన్నాడు. జగద్దెవు(డు en నిధతు(డైనందున పోంలరాజు
ఆనందిసాగరమున నిదినా
“కోటతలుపులన్నీ తెజిపించి ఫెన్యమునుబంపి శతుపై సెన్యమును
వెన్నంటి చేతికందినంత నాశనముచేయునది”' యని దీక్షితులవారు | [పోలుని
పోత్సహించిరి “పాజిపోవు శతుువులనుబట్టి వధించుట పాటిగా”దని
గురునిమాటను (పోలుండు వినముతతొం గాదనినాండు. శిష్యుని ధర్మ
తత్సరతకు గురువు లోననే యానందించి తలపంకించి నవ్వుకొనినాడు.
పలాయనము చిత్తగించునంత సేపు జగద్దేవు, డఅచేత పాంణములు
పట్లుకొనినా(డు. తనదేశము చేరుకొని స్థమితపడి తేరుకొనినప్పటి కాతనికి(
గొన్నాళ్ళుపట్టినది.
తాము పలాయితులైనది రామేశ్వరదీక్షితులవారి రాజనీతిప్రభా వము
వల్లనేకాని కల్యాణినుండి అనుమకొండకు సేనలెవ్వియు( జేర లేదని
తరువాత జగద్దేవుండు తెలిసికొని స్వకృత్యమునకు సిగ్గుపడిపోయినాండు.
జినెందుండు తన నితి వమ్మెనదని తలంగొట్టుకొనినాండు. ''పోలుండు
ఉమ్మెదిర్చి నిలుపలిక మాయచేసినంత నదియాతని విజయముకాదు, తమకు
చాలలేకే యట్లు వారు కుతంత్రముసేయుట నిజమునకు తమకు వారోడి
1886 కాక వట స |
పోయినటే'” యని మేడరాజు, దొమ్మెరాజు, మైలగిదేవుండు వ్యాఖ్యానించి
జగద్దేవునకొకింత అవమానబాధను తగ్గించిరి.
జగద్దేవుండు మిత్రుల జయవ్యాఖ్య కామోదము తెలుపుటయేకాక
తామే |పోలుని యెనుంబదివేలమైన్యమును జయించినట్లు వాయించి తన
రాజ్యమందలి నగునూరులో నొక శిలాశాసవము నిలిపి సంతుష్టిపడెను.
తిరిగి సర్దుకొని పోలునిమీంచ బడవచ్చుననుసరికి నిజముగా
కల్యాణినుండి వైలపదేవుండు రాజ్యచ్యుతు(డై అన్నె గిరికి పలామితుడయ్య
ననియు, ఆనుమకొండ మైన్యములు బిజ్ఞలునిచే బహుమానములంది తిరుగు
ముఖముపటైననియు వార్తలు తమ వేగువారివలన తమకే చేరినవి. ఇంక
చేయునదేమి ? ఎప్పటికైన తమ్మవమతిపాలు(జేసినందులకు అనుమకొండ
రాజ్యమును కైవసము చేసికొనియేతీరవలెనని జగద్దేవునితో నందరేకాఖి
ప్రాయు లై నుసిగప్పినట్రుండిన లోనియగ్ని నారకుండ మాత్రము నిలిపి
యుంచుకొనిరి.
ధారువో ౨ నాళ్ళిటో మ*కోరోతియు.
కుతం (త టల
జగద్రేవాదముల తిరోగమనముతో బేతకదంపతులు కుప్పగూలిన
ఖైనారు. (పోలు నెదరింపంలవారంద్రజు చతికిలబడిపోయినారు. ఇంక
జీనేంద్రు(డేమిచేయగలడు? తామమిచేయంగలరు ! అనుమకొండను ముట
డించి యుద్దముసా గిం చిన చో దాము జగద్దేవుళకు లోనుండి సాయ
మందించుటకై చేసిన పయష్నములు వ్యర్థమగుటేకాక ఆ (పయత్న ములు
దీక్షితులు పసిగట్టి వే సెనుకూడ. తమ్ము చంపింప(దల(పుగొనియున్న దీక్షితు
లిపుడీ నేరము ధృపవజిచి పోంలుచే నేడు చంపితపకమాసండు. పూర్వ
మెప్పుడో చంపింపదల(చినను దీక్షితులు ఇన్నాళ్ళు దమ మైనిగల నేరము
లెవ్వియు (ప్రోలునకు రుజువుసేయలేకపోయినాండు. ఇప్పటి నేరము
రుజువుపడకతప్పదు. జినేంయునకు జగద్దేవునకు. దాను బంపిన యుత్త
రము లొకటిరెండు దీక్షితుల చేతిలోంబడినవి. నాటినుండి వీక్షికు లొక
కన్ను తమ దంపతులమై నిలిపియేయుంచినాండు. ఇపుడాయుత్తరముల
బయటంపెట్టి తమృపైని రాజునకు అనుమానము సులభముగ దృథపజచి
తమ్ము. జంపింపకమానండు. బేతన పరిస్థితి వక్రించినందులకు దిగులు
పడినాడు.
పోంలునియొద్ద ఇంక(బతుకు బ్రతికి పోంలునిచేతనే జంపింపంబడుట
కంటె జైనమతానుసారము అనశనదీక్ష సాగించి యేదేనొక జైనవిహార
ములో పొొణత్వాగము( జేసికొనుట యుక్తమని తలంచి యొకనాంటి
యర్ధరాత్సి బేశతనదంపతులు శైవజంగవేషములు ధరించి యనుమకొండ
రాజ్యము విడిచి పారిపోయినారు. :
వేతనదంపతులు పాజిపోయిన సంగతి తెలిసికొని పృజలు ఆశ్చర్య
పడిరి. రాజు రాణి పేతనదంపతుల నిరమనమునకు మిగుల విచార పడిరి.
190 కాక్షతి|పోల రాజు
దీక్షితులవారు ఇంటిలోని శతువులు తమంత వెడరిపోయినందుకు గంత
సించినను వారు బైటకుంబోవుట మతింతస్వేచ్చగ జినేందు,గితొం గిసి
పోంలుని నాశముజేయు యత్న ములు సలుపుటకే యైయుండుననిభావించెను.
జినేందుతోనహా బితనదంపతులనునూడ వెదక్ిపట్టి చంపింపక
పోయిన శత్రుశేషము మిగిలి యెప్పటికైన రాజుకొని యది మహానలము
కాకతప్పదని దీక్షితులు పోంలనిడి దెలిపెను. జేతినకు, జినేందునకు
రహస్యముగ జరిగిన ఉత్తరపృత్యు త్తరములం జాను సంగ్రహించినవి
(పోలునిముందుటబెట్టి వారు మొడటినుండియు (గావించు ద్రోహ చింతలను
సాక్ష్యాధారములతో రుజువుపజచెను. పోలరాజు బీతనదంపతుల
విద్రోహచర్యకు చకితుండయ్యెను. ఐనను బేతనదంపతులనుగాన్కి జినేం
దుసింగాని చంపించుట తనకు మనస్కరింపలెదు. తనతండిి కావలయునని
జినేంద్ఫుని గారవించి యాతనిమూలమున జైనమతస్థుల యాదరము,
జూజగొని రాజ్యము బాలించినాండు. తన తండ్రినాండే చాళుక్యరాజ్య
ములో గలిసిపోవలసిన కాకతిరాజ్యము వైజదండనాధుని సారధ్యమున
బుతుకుంగాంచినది, వైజదండనాధుండు బేతనకు? దండ్రి. నేడు జినేం
ద్రుని, బేతనదంపతులను జంపించి తాను కృతఘ్నుడుకావుట కిష్ణపడ
లేదు “పోయినవా రెటులునుపోయిరి. వారు జినేందుసని( గలిసిన మాతు
మేమి చేయగలరు శ్రబలురగు శత్రువులు మనకు లొంగిపోయినారు.
కాన ఇప్పుడు వారు బుతికియు. జచ్చినవారే పోనిండు' అని పోంలరాజు
దీక్షితులవారికి జవాబునిచ్చెను,
దీక్షితులవారికి (ప్రోలుండు తనమాట కాదనినందుకు నొప్పిగల్లెను
పోలునకు( గావలసినది రాజ్యవిస్తరణముకాని, జైనమతనిరాసము ప్రధా
నముకాదు. జైనము పుజలలో మిగిలియున్న నాతనికి బాధయులేదు, బేతన
వలెనే ఈత(డును ఇటుమతస్థుల యాదరము( జూఅగొని ద్వంద్వనీతినిం
బాలింపందలంచినాండు, వీరశైవ వ్యాప్తికి కంకణముకట్టుకొన్న దీక్షితుల
కణం (త ము 191
చారికి ప్రోలరాజు నడక నచ్చలేదు. ప్రోలు(డున్నంతకాలము శైవమత
విజృంభణము విశృ్చంఖలముగ జరుగనేరడు. కాన మశవ్యాషప్తి శర వేగమున
జరుగవలెనన్న తనమాటకడ్డుగం బోంలుండుండరూదు. ఆందులాకై (ప్రోలుని
రాజ్యమునుండి తప్పించి యాతని కుమారుని రుదందేవుని రాజుగా జేసి
నచోం ద“ కార్యము సుసాధ్యము గావింపనగుకని దీక్షితు లూహసేసిరి.
బాలశివదేవునిం బిలిచి దీక్షితులవారు తనయూహందెలిపి సాధక
బాధకము లిటుచర్చించిరి.
దీక్షి:_ శివా! రుద్రదేవుని స్వయంభూదేవుని సంరక్షణములో నిన్నాళ్లు
నిలిపినది, ఆతనికి వీరళ్హై వమందలి భక్తిని పరాకాష్ట వహింపః
జేయుటశకే. ఆమెని నాకుమారు నచితేంద్రు నాతనికి( దోండుచేసినది
కూడ నాతనిమనసు వీరశై వమున నూజుపాళ్ళు నిలిపియుంచుట కే.
పోలునికాలమున మనమనుకొన్నంత మతవ్యాప్తి జరుగనేరదని
యేనాండో యూహించి వాని తరువాతివాండైన మన కామితము
నకు. దోడ్పడగలండని యిట్లుచేసితిని,
శివ: గురుదేవా! ఆతిబా ల్యమునుండియు రుదుదేవుని పోలుని కంట
బడకుండ(జేసిన కారణమిదియేనా ?
తేక్షై;.... అదియొక కారణము, మణియొక ప్రబలకారణముగూడ గలదు.
శివ: అది నేను విసదగునా!
దిక్షి:--- నివు వినంగూడనిదేమున్నది! నీవు నాహృదయముకన్న ఖిన్ను.
డవుకావు. నిభుజమూలమున వీరశైవము భావి యాధారపడి
యున్నది. నా యనంతరమున వీరశై వవ్యాప్తికి సివే వారనుండవు.
చెప్పెదను వినుము. రుదుదేవుండు పితృగండమున బుట్టినాండు,
ఆతని జాతక మునుబట్టి యాతడు తండ్రినిమించిన (పయోజకు(డు
కాగలడు, కాని యాతనిచేతిలో( దం|డికి గండముకలదు.' తండి
192
కాకతి (వో ల రాజు
కొడుకు లిరువురుయఃలిసియున్న తండ్రికి కొడుకుచేతిలో నెట్టిపుమా
దము సంభవించునో యను భయమున వారి కలయిక జరుగకుండు
విద్యాభ్యాసమను నెపమున, యుగ్జళిక్షణాభ్యాసమను నెబమున రు[ద్ర
దేవుని పోంలునుండి దూర ముచేసియుంచితిని.
శివ: జాతకఫలము నాపశక్యమగునా ?
దీక్షి:---- పూర్తిగానాప నెవరితరమునుగాదు. కాని గృహవిక్షణమువోని
కూరతను తగ్గించుటకు శాంతివిధానములు, తిసికొనవలసిన జాగ
త్తలు కలవు. పోంలునకు దెలియకుండ నట్టి శాంతివిధానములన్ని
జరిపించితిని. ఎందుకైనమంచిదని యింకను ఇరువురను వేఅుగ
నుంచుటకం, శివకటాక్షము. బంసరింపించుటకు స్వయంభూదేవుని
సంరక్షణాభారమున రుదుని నిలిపితిని,
శివః,---- ఇంక వారి సమాగమునకు ఆలస్యము జరుగనీయకుండు. మన
కార్యమునకు రుద్రుని జాతకఫలము దోశ్చడిన మంచిదేకదా !
దీక్షి;-- శివా! నియూహ నాకర్ణమెనది. మనమేమియు జేయకుండగనే
పోంలుండు రుదునిచేతిలో నంతమొందుటకు వారిని గలిపియేయుం
చుట మంచిదందువా !
శివ:--- పోలుండు మసకార్యముల కడ్డుగానున్నపు డాతని( దొలగించు
కొనుట కిది మంచియుపాయముగదా !
దీక్షి;--- ఇప్పుడట్లు జరుగంగూడదు. ఇన్నాళ్ళు నేనే రుద్రుని ప్రోలు
నుండి వేజుచేసినసంగతి యందటికిని విదితమే. ఇప్పుడు ప్రోలుండు
రుదునిచేతిలో మడిసినచో నీకార్యమునకు రుదుని నేనే (పోత్స
హించి చేయించితినని పుజలు నమ్మవచ్చును. ఆమైని ప్రోలునకు
నాకు తజచు మాటపట్టింపులు, భేడాభిపాాయము వచ్చుచున్న ట్లు
రాజోద్యోగులు పసికట్టిరి. ఆకారణమున పోలునివధ నేనే చేయిం
(25) కుతం([త ము 198
చినటు పృచారము లేవందీయుదురు. ప్రజలకు మనని దురఖి
పాాయము గలిగినచో మతవ్యా ప్రికి మనమాట వారు పొటింపరు.
ఈకార్యము మన మతవ్యా పికి ప్రబలమైన ఆటంక షును కలిగిం
చును. అంతేకాదు, తండ్రిని జేతులార చంపుకొంటినే యను
విచారమున రుద్రుడు రాజ్యభారము వహింపక విరక్తుండైనచో
రాజ్య మరాజకమును కావచ్చును. కాన ఆయీహ సరికాదు.
శివ:--- గురుషపుభూ! మీరు చెప్పినది సత్యముగనేయున్నది. నేనే
తొందరపడి యూహించితిని మతి ప్రోలుండుండంగనే ఆతని
కుమారుని రాజ్యమునకుందెత్తురా ! అప్పుడుమాత్రుము ప్రోలుని
మాటకాదని రుద్రుడు మనమాట జెవి(బెట్టునా! అసలు ప్రోలండుం
డగా రుద్రుని రాజుసేయుటెట్లు ?
గురు: అదే నేను నాలో చించుచున్నాను. రుద్రునింజూచుటకు పోలుండు
తహతహపడుచున్నా(డు. అతనిని రుదునింజూడకుండ6 జేయ.
జాలము. నేండో రేపో ఆతడు మనకు. జెప్పకుండనే స్వయంభూ
దేవాలయమునకేగి రుద్రుని రహస్యముగ నిద్రచేయునపుడైన
జూచి రావలెనని తలంచుచున్నట్లు రాణితో సంభాషించునప్పుడు
తెలిసికొని అంతఃపుర పరిచారికయొకతె నాకుందెలిపినది. అనుమతి
లేనిదే స్వయంభూలింగము నెవరు స్పృశించినను శిరశ్చేదము.
జేయునదిగా రు[దుసకు రాజే యాజ్ఞయిడియున్నాండు. పోలుండు
రహస్యముగ దేవాలయము,జేరిన రుద్రుని వలన తప్పక ముప్పు
రాంగలదు. నీవు రహస్యమున ప్రోలుని వెన్నంటి ఆ యాపత్తు
నుండి తప్పింపవలెను.
శివః--- ఇదేమిస్వామి! మీ మాటలు నాకర్ణమగుటలేచు. పోలుని (ప్రాణ
ములను మనమై రక్షించుటయా !
దీక్షి-- నేను చెప్పియుంటినిగదా! రుదుని చేతిలో పోంలుడు మడిసిన
ఆనింద మనమై వచ్చిపడునని, ఇది మనము కాచుకొనకున్న నెట్లు?
పరిస్థితులు నేర్పుతో మనవైపున కనుకూలముగా( ద్రెప్పుకొనవలెను.
194 కాకతి (పోల రాజా
శివః. సరే! నేను ప్రోలుని వెన్నంటియుండి తమ యాజ్ఞ పాళింతును.
ఆమెని జరుగునదేమి ! మనకార్యసానుకూలత యెట్లు జరునణయగలద?
దీక్షి;...- చెప్పుచున్నాను వినుము. రుదుండు పోలుని చంపంబోవుట,
నీవు రక్షించుట జరిగినచోంజాలును. నేను ఆపరిస్థికిని మన కను
కూలముగం (ద్రిప్పుదును. (పోలుని మరణము, నాండే స్రిరపడినట్ట్లు
నచ్చంజెప్పి శివైక్యభావనము నొసగి (పోలుని రాజ్యతాగము
జేయించి రుద్రునకు పట్టాభిషేక ము జేయింతును.
శివ;...-- (పోలుని తపోద్క్షకుంటంపి ఆతనిని రాజ్యముననే లేకుండంజేయుట
మంచిది కదా!
దీక్షి;:--- కాదు, తపోదిక్ష ఆతనికి. గుదురునదికాదు. ఆతడు బంతికి
యుండిన రాజ్యము నంటి పెట్టుకొనియె యుండును. కుమారుని
రాజ్యపాలనమునకు దోడ్చడును. ఆతని పాలనము జూచుచు
(బతికియున్నన్నాళు నాకనియొద్దనే యుండగలఃడు. ప్రోలుని
జీవితకాంక్ష కాకతీయ మహాసా![ మాజ్య స్థాపనముగదా !
శివ:---- ఇక మనకార్యముగనకు రుద్రుని మనము వశపరచుకొనుట
యెట్లు ! తండ్రి కొడుకు లేకమైన మనపనికి పబలాఘాతముగదా !
దీక్షి:--- (పోలుడు రాజ్యమున నుండకుండ నాతసిఫి దూరపాంంత శతు
లతో యుద్ధములకు( దలపడుటకు పురికొల్బవలను.
శివః: శత్రువిజయము గావించుకొని వచ్చి యాతండు మనకార్యముల
గాదనకూడదా !
దీక్షి;--- అచ్చట కుతంతుము సేయకతప్పదు. వెలనాటికై నాసగొలిపి
ప్రబలుండగు చోడరాజుమై కాతని నల్పబలముతో నెదిరింపంజేసి
యుద్ధములో నాతడు హతుండగునట్లు చేయవతెను.
శివ;--- వెలనాటి యుద్దమునకు రుదుదేవుండు తండిం వెంటంబోకుండం
జేయుటెట్లు! వెలనాటి దోళుడే, పోంలుని జయించినచో కాకతి
కత౦0(తము 195
రాజ్యము విచ్చిన్నమై మనపుయత్న మసలే కూలిపోవునుగదా!
చోడరాజు నాశంయించి తిరిగి మనపని సాగింపవచ్చుననియా మీ
యూహా! మీ యూహలోని తికమిక నాకర్టమగుటలేదు.
దిక్షి :-- నీవు సరిగా నూహింపకున్నావు. రుద్రదేవుండు తండి వెంట
యుద్దమునకు. జనకుండ నాతనిని ముందే పితృవధోద్యోగమునం
గళ్లెన పాపమును బరిహరించుకొన విశ్వేశ్వరదేవు నారాధించుటకు
వారణాసికి. బంపింపవలెను. ఆమెని పోంలునిం బోత్పహించి
వెలనాంటిమై యుద్ధమునకు. బంపవలెను. కాకతిరాజ్యము కాక
మజేరాజ్యమును మన వీరశైవ మతవ్యాప్తికి పోద్బలము సీయం
జాలదు. చోళుండు పోంలునిజంపినంత కాక తిరాజ్యము విచ్చిన్నము
కాకుండ రుదుుండు శీర్ణయాత్రనుండి తిరిగి వచ్చువరకు మనము
కాపాడవలెను. ఆమైని తండిని జంపెనన్న పగ వృద్ధిచేసి రుదుని
చేత చోళుని జంపించు యత్నముతో మనము కృతార్థులము
కాలము.
శివః. సెభాష్! గురుదేవా! మీపధకము బహుప్రశస్తముగా నున్నది.
ఇదియంతయు నొక నాటకమునలె జరిగిపోవలెను.
దీక్షి:--- మజి దానికి నాంది నీవు జరుపవలెను. పోంలుని రహస్యముగ
వెన్నంటియుండి స్వయంభూదేవాలయమున మన పధకము కను
కూల పరిస్థితులు గల్పింపవలెను.
శీవదేవుండు గురునాజ్జ్ఞను మహానందముతో శిరసావహించెను
గురు శిష్యులు మతవ్యాప్తికి తమ భావిపధకము నభినందించుకొనుచు
నిష్క్రమించిరి.
ఇరువదిరైదవ (వకరణయు.
షష అ గ వరవర
జగద్దేవుని నిరమనముతో పోోలరాజునకు (పాంత కృత్రువుల నెర
జయించినట్రయినది. ఒక్క మైనికుండుకూడ మరణింప నక్కరలేకుండ
జగద్దేవుని పలాయితుని* జేయ (గలిగిన దీక్షితులవారి యఖండ మేధాసం
పత్తి కాతండు విస్తుపోయినాండు. ఇదంతయు స్వయంభూ దేవునికి ( దన మైని(
గల అనుగ్రహ విశేషముగా నాతండు భావించికొనినాండు. స్వయంభూ
దేవుని యవతరణము మొదలుకొనియే తన రాజ్యము విస్తరిల్లినసది. స్వయం
భూదేవుండు కాకతీయ రాజ్యవిస్తరణమునకే యవకతరించినాండు. ఆతని
నెంతంగొల్చిన నంత తనకభివృద్దికలదని రాజు నిశ్చయించుకొనెను.
జగద్దేవుని నిర్గమనముతో. ,బోలునకు భ క్రి యపారమై స్వయంభూ
దేవుని మనసార నభియేకించీ లోనిభ క్తి వెలువరింప నాళం డువ్వీళ్లూ
రేను. కాని తనకు స్వయంభూదేవుని దర్శించుటకు గురుననుజ్ఞ కావలెను.
స్వయంభూదేవుని తన కుమారుడు రుద్రదేవుడు సంరక్షించుచున్నాడు,
కుమారుని తాను జూడకుండ, గురుదేవుడు నికేధించుచున్నాడు. గురు
వటైందుకు చేయుచున్నాండో స్పష్టముగ తనకు బోధపడుటలేదు. నాడు
తాను స్వయంభూదేవుని దర్శించితీరవలేను. గురునకు. దనకోరిక దెలిపిన
నాతండింతలో దానిని సాగసీయ(డని, కుమారుని ముఖకమలమును
జూడవపలెనసి చిరకాలమునుండి తీరని వాంఛగానున్నది.* నాండు
స్వయంభూదేవుని సివించి సుతముఖకమల దర్శనమును గావింప
వలెనని యాతండు నిర్ణయించుకొనెను. బహిరంగముగం బోయినచో
గురుండు తనకు. దెలుపకుండ వెడలినంచుల కాగ్రహింపంగలండు. దానితో
తనకు, గురునకు లేనిపోని కలంత లారంభమగును. గురుధిక్కారమువేసి
నట్టు (ప్రజలు తలంతురు, దానివలన బజలలో నలజడి కలిగి రాజ్యమున
నవమాగవుము 197
శాంతి భద్రతలు లోపింపంగలవు. కాన నొరులెజుగకుండ రహస్యముగఈ
టోయిరావలెను. తన కుమారుండు రు[ద్రదేవుండుకూడ. చన్ను జూడకుండం
దానొతనిం జూడపలెను. తన్ను రు దుడు చూచినచో నావిషయము గురు
నకు చెలియక మానదు. అప్పడు పరిస్థితులు విషమించును. కాన నాటి
యర్దరాతిం రుద్రదేవుడు స్వయంభూదేవుని సన్నిధిని నిద్రించు సమయ
మున దానుపోయి స్వయంభూదేవుని సేవించి పుతునిజూచి మనసు
తృప్తిపజచుకొని రావలెనని ప్రోలరాజు పరిస్థితుల నన్నిటిని కూలంకష
ముగ జర్చించుకొని యొక సిర్ణయమునకు వచ్చినాండు.
జగద్దేవాదుల తిరోగమనముతో స్వయంభూదేవునిమైనిం గన్ను వేసిన
వారందలు నిర్జితులైనారని తెలిసి దేవాలయ పాలనమున పాలకుల శద్ద
తగ్గినది. రాతి కాపలా తీసివై వంబడినది. గర్భాలయమున రుద్రదేవుడు
చూతము దైవసన్నిధి నొంటరిగా. బరుండుచుండెను. ఇన్నాళ్లు నిద
యెజుంగని రుదుని కన్నులకు కొన్నాళ్లనుండి నిదులభించినది.
ఒకనాటి నడిరేయి పోంోలరాజు స్వయంభూ దేవాలయమును
రహస మున బృవేశించెను. గురునాజ్ఞ ననుసకించి బాలశివదేవు డు (కుతి
క్షణము పోలుండెజటుగనట్టుగ మాబువేషమున నాతని వెన్నంటియే
యుండెను. [పక్క(ప్రక్కలంబడి (పోలునకు ముందుగనే శివదేవుండ్లు
గర్భాలయము. బువేశించి రుదుదేవుండు నిద్రించుచోటున తలుపుప్రక్శ
ఎవ్వరికి. ననుపతకుండ నిలంబడియుండెను,. సు
అర్థరాత్రి పృశాంతసమయము, ని(దాదేవి తయందలన ట్ట పరమ
నాలింగనముంజేసికొని నుఖకెట్టుచుండెను. పోలుండు 7
స్వయంభూదేవుని దర్శనము 'చేసికొనండల్లుచున్నందుక్షక్ట్య్యండునని
ముననుండెను. స్వయంభూదేవు పలకల ల నాం కరప
పరంపర లభించెను. తన చిరకాలవాంఛితము క
భూదేవుడు దీర్చెను,
ముప్పాం
198 కాకతి (వోలరా జు
దేదీప్యమానముగ వెలిగిపోవుచున్న స్పర్శవేదిలింగమును దూరము
నుండి చూచి పోంలుండు భ క్తితన్మయు(డయ్యిను. కచలుమూసి చేతులు
జోడించి ధ్యానములో ము౨గినాండు. తన్మయతతో కనులుమూసికొనియే
యాతండు త్వరితగతి లోనికి-బోవుచుండెను, పోంలుండు కనులుమూసికొని
వచ్చుచుండుట శివదేవుండు చూచినాండు. గర్భాలయమున దారిలో రువ
దేవుండు వెలబ్లకిలంబరుండి గాఢనిదులో నున్నాడు. పోంలుడు రుదునెం
దప్పించుకొనిపోవు మెలశువలో లేండు. పోంలుండు రుదునిమైం బడ
గలడు. రుద్రుడు హఠాత్తుగా లేవంగలండు. అదే పృమాడసమయము.
శివదేవుని మెదడులో గురునాజ్ఞ మెదలుచుండెను. రెప్పలెత్తుకొని చూచుచు
శివదేవు. డపుమత్తుడై రుద్రదేవుని హస్తములమైనే చూపు నిల్పుకొని
యుండెను.
పోంలు(డు భక్తిమకమన దారి చూదుకొనకుండ ఆంగలు వైచు
కొనుచు వచ్చెను. ఆడ్రముగ పరుండిన రుదుదేవుని గుండెమై నాతని కుడి
పాదము బరువుగ పడినది. రుద్రుడు తుళ్ళిపడి “దొంగ దొంగి అని
యజచుచు నమాంతము మొలనున్న బాకు నొరనుండి పెజికి చేయెత్తి
పోంలుని గుండెలో పొడువ(బోయినా(డు. ఇంతలో వెనుకనుండి శివదేవు(
శ్రాతని మణికట్టు గట్టిగ పట్టుకొనినాండు. రెండుచేతులు పెనంగులాడినవి.
సోంలుండు కనులుతెజచి పుమాదమును గుర్దించి యిరువురచేతులు కలిపె
నాళ పట్టుకొ నెను, అంతలో నా యలజడివిని చుట్టుపట నిదురించువారు
త] పిమ్మట రుదుదేవుండు శివదేవుని గుర్తించి పెనంగులాట
స్వయంభూదేటేన గుండెత్రొక్కిన పోలునిపంక కోపో(గదృష్టుల సిగుడిం
వలెనని యాత్రకు లొకరినొకరెజు(గరు. చూచి చిరకాలమౌట గు ర్జించ
గురుడు తనకుం దైత్లీవదేపు నెజుంగుదురు. తన కొడుకు దేవాలయమున
తనకు, నరునకు వేనితనే కొడుకని (పోలు. డెజుగండు. వచ్చినవాడు
నట్టు (ప్రజలు తలంత రు దుడెబుగ(డు.
సమాగమము 199
శివదేవుండు రుద్రునిజూచి “రుద్రదేవా! వీరు మీతండ్రి. శ్రీమన్మహా
మండేలెశ్వర కాకతి పోలరాజులవారు ఆభివాదనమొనర్పుము' అని
పలికి (పోలునివంకజూచి “చిరకాలమునుండియు. జూడ నువ్విళ్ళూరిన
కుమార రుద్రదేవుండీకండే. ఆలింగనసౌఖ్య మనుభవింపుండు" అని పలికి
మందహాస ముచేసెను. రుదుదేవుండు తన తప్పును గుర్తించి "క్షమింపుడ
శండ్రీ' యని సాష్టాంగపడెను, ఆనందబాప్పములతో మూర్దాభికేక
యొనర్చుచు పోంలు(డు రుదు లేవనెత్తి గాఢాలింగనము శావించుకొ నెను.
ముక్షాహార, కర్పూర, సొందుపరాగ పృసరంబు, చందనము, చందం
జ్యోత్స్నయు, సాటిరాని పుళుగాతు పరిష్వంగ సుఖంబును పోోలరాజు
పరిపూర్ణముగ ననుభవించెను.
తండ్రి కొడుకుల హఠాత్సమాగమమును పక్కల వేదినవారందరు
నొాశ్చర్యముగ(జూచి యానంద్యాశులురాల్చిరి. ఒకింత మనసులు కుదుట
బడి తేలికపడినపిదప నందలు స్వయంభూదేవుని సన్నిధానమునకుంజని
సాష్టాంగపడిరి, తనకు శత్రువిజయము చేకూర్చుటయెకాక పుతునితోం
గూర్చినందులకు పోంలుండు స్వయింభూదేవుని ఇక్కువిధముల స్తుతించి
కొనియాడెను. శివుడే శివదేవుండై తమ తంగడికొడుకుల (పాణములః
గావొడినాండని విశ్వసించి (ప్రోలరాజు శివదేవు నాలింగనముడేసికొని
““శివదేవా! నీకు నేనును రుుదుండునుగూడ నెన్నిజన్మంబులకు బుణము
తీర్చుకొనలే'' మని పలికెను, రుదుదేవుండు తండ్రిని జంపంబోయిన నేరము
నకు భిన్ను(డై పితృహత్యనుండి రక్షించిన శివదేవుని సాక్షాత్తు పరమ
శివుడుగనే భావించి పొదావివందనముచేసెను.
ఈ యానందసమయమున గురుదేవుడుండిన యెంతబాగుండునని
శివదేవుండు కనులు చెమరింపంబలికెను. వెంటనే గురుదేవుని, ముప్పాం
బను దప్పించుటకు ప్రోలుండు సేవకుల కాజ్జయిడెను.
ఇరువది యారవో వూకరణయు
రందుని పట్టా భి తతర
తెల్లవారునంతలో నెల్లవారికి పితాపుత్రుల సమాగమవార్హ చే8*ది.
పోంలుని వారనందచుకొసి ముందు రామేశ్వరదీక్షితులవారు, కు రాజ్ఞా
ముప్పాంబ ఓరుగంటి స్వయంభూదేవాలయము చేరుకొనిరి వెనువెంటనే
అమాత్యులు, సినాపతులు, ప్రముఖోద్యోగులు వచ్చిరి, ఆపిమ్మట
యావత్పురజనులు వచ్చిరి. రుద్రుడు [పోలునిం. జంపబోయెనని, శివవవు!
డడ్డగించెనని పృజలు నాశ్చర్యముగం జెప్పుకొనిరి. స్వయంభూరింగావతర
ణమునా(టివలె నానాండును (పజాసమూహమున నుత్సాహము కట్టతెగి
పృవహించినది, రామేశ్వరదీక్షితులవారు (పోలుని, రుద్రదేవుని, శివదేవుని
వెంటంబెట్టుకొని ఆలయగోపురముమైని నిలంబడుటతో 'శివసంకల్పోభవ,
శివసంక లోభవ” అను రాజు నాశీర్వదించు పలుకులు పుజల నోటనుండి
యొక్కుమ్మడి వెలువడి మిన్నునంటినవి. దీక్షితులవారు కరసంజ్ఞతో
ప్రజల కోలాహలమాపి చెజియొక చేతితోడను పోంలుని, రుుదుని పట్టు
కొని పృజలనుద్దేశించి జరిగిన పరిస్థితిని వివరించెను.
రుద్రదేవుని జాతకములో పితృవధాయోగమును గుర్తించి తాను
పితాపుతుులను వేజుసేసి గృహశాంతులు రహస్యముగ జరిపించుటయు,
రుద్రునకు స్వయంభూదేవుని సేవ చిరకాలము లభించునట్లు దేవాలయ
రక్షణమునకు నియోగించుటయు, పుత్ఫవ్యామోహమును పట్టంజాలక
(ప్రోలుండు స్వయంభూదేవాలయము నర్దరాత్రమున (బవేశించుటయు,
(పోలునకు( చెలియకుండ ననుసరించియుండి పుమాదము రాకుండ గని
"పెట్టి యుండునదిగా శివదేవుని దాను నియోగించుటయు, దై వదర్శనముతో
భక్త్యావేశము గలిగి (పోలుండు దారిలో. బరుండిన రుద్రుని? జూడక
తొంక్కుటయు, రుద్రుడు చోరునిగా భావించి (పోలునిపై కత్తి దూయు
(౨6) రు[దునిపట్టాభి సేకము 201
టయు( శివదేవు డడ్డుపడుటయు, దీక్షితులవారు సవివరముగం దెలిపి
నపుడు [పజలాశ్చర్యముతో విని |పోలుని పాంణరక్షణమునకు గురుదేవులు
తీపికొనిన అమికతశుద్ధాసక్తుల కానందించి చేతులెత్తి జోహారుచేసిరి. పితా
పుత్రుల ద్వంద్వయుద్ధమున నిరువురుగతించి కాకతీయరాజ్య మరాజక మును
గాకుండగా నదనునగాపొడిన శివదేవుని దీవించిరి. పితృవధాయోగము
పితృ వధాపుయకళ్ని మాతుముగా మార్చి జాతక కీవృతను తగ్గించినది
రుదుని స్వయంభూదేవ సేవయేయని పృజలు స్వయంభూదే వుని వేనోళ్ల
గొనియాడిరి.
రామేశ్వర దీక్షితులంత ప్రోలరాజువంకను |ప్రజలవంకను దృష్టి
సారించుచు “నేటి సంఘటనము దైవాయత్తము, జాతకఫలము కాదనుటకు
వీలులేదు. స్వయంభూదేవుని కృపాకటాక్షమున అల్పపుభావముతో నది
శీరిపోయినది. నేటినుంచి పోోలరాజేందుండు తాను నిజముగా శివైక్యము
పొందినట్లే భావించి రుుదదేవుని రాజ్యాభిషిక్తునిజేయుట యంతయు
శ్రేయస్కరము. ఆట్టైభావనము జరిగి తదనుకూలముగ6. (బ్రవర్తి ంచిన
జాతకఫలము పూర్తిగా నశెజవేజినట్రేయగును. అన్ని ఫలములు కియా
పర్యవసన్న ములు కానక్కఅలేదు. భాపమాతు పర్యవసన్న ముఖైనను అవి
జరిగినట్లే యెంచంబడును. కాన ప్రోలరాజేంద్రుండు మానసికముగ నెండే
తాను శివైక్య్వమును బొందినట్లు భావించుట యుత్తమము” అని యింకను
నేదో చెప్ప-బోవుచుండగా ప్రోలరాజు అందుకొని “గురుదేవులు సెలవిచ్చినది
నిశ్చయము. వారి యంగీకారముతో నేండే నేను శివైక్యభావమును మీ
యెదుటనే స్వీకరించుచున్నాను. మరినేను శివైక్యము పొందుటకు ముందు
రుద్రదేవుని రాజ్యాభిషిక్తునిజేయ నభిలషించుచున్నాను. మీయందణి
యంగీకారామోదము వెల్లడింప నభ్యర్ధించుచున్నాను ** ఆని యంజలిపట్టి
పుజలనభ్యర్దించెను. [ప్రజలందరు * శివసంకల్పోభవ, శివసంకల్పోభవ '
అని యాశీర్వదించి తమయామోదము. దెలిపిరి. రామేశ్వర దీక్షితులు
202 కాకతి [పోల రాజు
చెప్పిన చొప్పున (ప్రోలుడు రుద్రుని రాజుచేయ6 (బకటించినందులకు
జనులానందాళ్చర్యములం [బక టించిరి.
వెంటనే స్వయంభూదేవుని సన్నిధిని గురుదేవు నాధ్వర్యమున
పట్టాభిశేక క్రియ లాంఛనపాయముగా జరుపంబడినది. పొలరాజు,
ముప్పాంబ, కిరీటమును రు[దదెవుని శిరమునంబెట్టి ఇశథము నాతని చేతి
కందించినతోడనే రుదుదేవు-డు కాకతీయ రాజ్యమున మూర్ధాఖిషిక్తుండై
నాండు. పుజలు మహోత్సాహముతో( దమ నూతన చకువర్తిని వీక్షించి
“పంతాపరుద్రదేవ మహారాజులుంగారికి జయము జయము" అని మిన్ను
మన్ను నేకమగునటు జయఘోషలు గావించిరి.
అనంతరము కొన్నాళ్లకు అనుమకొండ నగరమున సర్వసామంత
పొర సమక్షమున రుద్రదేవుని పట్టాభి షెకోత్సవ ము యధావిధిగ జరుప
బడెను. సమస్తనదీనదసము(ద్ర జలములతో రు ద్రదేవునకు మూర్ణాభి పేక ము
జరిగినది. స్వయంభూదేవునకు శతసహస్ర రుదాభిషేకములు జరుపంబడి
నవి. కాకతిదేవికి జాతర 'సంబరము మహోత్ప్చాహమున నిర్వ ర్హింప(బడి
నది. పధ్మాక్షీ శ్రీమన్మమహాదేవుఒకు పెక్కు సేవలు జరిపింపంబడినవి.
(పోలరాజేంద్రుండు నిర్మించిన దేవాలయమున నిట్లు శంద్దాభక్తులతో
పూజా మహోత్సవములు మహోత్సాహమున సిర్వర్తింపంబడెను. పెక్కు
దానధర్మము లొనరింపంబడెను. (ప్రతాపరు[ద్రదేవుసి పట్టాభి షేకోత్సవము
నైదు రోజులు జరిపించి అనేకములగు వేడుకలతో ప్రోలరాజు (ప్రజల
నానందసాగర మున నోలలాడించెను.
ఆరుబోదియే డన చూకరణయు,
అ స్తమయము.
పృంతాపకుదదేవుడు రాజ్యాభిక్షిక్తుతైనది మొదలు రామేశ్వర
దీక్షితులవారు అప్పటికే పంచారదశనందుకొసె యాం(ధ్రదేశమున వ్యాపిం
చిన వీరవైష్ణవ మతము ననుమకొండరాజ్యమున( గాలువెట్టకుండ వీర
శైవమత విజృంభణముతో కాకతీయ మహాంధం రాజ్యవ్యాప్తి సాధించు
టకై సుస్థిర పథకములువేసి అనుమకొండరాజ్యము నెల్లైడల వానిని
ముందుగా నమలు జరిపింప మొదలుపెట్టెను. ఊరూర శివాలయముల
నిర్మించి శివసప్తాహములు జరిపించెను. వీరభదోంత్సవములకు (ప్రభల
సంబరములని కేరుపెట్టి తెల్లని వస్ర్రములతో రజితాద్రులను నిర్మింప
జేసి కత్తులలో, కూలములతో, బల్లెములతో, వీరచేష్టితముల బుదర్శించు
నుత్సాహకులగు భక్తులతో వాని నూరూరం దిప్పించి విరశైవ ప్రభలు
దిద్దిదిగంతముల వ్యాపింప(జేసెను, శివకథలు పాటలుగా, పదములుగా
వాయించి ఖిక్షుకులచే నూరూర ప్రచారము సేయించెను. ఖీదభావము
నశించి సర్వవర్ణ్లములవారు నైక్యపడుటకై అనులోమ (పతిలోమ వివాహ
ములును, సర్వవర్ణ్ల సహపంక్తి భోజనములను బాంరంభింపంజే సెను.
జైనుల నేరి త్రోసివేసెను. బాహ్మణమత మణంగారంజేసెను.
శతువులు లోపలికి జొరకుండుటకై మాలమాదిగలను. బోయ
లను, పాకెగాం్రను మైన్యములుగా నేర్పరచి పుతిగామమునకు తూర్చు
దిక్కున నెముగా పా౭ము లేర్పజచి శక్రువులు వచ్చినంత కొమ్ములతో,
కింజలతో, తప్పట్టతోం (బజల మేల్కొలిపి కఠారులతో యుద్దము సేయు
కుకు నిలువరించెను,
పోంలు(డెంత శివైక్యమును భావించుకొని విరక్తుండైనను రుద్ఫదేవు
నకు రాజకార్యములందు సలహాల నొసంగుచు తోడ్పడుచునే యుండెను.
204 కాకతి (పోల రాజు
రుద్ఫు(డును తండిమాట6 గాదనకుండ? బాలించుచుండెను. గురుదేవుండు
జైనులనేరివైచి రాజ్యమునుండి వెడలనడంచుట, బాహ్మణల. దలయె క్త
కుండంజేయుట ప్రోలునకుం బో త్తిగ గిట్టలేదు. జైనులున్నంతవరకు వీర
శైవమత విజృంభణముద్వారా కావలసిన కాకతి రాజ్యవిస్తరణమున కాటం
కములు గలుగుచునేయుండునని గురుదేవుని యాశయము. ఆయాశయ
మాతనిలో నెంతగాఢముగా నున్నను పోంలుడు పూర్తిగ సాగనీయక
యెప్పటి కప్పు డడ్డుకొనుచునే యుండెను,
బేతరాజు జైనుల కెంతగా హితు(డైనను శైవుల నాదరించి ద్వంద్వ
నీతిని. బావించెను. అట్లే (పోలరాజు రాజ్యవి స్తరణకాంక్ష(జేసి శివుల
కెంతగా హితు(డైనను జైనులను కాదనకుండ. బాలించుటకు నిశ్చయించు
కొని గురుని చెడనాడుకొనకుండ ద్వంద్వనీతిని బాలించుకొనివచ్చెను. రుద్ర
దేవుని పట్టాభి షేకముతోం బరిస్టితులు తారుమారగుచుండుట ప్రోలుండు
సహింపలేకుండెను. అందుచే శివైక్యభావమును సడలించుకొని పోంలుండు
రాజ్యపాలనమున జైన బ్రాహ్మణ హింస గలుగకుండ రుద్రుని హెచ్చ
రించుచు దీక్షితులవారి మాటలంగాదని రుదుదేవుడు స్వతంతించునట్లు
హెచ్చరించుచుండెను,
దీక్షితులవారికి తండ్రి కొడుకు లెకమై తనమాట జరుగనీయకుం
డుట బాధాకరమైనది. శివైక్య భావముతో ప్రోలుని స్తబ్బుసిందేసి
కూర్చుండ(బెట్టవచ్చు ననుకొన్న తనయాలోచన వ్యర్థమైనది. పోంలు(డు
బంతికియున్నంతవరకు వీరశైవ విజృంభణము తన యిష్ట ప్రకారము
జరుగదు. ఒకమూల వీరవైష్టవము ముంచుకొని వచ్చుచున్నది. సరిహద్దు
రాజ్యములలో నప్పుడే నీరవైషప్టవము పొంగి శైవముతో(దలపడినది.
విరశైపము విజృంభింపకున్న వైష్ణవము దానిని మ్రింగివేయును. యావ
దాంధము( బాలింప(జేయుటకు కాకతిరాజుల నాధారముగం జేసికొని
వీరశైవ మతవ్యాప్తికై పెద్దయాస పెట్టుకొన్న తనకుతాను పెంచి పెద్దచేసిన
అస్తమయము 205
(పోలరాజే మార్గమున కవరోధముగ నిలుచుట దీక్షితులవారు సహింపలేక
పోయినారు. వంందుప్టమైనవేలును ఖండించివేయకున్న శరీరమంతయు,
గుంల్లిపోవునట్లు (పోలున స్తమింపజేయకున్న వీరశైవము కాకతి రాజ్యము
నందు రూపుమాయునని యాతండు నిశ్చయించి ప్రోలున్నిపైని తనకుంగల
సహజకేంమను జంపుకొనినాండు.
ఒకనాండు దీక్షితులవారు రుద్రునింజేరి పిళృవధోద్యోగమునంగలుగు
పాతకమును వెంటనే కాశీవిశ్వేశ్వరుని సేవించి తీర్రయాతులతో నివ ర్తింప(
జేసికొనుట యుత్తమమసి బోధించెను. రుదుదేవుని కది యుక్తమని
తోచినది. ఒక సంవక్సరము తీర్ధయాత్రలు సేవించుకొని తాను వచ్చు
వరకు తండింని రాజ్యపాలనమున కొప్పించెను. కతిపయమితు పరివార
పరివృతు(డై బాల్యస్నేహితు, డగు అచితేందునితోంగూడి రు[ద్రదేవ మహా
రాజు కాశీయాత్రకు బయలువెడలెను.
రువందేవునకు. బతినిధిగా ప్రోలు(డు రాజకార్యముల(చీర్పు నవ
సరముల రామెశ్వరదీక్షితులు రాజాభిమతముగా జైన [బ్రాహ్మణ మతాదర
మును దెచ్చిపెట్టుకొని యాతని కానందమునుగొల్పెను.
చీక్షితులవారు రుదుడు యా(త్రనుండి రాకుండంగనే పోంలుని
వేకుండ(జేయుట కాలోచించి యొకనాండు వెలనాడుమై దాడి వెడల
జేయుటకు ప్రోలున కుత్చాహమెక్కించెను. ప్రోలుడపజయము నెజుంగని
వా(డగుట చోడరాజుమై యుద్ధమునకు సిద్దపడెను. వీరశైవ మతవ్యాప్తితో
నింక బనిలేకుండనే రాజ్యవ్యాప్తి సాగింపవచ్చునని ఆతనికి దోచినది.
తన మైన్యబలముతో వెలనాడు జయించి గురుని సిద్ధాంతము రాద్ధాంతము
సేయవలెనను నుబలాట మాతనిని దూరముననున్న వెలనాడుమై యుద్ధ
మున కుసిగొల్పినది. గురు(డును రాజ్యవ్యాప్తికిక ముందుగా మతవ్యాప్తి
జరుగవ లసినపనిలేదనియు మెైన్యబటలము చేరునంతవరశకే మతబల మవసర
పడునుగాని మసైన్యబలము పుష్టిగనున్న పుడు ముందుగనే శతుంవు నోడించి
206 కాకతి (పోల రాజు
పిమ్మటనే మతమును ప్రజలలో వ్యాప్తికి దేవచ్చుననియు6 గొంతవిగువు
సడలించి రాజాభిమకపాంయమును బలపలజుప నటించెను,
రుదు-డు రాకుండగనే వెలనాడు జయించి నూతన రాజ్యముతో
రుదునకు స్వాగతము నొసంగవలెనని గురుండు మాటలతో ప్లోలునకు
మతజింఠక యుత్సాహము హెచ్చించెను, వెలనాడు జయించిన తిలింగరాజ్య
సార్వభౌమత్వము కాకతీయులకు దక్కునని పోంలు(డు గుటకలుగోంలెను.
ప్రోలరాజున కూహకలుగుట తడవుగా దీక్షితులు యుద్ధసన్నాహము' బూర్తి
చేసి రణభేరీ మోగింపంజేసెను.
దీక్షితులవారిని _రాజ్యకార్యనిర్వహణమును, _ దుర్లరక్షణమును
బాలశివదేవుని జరుపవలసినదిగా నర్జించి ప్రోలరాజు వెలనాండు చోడ
రాజుకై పరిమిత సైన్యము దీసికొని యుద్ధమునకు బయలుదేరెను. అంత
సైన్యము నొక్కమాజుగ( గొనిపోయిన వ్యయపుయాస అధికమగుననియు
రాజధాని రక్షణము సమర్ధముగా నుండదనియు గాన నెప్పుడు వలసిన
నప్పుడు అనుమకొండనుండి మూలబలముల.6 బంపుదునసియు ప్రోలరాజు
నకు గురుదేవుడు నచ్చ(జెప్పెను. పృతిక్షణము యుద్ధవార్తా విశేషములు
(పోలుడు తన కెటింగించుచుండుటకు నిర్ణయించి దీక్షితులు వెలనాడు
ననుమకొండ రాజ్యములమధ్య అంచెలవాదిగా వేగులవాదిని నియమించెను,
వెలనాడును పాలించు రెండవ చోడరాజు బహుపరాకంనువం
తుండు. మహాసేనాపరిపృతుండు. యువరాజగు గొంకరాజు తండిని
మించిన వీరుడు. మహాభిమాని. శత్రువుల పేరెత్తిన పుళయరుదునివటె
కన్నుల మంటలెగ(జిమ్మును.
వెలనాటి చోడుని సేనాబలమును దీక్షితులు ప్రోలునకు దెలియ
నీయలేదు. విజయగర్వమును దలకెక్కించి యల్పసైన్యముతో అసల్ప
సైన్యవృతుడగు చోళునిమైం దలపడంజేసినాండు.
అ సవముయ ము 207
(పోలుండు తనమైనెక్తి పడవచ్చుచున్నా (డని చోడరాజునకు ముందు
గనే వార్త యందిశది. ప్రోలుండు విజయముమై విజయమునంది బలపడిన
వాండు గావున నాతనెదిరింపక సంధిసేసికొనుట యుత్తమమని చోడరాజు
భావించెను. కాని యాతని కుమారుడు గొంకరాజందుల కంగీక రింపలేదు.
వేగులవారివలన ప్రోలరాజల్ప మఘైన్యముతో వచ్చుచున్నాఃడనియు, రుద్ర
దేవుడు తీర్థ్ణయాత్ఫ ల కేగి తిరుగుముఖమున నున్నాడనియు. రామేశ్వర
దీక్షితులుగాని బాలశివదేవుండుగాని (పోలుని వెంటవచ్చుటలేదనియు,
బహు_ఫసైన్యము రాజ్యరక్షణకై నిలుపంబడి అవసరము వెంట ప్రోలునకుం
బంప నిశ్చయింపంబడినదనియు తెలిసికొని గొంకరాజు పోంలుని జయించుట
బహుసులభకార్యమని తండి నొడంబరచెను. ప్రోలు నప్పుడోడింపంగలిగి
నను పృబలుతగు రుదుదేవునితో విరోధము భవిష్యత్తులో వెలనాడు
మనుగడకే ముప్పుదెచ్చునని చోడుండు దూరాలోచనముచేసి చెప్పినను
యౌవనమదమున గొంకరాజు వినిపించుకొనలేదు.
పోంలుండు తమ రాజ్యసరిహాద్దులో నడుగిడుట తడవుగా నాతనికి
నలుపక్కలను తమ సేనలు చుట్టుముట్టి చకంవ్యూహము దీర్చుటకు
గొంకరాజు సమాయ త్తపరచెను.
(పోలుని సేనలు ముందువెనుక లరయక వెలనా(డు సరిహద్దు
వేరుకొనెను. అంతలో వారికి నలుపుూక్కల చోడుని మైన్యములు చుట్టి
వచ్చుచున్నటు తోచినది. ప్రళయకా లపర్దన్యగర్ణానుకారియగు శత్రుఖేరీనినా
దము పోలుని సైనికుల గూబలు బద్దలుకొట్టినది. వారింకేమిచెయుటకుం
దోచక తమరాజును రక్షించుకొనుటకు మధ్యభాగమునకు ముద్దగా (బోగు
పడిరి. పోంలునకు గర్హవ్యము తోచినదికాదు. ఆనుమకొండకు వా ర్తనంపు
టకుగూడ శక్యముగాకుండునటు శత్రుసేనలు వర్తులాకారము దీర్చి
యున్నట్లు తెలిసి ప్రోలుండు హతాశుండయ్యెను. వికమించి విరశయనము
బ్రాపించుటకంటె చేయదగినది లేదని నిర్హరించుకొనెను.
205 కా కలి దో లరాజు
కమముగా చక్రవ్యూహము పోలుని సైన్యమును సమీపించినది,
తన రక్షణమునకై ప్రోగుపడిన సైనికులను పోలుండు “చెదరిపోయిన శత్రు
వులబారినుండి శక్యమయిన( దప్పించుకొని అనుమకొండకు నొక్కడైన
వా"ర్తనందింప వెడలుటకు యత్నింపు' డని యలుగెత్తి హెచ్చరించెను.
వసాయుజ్యమునందుటకు తనతోంగలిసి వచ్చువారిని వెంటనిడుకొన
శతుంఘేనలమైబడి పోంలరాజు వీరవిహారమున కుపకంమించెను.
గొంకరాజు కాలరు[దునివలె (పళయతాండవము సలుపుచున్న
పోంలుని సమీపించుటకు జంకెను. ముందు చున్యము నుసిగొల్చి వెనుక
నుండి |బోలుని వీరవిహారము నుపలక్షించుచుండెను. పోలు(డొక్కడు
నెంత వికమసంపన్ను(జైనమాత్ర మేమిచేయ(గల(డు. యుద్ధము చేసిచేసి
ప్రోలు. డలసినసమయము గనిసెట్టి గొంకరాజు తన గుజ్జమును పోలుని
'పైకురికించినాండు. ప్రోలుండు శరీరాయాసమును గమనింపక యువరా
జుతోం బోరున కుపకుమించెను, అంతవరకు దనకు బాసటగానిలచిన
వీరులు శివైక్యమునందిరి. తాని కొలదినిమిషములలో పడిపోవునని
తెలిసిసంత ప్రోలుండు శివధ్యానమునమునిగి శిరస్సు గొంకరాజు ఖడ్గమున
కందించినాండు. సూర్యవంశ కమురాజగు కాక తిప్రోలరాజు శిరము [కింద
పడుటతో తళతళమను కాంతిరేబయొకటి బయలువెడలి స్వవంశ మూల
పురుషుడగు సూర్యుని మండలమును భేదించుకొనిపోయెను.
ప్రోలరాజును జంపిన మహోత్సాహమున గొంకరాజు రు;దదేవు(డు
యాతునుండి అనుమకొండ( జేరకుండగనే సేనల ననుమకొండ_పెకెత్తి
పడిన అనుమకొండరాజ్యమును సులభముగా వశపరచుకొనపచ్చునని
యుత్సహించెను. కాని చోడరాజు తన కుమారుని పుయత్నము బలవంత
ముగనా పెను, రుద దేవు(డే యక్కరలేదు; అనుమకొండలో దీక్షితులు,
శివదేవుడు నుండగా కాకతిరాజ్యమును వశపఅచుకొనుట యెంశటివారికిని
శక్యముగాదని పుతుునకు నచ్చజెప్పి విముఖునిగావించెను.
అ _స్తమయము 209
పెమ్మట గొంకరాజు కుమారుని సంతుప్టికె (పోలుని తాను జయించి
నట్లు శాసనము వాంయించుకొని శాసనఫలకములను దాక్షారామమున
భిమెశ్వర ప్రీతిగా నెలకొల్పి తనరాజ్యమందెల్ల యుత్సవములు జరిపించెను.
వీరశైవ మతవ్యాప్తికొజికై కాకతి (పోలుని అస్తమయమునకు తానే
కారణుడైనను స్వశిష్వుని మరణము రామేశ్వర దీక్షితులవారి హృదయ
మును కలంచివైచినది. ఆతని హృదయకుహరమున దుఃఖసము[దము
సుళ్లుదిరిగి పరవళ్లు తొంక్కినది. కాని యాతండంతటిలోనే అంతయు శివ
సంకల్పముగ నెంచి, భవిష్యత్కార్య మూహించి యొక కంటితోడ
దుఃఖాశుంవులు విడిచెను.
మహాంధు రాజ్యస్థాపనాచార్యు(డగు కాకతిప్రోలరాజేందుని మర
కామునకు మతభేదములేకుండ నెల్లజనులు రెండు కన్నులతోడను దుఃఖా
శుంవులు రాల్చిరి.
పురాణ వాజ్మయాధారములు.
అత్యర్కేందుకుల క్షత్రియులు అనుటకు ఆధారములు.
(నాల్లవ పృకరణుము
శ్లో! సూర్యాధికారం వహతో విల్టో రీశస్య వేధసః
మనుస్తస్యా భవత్పుకంః ఛిన్నసర్వార్ధ సంశయః
మనుంతరాధిపో విప ! యస్య సప్తమ మంతరం
ఇక్ష్వాకు ర్నాభగో విషం! శర్యాతిశ్చ కరూషకః
నరిష్యంతో ఒధ నాభాగః పృషధోం ధృష ఏవ చ
ఏతే పుతాం మనో స్తస్య పధృ గాజ్యాధిపాలకాః
మిత్రావరుణయో రిష్టిం చకార కృతినాం వరః
యత పంచాహృతేః రోతు రపచారా న్మహామునేః
ఇళానామ సముత్చ్పన్నా మనోః కన్యా సుమధ్యమా
తాం దృష్ట్వా కన్యకాం తత్స సముత్చన్నాం తతో మనుః
తుష్టావ మితావరుణొ వాక్యం చేద మువాచ హ
భవత్స్రసాదా త్తనయో విశిషో మే భవే దితి
ఇలా సమభవ త్సద్యః సుద్యుమ్న ఇతి వికుంతః
వున శ్చేశ్వరకోపేన మృగయా మటతో వనే
స్త్రీత్వ మాసాదితం తేన మనుపుతేేణ ధీమతా
తతః పురూరవం నామ చకంవ ర్తిన మూర్దితం
జనయామాస తనయం యథ సోమసుతొ బుధః
జాతే పుత్రీ తతః కృత్వా సో ఒశ్వమేధం మహాకంతుం
పురుషత్వం తతః (పాప్త స్పుద్యుమ్న;ః పొర్దివో ఒభవత్
(మార్కండేయ పురాణమున 108 వ ఆధ్యాయమును,
దౌర్వాసదేవీ ఉపకురాణమున గౌరీసంహితయందు
ద్వితీయఖండమున 42 వ అధ్యాయమును,)
213,
ఆయం పురూరమవా నామ సర్వలో కనమస్కృతః
ధర్మేణ పాలితా తేన సర్వలోక హితైకి౯కా
చామరగాంహిణీ కీర్తిః సదా చై వాంగవాహికా
విష్టుపంసాదా ద్దేవేందో దదా వర్థాసనం తదా
ధర్మార్ధకామాన్ ధర్మేణ సమమే వాభ్యపాలయత్
ఛభర్మార్హకామా స్తం దృష్టు మాజగ్యుః కౌతుకా త్పురా
జిజ్హా-వ స్తచ్చరితం కథం పశ్యతి న స్పమం
భక్తా చకేం తత ఫేమోం అర్ష్యపాద్వాదికం నృపః
ఆఎనతంయ మానీయ దెవ్వం కనకభూషణమ్
వివ శ్వా థాకదో త్పూజాం ఈమ. ద్దర్మె 2ఒధికాం పునః
జగ్మతు సేతు కామాన్దా వతికోపం నృపం పతి
అర్ద శాప మదా త్తమ్మై '“లోభా త్వం నాశ మేష్యుసి
త్వద్వంశ్యాశ్చ మినా హ్యార్హా నృవిష్యంతి కృషివలా:
వణిజ స్త్మ్యక్తరాజన్యాః భిన్నాచారాః మహావ్వధాః
యావ త్త్వచ్స్చంఉతొ యోగి క భవతి కశ్చన
కృతాకురుదనామ్నాతు యదా రాజా మహీతలే
ఊద్య్భవిష్యుతి ధర్మాత్మా క్ష[తధర్మపరాయణః
అకః కరం రాజయోగో రాజేయానాం న విద్యతి”
(దౌర్వాస దేవిపురాణము కర వ అధ్యాయము)
(శాపాంతే భరత స్యాధు ఊర్వశీ బుధసూనుతః
అజీజన త్చుతా నమో నామత స్తాం నిబోధత
ఆయు ద్దృశాయు రశ్వాయు దనాయుశ్చ ధృతి ర్మతః
శుచి ర్వర శృతాయుశ్చ సర్వే దివ్యబలాజసః
అయుమో నహుషః పుతంః వృద్దశర్మా ఆతః పదః
రజీ దసో విపాష్మా చ వరాః మంచ మమాోారధాః
ఆయోఃపు[(తాశ్చ తె సర్వే మహావీరా మహారధాః
212
స్వర్భానుతనయా జ్ఞాతాః ఆయాయా నామ పార్దివాః
ఆయా ఇతి చ తేషాం హి నామోపపడ మిష్యతే
ఆధ త స్యాత్మజాతేపు తృతియో రజిసంజ్ఞిక 8
మహా నసౌ హి రాజర్షిః మాన్యో ఒభూ తృర్వభూజలే
స చ పుతశతా సీహ జనయామాస పంచ వై
రాజేయ మితి విఖ్యాతం రాజా రాజాయవా ఇతి
రాజేయమితి విఖ్యాతం క్షత్రమిందు భయావహం
యతం చై వ యుద్ధే సముత్పన్నే స.
అ
జో
అస్మిం స్తు సం రాజన్ తిష్ట త్వం అపు !
స తథేతి బువ న్నేవ దేవై ర ప్యభిభోదితః
భవిష్య సీందోం జి త్వైవం దేవై రుక్త స్తు పార్దివః
జఘాన దానవాన్ సర్వాన్ యే వధ్యా వజుపాణినా
తతో రజిం మహావీర్యం దేవై సృహ శతకంతుః
రజిపుతో ఒహ మి త్వుక్త్వా పునరే వాబ్ఫంవి ద్వచః
ఇంపోంఒసి తాత! దేవానాం సర్వేమోం నాఒ(త సంశయః
యస్యాహ మిం(దః పుత్ర సై ఖ్యాతిం యాస్యామి కర్మభిః
స తు శకంవచ శ్చుత్వా వంచిత పైన మాయయా
తధైవే త్యబంవీ దాంజా క్రీయమాణ శృత[క్రతుం
తస్మిం స్తు దేవై స్పృడృశే దివం పాంస్తే మహిపతొ
రాజేయా ఇతి విఖ్యాతాః తతః పంచశతాత్మ జా
పదం తల్లేభిరే పిఠకర్యం యద్వా ప్రానం ae
శతకే ష్వతు తేషోం వై పంచై వాసన్ పృధానతః
కమంః కీర్తి స్తధా కాంతః కమనో ఒరిష్ట ఏవచ
ఏతే పంచ తు విభ్యాతాః రాజేయా విర్యవైభవైః
దాయాద మిందా9 చాజఘహో రాజ్యం త్యక్తనయం రజేః
సమా[కామంత బహుధా స్వర్గలోకం (తివిప్రపం
(దౌర్వాసదేవిపురాణము 42 వ ఆధ్యాయము)
2138
సమ ర్వుపరతే ప్రుతాం యాచమానాయ నో దదుః
ఉల విష్షిపం మ హేం(దాయ wie తన అపు ya
ఒరుణకా టబూయమానే ఒగ్నా బలభి త్తనయాన్ రజః
ఆదది దృంంశితాన్ మార్గా న్న కశ్చి చవశేషితః
(భాగవతము నవమస్కంధము)
వైవస్వుతమనో సూ రోః ధృష్టస్య హి సుతో ఒభవత్
నాభాగ ఇతి విఖ్యాతో పంశనావమ్నా సుదిేమణీః
తస్వ పుతం స్తత జా
భి
నో
i
అజాయత సుత స్తన్య వత్సం[భో నామ నామతః
ఖ్ ణః స
శోస్య తస్యాం సునందాయాం పుత్రా ద్వాదశ జజ్ఞిరే
శేషం జ్య్దో మహావిర్యః పాంంశు రాసీ నృ రాధిపః
భః సః జ
జని సస్య పుత్రా ఒభూత్ .... అ
పంజనే స్తనయాః పంచ ఖనిత (ప్రముఖా మునే
శ జ్ ఖు
Ys wie nf అల
కహ ఇనితృపుతస్తు ... ౨౨౨౨౨౨ అం
జ య్ సః
తు కరర పప ద్యార క అ పు తు పటి
తస్యాపి నన్టినీ నామ వై దర్భీ దయితా భవత్
వివింశల తనయం తస్యాం జనయామాస స పృభుః
ఖ్ భ ఖః
తస్య పుత్కకి బనిత్రో ఒభూత్ మహాబల పరాక్రమః
ఆ బ్లు మ్ల
214
అపుతం సృ మహిపాలో మృగయా ముపచకంమే
పుత్యార్లే పితృయాగాయ మాంసకామో మహామునే
(మార్హండేయపురాణము 11 0అధ్యాయముమొ॥ 1 1రిఆఅధ్యాయము పరకును
దౌర్వాసదేవీ పురాణమున 42 వ అధ్యాయము మొదలు
51! వ అధ్యాయము వరకును,)
5 స్ =
తత స్ప నృపతి ర్లత్వా గోమతీం పాపనాశినీం
గోమంతికే భగవతీం భవానీం పాపనాశిసిం
తుష్టావ భ క్రిభరికః పంణమ్య శిరసా ముహుః
ఇతి స్తుతా మహాదేవీ దేవదేవి (త్రిలోచవా
(తిప్పరా శాంభవి మాయా మహాలక్ష్మీ శివ పియా
అవిరాశీ త్పుర స్పస్య గౌరీ గురుకృపోదయా
ఖనిక్ఫ! గోతేమే తే సన్తి పంచ శతాని వై
యాని పూర్వం రజే రాసం రాజేయాహ్వాని పొర్దివ |
యాని చేంద్రేణ శప్తాని లోభా దృ స్మాభవ త్పురా
యేమాం ధర్మపుసాదేన పూర్వేమాం విద్యతే ధృతిః
తా నానయస్వ భద్రంతే కే పుత్రా సంతు తే నృప!
తానేవ పుత్రాన్ గృషఫ్టాష్వ శూరా నాత్మికుణొద్భవాన్
స్వ స్యాపత్యం స్వగోతుస్వాపత్యం సర్వం సమం స్మృతమ్
తేషాం కమం(ప్రధానానాం కుమారో భవితా గురుః
విపంక్షకంవిశాం ధర్మాన్ వ్యాఖ్యాస్యతి యధొోచితమ్
3 3: 2
క్వచి ద్విట్ధర్మ సంసృష్టం గోతం తే భువి భాగ్యతి
ఇత్వు క్వాంజర్దథే గాది 'వెవదేవ్ (తిలోచనా
(దౌ. ఫ1 వ అధ్యాయము.)
2౨15
రంభస్య తినయ్ శే ష్. బలి రృలవతాం వరః
అ
శవ్లో వచనిచినా పాస్తమృగావస్టా మిమాం a
కో వన
వాయ. తృ తన హెత్వా దధౌ రూపం మహీపతేః
ఆధ తం పాంహ రాజూస్మి రాజేయా బలిసంజ్ఞకః
యే గౌర్యా తవ నిర్దిష్లాః యే చ శాపా చ్చతకంతోః
భగ్మతాం (మాపు దున్మత్తాః లో భావిష్టదియో నృప!
తె వ్యాతం శై లసంకాళాః భభూతా భవంతి హి
తా నుత్తారయ ధర్మేణ కీ ర్రివర్య ముపాయతః
కొ ర్రిస్తు సిహసి స్పాక్షాత్ నిక్క త్వేందం స్వతేజసా
అన్యే సర్వేఒపి కమాంద్యాః తార్యంతే నాతంసంశయః
ఆతొ ఒలర్క మువాతిషప దద్దాతేయానుగతం తదా
(దౌ. ధలి వ అధ్యాయము.)
అఅర్మ ఇతిదర్మజ్ఞః పష. లోకేషు యా! స
స్కి న్న(త్రాగతే తై 1 అ సుతమ్
రామపాద రజన్పుర్శా దహల్యేవ భవే దిదమ్
డివ్వమాల్యాంబరధరం దెవగంధర్వసన్నిభమ్
ఉళ్ట్తం భస్మనిచయా త్పూర్వేమోం దుక్ష్యసే కులమ్
సర్వే గంధర్వంకాశా సిల్వ క్ష(ఉయసత్త మా
రి కమముఖా ఘైఒమీ రజో ౬.లఅర్కపడోద్భృవమ్
వాంహ్య పు౯క్వం ఛఇస్మభూయం విహాయ (దుత ముట్టితాః
గాక్వరూపం సమాస్థాయ వక్షసి పురత స్తవ
మూ లోకే మహీపాల వ్యాప్య ' మ. నృహాః
గే స
216
రాజిష్యంతి రాజేయాః పర్దమాన కుల[కమౌాః
అంగా న్వంగాన్ కళింగానచ మగధాన్ కురు జాంగలాన్
పాండశ్వాం క్పేలాం శ్చ పాంచాలాన్ బర్చరాన్ శేకయాన్ [మ
కొంకణాన్ టెంకణాన్ లాటాన్ మహారాష్దాంంశ్చ మాల వాన్
నేపాళానపి సౌవీరాన్ సౌరాష్ట్రూన్ కుకురా నపి
ఆంధ్రాన్ కర్ణాట తు_డీరాన్ మరూన్ (పాన్టోతిమానపి
మత్సాన్ సింహాం స్తధా చౌడాన్ [దవిడానపి కేరళాన్
కోసలాం౦శ్చ విదర్భాంశ్చ దిశార్జాన్ నిషధానకి
విరాటాకా పపవాన్ హూజణాన్ కిరాతాన్ యవనానపీ
టా
న
శకాన్ పుఖిందాన్ మలయాన్ కాంఖభో జాన్ బాహైకాం థా
గాంధారాంశ్చ కురూర్నశ్చెవ వైధిలా నుత్కలానపి
సారస్వతాన్ కాన్వకుబ్దాన్ గౌడాన్ చేదింశ్చ మోహయాన్
వ్యాప్వ తేజఃగక్రుతాపాభ్యాం చరిష్యంతి ధరాభుజః
కమంనామా నాయకాఖ్యాః పుచరిప్యంతి వై నృపాః
కమాం ఇతి చ రాయాయా రాజేయా శ్వేతి సర్వతః
మయా వ్య్వాహియమాణాని గోతాణి హరిసత్తము
త వాత్మాజానాం శుంణు మే లోకే సఎపరివర్రతామ్
కాకాః పాకాః కాకతయః కాకలాన్చ తధా పదే
రంగవ శృంఖలా రాయా చోలాః కేలా _స్రథైెవహి
కమ్మాః కామాః కామకాశ్చ కామకాయనకాస్తధా
కః జః ప
ఇతి నామ్నా చరిష్యంతి రజేః పుుతా స్తవాత్మజాః
వృద్ది మేష్యం త్యమి నీపాః భూమ్యాం బహుసహసుశః
భిభాజ చ్చలమ ర్రిగండ కులజుః రుదాంవతారః పృభుః
కో శ్వేమోం కుల మున్నయ న్నతొతరాం రాజమ్యతి క్యాతలే
శ్రీ వీరాభిధయా శంయా పరమయా డోదీప్యమాన స్వయమ్
be
రాజేయానాం నమృద్ధిస్తుతదంతా పరికిర్తితా
మహాలక్ష్మ్యాం మహాదేవ్యాం తధా నారాయణీ పం చ
విశేమోచ్చ మహాదేవే భ క్రిభావో భవిష్యధ
యావ ద్వ శాంభవి భః వైష్ణవి శాక్తికీ చ వా
పృకాశతీ నిరాఘాటం తావ ద్వః క్ష!త్రతా ఘవి
యదా క్షిణగతిం పాంప్రా భక్షి ర్వో భూతభావిని
తదైప క్షతృధర్యో వః లోప మేష్య త్యగంకయం
అధ లోరే విశాం ధర్మః హద్యాణా మపి చాసఘ
ఫోవిష్యతి హె _ ధర్మః క్ష్షతాణా మపి సిర్చితం
దౌర్వాసిక చేవపురారుము ఫ7, ఫర అధ్యాయములు )
“క్లో క్. ఉక. క భాగ్వవిభవా పింద్రాది బృందారైాః
లోగ శ్యాం | ిడితు మిము శ్చిరతకం గం దాషర్థితః పద్మభూః
అత్యరే దుకుల (పహాత మస్యజ ద్యం వాకతియాన్వయల
తస్పిన్ ““ం|పతి వఏిరరుదపపుమో దాగా లక్ష్మిపతిః'
* పంతాపరుదృుయ ౯ ధమ కావ్య పక రణము
*Draiaoarudra Yosh Bhnoshanam : Puslished with foot notes at
First Ed iisn of Bahay Sanskrit and prakra Series Ny» LXY hy
Department of Pulice Instruction in Gov" Press Rentay 199.
“కఈక్టోక్ర న్ పూ తీ" అను పాఠము : మదా ఓరియంటలు
లైబురీలోవి తాళపప (గంథములళోే నొశదానపెనిదిుయు, ఈతాళప
గంంధము కు ఉల - 2డీ సజల. “నున్నవనియు, en
130 సంవత రములకు పూర్వము భివఎపబడియ.న్నట్టు కన్పంంచున్న్న
దనియు, ఇది పరికుద్దషును మాప్పకయనియు ఇది 1౧9౫3 స 0%
పూర్వము మడ్రా'.: ఒకియంటలు టైబ అతికి మంయబడీన దనియు ఆగం ధమ్యు
నందలి Introduction ౨ తెలుప ఒడియున్న ది, "బటి: క
“ప్రసూతి పాఠమే కవిషోంక్తమని, “పకోస్తి' అను పాఠము తర్వాకి
కల్పించినదని స్పష్టముగా తెలియునున్న ఓ.
218
పుచ్చన్నక్షత యులు అనుటకు ఆభారముణు.
(అయిదవ పంకరణుము
మకూనంది ర్మహారాజో రాజ్యం కుర్వ న్మదోత్కటః
స రాజా రాజకన్యాం చ య్యూకాం శూదంకులోదృవాం
కన్వాం గృహిాష్యతి ముదా పత్నిత్వన తత శృణు
మహానందిసుతో రాజన్ శూదాగర్బ్భ్బోదృవో బలి
మకూకద్మ పతిః కశ్చి న్నందః క్షతంవినాశకృత్
సర్వదేశస్థితం క్షతంం పాలయిష్యతి మూథఢథటిః
జ్యోతిఃపుర్యాం మహానంది నంద న్వాక్య మహామనాః
సర్వరాజ్యాభధిమేకం తు కరిష్యతి న సంశయః
కహానందీ మహారాజో మృతి మేహష్యతి కాముకః
సర్వ రాజ్యూధిపత్వ్యం తు మాంర్యు నందో మహాబలః
సర్వదేశస్టితం క్షత్రం స్వవశం తు కరిష్యతి
నందో మహాబలో విరో మహాపద్మపతి ర్విభుః
సర్వరాజన్య కర్మాణి మదాంధ స్తు కరిష్యతి
మహాకుద్మం తు నగరం తస్య నామ ద్వయం భవేత్
ఉపవావ్యం జ్యోతిపుర మిత్యాహు ర్వేదవాదినః
మహాపద్శ్మాఖ్యనగ తే సిైత్వా నందోొ మహాబలః
శాసిష్నుతి న స;దేహ స్పర్వదేశ పితా న్నృపాన్
తే తు తస్య నమస్కారం న కరిష్యంతి భూమిపాః
శూ దాగర్క్భోద్భృవత్వాచ్చ వేదో కవిధిహినతః
క్ష్యత్రనంశోదృవాభావా న్న కరిష్యంతి తన్వ తు
నమస్కారం హి రాజేందు సర్వదేశస్థితాః నృపాః
తస్మా త్కోపాత్ పద్మపతిః నంచో బలపరాకంమః
సర్వదేశస్థితం క్షతంం జేతుం వై న గమిష్యతి
అక్షామోణీబతాఘొన వృతో నందో మహాబలః
౨|9
ఫ్రితం జయులే వీరం విరాటకులనంభవకు
జేతుం గజపతిం యోగ్యం (పథమం తు గమిష్యతి
రాజ్ఞో గజపతే మాతల న నందః (పేషయిష్వతి
గత్వా దూతో గజవతిం దృష్ట్వా వాక్యం కరిష్యతి
నందరాజన్య దూతోఒహం తేనైవ (కేుషితో స్మ (హం
నందవాక్యాసి రాజేంద్ర ! శృణు ధీరమనాః పంభో !
మమ కార్యో నమస్కార నశ్వయా త్విత్కులవై రపి
న కరోషి తధా రాజు న్న్ర్యైవ వ్యా ప్రబాంధవమ్
' జ్ఞాతి రాజ్వహీనం చ కరిమ్యోమి న సంశయః
కరం ద త్వాతిశి ముంజ పూర్వస్మాచ్చ విశ కమత్రః
సంఘేన తిష్ట రాజేంద! మిత్రంవాంధవసంయుతః
కుంత్వా గజపతి స్సమ్మ్య భ్రూూతవాక్వం స భూపతి;
మంతింభి స్పహ సంమం (త్య న్వదెశవ్రాంశ్చ భూపత్న్
సమానీయ చ న్ స్పాకం సమంతింశ్చ సభూమతిః
ఏష నందో హి బలవాన్ యుద్దే జేతుం న శక్యతే
తస్య చకుం ర్నమస్కారం తే భూపా నందభూవతేః
తం హిత్వా నందభూపాల్వ నర్వ సైన్యనమావృతః
ఆర్యావరాదికాన్ దేశాన గమిష్యతి చ రాజితాన్
ఐవం తాం స్తాం చ భూపాలా న్నమిష్యతి న నంళయః
మమ కార్యో నమస్కార ఇతి వాచం సుదారుణాం
సూర్యవంశోదృవా భూపా శ్యుంత్వా రోషనమన్వితాః
యుద్దాయె హితే సర్వే కరిష్యంతి హి నిశ్చయము
తెమాం నామాని వక్ష్యామి కుంణు భూప సమాహితః
సాంఖశ్చ దావలక్ర్రైవ నాగపుర్యధిపౌ వఠా
మఎదకః కటకాధథీశః ప త్తిపాతశ్చ భూపతి
గయాంశాధిపో వీరో దండకారళ్చ భూవత్తిః
Pref. శ్ Pama Raju (ర) +
1. Ne. 1-8.117/2. న లశ.
HYDERABAD - 500 020, ౨
దండ కారశ్చ కేదార దేశరాజశ్చ వీర్యవాన్
చితృకూటాధిపో వీరో మంధనాధశ్చ భూపతిః
అంధతీదేశనాధశ్చ కాకలో హిరభూపతిః
(బ్రహ్మావర్తాథిపో వికో రంతిలారశ్చ వీర్యవాన్
ఏతే చాన్యే చ బహవ స్పంభూయ క్షతింయో త్తమాః
నందభూ కేన భూపాలాః యుద్ధం కృత్వా దినవయం
జితా సేన మరోక టు అ
కావానృహపువిష్టాశ్చ కారయిష్యతి శాసనాత్
కారాగ్భహే వర్తమానా స్స్వాచారపరివ రతాః
క్షతువేష విహినాశ్చ శస్తాంస్రపరివర్జితాః
స్నానసంధ్యావిహినాశ్చ శూ(ద్రాచారైకతత్పరాః
శూదాానితోదకం సమ్య దృహ్యమానాళశ్చ భూమిపాః
మత్స ్యమాంసాదనాశైైప శూదార ఇవ శిఖావృతాః
కారయిష్యుంతి రాజాన శ్యాసనా న్నందభూపతేః
ఏకచ్చతాంం స పృధివి మనుబ్రంఘితశాసనః
సంవళ్సరశతం నందః పాలయిష్యతి మేదినీం
కారాగ్భకూ వర్తమానాః పంచాశద్వత్సరా తరం
సాంఖ(ప్రముఖరాజానో మాన్యవృతై ్యక జీవినః
నఎదస్య చ నమస్కారం కృత్వా ముక్తాశ్చ తేన వె
నియోజితాశ్చ, తేనైవ నందేనైవ దురాత్మనా .
కృషికర్మ పరాశ్ర్రైప' “భ విమ షళీరికి న "సంశయః
కించిత్కాలం హి తతైంవ స్ట్త్వా' సాంఖముఖానృపాః
వింధ్యస్య చక్షికో భారే సముదృషాంంత మండితాన్
కభింగాంధంవిదర్భాంళ్చ దేశా నాగత్య భూమిపాః
తదాదిభూమిపాలాక్ప్చ సూర్యపోమసముడ్చవాః
పూర్వోక్తేన పృకారేణ భవిష్యంతి న సంశయ:
221
దాక్షిణాత్యాశ్చా త్తరికాః (పొచ్యా పూర్వదిశిస్థితాః
సోమాన్వయసముచ్భూతాః తస్య నందస్య భూమిపొః
(మూార్క_ండేయసు రాణ భవిష్యోత్తర ఖండములోని
మహాపఫద్భ చరిత ము.) ఈమహాపద్భునే కాక వర్శ అని
డా
కాలాశోకుండని చరిత (గంథములు వేర్కొనినవి,
మహానందిసుతో రాజన్ కూద్రాగర్భోద్భవో బలి
మహాపద్మపతి: కశ్చి న్నందః క్షతంవినాశకృత్
కతో నృపా భవిష్యంతి శూదృవాయా స్వ్వధార్మికాః
ఏకచ్చతా9ం స పృధివి మనుల్లంఘితశాసనః
శాసిష్యతి మహాపద్మో ద్వితీయః భార్లవో ఇవ.
(భాగవతము ద్వాదశస్కంధము- పృధమాధ్యాయము.)
f రే
PB Rama Raju (Rtr
సత 1-8.117/2, Chikkadpall}*
HYDERABAD - 500 024
రాయల ము(దణాలయము, తణుకు,